రంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలు సాక్షి
సాక్షి, విజయవాడ : దివంగత వంగవీటి రంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు. 1988లో వంగవీటి రంగా హత్య ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది, దానికి ఎవరు బాధ్యులు.. ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు అప్పుడు ఎందుకు రాజీనామా చేశారో అన్ని విషయాలు ...
పరిటాల కేసుగా పోటీగా వంగవీటి కేసు!News Articles by KSR
పరిటాల రవి కేసులో జగనే ముద్దాయి... మంత్రి సునీతవెబ్ దునియా
పరిటాల కేసులో జగనే ముద్దాయి... సునీతతెలుగువన్
Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి, విజయవాడ : దివంగత వంగవీటి రంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు. 1988లో వంగవీటి రంగా హత్య ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది, దానికి ఎవరు బాధ్యులు.. ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు అప్పుడు ఎందుకు రాజీనామా చేశారో అన్ని విషయాలు ...
పరిటాల కేసుగా పోటీగా వంగవీటి కేసు!
పరిటాల రవి కేసులో జగనే ముద్దాయి... మంత్రి సునీత
పరిటాల కేసులో జగనే ముద్దాయి... సునీత
టీఆర్ఎస్ వాళ్ళని బాగా బంతాడుకుంటా... గెలిపిస్తే... జగ్గారెడ్డి వెబ్ దునియా
మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో దిగిన కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ నాయకుల మీద తనదైన శైలిలో ఘాటు హాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు తనను తెలంగాణ ద్రోహి అంటూ విమర్శించినందుకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. కెసిఆర్,హరీష్ రావుల జాగీరు తెలంగాణా అనుకుంటున్నారా... కాదని ...
టీఆర్ఎస్ వాళ్ళని బంతాడుకుంటా: జగ్గారెడ్డితెలుగువన్
జగ్గారెడ్డికి పదవి ఎలా వస్తుందబ్బా!News Articles by KSR
భారీ మెజారిటీతో టీఆర్ఎస్ను గెలిపించండి: కేసీఆర్Namasthe Telangana
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో దిగిన కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ నాయకుల మీద తనదైన శైలిలో ఘాటు హాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు తనను తెలంగాణ ద్రోహి అంటూ విమర్శించినందుకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. కెసిఆర్,హరీష్ రావుల జాగీరు తెలంగాణా అనుకుంటున్నారా... కాదని ...
టీఆర్ఎస్ వాళ్ళని బంతాడుకుంటా: జగ్గారెడ్డి
జగ్గారెడ్డికి పదవి ఎలా వస్తుందబ్బా!
భారీ మెజారిటీతో టీఆర్ఎస్ను గెలిపించండి: కేసీఆర్
ఛానళ్ళ నిషేధంపై గవర్నర్ స్పందన ఎక్కడ?: బొత్స వెబ్ దునియా
తెలంగాణకు సెల్యూట్ చేస్తేనే తెలంగాణ గడ్డపై వుండగలరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ పీసీసి చీఫ్ బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. తెలంగాణలో ఒకరికి సెల్యూట్ చేసి బతకాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. ఈ భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా బతికే హక్కును రాజ్యాంగం కల్పించిందని బొత్స గుర్తు చేశారు.
ఛానళ్ళ నిషేధంపై గవర్నర్ స్పందన ఏది?: బొత్సతెలుగువన్
గాంధీ,అంబేద్కర్ లకు సాల్యూట్ చేస్తాం..మీకు కాదుNews Articles by KSR
సెల్యూట్ అవసరంలేదు: కేసీఆర్కు బొత్స, బాబుపై ఫైర్Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
తెలంగాణకు సెల్యూట్ చేస్తేనే తెలంగాణ గడ్డపై వుండగలరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ పీసీసి చీఫ్ బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. తెలంగాణలో ఒకరికి సెల్యూట్ చేసి బతకాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. ఈ భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా బతికే హక్కును రాజ్యాంగం కల్పించిందని బొత్స గుర్తు చేశారు.
ఛానళ్ళ నిషేధంపై గవర్నర్ స్పందన ఏది?: బొత్స
గాంధీ,అంబేద్కర్ లకు సాల్యూట్ చేస్తాం..మీకు కాదు
సెల్యూట్ అవసరంలేదు: కేసీఆర్కు బొత్స, బాబుపై ఫైర్
గణేశ నిమజ్జనం.. అపశ్రుతులు... తెలంగాణ రాష్ట్రంలో... వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకల నిమజ్జనం సందర్భంగా కొన్ని అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. వీటి కారణంగా ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మానేరు వాగులో వినాయక నిమజ్జనం సందర్భంగా నగురం గ్రామానికి చెందిన సంజీవరావు, శ్రావణ్ కుమార్, రవి అనే ముగ్గురు ...
