“మిర్చి” డైరెక్టర్ తో ఎన్టీఆర్? Kandireega
ప్రభాస్, అనుష్క, రీచా గంగోపాధ్యాయ హీరోహీరోయిన్లుగా నటించిన “మిర్చి” సినిమా టాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ సినిమా హిట్ తో డైరెక్టర్ కొరటాల శివ ఒక్కసారిగా టాలీవుడ్ లో టాప్ మోస్ట్ డైరెక్టర్ అయిపోయాడు. తన రెండవ సినిమాలోనే మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం చేజిక్కించుకున్నాడు. “మిర్చి” సినిమా తరువాత కొరటాల శివ ...
మరో సినిమాకు అంతా సిద్ధంసాక్షి
కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య చిత్రంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొరటాల శివ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య భారీవెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రభాస్, అనుష్క, రీచా గంగోపాధ్యాయ హీరోహీరోయిన్లుగా నటించిన “మిర్చి” సినిమా టాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ సినిమా హిట్ తో డైరెక్టర్ కొరటాల శివ ఒక్కసారిగా టాలీవుడ్ లో టాప్ మోస్ట్ డైరెక్టర్ అయిపోయాడు. తన రెండవ సినిమాలోనే మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం చేజిక్కించుకున్నాడు. “మిర్చి” సినిమా తరువాత కొరటాల శివ ...
మరో సినిమాకు అంతా సిద్ధం
కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య చిత్రం
కొరటాల శివ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య భారీ
ఆది, ఆదా జోడీగా 'గరమ్'! సాక్షి
''పవన్కల్యాణ్ ఏడో సినిమా 'ఖుషి'... మహేశ్బాబు ఏడో సినిమా 'ఒక్కడు'... ఎన్టీఆర్ ఏడో సినిమా 'సింహాద్రి'...ఈ మూడూ ఎంతటి ఘనవిజయాలను సొంతం చేసుకున్నాయో తెలిసిందే. అప్పట్నుంచీ ఏ హీరోకైనా ఏడో సినిమా హిట్ అనే సెంటిమెంట్ చిత్రపరిశ్రమలో బలంగా ఉంది. అందుకే మేము నిర్మిస్తున్న 'గరమ్' చిత్రం హిట్ కావడం ఖాయం. ఎందుకంటే ఇది హీరో ఆది ఏడో సినిమా'' ...
గరం గరం ప్రేమకథ!Namasthe Telangana
'గరం' గరంగా ఆదిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మదన్ దర్శకత్వంలో ఆది 'గరం'Andhrabhoomi
FilmyBuzz
అన్ని 6 వార్తల కథనాలు »
''పవన్కల్యాణ్ ఏడో సినిమా 'ఖుషి'... మహేశ్బాబు ఏడో సినిమా 'ఒక్కడు'... ఎన్టీఆర్ ఏడో సినిమా 'సింహాద్రి'...ఈ మూడూ ఎంతటి ఘనవిజయాలను సొంతం చేసుకున్నాయో తెలిసిందే. అప్పట్నుంచీ ఏ హీరోకైనా ఏడో సినిమా హిట్ అనే సెంటిమెంట్ చిత్రపరిశ్రమలో బలంగా ఉంది. అందుకే మేము నిర్మిస్తున్న 'గరమ్' చిత్రం హిట్ కావడం ఖాయం. ఎందుకంటే ఇది హీరో ఆది ఏడో సినిమా'' ...
గరం గరం ప్రేమకథ!
'గరం' గరంగా ఆది
మదన్ దర్శకత్వంలో ఆది 'గరం'
అలియా వద్దు.. నిత్యామీనన్కే మణిరత్నం ఓటు ఎందుకో? వెబ్ దునియా
మణిరత్నం తన సూపర్ హిట్ సినిమా 'మౌనరాగం' రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ముందు అలియాను అనుకుని, ఇప్పుడు నిత్య మీనన్ను సెలెక్ట్ చేసుకున్నారంట. నిత్యానే ఎందుకు సెలక్ట్ చేసుకున్నారంటే.. మణిరత్నం ముందుగా ఈ పాత్రకు అలియా భట్ను తీసుకున్నాడని తెలియగానే చాలామంది ఆశ్చర్యపోయారు. గ్లామరస్ గాళ్గా ...
