2014年9月10日 星期三

2014-09-11 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
అమిత్ షా పై విద్వేష కేసు : యూపీ పోలీసులు చార్జిషీటు  వెబ్ దునియా
గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఆ రాష్ట్ర పోలీసులు బుధవారం చార్జిషీటు (అభియోగ పత్రం) దాఖలు చేశారు. ఈ ప్రసంగం ద్వారా అమిత్ షా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ...

రెచ్చగొట్టే ప్రసంగం కేసులో అమిత్ షాపై చార్జిషీటు   Andhrabhoomi
అమిత్ షాపై చార్జీషీటు సరైందే: ఆప్   సాక్షి
అమిత్‌షాపై యూపీలో ఛార్జిషీట్‌ నమోదు   10tv
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బయట సిగరెట్‌ తాగితే 20 వేలుఫైన్‌!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10: ధూమపాన ప్రియులారా కాస్త జాగ్రత్త! ఇక మీదట బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్‌ తాగేముందు ఒకసారి ఆలోచించుకోండి! ఇకపై మీరు బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్‌ తాగితే మీ ఆరోగ్యానికే కాదు.. మీ జేబుకూ చిల్లు తప్పదు! పబ్లిక్‌లో సిగరెట్‌ తాగే వారికి రూ. 20 వేల జరిమానాను విధించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ ...

పొగ రాయుళ్లకు సెగ   Andhrabhoomi
కొత్త రూల్: బహిరంగంగా పొగత్రాగితే 20 వేల జరిమానా   Oneindia Telugu
పొగరాయుళ్లపై సర్కారు కొరడా!!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
స్వామి నిత్యానంద పొటెన్సీ టెస్టులో ట్విస్ట్... 2వ దఫా పరీక్షలు!  వెబ్ దునియా
వివాదాస్పద స్వామి నిత్యానంద పురుష సామర్థ్య కేసు మరో మలుపు తిరిగింది. మీడియా వర్గాల సమాచారం ప్రకారం, నిత్యానందకు రెండోసారి పురషత్వ పరీక్షను నిర్వహించేందుకు అమనుతి ఇవ్వాలని కర్ణాటక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ సిఐడీ ఆ రాష్ట్ర హైకోర్టును బుధవారం సంప్రదించినట్టు వార్తలు ప్రసారమవుతున్నాయి. ఇదిలావుండగా ...

కొత్త మలుపు: 2వ పురషత్వ పరీక్షకు అనుమతివ్వండి..!   Oneindia Telugu
నిత్యానందుడు పురుషుడే!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిత్యానందకు లైంగిక సామర్థ్య పరీక్ష   Namasthe Telangana
సాక్షి   
News Articles by KSR   
అన్ని 20 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నా పరువుకి సుబ్రమణ్యం నష్టం కలిగించారు: జయ కేసు  వెబ్ దునియా
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన పరువు పోయిందని, తన పరువు పోగొట్టింది మరెవరో కాదని ప్రముఖ న్యాయకోవిదుడు, బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామేనంటూ ఆరోపిస్తూ పరువు నష్టం కేసు పెట్టారు. సుబ్రమణ్య స్వామి తన మీద దురుద్దేశంతో కూడిన విమర్శలు చేశారని, ఇవి తన పరువు ప్రతిష్టలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు ...

జయ పరువు కేసు: స్వామికి సమన్లు, 30న కోర్టుకు   Oneindia Telugu
సుబ్రహ్మణ్యస్వామికి సమన్లు   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికాలో భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి!  వెబ్ దునియా
అమెరికాలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పదంగా మృతిచెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఉత్తర భారత్‌కు చెందిన సుమీత్ ధావన్ (44), పల్లవి (40) అనే దంపతులకు పదేళ్ళ వయసున్న ఆర్నవ్ అనే కొడుకు ఉన్నాడు. ఈ యేడాది జనవరిలో సుమీత్ తన ఆఫీసు పనిమీద మరో దేశానికి వెళ్ళాడు. ఆ నెలలోనే పదేళ్ళ ఆర్నవ్ మృతదేహం బాత్‌రూమ్‌లో ఐస్‌తో ...

