పవన్ అభిమాన సంఘం... చిరు ఫ్యాన్స్తో కిరికిరి... తెలుగువన్
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్తగా అభిమాన సంఘాన్ని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. చిరంజీవి అభిమాన సంఘం భేటీ కంటే ముందే పవన్ కళ్యాణ్ అభిమానులు భేటీ కావాలని నిర్ణయించుకున్నారని ...
పవన్ అభిమాన సంఘం ట్విస్టులతో కిరికిరి... మెగా బ్రదర్ కు...వెబ్ దునియా
పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత: బెజవాడలో ఫ్యాన్స్ భేటీ!Oneindia Telugu
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొత్త కుంపటి!సాక్షి
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్తగా అభిమాన సంఘాన్ని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. చిరంజీవి అభిమాన సంఘం భేటీ కంటే ముందే పవన్ కళ్యాణ్ అభిమానులు భేటీ కావాలని నిర్ణయించుకున్నారని ...
పవన్ అభిమాన సంఘం ట్విస్టులతో కిరికిరి... మెగా బ్రదర్ కు...
పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత: బెజవాడలో ఫ్యాన్స్ భేటీ!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొత్త కుంపటి!
15న 'గోవిందుడు అందరివాడేలే'పాటలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'గోవిందుడు అందరివాడేలే'. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. నిర్మాత మాట్లాడుతూ ''లండన్లోని పలు సుందరమైన ప్రదేశాల్లో పాటలను చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 15న పాటలను, అక్టోబర్ 1న సినిమాను విడుదల చేస్తాం. సకుటుంబంగా చూసే ...
15న 'గోవిందుడు అందరివాడేలే' ఆడియోAndhrabhoomi
'గోవిందుడు అందరివాడేలే' 15న ఆడియో - అక్టోబర్ 1 విడుదలవెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'గోవిందుడు అందరివాడేలే'. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. నిర్మాత మాట్లాడుతూ ''లండన్లోని పలు సుందరమైన ప్రదేశాల్లో పాటలను చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 15న పాటలను, అక్టోబర్ 1న సినిమాను విడుదల చేస్తాం. సకుటుంబంగా చూసే ...
15న 'గోవిందుడు అందరివాడేలే' ఆడియో
'గోవిందుడు అందరివాడేలే' 15న ఆడియో - అక్టోబర్ 1 విడుదల
హైదరాబాద్లో వినాయక నిమజ్జనం: ఆటో బోల్తా.. ఓ బాలుడికి.. వెబ్ దునియా
హైదరాబాద్లో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాదులో వినాయక నిమజ్జనానికి వెళుతున్న ఓ ఆటో మొజాం జాహీ మార్కెట్ వద్ద బోల్తా పడింది. ఆటో ఒక్కసారిగా పడిపోవడంతో అందులో ఉన్నవారంతా కింద పడిపోయారు. ఈ ఘటనలో ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అతడిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ఉన్న ...
నిమజ్జనానికి వెళ్తూ బోల్తా పడిన ఆటోసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్లో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాదులో వినాయక నిమజ్జనానికి వెళుతున్న ఓ ఆటో మొజాం జాహీ మార్కెట్ వద్ద బోల్తా పడింది. ఆటో ఒక్కసారిగా పడిపోవడంతో అందులో ఉన్నవారంతా కింద పడిపోయారు. ఈ ఘటనలో ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అతడిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ఉన్న ...
నిమజ్జనానికి వెళ్తూ బోల్తా పడిన ఆటో
కాకతీయుడి పౌరుషం సాక్షి
కాకతీయుల పౌరుషాన్ని, రాజసాన్ని పుణికిపుచ్చుకున్న ఓ కుర్రాడి కథాంశంతో రూపొందుతోన్న చిత్రం 'కాకతీయుడు'. తారకరత్న టైటిల్ రోల్ పోషిస్తున్నారు. శిల్పష్వి యామిని కథానాయిక. వి.సముద్ర దర్శకత్వంలో లగడపాటి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -''మాస్ ప్రేక్షకులను మెప్పించే కథాంశంతో ఈ చిత్రం ...
తారకరత్న 'కాకతీయుడు'Andhrabhoomi
చివరి షెడ్యూల్ లో తారకరత్న కాకతీయుడుPalli Batani
అన్ని 3 వార్తల కథనాలు »
కాకతీయుల పౌరుషాన్ని, రాజసాన్ని పుణికిపుచ్చుకున్న ఓ కుర్రాడి కథాంశంతో రూపొందుతోన్న చిత్రం 'కాకతీయుడు'. తారకరత్న టైటిల్ రోల్ పోషిస్తున్నారు. శిల్పష్వి యామిని కథానాయిక. వి.సముద్ర దర్శకత్వంలో లగడపాటి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -''మాస్ ప్రేక్షకులను మెప్పించే కథాంశంతో ఈ చిత్రం ...
