2014年9月10日 星期三

2014-09-11 తెలుగు (India) ప్రపంచం


ట్విట్టర్లో పనిచేసే ఉద్యోగులను ఖతం చేస్తాం: ఇస్లామిక్ టెర్రరిస్టులు!  వెబ్ దునియా
సామాజిక మీడియా వెబ్‌సైట్‌ ట్విట్టర్లో పనిచేసే ఉద్యోగులను ఖతం చేస్తామని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు హెచ్చరించారు. ఈ హెచ్చరికల్ని కూడా ట్విట్టర్లోనే ట్వీట్ చేశారు. తీవ్రవాదులు నిర్వహిస్తున్న ట్విట్టర్ అకౌంట్లను ట్విట్టర్ తొలగించిన నేపథ్యంలో తీవ్రవాదులు ఈ హెచ్చరికలు చేశారు. అమెరికా, యూరప్ దేశాల్లో వున్న తమ స్లీపర్ సెల్స్ ఈ ఖతం ...

ట్విట్టర్ ఉద్యోగులను చంపేస్తాం...   తెలుగువన్
ట్విట్టర్ ఉద్యోగులను చంపేస్తాం: ఇస్లామిక్ స్టేట్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికాలో భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి!  వెబ్ దునియా
అమెరికాలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పదంగా మృతిచెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఉత్తర భారత్‌కు చెందిన సుమీత్ ధావన్ (44), పల్లవి (40) అనే దంపతులకు పదేళ్ళ వయసున్న ఆర్నవ్ అనే కొడుకు ఉన్నాడు. ఈ యేడాది జనవరిలో సుమీత్ తన ఆఫీసు పనిమీద మరో దేశానికి వెళ్ళాడు. ఆ నెలలోనే పదేళ్ళ ఆర్నవ్ మృతదేహం బాత్‌రూమ్‌లో ఐస్‌తో ...

అనుమానాస్పద స్థితిలో భారతీయ దంపతుల మృతి   Oneindia Telugu
కడతేరిన కుటుంబం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నరేంద్ర మోడీ అమెరికా టూర్.. ఒబామా అమితాసక్తి...  వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 29, 30వ తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఒకప్పుడు మోడీకి వీసా ఇవ్వడానికే లేనిపోని కుంటిసాకులు చెప్పిన అగ్రరాజ్యం అమెరికా.. ఇపుడు అదే మోడీని ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే మోడీని ఎప్పుడు కలుస్తానా అని ఉవ్విళ్ళూరుతున్నారట. మోడీ పర్యటన ...

మోడీ అమెరికా టూర్.. ఒబామా ఆసక్తి...   తెలుగువన్
మోడీ అమెరికా పర్యటన: నెలాఖరులో ఒబామాతో భేటీ   Oneindia Telugu
మోడీ టూర్ పై ఒబామాకు ఎందుకంత ఇంట్రస్ట్..?   10tv
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఫేస్‌బుక్‌కు బానిసైతే అంతే, సిగ్గుపడే వారు 'తక్కువే'..!  Oneindia Telugu
ఫేస్‌బుక్‌కు వంటి వాటికి బానిసగా మారితే తీవ్ర ఒత్తిడిలో పడిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్ వల్ల బంధాలు పెంచుకోవడం, సంబంధాలు పునరుద్ధరించుకోవడం, మన ఆలోచనలు పదిమందితో పంచుకోవడం వంటి ప్రయోజనాలున్నాయి. ఫేస్‌బుక్‌ను ఎంత వరకు ఉపయోగించుకోవాలో అంత వరకు ఉపయోగించుకుంటేనే బాగుంటుందంటున్నారు. అలా కాకుండా, అది లేకపోతే ...