నిమజ్జనంలో అపశ్రుతి: ఐదుగురు యువకుల మృతిOneindia Telugu
నిమజ్జనంలో అపశ్రుతిAndhrabhoomi
వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతులుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకల నిమజ్జనం సందర్భంగా కొన్ని అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. వీటి కారణంగా ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మానేరు వాగులో వినాయక నిమజ్జనం సందర్భంగా నగురం గ్రామానికి చెందిన సంజీవరావు, శ్రావణ్ కుమార్, రవి అనే ముగ్గురు ...
నిమజ్జనంలో అపశ్రుతి: ఐదుగురు యువకుల మృతి
నిమజ్జనంలో అపశ్రుతి
వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతులు
విపక్ష నేతగా..స్వచ్ఛందంగా తప్పుకో! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్: కోర్టులో సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో ఎ1గా తేలిన..వైఎస్ జగన్ తక్షణం రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుని హోదా నుంచి వైదొలిగి ఆ పదవి గౌరవాన్ని కాపాడాలని టీడీపీ ప్రతినిధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనట్టయితే, ఆయనను అధ్యక్ష పదవి నుంచి ఆ పార్టీ నేతలు తొలగించాలని బుధవారిమిక్కడ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ...
జగన్పై 11 చార్జిషీట్లు.. 11 గోల్డ్ మెడల్సా? : సోమిరెడ్డి ప్రశ్నవెబ్ దునియా
గోల్డ్ మెడల్ సాధించినట్లా: జగన్ను ఏకేసిన సోమిరెడ్డిOneindia Telugu
జగన్ రాజకీయాల నుంచి వైదొలగాలిNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: కోర్టులో సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో ఎ1గా తేలిన..వైఎస్ జగన్ తక్షణం రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుని హోదా నుంచి వైదొలిగి ఆ పదవి గౌరవాన్ని కాపాడాలని టీడీపీ ప్రతినిధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనట్టయితే, ఆయనను అధ్యక్ష పదవి నుంచి ఆ పార్టీ నేతలు తొలగించాలని బుధవారిమిక్కడ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ...
జగన్పై 11 చార్జిషీట్లు.. 11 గోల్డ్ మెడల్సా? : సోమిరెడ్డి ప్రశ్న
గోల్డ్ మెడల్ సాధించినట్లా: జగన్ను ఏకేసిన సోమిరెడ్డి
జగన్ రాజకీయాల నుంచి వైదొలగాలి
జగన్ అక్రమాస్తులపై సీబీఐ 11వ ఛార్జ్షీట్ దాఖలు వెబ్ దునియా
జగన్ అక్రమాస్తుల కేసులో పట్టు మరింతా బిగుసుకుపోతున్నట్లు తెలుస్తోంది. సీబీఐ ఈ కేసుకు సంబంధించి 11వ చార్జిషీట్ను దాఖలు చేస్తూ వైఎస్ జగన్ను ఏ1 నిందితుడిగా పేర్కొంది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే ఒప్పందంతోనే ఇందు ప్రాజెక్ట్స్కు క్విడ్ ప్రోకో విధానంలో భూ కేటాయింపులు జరిపారంటూ నిర్ధారిస్తూ సీబీఐ అభియోగపత్రాన్ని నాంపల్లి ...
జగన్ అక్రమాస్తులపై 11వ ఛార్జ్షీట్ దాఖలుతెలుగువన్
జగన్ అక్రమాస్తుల కేసులో మరో చార్జిషీటు దాఖలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగన్పై 11వ చార్జిషీటు దాఖలు చేసినAndhrabhoomi
సాక్షి
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
జగన్ అక్రమాస్తుల కేసులో పట్టు మరింతా బిగుసుకుపోతున్నట్లు తెలుస్తోంది. సీబీఐ ఈ కేసుకు సంబంధించి 11వ చార్జిషీట్ను దాఖలు చేస్తూ వైఎస్ జగన్ను ఏ1 నిందితుడిగా పేర్కొంది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే ఒప్పందంతోనే ఇందు ప్రాజెక్ట్స్కు క్విడ్ ప్రోకో విధానంలో భూ కేటాయింపులు జరిపారంటూ నిర్ధారిస్తూ సీబీఐ అభియోగపత్రాన్ని నాంపల్లి ...
జగన్ అక్రమాస్తులపై 11వ ఛార్జ్షీట్ దాఖలు
జగన్ అక్రమాస్తుల కేసులో మరో చార్జిషీటు దాఖలు
జగన్పై 11వ చార్జిషీటు దాఖలు చేసిన
మీడియాను అణిచివేస్తామనడం భావ్యం కాదు : వెంకయ్య వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో మీడియా మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తనదైనశైలిలో స్పందించారు. మీడియా స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, మీడియాను తొక్కి పెడతాననడం మంచిది కాదని హితవు పలికారు. ఒకవేళ ఏవైనా మీడియా సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తే ...
