రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ డ్రైవర్ సజీవ దహనం తెలుగువన్
హైదరాబాద్లోని బోయినపల్లి సమీపంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-డీసీఎం లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం కాలిపోయింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ సజీవ దహనంసాక్షి
మంటల్లో చిక్కుకున్న బస్సు: డ్రైవర్లు సజీవ దహనంNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్లోని బోయినపల్లి సమీపంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-డీసీఎం లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం కాలిపోయింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ సజీవ దహనం
మంటల్లో చిక్కుకున్న బస్సు: డ్రైవర్లు సజీవ దహనం
లైంగిక పటుత్వ పరీక్ష: స్వామి నిత్యానంద మగాడే? Oneindia Telugu
బెంగళూరు: వివాదాస్పద స్వామీజీ, బిడది ధ్యానపీఠాధిపతి నిత్యానంద స్వామి పురుషుడేనని లైంగిక పటుత్వ పరీక్షల్లో తేలినట్లు సమాచారం. అతనికి ఎట్టకేలకు బెంగళూర్లోని విక్టోరియా ఆస్పత్రిలో సోమవారం సుదీర్ఘంగా పురుషత్వ పరీక్షలు జరిగాయి. మహిళపై అత్యాచారం చేసినట్టు నిత్యానందపై ఆరోపణలున్నాయి. కేసుల విచారణ సందర్భంగా తాను పురుషుడినే ...
నిత్యానందకు లైంగిక సామర్థ్య పరీక్షNamasthe Telangana
నిత్యానందుడు పురుషుడే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిత్యానందకు పుంసత్వ పరీక్షలుసాక్షి
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 16 వార్తల కథనాలు »
బెంగళూరు: వివాదాస్పద స్వామీజీ, బిడది ధ్యానపీఠాధిపతి నిత్యానంద స్వామి పురుషుడేనని లైంగిక పటుత్వ పరీక్షల్లో తేలినట్లు సమాచారం. అతనికి ఎట్టకేలకు బెంగళూర్లోని విక్టోరియా ఆస్పత్రిలో సోమవారం సుదీర్ఘంగా పురుషత్వ పరీక్షలు జరిగాయి. మహిళపై అత్యాచారం చేసినట్టు నిత్యానందపై ఆరోపణలున్నాయి. కేసుల విచారణ సందర్భంగా తాను పురుషుడినే ...
నిత్యానందకు లైంగిక సామర్థ్య పరీక్ష
నిత్యానందుడు పురుషుడే!
నిత్యానందకు పుంసత్వ పరీక్షలు
విశాఖ లడ్డు @ 12.75 లక్షలు తెలుగువన్
మామూలుగా గణేష్ లడ్డు ధరలో హైదరాబాద్లోని బాలాపూర్ లడ్డే హైలైట్. దేశంలోనే అత్యధిక ధరకు అమ్ముడవుతూ వుంటుంది. ఈసారి తొమ్మిదిన్నర లక్షలకు అమ్ముడుపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గణేషుడి లడ్డూ వేలంలో రికార్డ్ సృష్టించింది. విశాఖలోని మురళీనగర్లో వున్న విజయ గణపతి లడ్డూ వేలంలో రూ.12.75 లక్షలు పలికింది. వేలంలో ...
లడ్డు @ 12.75 లక్షలు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖలో.. వినాయకుడి లడ్డూ 12.75 లక్షలుసాక్షి
గణేషుడి 'ఆ' లడ్డు రూ.12.75 లక్షలు, 'టి' లడ్డు రూ.10.08 లక్షలువెబ్ దునియా
News Articles by KSR
అన్ని 35 వార్తల కథనాలు »
మామూలుగా గణేష్ లడ్డు ధరలో హైదరాబాద్లోని బాలాపూర్ లడ్డే హైలైట్. దేశంలోనే అత్యధిక ధరకు అమ్ముడవుతూ వుంటుంది. ఈసారి తొమ్మిదిన్నర లక్షలకు అమ్ముడుపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గణేషుడి లడ్డూ వేలంలో రికార్డ్ సృష్టించింది. విశాఖలోని మురళీనగర్లో వున్న విజయ గణపతి లడ్డూ వేలంలో రూ.12.75 లక్షలు పలికింది. వేలంలో ...
లడ్డు @ 12.75 లక్షలు!
విశాఖలో.. వినాయకుడి లడ్డూ 12.75 లక్షలు
గణేషుడి 'ఆ' లడ్డు రూ.12.75 లక్షలు, 'టి' లడ్డు రూ.10.08 లక్షలు
ఏపీలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధమైందా? తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలకు అవసరమైన తెల్ల రేషన్ కార్డులు అక్రమంగా పలువురు దక్కించుకున్నారని, దాదాపు ఏపీలో 15 లక్షల బోగస్ కార్డులు ఉండి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తే బోగస్ కార్డులన్ని పోయే ...
ఏపీలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం...?వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలకు అవసరమైన తెల్ల రేషన్ కార్డులు అక్రమంగా పలువురు దక్కించుకున్నారని, దాదాపు ఏపీలో 15 లక్షల బోగస్ కార్డులు ఉండి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తే బోగస్ కార్డులన్ని పోయే ...
ఏపీలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం...?
పవన్ అభిమాన సంఘం ట్విస్టులతో కిరికిరి... మెగా బ్రదర్ కు... వెబ్ దునియా
జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్తగా అభిమాన సంఘాన్ని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు ఇపుడు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. ఈ అభిమాన సంఘం పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత పేరుతో ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్, కేంద్రమంత్రి చిరంజీవి అభిమాన సంఘం ...
పవన్ అభిమాన సంఘం... కిరికిరి...తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్తగా అభిమాన సంఘాన్ని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు ఇపుడు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. ఈ అభిమాన సంఘం పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత పేరుతో ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్, కేంద్రమంత్రి చిరంజీవి అభిమాన సంఘం ...
పవన్ అభిమాన సంఘం... కిరికిరి...
లైంగిక దాడి కంటే బాల్య వివాహం ఘోరం : ఢిల్లీ వెబ్ దునియా
బాల్యవివాహాలపై ఢిల్లీ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు సమాజం సాంకేతిక యుగంలో సాగుతుండగా.. ఇంకా అనేక ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరుగుతుండటం దారుణమని పేర్కొంది. లైంగిక దాడి కన్నా బాల్యవివాహం ఘోరమైందని వ్యాఖ్యానించింది. ఇటీవల 14 యేళ్ల బాలికకు వివాహం జరిగింది. అత్తారింట్లో ఆ చిన్నారికి నిత్యం వేధింపులు ...
బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం.. కోర్టు...తెలుగువన్
బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం: ఢిల్లీ కోర్టుOneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
బాల్యవివాహాలపై ఢిల్లీ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు సమాజం సాంకేతిక యుగంలో సాగుతుండగా.. ఇంకా అనేక ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరుగుతుండటం దారుణమని పేర్కొంది. లైంగిక దాడి కన్నా బాల్యవివాహం ఘోరమైందని వ్యాఖ్యానించింది. ఇటీవల 14 యేళ్ల బాలికకు వివాహం జరిగింది. అత్తారింట్లో ఆ చిన్నారికి నిత్యం వేధింపులు ...
బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం.. కోర్టు...
బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం: ఢిల్లీ కోర్టు
ఖైరతాబాద్ మహాగణపతి వద్దకు చేరుకున్న భారీ క్రేన్ మహగణపతిపై పూలవర్షం రేపటికి ... ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 8 : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నారు. మహాగణపతి నిమజ్జనం కోసం భారీ క్రేన్ ఖైరతాబాద్ గణేషుడి మండపం వద్దకు చేరుకుంది. మరోవైపు మహాగణపతి నిమజ్జనం సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణ నెలకొంది. ఖైరతాబాద్ మహా గణపతి మరి కొద్ది గంటల్లో సాగర తీరానికి ...
ఖైరతాబాద్ గణేషుడి మీద పూలవర్షంతెలుగువన్
ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద తొక్కిసలాటసాక్షి
ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద.. షార్ట్ సర్క్యూట్.. స్వల్ప ప్రమాదం!వెబ్ దునియా
10tv
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 8 : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నారు. మహాగణపతి నిమజ్జనం కోసం భారీ క్రేన్ ఖైరతాబాద్ గణేషుడి మండపం వద్దకు చేరుకుంది. మరోవైపు మహాగణపతి నిమజ్జనం సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణ నెలకొంది. ఖైరతాబాద్ మహా గణపతి మరి కొద్ది గంటల్లో సాగర తీరానికి ...
ఖైరతాబాద్ గణేషుడి మీద పూలవర్షం
ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద తొక్కిసలాట
ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద.. షార్ట్ సర్క్యూట్.. స్వల్ప ప్రమాదం!
పాఠశాలలకు బాంబు బెదిరింపు సాక్షి
తిరువొత్తియూరు: చెన్నై వలసరవాక్కం, విరుగంబాక్కంలోని రెండు పాఠశాలల్లో బాంబు పెట్టినట్టు సోమవారం ఉదయం పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. చెన్నై పోలీసు కంట్రోల్ గదికి సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి వలసరవాక్కంలో ఉన్న వెంకటేశ్వర పాఠశాల, విరుగంబాక్కంలో ఉన్న ...
