సీఎంగా తొలి అడుగు సాక్షి
సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. వరంగల్ నగరంలో మంగళవారం జరిగే ప్రజాకవి కాళోజీ నారాయణరావు శత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరవుతున్నారు. ఈ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణలోనే సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ జిల్లాలో కాళోజీ కళా కేంద్రాన్ని ...
నేడు వరంగల్ కు సీఎం కేసీఆర్Namasthe Telangana
ఓరుగల్లు ఎదురుచూపు!Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. వరంగల్ నగరంలో మంగళవారం జరిగే ప్రజాకవి కాళోజీ నారాయణరావు శత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరవుతున్నారు. ఈ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణలోనే సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ జిల్లాలో కాళోజీ కళా కేంద్రాన్ని ...
నేడు వరంగల్ కు సీఎం కేసీఆర్
ఓరుగల్లు ఎదురుచూపు!
సచిన్-రిచర్డ్స్ ట్రోఫీ! సాక్షి
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరును ఏదో ఒక దేశంతో క్రికెట్ సిరీస్కు పెట్టి గౌరవించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల సిరీస్కు బోర్డర్-గవాస్కర్ పేరుతో; ఇంగ్లండ్, భారత్ సిరీస్కు పటౌడీ పేరుతో ట్రోఫీలు అందిస్తున్నారు. ఇప్పుడు సచిన్ పేరును కూడా ఏదో ఒక సిరీస్కు పెట్టాలని బోర్డు పెద్దలు ఆలోచనలో ఉన్నారు.
త్వరలో 'సచిన్ టెండూల్కర్' కప్..?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సచిన్కు విశిష్ట గౌరవం : మాస్టర్ పేరిట క్రికెట్ సిరీస్!వెబ్ దునియా
బీసీసీఐ విశిష్ట గౌరవం: క్రికెట్ సిరీస్కు సచిన్ పేరు!thatsCricket Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరును ఏదో ఒక దేశంతో క్రికెట్ సిరీస్కు పెట్టి గౌరవించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల సిరీస్కు బోర్డర్-గవాస్కర్ పేరుతో; ఇంగ్లండ్, భారత్ సిరీస్కు పటౌడీ పేరుతో ట్రోఫీలు అందిస్తున్నారు. ఇప్పుడు సచిన్ పేరును కూడా ఏదో ఒక సిరీస్కు పెట్టాలని బోర్డు పెద్దలు ఆలోచనలో ఉన్నారు.
త్వరలో 'సచిన్ టెండూల్కర్' కప్..?
సచిన్కు విశిష్ట గౌరవం : మాస్టర్ పేరిట క్రికెట్ సిరీస్!
బీసీసీఐ విశిష్ట గౌరవం: క్రికెట్ సిరీస్కు సచిన్ పేరు!
నా అతివిశ్వాసమే: ధోనీ, అలీపై మీడియాకు ప్రశ్న thatsCricket Telugu
బర్మింగ్హాం: ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక ట్వంటీ-20 మ్యాచ్లో భారత జట్టుకు ఎదురైన ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. బర్మింగ్హామ్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో విజయం కోసం చివరి ఓవర్ వరకూ పోరాడిన భారత జట్టు మూడు పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఓటమిపై ధోనీ ...
మరి అప్పుడు అడగలేదేం?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధోనీ ఫినిషింగ్ టచ్ వర్కవుట్ కాలేదు.. భారత్ ఓటమి!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
బర్మింగ్హాం: ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక ట్వంటీ-20 మ్యాచ్లో భారత జట్టుకు ఎదురైన ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. బర్మింగ్హామ్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో విజయం కోసం చివరి ఓవర్ వరకూ పోరాడిన భారత జట్టు మూడు పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఓటమిపై ధోనీ ...
మరి అప్పుడు అడగలేదేం?
ధోనీ ఫినిషింగ్ టచ్ వర్కవుట్ కాలేదు.. భారత్ ఓటమి!
'పౌర సంబంధాలు' లేవయా..! సాక్షి
సాక్షి, హన్మకొండ : ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడం... పథకాలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడం సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రధాన విధి. జిల్లా పౌరసంబంధాల శాఖకు మాత్రం ఇదేమీ పట్టడం లేదు. కొంత కాలంగా ఈ విధులను పక్కనబెట్టేసింది. సాధారణ పాలన వ్యవహారాలను కూడా నిర్వహించలేని ...
