కాశ్మీర్లో జలప్రళయం సాక్షి
జమ్మూ/శ్రీనగర్: జల విలయానికి జమ్మూకాశ్మీర్ విలవిల్లాడుతోంది. అకస్మాత్తుగా ముంచుకొచ్చిన వరదలు రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 150 మందిని పొట్టన పెట్టుకున్నాయి. వందలాదిగా ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోగా, వరదల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిరాశ్రయుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జీలం సహా ప్రధాన ...
జాతీయ స్థాయి విపత్తుగా:మోదీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వరద కాశ్మీర్కి కేంద్రం 1000 కోట్ల సాయం... జాతీయ విపత్తుతెలుగువన్
వరదలను జాతీయ విపత్తుగా పేర్కొన్న మోడీ10tv
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 31 వార్తల కథనాలు »
జమ్మూ/శ్రీనగర్: జల విలయానికి జమ్మూకాశ్మీర్ విలవిల్లాడుతోంది. అకస్మాత్తుగా ముంచుకొచ్చిన వరదలు రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 150 మందిని పొట్టన పెట్టుకున్నాయి. వందలాదిగా ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోగా, వరదల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిరాశ్రయుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జీలం సహా ప్రధాన ...
జాతీయ స్థాయి విపత్తుగా:మోదీ
వరద కాశ్మీర్కి కేంద్రం 1000 కోట్ల సాయం... జాతీయ విపత్తు
వరదలను జాతీయ విపత్తుగా పేర్కొన్న మోడీ
మోడీని మెప్పించిన కేసీఆర్, అప్రమత్తం చేసిన బాబు Oneindia Telugu
హైదరాబాద్/న్యూఢిల్లీ: సమగ్ర సర్వే పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పిన విషయాలు విన్న ప్రధాని నరేంద్ర మోడీ ముగ్దులయ్యారా? అంటే అవుననే అంటున్నారు. కేసీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. శనివారం ఆయన మోడీని కలిశారు. ఈ సమయంలో మోడీ తెలంగాణలో గత నెల 19న చేసిన సమగ్ర సర్వే పైన ప్రశ్నించారు.
గొడవ పడొద్దు.. నాతో చెప్పండి..తెలుగువన్
ఢిల్లీ టూర్లో కేసీఆర్ బిజీబిజీ... అభివృద్ధిపై నరేంద్ర మోడీ భరోసా!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్/న్యూఢిల్లీ: సమగ్ర సర్వే పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పిన విషయాలు విన్న ప్రధాని నరేంద్ర మోడీ ముగ్దులయ్యారా? అంటే అవుననే అంటున్నారు. కేసీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. శనివారం ఆయన మోడీని కలిశారు. ఈ సమయంలో మోడీ తెలంగాణలో గత నెల 19న చేసిన సమగ్ర సర్వే పైన ప్రశ్నించారు.
గొడవ పడొద్దు.. నాతో చెప్పండి..
ఢిల్లీ టూర్లో కేసీఆర్ బిజీబిజీ... అభివృద్ధిపై నరేంద్ర మోడీ భరోసా!
వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం Andhrabhoomi
నల్లగొండ, సెప్టెంబర్ 7: నవరాత్రి పూజలందుకున్న గణనాథిపతియైన వినాయకుడి నిమజ్జనోత్సవాలు ఆదివారం భారీ శోభాయాత్రలు, ఊరేగింపుల మధ్య ఘనంగా ముగిసాయి. భక్తిశ్రద్దలతో వినాయక విగ్రహాలను అందంగా ముస్తాబు చేసిన వాహానాలపై కొలుదీర్చి భక్తుల నృత్యాలు, భజనలు, కోలాటాలు, మహిళల మంగళహారతుల మధ్య శోభాయాత్రలతో నిమజ్జనోత్సవాలకు తరలించారు.
