లైంగిక పటుత్వ పరీక్ష: స్వామి నిత్యానంద మగాడే? Oneindia Telugu
బెంగళూరు: వివాదాస్పద స్వామీజీ, బిడది ధ్యానపీఠాధిపతి నిత్యానంద స్వామి పురుషుడేనని లైంగిక పటుత్వ పరీక్షల్లో తేలినట్లు సమాచారం. అతనికి ఎట్టకేలకు బెంగళూర్లోని విక్టోరియా ఆస్పత్రిలో సోమవారం సుదీర్ఘంగా పురుషత్వ పరీక్షలు జరిగాయి. మహిళపై అత్యాచారం చేసినట్టు నిత్యానందపై ఆరోపణలున్నాయి. కేసుల విచారణ సందర్భంగా తాను పురుషుడినే ...
నిత్యానందకు లైంగిక సామర్థ్య పరీక్షNamasthe Telangana
నిత్యానందుడు పురుషుడే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిత్యానందకు పుంసత్వ పరీక్షలుసాక్షి
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 16 వార్తల కథనాలు »
బెంగళూరు: వివాదాస్పద స్వామీజీ, బిడది ధ్యానపీఠాధిపతి నిత్యానంద స్వామి పురుషుడేనని లైంగిక పటుత్వ పరీక్షల్లో తేలినట్లు సమాచారం. అతనికి ఎట్టకేలకు బెంగళూర్లోని విక్టోరియా ఆస్పత్రిలో సోమవారం సుదీర్ఘంగా పురుషత్వ పరీక్షలు జరిగాయి. మహిళపై అత్యాచారం చేసినట్టు నిత్యానందపై ఆరోపణలున్నాయి. కేసుల విచారణ సందర్భంగా తాను పురుషుడినే ...
నిత్యానందకు లైంగిక సామర్థ్య పరీక్ష
నిత్యానందుడు పురుషుడే!
నిత్యానందకు పుంసత్వ పరీక్షలు
ఐఎం టెక్కీ అజాజ్ షేక్కు హైదరాబాద్లోనే శిక్షణ! వెబ్ దునియా
కోల్కతాలో పోలీసులకు చిక్కిన ఇండియన్ ముజాహిదీన్ టెక్కీ అజాజ్ షేక్కు హైదరాబాద్లోని ఓ ఐటీ పరికరాల కేంద్రంలో శిక్షణ ఇచ్చినట్టు వెల్లడైంది. అంతేకాకుండా 2008లో జరిగిన లుంబినీ పార్కు పేలుళ్ల కేసులో నిందితుడు మన్సూర్ పీర్బాయ్ అరెస్టు తర్వాత అజాజ్ షేక్ను అరెస్టు చేశారు. పీర్బాయ్ స్థానంలో షేక్ ఇండియన్ ముజాహిదీన్ టెక్నాలజీ, ...
ఇక్కడే ఐఎం టెక్కీ శిక్షణ: దిల్షుక్నగర్ పేలుళ్లకు డబ్బుOneindia Telugu
ఢిల్లీలో విధ్వంసానికి ఇండియన్ ముజాహిద్దీన్ కుట్రతెలుగువన్
ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర…Kandireega
Andhrabhoomi
సాక్షి
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
కోల్కతాలో పోలీసులకు చిక్కిన ఇండియన్ ముజాహిదీన్ టెక్కీ అజాజ్ షేక్కు హైదరాబాద్లోని ఓ ఐటీ పరికరాల కేంద్రంలో శిక్షణ ఇచ్చినట్టు వెల్లడైంది. అంతేకాకుండా 2008లో జరిగిన లుంబినీ పార్కు పేలుళ్ల కేసులో నిందితుడు మన్సూర్ పీర్బాయ్ అరెస్టు తర్వాత అజాజ్ షేక్ను అరెస్టు చేశారు. పీర్బాయ్ స్థానంలో షేక్ ఇండియన్ ముజాహిదీన్ టెక్నాలజీ, ...
ఇక్కడే ఐఎం టెక్కీ శిక్షణ: దిల్షుక్నగర్ పేలుళ్లకు డబ్బు
ఢిల్లీలో విధ్వంసానికి ఇండియన్ ముజాహిద్దీన్ కుట్ర
ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర…
లైంగిక దాడి కంటే బాల్య వివాహం ఘోరం : ఢిల్లీ వెబ్ దునియా
బాల్యవివాహాలపై ఢిల్లీ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు సమాజం సాంకేతిక యుగంలో సాగుతుండగా.. ఇంకా అనేక ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరుగుతుండటం దారుణమని పేర్కొంది. లైంగిక దాడి కన్నా బాల్యవివాహం ఘోరమైందని వ్యాఖ్యానించింది. ఇటీవల 14 యేళ్ల బాలికకు వివాహం జరిగింది. అత్తారింట్లో ఆ చిన్నారికి నిత్యం వేధింపులు ...
బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం.. కోర్టు...తెలుగువన్
బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం: ఢిల్లీ కోర్టుOneindia Telugu
'బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం'సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
బాల్యవివాహాలపై ఢిల్లీ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు సమాజం సాంకేతిక యుగంలో సాగుతుండగా.. ఇంకా అనేక ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరుగుతుండటం దారుణమని పేర్కొంది. లైంగిక దాడి కన్నా బాల్యవివాహం ఘోరమైందని వ్యాఖ్యానించింది. ఇటీవల 14 యేళ్ల బాలికకు వివాహం జరిగింది. అత్తారింట్లో ఆ చిన్నారికి నిత్యం వేధింపులు ...
బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం.. కోర్టు...
బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం: ఢిల్లీ కోర్టు
'బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం'
హీరోయిన్ మైత్రేయ రేప్ కేసు: మంత్రి కొడుక్కి బెయిల్ తెలుగువన్
కన్నడ హీరోయిన్ మైత్రేయ కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం జరిపాడని, ఇప్పుడు తనను కాకుండా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడని బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు కేంద్ర మంత్రి సదానందగౌడ పరువు జాతీయ స్థాయిలో పోయేలా చేసింది. మైత్రేయ కేసు ...
కన్నడ హీరోయిన్ రేప్ కేసు... రైల్వే మంత్రి కొడుక్కి బెయిల్వెబ్ దునియా
కేంద్రమంత్రి సదానంద కుమారుడికి ఊరట!సాక్షి
చెప్పేదేం లేదు: నటి కేసుపై సదానంద, కార్తీక్కు ఊరటOneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
కన్నడ హీరోయిన్ మైత్రేయ కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం జరిపాడని, ఇప్పుడు తనను కాకుండా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడని బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు కేంద్ర మంత్రి సదానందగౌడ పరువు జాతీయ స్థాయిలో పోయేలా చేసింది. మైత్రేయ కేసు ...
కన్నడ హీరోయిన్ రేప్ కేసు... రైల్వే మంత్రి కొడుక్కి బెయిల్
కేంద్రమంత్రి సదానంద కుమారుడికి ఊరట!
చెప్పేదేం లేదు: నటి కేసుపై సదానంద, కార్తీక్కు ఊరట
ఏర వేస్తున్నారు - కేజ్రీవాల్.. 10tv
న్యూఢిల్లీ : అధికారంలోకి రావడానికి కాషాయదళాలు ఏమి చేస్తాయో బాహ్యప్రపంచానికి తెలిసిపోయింది. ఢిల్లీలో గద్దెనెక్కడానికి ఏకంగా ఎమ్మెల్యేలను కొనడానికి బేరసారాలు ఆడుతున్న వీడియో బయటపడింది. ఈ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతుందన్న విమర్శలు ఎక్కువయ్యాయి.
ఆప్ ఎమ్మెల్యేకు బీజేపీ గాలం!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : అధికారంలోకి రావడానికి కాషాయదళాలు ఏమి చేస్తాయో బాహ్యప్రపంచానికి తెలిసిపోయింది. ఢిల్లీలో గద్దెనెక్కడానికి ఏకంగా ఎమ్మెల్యేలను కొనడానికి బేరసారాలు ఆడుతున్న వీడియో బయటపడింది. ఈ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతుందన్న విమర్శలు ఎక్కువయ్యాయి.
ఆప్ ఎమ్మెల్యేకు బీజేపీ గాలం!
తన గురించి చర్చించుకునేందుకే ఆ ప్రకటన! సాక్షి
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా భారత్లో ఉందనడానికి తగిన ఆధారాల్లేవని అమెరికాకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక నిపుణుడు పీటర్ బెర్గెన్ అన్నారు. ఆల్ ఖైదా అధినేత అయ్మన్ అల్ జవహిరి భారత్లో ఒక శాఖను ప్రారంభించబోతున్నారన్న భావనే ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తుందన్నారు. అయితే, భారత్లో కొన్ని జీహాద్ శక్తులున్నా, ఆల్ ఖైదా ఉనికికి మాత్రం ...
భారత్లో అల్ఖైదా ఉనికే లేదు.. భయమొద్దు: అమెరికావెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా భారత్లో ఉందనడానికి తగిన ఆధారాల్లేవని అమెరికాకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక నిపుణుడు పీటర్ బెర్గెన్ అన్నారు. ఆల్ ఖైదా అధినేత అయ్మన్ అల్ జవహిరి భారత్లో ఒక శాఖను ప్రారంభించబోతున్నారన్న భావనే ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తుందన్నారు. అయితే, భారత్లో కొన్ని జీహాద్ శక్తులున్నా, ఆల్ ఖైదా ఉనికికి మాత్రం ...