ఫేస్ బుక్ తో జాగ్రత్త…   Kandireega
రోజూ 100 కోట్ల వీడియోలను వీక్షిస్తున్నారు!   సాక్షి
ఫేస్‌బుక్‌లో గంటలకొద్దీ గడుపుతున్నారా? జాగ్రత్త సుమా!?   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
క్షిపణి ఢీకొనడం వల్ల కూలిన మలేషియా విమానం  సాక్షి
హేగ్(నెథర్లాండ్స్): క్షిపణిలాంటి శక్తివంతమైన వస్తువు ఢీకొనడంవల్లనే మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 17 విమానం కూలిపోయిందని డచ్ సేఫ్టీ బోర్డు తొలి నివేదికలో తెలిపింది. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు తెళుతున్న ఈ విమానం జూలై 17న కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 298 మంది ...

బలమైన వస్తువుల తాకిడి వల్లే కూలిన ఎమ్‌హెచ్ 17   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


ప్లీజ్.. విడిపోవద్దు!  సాక్షి
లండన్: 307 ఏళ్ల తమ అనుబంధాన్ని విడగొట్టవద్దంటూ బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కేమరూన్ స్కాట్‌లాండ్ ప్రజలను అభ్యర్థించారు. యునెటైడ్ కింగ్‌డమ్(యూకే) నుంచి విడిపోవడానికి సంబంధించి ఈ నెల 18న స్కాట్‌లాండ్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. యూకే నుంచి విడిపోవడానికే స్కాట్‌లాండ్ ప్రజలు మొగ్గుచూపుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. కేమరూన్ ...


ఇంకా మరిన్ని »   


ఇండోనేషియాలో భూకంపం  సాక్షి
జకర్తా : ఇండోనేషియాలో బుధవారం మళ్లీ భూమి కంపించింది. భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు అయినట్లు అమెరికా జియోలాజకిల్ సర్వే వెల్లడించింది. భూమి ఒక్కసారిగా కంపించటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ముందుగా భూ ప్రకంపనలను 6.5 అనుకున్నా... తర్వాత 6.2గా సవరించారు. మలుకా సముద్రంతో పాటు సులవేసీ ద్వీపాల మధ్య ఈ ...


ఇంకా మరిన్ని »   

  Andhrabhoomi   
దైవకణంతోనే సృష్టి అంతం?  Andhrabhoomi
లండన్, సెప్టెంబర్ 8: సృష్టిలోని ప్రతి కణానికి ద్రవ్యరాశిని అందించిన దైవకణం కారణంగానే సమస్త విశ్వం అంతరించిపోతోందని ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతికవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. మనం దైవకణంగా పేర్కొంటున్న హేక్స్‌బోసన్ ఈ రకమైన విపరిణామానికి దారితీసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం స్పేస్, టైమ్ ప్రక్రియలో చోటుచేసుకునే భయానక ...

దైవకణంతో విశ్వ నాశనం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దైవకణం జోలికెళితే వినాశనమే!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
తన గురించి చర్చించుకునేందుకే ఆ ప్రకటన!  సాక్షి
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా భారత్‌లో ఉందనడానికి తగిన ఆధారాల్లేవని అమెరికాకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక నిపుణుడు పీటర్ బెర్గెన్ అన్నారు. ఆల్ ఖైదా అధినేత అయ్‌మన్ అల్ జవహిరి భారత్‌లో ఒక శాఖను ప్రారంభించబోతున్నారన్న భావనే ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తుందన్నారు. అయితే, భారత్‌లో కొన్ని జీహాద్ శక్తులున్నా, ఆల్ ఖైదా ఉనికికి మాత్రం ...

భారత్‌లో అల్‌ఖైదా ఉనికే లేదు.. భయమొద్దు: అమెరికా   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


నైపుణ్య అభివృద్ధి.. నదీ జలాల పారిశుద్ధ్యం  Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: నదీ జలాల పారిశుద్ధ్యం, నైపుణ్య అభివృద్ధి, వ్యర్థాల రీసైక్లింగ్ వంటి ప్రక్రియలో పరస్పర సహకారాన్ని అందించుకోవాలని భారత్, జర్మనీ దేశాలు నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీతో జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మెయర్ సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు. కేంద్రంలోని కొత్త ప్రభుత్వంతో తన సంబంధాలు ...

నెపుణ్యాల అభివృద్ధిలో జర్మనీ సహకారం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言