నేడే గణేష్ నిమజ్జనంNamasthe Telangana
నేడే గణేశ్ నిమజ్జనంసాక్షి
అన్ని 29 వార్తల కథనాలు »
నల్లగొండ, సెప్టెంబర్ 7: నవరాత్రి పూజలందుకున్న గణనాథిపతియైన వినాయకుడి నిమజ్జనోత్సవాలు ఆదివారం భారీ శోభాయాత్రలు, ఊరేగింపుల మధ్య ఘనంగా ముగిసాయి. భక్తిశ్రద్దలతో వినాయక విగ్రహాలను అందంగా ముస్తాబు చేసిన వాహానాలపై కొలుదీర్చి భక్తుల నృత్యాలు, భజనలు, కోలాటాలు, మహిళల మంగళహారతుల మధ్య శోభాయాత్రలతో నిమజ్జనోత్సవాలకు తరలించారు.
నేడే గణేష్ నిమజ్జనం
నేడే గణేశ్ నిమజ్జనం
తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షునిగా శ్రీనివాస్ Andhrabhoomi
చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర తైక్వాండో సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షునిగా హైదరాబాద్కు చెందిన ఎం.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మహబూబ్నగర్కు చెందిన కె.శ్రీహరి, కోశాధికారిగా వరంగల్కు చెందిన వి.సారంగాపాణి నియమితులయ్యారు. సంఘం ఉపాధ్యక్షునిగా హైదరాబాద్కు చెందిన కె.
హెచ్సీఏ అధ్యక్షునిగా అర్షద్ అయూబ్Namasthe Telangana
అయూబ్దే పైచేయిసాక్షి
హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో హోరాహోరీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర తైక్వాండో సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షునిగా హైదరాబాద్కు చెందిన ఎం.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మహబూబ్నగర్కు చెందిన కె.శ్రీహరి, కోశాధికారిగా వరంగల్కు చెందిన వి.సారంగాపాణి నియమితులయ్యారు. సంఘం ఉపాధ్యక్షునిగా హైదరాబాద్కు చెందిన కె.
హెచ్సీఏ అధ్యక్షునిగా అర్షద్ అయూబ్
అయూబ్దే పైచేయి
హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో హోరాహోరీ
ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉధృతి Namasthe Telangana
వరంగల్: ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 10.55 మీటర్ల ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయి. గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక సూచిని ఎగురవేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ...
జలాశయాలు కళకళAndhrabhoomi
గోదారి హోరుసాక్షి
ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... వరదలు10tv
అన్ని 14 వార్తల కథనాలు »
వరంగల్: ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 10.55 మీటర్ల ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయి. గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక సూచిని ఎగురవేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ...
జలాశయాలు కళకళ
గోదారి హోరు
ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... వరదలు
నగల చోరీ: పోలీసులమని.. మాయమాటలతో... Oneindia Telugu
హైదరాబాద్: పోలీసునని మాయమాటలు చెప్పి మహిళ వద్ద బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎన్జివో కాలనీలో నివసించే రామలక్ష్మీ వద్దకు ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పోలీసునని పరిచయం చేసుకున్నాడు. దొంగతనాలు జరుగుతున్నాయి, నగలు జాగ్రత్త చేసుకోవాలని మెడలో ఉన్న ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్: పోలీసునని మాయమాటలు చెప్పి మహిళ వద్ద బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎన్జివో కాలనీలో నివసించే రామలక్ష్మీ వద్దకు ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పోలీసునని పరిచయం చేసుకున్నాడు. దొంగతనాలు జరుగుతున్నాయి, నగలు జాగ్రత్త చేసుకోవాలని మెడలో ఉన్న ...