భారత్లో అల్ఖైదా ఉనికే లేదు.. భయమొద్దు: అమెరికా
అంతర్జాతీయ సైన్స్ మండలి అధ్యక్షుడిగా దయారెడ్డి Namasthe Telangana
జొహన్నెస్బర్గ్ : భారత సంతతికి చెందిన ప్రవాసభారతీయుడు దయారెడ్డి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్(ఐసీఎస్యూ) నూతన అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఇటీవల న్యూజిలాండ్లోని ఓక్లాండ్లో జరిగిన ఐసీఎస్యూ సభ్యదేశాల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. సంస్థలో సభ్యత్వం ఉన్న 120 దేశాల సైన్స్ సంస్థల ప్రతినిధులు దయారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఐసీఎస్యూ అధ్యక్షుడిగా దయారెడ్డి ఎన్నికOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
జొహన్నెస్బర్గ్ : భారత సంతతికి చెందిన ప్రవాసభారతీయుడు దయారెడ్డి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్(ఐసీఎస్యూ) నూతన అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఇటీవల న్యూజిలాండ్లోని ఓక్లాండ్లో జరిగిన ఐసీఎస్యూ సభ్యదేశాల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. సంస్థలో సభ్యత్వం ఉన్న 120 దేశాల సైన్స్ సంస్థల ప్రతినిధులు దయారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఐసీఎస్యూ అధ్యక్షుడిగా దయారెడ్డి ఎన్నిక
కోలీకి ఉరిశిక్ష నిలిపివేత సాక్షి
న్యూఢిల్లీ: నిఠారీ వరుస హత్యల దోషి సురేందర్ కోలీ ఉరిశిక్ష అమలును సుప్రీంకోర్టు వారం పాటు నిలిపేసింది. ఈ మేరకు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఏఆర్ దవేతో కూడిన ధర్మాసనం సోమవారం తెల్లవారుజామున ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించిన పిటిషన్ను అర్ధరాత్రి పరిశీలించిన ధర్మాసనం ఆ వెంటనే .. స్టే విధించినట్లు కోర్టు అధికారులు తెలిపారు.
కోలి ఉరిశిక్ష అమలుపై స్టేNamasthe Telangana
కోలీ పిటీషన్ దాఖలు.. ఉరి వారం వాయిదాకు సుప్రీంకోర్టు ఓకే!వెబ్ దునియా
కోలి ఉరి ఓ వారం ఆపండి.. కోర్టుతెలుగువన్
Oneindia Telugu
అన్ని 28 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: నిఠారీ వరుస హత్యల దోషి సురేందర్ కోలీ ఉరిశిక్ష అమలును సుప్రీంకోర్టు వారం పాటు నిలిపేసింది. ఈ మేరకు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఏఆర్ దవేతో కూడిన ధర్మాసనం సోమవారం తెల్లవారుజామున ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించిన పిటిషన్ను అర్ధరాత్రి పరిశీలించిన ధర్మాసనం ఆ వెంటనే .. స్టే విధించినట్లు కోర్టు అధికారులు తెలిపారు.
కోలి ఉరిశిక్ష అమలుపై స్టే
కోలీ పిటీషన్ దాఖలు.. ఉరి వారం వాయిదాకు సుప్రీంకోర్టు ఓకే!
కోలి ఉరి ఓ వారం ఆపండి.. కోర్టు
అసభ్యంగా ప్రవర్తించి టీచర్స్పై సస్పెన్షన్ వేటు! వెబ్ దునియా
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు మల్కాన్ గిరి జిల్లా కలెక్టర్ డి. ప్రశాంత్ కుమార్ రెడ్డి సోమవారం వెల్లడించారు. జిల్లాలోని ముడిలిపడ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో వసతి పొందిన విద్యార్థులకు సరైన అహారం, వసతులు సరిగ్గా కల్పించడం ...
ఇంకా మరిన్ని »
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు మల్కాన్ గిరి జిల్లా కలెక్టర్ డి. ప్రశాంత్ కుమార్ రెడ్డి సోమవారం వెల్లడించారు. జిల్లాలోని ముడిలిపడ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో వసతి పొందిన విద్యార్థులకు సరైన అహారం, వసతులు సరిగ్గా కల్పించడం ...
కోల్కతాలో 3డీ ప్రింటెడ్ దుర్గామాత! సాక్షి
కోల్కతా: విజ్ఞానాన్ని, కళను మేళవిస్తూ 3డీ ప్రింటెడ్ టెక్నాలజీ ద్వారా కాగితంతో రూపొందించిన వినూత్న దుర్గామాత విగ్రహం తొలిసారిగా కోల్కతాలో పూజలు అందుకోనుంది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని దుర్గామాత విగ్రహం తయారీకి కూడా వాడుకోవడం ఇదే తొలిసారని దక్షిణ కోల్కతాలోని జోధ్పూర్ పార్కు దుర్గా పూజా కమిటీ వెల్లడించింది. దుర్గ విగ్రహాలను ...
ఇంకా మరిన్ని »
కోల్కతా: విజ్ఞానాన్ని, కళను మేళవిస్తూ 3డీ ప్రింటెడ్ టెక్నాలజీ ద్వారా కాగితంతో రూపొందించిన వినూత్న దుర్గామాత విగ్రహం తొలిసారిగా కోల్కతాలో పూజలు అందుకోనుంది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని దుర్గామాత విగ్రహం తయారీకి కూడా వాడుకోవడం ఇదే తొలిసారని దక్షిణ కోల్కతాలోని జోధ్పూర్ పార్కు దుర్గా పూజా కమిటీ వెల్లడించింది. దుర్గ విగ్రహాలను ...
沒有留言:
張貼留言