కెసిఆర్ కు వెంకయ్య సలహాNews Articles by KSR
మీడియాని తొక్కేస్తాననడం భావ్యం కాదు.. వెంకయ్య...తెలుగువన్
మీడియాను తొక్కేస్తాననడం సరికాదు : వెంకయ్యనాయుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో మీడియా మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తనదైనశైలిలో స్పందించారు. మీడియా స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, మీడియాను తొక్కి పెడతాననడం మంచిది కాదని హితవు పలికారు. ఒకవేళ ఏవైనా మీడియా సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తే ...
కెసిఆర్ కు వెంకయ్య సలహా
మీడియాని తొక్కేస్తాననడం భావ్యం కాదు.. వెంకయ్య...
మీడియాను తొక్కేస్తాననడం సరికాదు : వెంకయ్యనాయుడు
సిసిఎస్ కస్టడీకి ఆసిఫ్ అలీ Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 10: భారత ఆర్మీ రహస్యాలను పాక్ గూఢచారికి చేరవేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఆసిఫ్ అలీని నాంపల్లి కోర్టు ఐదు రోజుల పాటు సిసిఎస్ కస్టడీకి అప్పగించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు గురువారం ఆసిఫ్ అలీని సిసిఎస్ పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆర్మీ సుబేదార్ పతన్కుమార్కు బ్యాంకు ఖాతాలో ...
సీసీఎస్ కస్టడీలోకి ఆసిఫ్ అలీNamasthe Telangana
అనుష్క హానీ ట్రాప్: అలీకి 5 రోజుల పోలీసు కస్టడీOneindia Telugu
పతన్ కుమార్ కేసులో అసిఫ్ అలీ అరెస్ట్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 10: భారత ఆర్మీ రహస్యాలను పాక్ గూఢచారికి చేరవేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఆసిఫ్ అలీని నాంపల్లి కోర్టు ఐదు రోజుల పాటు సిసిఎస్ కస్టడీకి అప్పగించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు గురువారం ఆసిఫ్ అలీని సిసిఎస్ పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆర్మీ సుబేదార్ పతన్కుమార్కు బ్యాంకు ఖాతాలో ...
సీసీఎస్ కస్టడీలోకి ఆసిఫ్ అలీ
అనుష్క హానీ ట్రాప్: అలీకి 5 రోజుల పోలీసు కస్టడీ
పతన్ కుమార్ కేసులో అసిఫ్ అలీ అరెస్ట్
ఆర్టీసీ చర్చలు సఫలం Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 10: సమ్మె నోటీసుపై ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లారుూస్ యూనియన్తో యాజమాన్యం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించింది. బుధవారం ఆర్టీసీ బస్ భవన్లో ఎంప్లారుూస్ యూనియన్ ప్రతినిధులతో యాజమాన్యం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో కార్మికుల ...
ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె లేదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆర్టీసీ సమ్మె లేనట్లే...సాక్షి
ఆర్టీసీకి తొలగిన సమ్మె గండంNamasthe Telangana
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 22 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 10: సమ్మె నోటీసుపై ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లారుూస్ యూనియన్తో యాజమాన్యం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించింది. బుధవారం ఆర్టీసీ బస్ భవన్లో ఎంప్లారుూస్ యూనియన్ ప్రతినిధులతో యాజమాన్యం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో కార్మికుల ...
ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె లేదు
ఆర్టీసీ సమ్మె లేనట్లే...
ఆర్టీసీకి తొలగిన సమ్మె గండం
కాంగ్రెస్ మాజీ మంత్రులకు డాక్టరేట్లా! News Articles by KSR
యూనివర్శిటీలు గౌరవ డిగ్రీలు ప్రదానం చేస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. గౌరవ డిగ్రీలు ఎందుకు ,ఎలా ఇస్తున్నారో యూనివర్శిటీలు వివరణ ఇవ్వకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. తాజాగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ ఏడాది డాక్టరేట్స్ కు ఎంపిక చేసేనవారిలో కాంగ్రెస్ మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, పనబాక లక్ష్మీ ఉన్నారు. ఎస్వీ రాఘవన్ను ...
వట్టి వసంతకుమార్ కు డాక్టరేట్సాక్షి
13న 'గీతం' స్నాతకోత్సవం.. నలుగురికి గౌరవ డాక్టరేట్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
13న గీతం ఐదో స్నాతకోత్సవంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
యూనివర్శిటీలు గౌరవ డిగ్రీలు ప్రదానం చేస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. గౌరవ డిగ్రీలు ఎందుకు ,ఎలా ఇస్తున్నారో యూనివర్శిటీలు వివరణ ఇవ్వకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. తాజాగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ ఏడాది డాక్టరేట్స్ కు ఎంపిక చేసేనవారిలో కాంగ్రెస్ మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, పనబాక లక్ష్మీ ఉన్నారు. ఎస్వీ రాఘవన్ను ...
వట్టి వసంతకుమార్ కు డాక్టరేట్
13న 'గీతం' స్నాతకోత్సవం.. నలుగురికి గౌరవ డాక్టరేట్లు
13న గీతం ఐదో స్నాతకోత్సవం
沒有留言:
張貼留言