ఇంకా మరిన్ని »
సాక్షి, హన్మకొండ : ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడం... పథకాలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడం సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రధాన విధి. జిల్లా పౌరసంబంధాల శాఖకు మాత్రం ఇదేమీ పట్టడం లేదు. కొంత కాలంగా ఈ విధులను పక్కనబెట్టేసింది. సాధారణ పాలన వ్యవహారాలను కూడా నిర్వహించలేని ...
సచివాలయంలో కంట్రోల్ రూం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష, సహాయక కార్యక్రమాల పర్యవేక్షణ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడం..మరో మూడు రోజులు భారీ వర్ష సూచన ఉండడం.. విపత్తుల యాజమాన్య విభాగం సహాయక చర్యలను సమీక్షిస్తోంది. సచివాలయంలో 040-2345 4088 ఫోన్నెంబర్తో పాటు ...
సచివాలయంలో హెల్ప్లైన్Andhrabhoomi
వర్షాల నేపథ్యంలో సచివాలయంలో కంట్రోల్రూమ్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష, సహాయక కార్యక్రమాల పర్యవేక్షణ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడం..మరో మూడు రోజులు భారీ వర్ష సూచన ఉండడం.. విపత్తుల యాజమాన్య విభాగం సహాయక చర్యలను సమీక్షిస్తోంది. సచివాలయంలో 040-2345 4088 ఫోన్నెంబర్తో పాటు ...
సచివాలయంలో హెల్ప్లైన్
వర్షాల నేపథ్యంలో సచివాలయంలో కంట్రోల్రూమ్
'దిమ్మ' తిరిగే క్లైమాక్స్..! సాక్షి
సామర్లకోట : స్థానిక ఏడీబీ రోడ్డులో ఉన్న రిలయన్స పవర్ ప్లాంట్లో చోరీకి గురైన టన్నున్నర రాగిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. సోమవారం పెద్దాపురం డీఎస్పీ ఓలేటి రవీంద్రబాబు సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఆ వివరాలను విలేకర్లకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... రిలయన్స పవర్ ప్లాంట్లో ఆగస్టు 8న రూ.ఐదు లక్షల ...
ఇంకా మరిన్ని »
సామర్లకోట : స్థానిక ఏడీబీ రోడ్డులో ఉన్న రిలయన్స పవర్ ప్లాంట్లో చోరీకి గురైన టన్నున్నర రాగిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. సోమవారం పెద్దాపురం డీఎస్పీ ఓలేటి రవీంద్రబాబు సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఆ వివరాలను విలేకర్లకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... రిలయన్స పవర్ ప్లాంట్లో ఆగస్టు 8న రూ.ఐదు లక్షల ...
ఓటమితో ఇంగ్లాండ్ను వదిలారు Kandireega
kohli ఇంగ్లాండ్తో ఇంగ్లాండులో ఆడిన టెస్టు సిరీస్లో ఘోరంగా పరాజయం పాలైన టీం ఇండియా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని 3`1తో వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. వన్డే సిరీస్ సొంతం చేసుకున్నామన్న సంతోషం లేకుండా టీ20 ఓటమిని మూటకట్టుకుని ఇంగ్లాండ్ పర్యటన ముగించారు టీం ఇండియా సభ్యులు. ఏకైక టీ20 మ్యాచ్లో చేతి వరకు వచ్చిన విజయం చేజారి ...
ఏకైక టీ20: బర్మింగ్ హామ్లో గెలుపు ఎవరిదో..!thatsCricket Telugu
భారత్-ఇంగ్లండ్ టీ-20 నేడు, రాత్రి 7-30కి మ్యాచ్ ప్రారంభంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్-ఇంగ్లండ్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్!వెబ్ దునియా
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
kohli ఇంగ్లాండ్తో ఇంగ్లాండులో ఆడిన టెస్టు సిరీస్లో ఘోరంగా పరాజయం పాలైన టీం ఇండియా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని 3`1తో వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. వన్డే సిరీస్ సొంతం చేసుకున్నామన్న సంతోషం లేకుండా టీ20 ఓటమిని మూటకట్టుకుని ఇంగ్లాండ్ పర్యటన ముగించారు టీం ఇండియా సభ్యులు. ఏకైక టీ20 మ్యాచ్లో చేతి వరకు వచ్చిన విజయం చేజారి ...
ఏకైక టీ20: బర్మింగ్ హామ్లో గెలుపు ఎవరిదో..!
భారత్-ఇంగ్లండ్ టీ-20 నేడు, రాత్రి 7-30కి మ్యాచ్ ప్రారంభం
భారత్-ఇంగ్లండ్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్!