కరీంనగర్లో బాంబు బెదిరింపు కలకలం...తెలుగువన్
కరీంనగర్లో బాంబు బెదిరింపు : ఫోన్ కాల్ కలకలం!వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
తిరువొత్తియూరు: చెన్నై వలసరవాక్కం, విరుగంబాక్కంలోని రెండు పాఠశాలల్లో బాంబు పెట్టినట్టు సోమవారం ఉదయం పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. చెన్నై పోలీసు కంట్రోల్ గదికి సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి వలసరవాక్కంలో ఉన్న వెంకటేశ్వర పాఠశాల, విరుగంబాక్కంలో ఉన్న ...
కరీంనగర్లో బాంబు బెదిరింపు కలకలం...
కరీంనగర్లో బాంబు బెదిరింపు : ఫోన్ కాల్ కలకలం!
ఐఎం టెక్కీ అజాజ్ షేక్కు హైదరాబాద్లోనే శిక్షణ! వెబ్ దునియా
కోల్కతాలో పోలీసులకు చిక్కిన ఇండియన్ ముజాహిదీన్ టెక్కీ అజాజ్ షేక్కు హైదరాబాద్లోని ఓ ఐటీ పరికరాల కేంద్రంలో శిక్షణ ఇచ్చినట్టు వెల్లడైంది. అంతేకాకుండా 2008లో జరిగిన లుంబినీ పార్కు పేలుళ్ల కేసులో నిందితుడు మన్సూర్ పీర్బాయ్ అరెస్టు తర్వాత అజాజ్ షేక్ను అరెస్టు చేశారు. పీర్బాయ్ స్థానంలో షేక్ ఇండియన్ ముజాహిదీన్ టెక్నాలజీ, ...
ఇక్కడే ఐఎం టెక్కీ శిక్షణ: దిల్షుక్నగర్ పేలుళ్లకు డబ్బుOneindia Telugu
ఢిల్లీలో విధ్వంసానికి ఇండియన్ ముజాహిద్దీన్ కుట్రతెలుగువన్
ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర…Kandireega
Andhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
కోల్కతాలో పోలీసులకు చిక్కిన ఇండియన్ ముజాహిదీన్ టెక్కీ అజాజ్ షేక్కు హైదరాబాద్లోని ఓ ఐటీ పరికరాల కేంద్రంలో శిక్షణ ఇచ్చినట్టు వెల్లడైంది. అంతేకాకుండా 2008లో జరిగిన లుంబినీ పార్కు పేలుళ్ల కేసులో నిందితుడు మన్సూర్ పీర్బాయ్ అరెస్టు తర్వాత అజాజ్ షేక్ను అరెస్టు చేశారు. పీర్బాయ్ స్థానంలో షేక్ ఇండియన్ ముజాహిదీన్ టెక్నాలజీ, ...
ఇక్కడే ఐఎం టెక్కీ శిక్షణ: దిల్షుక్నగర్ పేలుళ్లకు డబ్బు
ఢిల్లీలో విధ్వంసానికి ఇండియన్ ముజాహిద్దీన్ కుట్ర
ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర…
హీరోయిన్ మైత్రేయ రేప్ కేసు: మంత్రి కొడుక్కి బెయిల్ తెలుగువన్
కన్నడ హీరోయిన్ మైత్రేయ కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం జరిపాడని, ఇప్పుడు తనను కాకుండా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడని బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు కేంద్ర మంత్రి సదానందగౌడ పరువు జాతీయ స్థాయిలో పోయేలా చేసింది. మైత్రేయ కేసు ...
కన్నడ హీరోయిన్ రేప్ కేసు... రైల్వే మంత్రి కొడుక్కి బెయిల్వెబ్ దునియా
కేంద్రమంత్రి సదానంద కుమారుడికి ఊరట!సాక్షి
చెప్పేదేం లేదు: నటి కేసుపై సదానంద, కార్తీక్కు ఊరటOneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
కన్నడ హీరోయిన్ మైత్రేయ కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం జరిపాడని, ఇప్పుడు తనను కాకుండా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడని బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు కేంద్ర మంత్రి సదానందగౌడ పరువు జాతీయ స్థాయిలో పోయేలా చేసింది. మైత్రేయ కేసు ...
కన్నడ హీరోయిన్ రేప్ కేసు... రైల్వే మంత్రి కొడుక్కి బెయిల్
కేంద్రమంత్రి సదానంద కుమారుడికి ఊరట!
చెప్పేదేం లేదు: నటి కేసుపై సదానంద, కార్తీక్కు ఊరట
沒有留言:
張貼留言