తారకరత్న 'కాకతీయుడు'
చివరి షెడ్యూల్ లో తారకరత్న కాకతీయుడు
గుంటూరులో వ్యభిచారం చేస్తూ మరో నటి... శ్వేతా బసులానే.... వెబ్ దునియా
శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారం కేసు మరిచిపోకముందే మరో సినిమా నటి వ్యభిచారం కేసులో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఐతే ఈమె పట్టుబడింది గుంటూరు నగర శివారు ప్రాంతమైన స్వర్ణభారతినగర్ లో. ఆమధ్య బీటెక్ బాబు అనే చిన్న సినిమాలో ఒక పాత్ర పోషించిన నటితోపాటు మరో ఆరుగురు వ్యభిచారం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ...
వ్యభిచారం కేసులో మరో సినిమా నటి అరెస్ట్సాక్షి
వ్యభిచారంలో పట్టుబడ్డ మరో తెలుగు హీరోయిన్FIlmiBeat Telugu
వ్యభిచారం, రూ.లక్ష: శ్వేతాబసు పేర్లు వెల్లడిస్తుందా?Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారం కేసు మరిచిపోకముందే మరో సినిమా నటి వ్యభిచారం కేసులో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఐతే ఈమె పట్టుబడింది గుంటూరు నగర శివారు ప్రాంతమైన స్వర్ణభారతినగర్ లో. ఆమధ్య బీటెక్ బాబు అనే చిన్న సినిమాలో ఒక పాత్ర పోషించిన నటితోపాటు మరో ఆరుగురు వ్యభిచారం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ...
వ్యభిచారం కేసులో మరో సినిమా నటి అరెస్ట్
వ్యభిచారంలో పట్టుబడ్డ మరో తెలుగు హీరోయిన్
వ్యభిచారం, రూ.లక్ష: శ్వేతాబసు పేర్లు వెల్లడిస్తుందా?
శ్రీదేవి బెస్ట్.. రాధ డాన్స్ బాగా చేస్తుంది : చిరంజీవి కితాబు వెబ్ దునియా
తన సరసన నటించిన హీరోయిన్లలో శ్రీదేవి బెస్ట్ అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. అలాగే, తనతో 60 మందికి పైగా హీరోయిన్లు నటించగా, వారిలో రాధ డాన్స్ బాగా చేస్తుందని తెలిపారు. ఇకపోతే.. జగదేకవీరుడు- అతిలోక సుందరి రీమేక్లో తన కుమారుడు చరణ్, తమన్నా కలిసి నటించాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. అతిలోకసుందరిగా తమన్నాయే కరెక్ట్ అని ...
తమన్నా అంటే ఇష్టం: చిరంజీవి మరోసారి ఇలా...FIlmiBeat Telugu
శ్రీదేవి బెస్ట్.. రాధ డాన్స్ సూపర్: చిరంజీవిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తన సరసన నటించిన హీరోయిన్లలో శ్రీదేవి బెస్ట్ అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. అలాగే, తనతో 60 మందికి పైగా హీరోయిన్లు నటించగా, వారిలో రాధ డాన్స్ బాగా చేస్తుందని తెలిపారు. ఇకపోతే.. జగదేకవీరుడు- అతిలోక సుందరి రీమేక్లో తన కుమారుడు చరణ్, తమన్నా కలిసి నటించాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. అతిలోకసుందరిగా తమన్నాయే కరెక్ట్ అని ...
తమన్నా అంటే ఇష్టం: చిరంజీవి మరోసారి ఇలా...
శ్రీదేవి బెస్ట్.. రాధ డాన్స్ సూపర్: చిరంజీవి
అల్లు అర్జున్ తో రాశీ గుసగుసలు... ఏంటి సంగతి...? వెబ్ దునియా
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ప్రేమకథా చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో బన్నీ రొమాన్స్ చేస్తాడనీ, సమంతను లీడ్ హీరోయిన్ గా ఆదాశర్మను మరో హీరోయిన్ గా తీసుకున్న సంగతి ఇప్పటికే వెబ్ దునియా తెలిపింది. ఇప్పుడిక మూడో కథానాయిక పాత్ర కోసం ఊహలు ...
