2014年9月8日 星期一

2014-09-09 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  తెలుగువన్   
రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ డ్రైవర్ సజీవ దహనం  తెలుగువన్
హైదరాబాద్‌లోని బోయినపల్లి సమీపంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-డీసీఎం లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం కాలిపోయింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ సజీవ దహనం   సాక్షి
మంటల్లో చిక్కుకున్న బస్సు: డ్రైవర్లు సజీవ దహనం   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
విశాఖ లడ్డు @ 12.75 లక్షలు  తెలుగువన్
మామూలుగా గణేష్ లడ్డు ధరలో హైదరాబాద్‌లోని బాలాపూర్ లడ్డే హైలైట్. దేశంలోనే అత్యధిక ధరకు అమ్ముడవుతూ వుంటుంది. ఈసారి తొమ్మిదిన్నర లక్షలకు అమ్ముడుపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గణేషుడి లడ్డూ వేలంలో రికార్డ్ సృష్టించింది. విశాఖలోని మురళీనగర్‌లో వున్న విజయ గణపతి లడ్డూ వేలంలో రూ.12.75 లక్షలు పలికింది. వేలంలో ...

లడ్డు @ 12.75 లక్షలు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖలో.. వినాయకుడి లడ్డూ 12.75 లక్షలు   సాక్షి
గణేషుడి 'ఆ' లడ్డు రూ.12.75 లక్షలు, 'టి' లడ్డు రూ.10.08 లక్షలు   వెబ్ దునియా
News Articles by KSR   
Oneindia Telugu   
Kandireega   
అన్ని 35 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
ఏపీలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధమైందా?  తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలకు అవసరమైన తెల్ల రేషన్‌ కార్డులు అక్రమంగా పలువురు దక్కించుకున్నారని, దాదాపు ఏపీలో 15 లక్షల బోగస్‌ కార్డులు ఉండి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేషన్‌ కార్డులను ఆధార్‌ కార్డులతో అనుసంధానం చేస్తే బోగస్‌ కార్డులన్ని పోయే ...

ఏపీలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం...?   వెబ్ దునియా
ఏపీలో కూడా ఏరివేత జరగనుందా?   Kandireega
ఆధార్ అనుసంధానంతో బోగస్ కార్డులకు చెక్   Andhrabhoomi
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


పాఠశాలలకు బాంబు బెదిరింపు  సాక్షి
తిరువొత్తియూరు: చెన్నై వలసరవాక్కం, విరుగంబాక్కంలోని రెండు పాఠశాలల్లో బాంబు పెట్టినట్టు సోమవారం ఉదయం పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. చెన్నై పోలీసు కంట్రోల్ గదికి సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి వలసరవాక్కంలో ఉన్న వెంకటేశ్వర పాఠశాల, విరుగంబాక్కంలో ఉన్న ...

కరీంనగర్‌లో బాంబు బెదిరింపు కలకలం...   తెలుగువన్
కరీంనగర్‌లో బాంబు బెదిరింపు : ఫోన్ కాల్ కలకలం!   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


స్నేహం ఇలాగే: కెసిఆర్‌తో సింగపూర్ మంత్రి (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్‌: తెలంగాణ పునర్నిర్మాణంలో సింగపూర్‌ సహకారం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని హోటల్‌ గ్రాండ్‌కాకతీయలో సింగపూర్‌ మాజీ ప్రధాని, ప్రస్తుత సీనియర్‌ మంత్రి గోచోక్‌తంగ్‌ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల తాను సింగపూర్‌ పర్యటన సందర్భంగా చూసిన ప్రాంతాలను, ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
సవాళ్లు.. ప్రతిసవాళ్లతో  సాక్షి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఉప ఎన్నికల ప్రచారం కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో నేతలు నోటికి పని పెంచారు.. సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లకుండానే విలేకరుల సమావేశాలు పెట్టి మరీ తుపాకీ రాముడిని తలపిస్తూ తూటాలు పేల్చేస్తున్నారు. ఆపై సైడై ...

తెరాసలో సమైక్యవాదులు: నాగం, ఎర్రబెల్లి ఫైర్   Oneindia Telugu
మెదక్‌ నుంచే టీఆర్‌ఎస్‌ పతనం ఆరంభం : ఎర్రబెల్లి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రతిపక్షాన్ని కలుపుకుపోవడంలో చంద్రబాబు విఫలం!  వెబ్ దునియా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైకాపా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షాన్ని కలుపుకుపోవటంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలు చెప్పేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదన్నారు. చంద్రబాబు విజన్ 2020-29 అంటున్నారని, రుణమాఫీకి అంత సమయం తీసుకుంటారా అని ...

'చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
సింగపూరో, చికాగో ఏదయినా ముందు డబ్బులు కావాలి కదా  తెలుగువన్
విజయవాడ వద్ద ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించుకోవడంతో తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకొన్నందుకు కాంగ్రెస్, వైకాపాలు మొదట అధికార పార్టీపై విమర్శలు గుప్పించినా, విజయవాడకే అవి కూడా మొగ్గు చూపాయి. ఆ తరువాత సింగపూరా లేక చికాగో నమూనాలో నిర్మించాల అనే దానిపై కూడా ఆసక్తికరమయిన చర్చ కూడా ...

ఎపి రాజధాని నిర్మాణానికి ఆయాదేశాల పోటీ   News Articles by KSR

అన్ని 2 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
సునీత చమక్కు  News Articles by KSR
తెలంగాణ వినాయక నిమజ్జనం నేపధ్యంలో మెదక్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ పక్షాన పోటీచేస్తున్న మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి చమక్కు విసిరారు. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ను ప్రజలు నిమజ్జనం చేయబోతున్నారని సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని ,అందువల్లనే తన నియోజకవర్గమైన నర్సాపూర్ లో భారీ సభ ఏర్పాటు ...

ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నిమజ్జనం: సునీతా   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


పోలీసు శాఖకు హోంమంత్రి అభినందన!  సాక్షి
హైదరాబాద్‌: గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి తోడ్పాటును అందించిన పోలీసు శాఖను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అభినందించారు. హైదరాబాద్ జంట నగరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసుల చర్యలు తీసుకున్నారని.. వారి కృషి అభినందనీయమని నాయిని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను ...

నిమజ్జనంప్రశాంతంగా జరిగేందుకుఏర్పాట్లు: నాయిని   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言