తగ్గండి: కేసీఆర్కి కిషన్, అదనపు విద్యుత్కి గోయల్ నో Oneindia Telugu
హైదరాబాద్/ఢిల్లీ/మెదక్: నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి వ్యతిరేకి కాదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఢిల్లీ పర్యటన ద్వారా తెలుసుకున్నారని, మోడీ తెలంగాణ అభివృద్ధి వ్యతిరేకని పదేపదే విమర్శలు చేసి బురద చల్లేందుకు ప్రయత్నించారని, మోడీని కేసీఆర్ కలిసిన నేపథ్యంలో గతంలో ఆయన కుటుంబ సభ్యులు చేసిన విమర్శలు, ...
ఇప్పటికిప్పుడు అసాధ్యంAndhrabhoomi
వంద మెగావాట్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తొలిదశలో 1600 మెగావాట్ల ప్లాంటుసాక్షి
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
హైదరాబాద్/ఢిల్లీ/మెదక్: నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి వ్యతిరేకి కాదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఢిల్లీ పర్యటన ద్వారా తెలుసుకున్నారని, మోడీ తెలంగాణ అభివృద్ధి వ్యతిరేకని పదేపదే విమర్శలు చేసి బురద చల్లేందుకు ప్రయత్నించారని, మోడీని కేసీఆర్ కలిసిన నేపథ్యంలో గతంలో ఆయన కుటుంబ సభ్యులు చేసిన విమర్శలు, ...
ఇప్పటికిప్పుడు అసాధ్యం
వంద మెగావాట్లు
తొలిదశలో 1600 మెగావాట్ల ప్లాంటు
నేను రైటే: ధోని, అతని వల్లే ఓటమి: గంగూలీ thatsCricket Telugu
బర్మింగ్ హామ్: భారత్ - ఇంగ్లాండ్ మధ్య ఆదివారం జరిగిన ఏకైక టి20 ఓటమికి కారణం ధోనియేనని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ధ్వజమెత్తాడు. టి20 మ్యాచ్లో భారత్పై ఇంగ్లాండ్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 6 బంతుల్లో 17 పరుగులు.. గెలుపు కష్టమే అనుకున్నారంతా. కానీ తొలిబంతికే సిక్సర్ కొట్టాడు కెప్టెన్ ధోని. 5 బంతుల్లో 11 దీంతో భారత్ ...
ఇంగ్లాండ్ ఖాతాలో టి-20Andhrabhoomi
చేజేతులా... ఓడించాడుసాక్షి
ముగింపు వాళ్లదే..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 20 వార్తల కథనాలు »
బర్మింగ్ హామ్: భారత్ - ఇంగ్లాండ్ మధ్య ఆదివారం జరిగిన ఏకైక టి20 ఓటమికి కారణం ధోనియేనని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ధ్వజమెత్తాడు. టి20 మ్యాచ్లో భారత్పై ఇంగ్లాండ్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 6 బంతుల్లో 17 పరుగులు.. గెలుపు కష్టమే అనుకున్నారంతా. కానీ తొలిబంతికే సిక్సర్ కొట్టాడు కెప్టెన్ ధోని. 5 బంతుల్లో 11 దీంతో భారత్ ...
ఇంగ్లాండ్ ఖాతాలో టి-20
చేజేతులా... ఓడించాడు
ముగింపు వాళ్లదే..
తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షునిగా శ్రీనివాస్ Andhrabhoomi
చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర తైక్వాండో సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షునిగా హైదరాబాద్కు చెందిన ఎం.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మహబూబ్నగర్కు చెందిన కె.శ్రీహరి, కోశాధికారిగా వరంగల్కు చెందిన వి.సారంగాపాణి నియమితులయ్యారు. సంఘం ఉపాధ్యక్షునిగా హైదరాబాద్కు చెందిన కె.
అయూబ్దే పైచేయిసాక్షి
హెచ్సీఏ అధ్యక్షునిగా అర్షద్ అయూబ్Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర తైక్వాండో సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షునిగా హైదరాబాద్కు చెందిన ఎం.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మహబూబ్నగర్కు చెందిన కె.శ్రీహరి, కోశాధికారిగా వరంగల్కు చెందిన వి.సారంగాపాణి నియమితులయ్యారు. సంఘం ఉపాధ్యక్షునిగా హైదరాబాద్కు చెందిన కె.
అయూబ్దే పైచేయి
హెచ్సీఏ అధ్యక్షునిగా అర్షద్ అయూబ్
沒有留言:
張貼留言