అల్లు అర్జున్ తో రాశీ గుసగుసలు..!తెలుగువన్
అర్జున్ అవుట్ జగపతిబాబు ఇన్Kandireega
అన్ని 4 వార్తల కథనాలు »
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ప్రేమకథా చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో బన్నీ రొమాన్స్ చేస్తాడనీ, సమంతను లీడ్ హీరోయిన్ గా ఆదాశర్మను మరో హీరోయిన్ గా తీసుకున్న సంగతి ఇప్పటికే వెబ్ దునియా తెలిపింది. ఇప్పుడిక మూడో కథానాయిక పాత్ర కోసం ఊహలు ...
అల్లు అర్జున్ తో రాశీ గుసగుసలు..!
అర్జున్ అవుట్ జగపతిబాబు ఇన్
రుద్రమదేవి షూటింగ్ పూర్తయింది ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనుష్క ప్రధాన పాత్రధారిణిగా గుణా టీమ్ వర్క్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్న భారతదేశపు తొలి హిస్టారికల్ చిత్రం 'రుద్రమదేవి' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ 'ఈ చిత్రానికి సంబంధించిన చారిత్రక పరిశోధన, కథారూపకల్పన పనులు 2012లో ...
డిసెంబర్లోనే రుద్రమదేవిసాక్షి
అనుష్క 'రుద్రమదేవి' షూటింగ్ పూర్తయిందితెలుగువన్
రెడీ రెడీ.. డిసెంబరులో వస్తున్న రుద్రమదేవి..!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
అనుష్క ప్రధాన పాత్రధారిణిగా గుణా టీమ్ వర్క్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్న భారతదేశపు తొలి హిస్టారికల్ చిత్రం 'రుద్రమదేవి' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ 'ఈ చిత్రానికి సంబంధించిన చారిత్రక పరిశోధన, కథారూపకల్పన పనులు 2012లో ...
డిసెంబర్లోనే రుద్రమదేవి
అనుష్క 'రుద్రమదేవి' షూటింగ్ పూర్తయింది
రెడీ రెడీ.. డిసెంబరులో వస్తున్న రుద్రమదేవి..!
తెలుగు సైవంలో రాజేంద్ర ప్రసాద్! వెబ్ దునియా
నాజర్ ప్రధాన పాత్ర పోషించిన 'సైవం' (శాకాహారి) తమిళ సినిమా ఇటీవలి కాలంలో హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. అమలాపాల్ భర్త ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇందులో నాజర్ పాత్రను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పోషిస్తాడని తెలిసింది. ఆయనైతేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం ...
శైవం రీమేక్లో నటకిరీటిKandireega
'శైవం' రీమేక్ లో రాజేంద్రడుతెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
నాజర్ ప్రధాన పాత్ర పోషించిన 'సైవం' (శాకాహారి) తమిళ సినిమా ఇటీవలి కాలంలో హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. అమలాపాల్ భర్త ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇందులో నాజర్ పాత్రను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పోషిస్తాడని తెలిసింది. ఆయనైతేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం ...
శైవం రీమేక్లో నటకిరీటి
'శైవం' రీమేక్ లో రాజేంద్రడు
''మిర్చి'' డైరక్టర్తో ఎన్టీఆర్ : ఘాటెక్కిస్తాడా? వెబ్ దునియా
మిర్చి డైరక్టర్తో ఎన్టీఆర్ కొత్త సినిమా చేయనున్నారు. ప్రభాస్, అనుష్క, రీచా గంగోపాధ్యాయ హీరోహీరోయిన్లుగా నటించిన “మిర్చి” సినిమా టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్తో డైరెక్టర్ కొరటాల శివ ఒక్కసారిగా టాలీవుడ్లో టాప్ మోస్ట్ డైరెక్టర్ అయిపోయాడు. తన రెండవ సినిమాలోనే మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ...
“మిర్చి” డైరెక్టర్ తో ఎన్టీఆర్?Kandireega
అన్ని 8 వార్తల కథనాలు »
మిర్చి డైరక్టర్తో ఎన్టీఆర్ కొత్త సినిమా చేయనున్నారు. ప్రభాస్, అనుష్క, రీచా గంగోపాధ్యాయ హీరోహీరోయిన్లుగా నటించిన “మిర్చి” సినిమా టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్తో డైరెక్టర్ కొరటాల శివ ఒక్కసారిగా టాలీవుడ్లో టాప్ మోస్ట్ డైరెక్టర్ అయిపోయాడు. తన రెండవ సినిమాలోనే మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ...
“మిర్చి” డైరెక్టర్ తో ఎన్టీఆర్?
沒有留言:
張貼留言