అనుమానాస్పద స్థితిలో భారతీయ దంపతుల మృతి   Oneindia Telugu
కడతేరిన కుటుంబం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సొంతోరుకు మకాం మారుస్తున్న 'నిత్యానంద'  10tv
బెంగళూరు: ఆశ్రమంలో రాస లీలలు సాగించి అడ్డంగా దొరికిపోయిన నిత్యానందకు బెంగళూరు కలసి రాలేదట. ఇక్కడ ఆశ్రమాన్ని నెలకొల్పిన తరువాతే పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాడట. అందుకే బెంగళూరు నుంచి మకాం మార్చేయాలని ఫిక్స్ అయ్యిపోయాడు రసిక స్వామి. 16వ ఏట స్వామీజీగా అవతారం తమిళనాడులోని తిరువణ్ణాలైలోని బిడది గ్రామంలో సాదాసీదా ...

తిరువణ్ణామలైకు రాసలీలల నిత్యానంద స్వామి మకాం!   వెబ్ దునియా
రాసలీలల నిత్యానంద స్వామి మకాం మార్చనున్నారు   Oneindia Telugu
నిత్యానంద స్వగ్రామ పయనం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బుకర్ ప్రైజ్ రేస్‌లో భారత సంతతి రచయిత  Oneindia Telugu
లండన్: భారత సంతతి బ్రిటిష్ రచయిత నీల్ ముఖర్జీ తాజా నవల ద లైఫ్స్ ఆఫ్ అదర్స్ ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ బహుమతి-2014కి సంబంధఇంచిన తుది జాబితాకు ఎంపికైంది. ఇబ్బందుల్లో ఉన్న ఒక బెంగాల్ కుటుంబ కథను ఇతివృత్తంగా తీసుకొని ఆయన ఈ నవలను రాశారు. ఇందులో 1960ల నాటి పరిస్థితులను కళ్లకు కట్టారు. బుకర్ ప్రైజ్‌ను అందుకునే అవకాశాన్ని తొలిసారిగా ...

'బుకర్స్‌ప్రైజ్' తుది జాబితాలో నీల్ ముఖర్జీ నవల   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జమ్ము-కాశ్మీర్ వరద బీభత్సం... 200 మంది మృతి... హెలికాప్టర్ లో ఒమర్  వెబ్ దునియా
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో వరద పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇప్పటివరకు 200 మందికి పైగా మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు ఆరు లక్షల మంది ముంపు ప్రాంతాల్లో చిక్కుకుంటే, ఇప్పటివరకు 75వేల మందిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులను ఆదుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారంటూ కొందరు ...

వరద బాధితులను ఆదుకునేందుకు సైన్యం చర్యలు   సాక్షి
వరదలోనే 4 లక్షల మంది   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతోన్న సహాయక చర్యలు   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఆ లేఖను ఉపసంహరించుకోండి  Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆ పార్టీకి చెందిన మరికొంతమంది నాయకులు బుధవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బిజెపిని ఆహ్వానించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవల రాష్టప్రతికి రాసిన లేఖను ...


ఇంకా మరిన్ని »   


ఢిల్లీకి కమలనాథన్ కమిటీ నివేదిక  సాక్షి
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీ నివేదిక ఢిల్లీకి చేరింది. నివేదికను మొదట ఈ మెయిల్ రూపంలో, తరువాత కొరియర్‌లో పంపించింది. సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి నోటిఫై చేసిన తరువాత ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల కేడర్ సంఖ్యను నిర్దారించనున్నారు. ఇటీవల కమలనాథన్ కమిటీ ఇచ్చిన ఉద్యోగుల ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言