నిఠారి హత్య కేసు : సురేంద్ర కోలీ ఉరిశిక్ష వాయిదా! వెబ్ దునియా
ఢిల్లీలో జరిగిన నిఠారి హత్యల నరరూప రాక్షసుడు సురేంద్ర కోలీని సోమవారం ఉదయం ఉరి తీయాల్సి ఉండగా, కోర్టు అర్థరాత్రి జారీ చేసిన ఉత్తర్వులతో ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు. వాస్తవానికి కోలీని మీరట్ జైలులో సోమవారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాల్సివుంది. ఇందుకోసం మీరట్ జైలు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అయితే ...
కోలీ ఉరితీతకు తలారి సిద్ధంసాక్షి
'నిఠారీ' కోలీకి సోమవారం ఉరి?తెలుగువన్
అన్ని 15 వార్తల కథనాలు »
ఢిల్లీలో జరిగిన నిఠారి హత్యల నరరూప రాక్షసుడు సురేంద్ర కోలీని సోమవారం ఉదయం ఉరి తీయాల్సి ఉండగా, కోర్టు అర్థరాత్రి జారీ చేసిన ఉత్తర్వులతో ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు. వాస్తవానికి కోలీని మీరట్ జైలులో సోమవారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాల్సివుంది. ఇందుకోసం మీరట్ జైలు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అయితే ...
కోలీ ఉరితీతకు తలారి సిద్ధం
'నిఠారీ' కోలీకి సోమవారం ఉరి?
అన్నగారే ఆదుకున్నారు... సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ఎన్.టి.రామారావుది ప్రత్యేక ముద్ర. ఆయన మరణించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మూడోసారి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబుకున్న ఈ ఘనతలేవీ తాజా బడ్జెట్ సమావేశాల్లో ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ఎన్.టి.రామారావుది ప్రత్యేక ముద్ర. ఆయన మరణించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మూడోసారి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబుకున్న ఈ ఘనతలేవీ తాజా బడ్జెట్ సమావేశాల్లో ...
“మిర్చి” డైరెక్టర్ తో ఎన్టీఆర్? Kandireega
ప్రభాస్, అనుష్క, రీచా గంగోపాధ్యాయ హీరోహీరోయిన్లుగా నటించిన “మిర్చి” సినిమా టాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ సినిమా హిట్ తో డైరెక్టర్ కొరటాల శివ ఒక్కసారిగా టాలీవుడ్ లో టాప్ మోస్ట్ డైరెక్టర్ అయిపోయాడు. తన రెండవ సినిమాలోనే మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం చేజిక్కించుకున్నాడు. “మిర్చి” సినిమా తరువాత కొరటాల శివ ...
ఇంకా మరిన్ని »
ప్రభాస్, అనుష్క, రీచా గంగోపాధ్యాయ హీరోహీరోయిన్లుగా నటించిన “మిర్చి” సినిమా టాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ సినిమా హిట్ తో డైరెక్టర్ కొరటాల శివ ఒక్కసారిగా టాలీవుడ్ లో టాప్ మోస్ట్ డైరెక్టర్ అయిపోయాడు. తన రెండవ సినిమాలోనే మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం చేజిక్కించుకున్నాడు. “మిర్చి” సినిమా తరువాత కొరటాల శివ ...
నాకేం లింక్: చానెళ్ల బ్యాన్పై జవదేకర్తో కెసిఆర్ Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర ప్రసారాల మంత్రి ప్రకాష్ జవదేకర్కు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మధ్య తెలంగాణలో టీవీ చానెళ్ల నిలిపివేతపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జవదేకర్తో తెలంగాణ చంద్రశేఖరరావు ఆదివారం భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తెలంగాణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై చర్చలు జరిపినట్లుగా ...
తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించండిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: కేంద్ర ప్రసారాల మంత్రి ప్రకాష్ జవదేకర్కు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మధ్య తెలంగాణలో టీవీ చానెళ్ల నిలిపివేతపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జవదేకర్తో తెలంగాణ చంద్రశేఖరరావు ఆదివారం భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తెలంగాణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై చర్చలు జరిపినట్లుగా ...
తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించండి
沒有留言:
張貼留言