అలియా వద్దు నిత్యా ముద్దు : మణిరత్నం10tv
మణిరత్నం చిత్రంలోకథానాయికగా...Namasthe Telangana
నిత్యా మీనన్ కి బంపర్ ఆఫర్Kandireega
అన్ని 8 వార్తల కథనాలు »
మణిరత్నం తన సూపర్ హిట్ సినిమా 'మౌనరాగం' రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ముందు అలియాను అనుకుని, ఇప్పుడు నిత్య మీనన్ను సెలెక్ట్ చేసుకున్నారంట. నిత్యానే ఎందుకు సెలక్ట్ చేసుకున్నారంటే.. మణిరత్నం ముందుగా ఈ పాత్రకు అలియా భట్ను తీసుకున్నాడని తెలియగానే చాలామంది ఆశ్చర్యపోయారు. గ్లామరస్ గాళ్గా ...
అలియా వద్దు నిత్యా ముద్దు : మణిరత్నం
మణిరత్నం చిత్రంలోకథానాయికగా...
నిత్యా మీనన్ కి బంపర్ ఆఫర్
రుద్రమదేవి షూటింగ్ పూర్తయింది ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనుష్క ప్రధాన పాత్రధారిణిగా గుణా టీమ్ వర్క్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్న భారతదేశపు తొలి హిస్టారికల్ చిత్రం 'రుద్రమదేవి' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ 'ఈ చిత్రానికి సంబంధించిన చారిత్రక పరిశోధన, కథారూపకల్పన పనులు 2012లో ...
డిసెంబర్లోనే రుద్రమదేవిసాక్షి
అనుష్క 'రుద్రమదేవి' షూటింగ్ పూర్తయిందితెలుగువన్
రెడీ రెడీ.. డిసెంబరులో వస్తున్న రుద్రమదేవి..!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
అనుష్క ప్రధాన పాత్రధారిణిగా గుణా టీమ్ వర్క్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్న భారతదేశపు తొలి హిస్టారికల్ చిత్రం 'రుద్రమదేవి' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ 'ఈ చిత్రానికి సంబంధించిన చారిత్రక పరిశోధన, కథారూపకల్పన పనులు 2012లో ...
డిసెంబర్లోనే రుద్రమదేవి
అనుష్క 'రుద్రమదేవి' షూటింగ్ పూర్తయింది
రెడీ రెడీ.. డిసెంబరులో వస్తున్న రుద్రమదేవి..!
'మేరికోమ్' మూవీ రివ్యూ తెలుగువన్
నటీనటులు: ప్రియాంక చోప్రా, దర్శన్ కుమార్, సునీల్ థాపా, మీనాక్షి కలితా, శిశిర్ శర్మ, సంగీతం: శశి-శివమ్ , ఫోటోగ్రఫీ: కీకో నకహర, నిర్మాత: వయాకామ్ 18 మోషన్ పిక్చర్, డైరెక్టర్: ఒమంగ్ కుమార్ , క్రియేటివ్ డైరెక్టర్: సంజయ్ లీలా భన్సాలీ. ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటించగా రూపొందిన క్రీడా నేపథ్యంతో రూపొందిన సినిమా 'మేరి కోమ్' ఈశాన్య ...
సినిమా రివ్యూ: మేరి కోమ్సాక్షి
సెల్యూలాయడ్ గేమ్Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
నటీనటులు: ప్రియాంక చోప్రా, దర్శన్ కుమార్, సునీల్ థాపా, మీనాక్షి కలితా, శిశిర్ శర్మ, సంగీతం: శశి-శివమ్ , ఫోటోగ్రఫీ: కీకో నకహర, నిర్మాత: వయాకామ్ 18 మోషన్ పిక్చర్, డైరెక్టర్: ఒమంగ్ కుమార్ , క్రియేటివ్ డైరెక్టర్: సంజయ్ లీలా భన్సాలీ. ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటించగా రూపొందిన క్రీడా నేపథ్యంతో రూపొందిన సినిమా 'మేరి కోమ్' ఈశాన్య ...
సినిమా రివ్యూ: మేరి కోమ్
సెల్యూలాయడ్ గేమ్
తమిళ హీరోకు చెంప చెళ్లుమనిపించిన నయనతార!? వెబ్ దునియా
మలయాళ బ్యూటీ నయనతార మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవలి కాలంలో ఏ ఇతర కథానాయికల పైనా లేనటువంటి వివాదాలు మల్లూ బేబీ నయనతారను చుట్టుముట్టిన సంగతి మనకు తెల్సిందే. తమిళ హీరో శింబు, కొరియో గ్రాఫర్ ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారం విషయంలో వార్తల్లోకి ఎక్కిన నయనతార, ఇప్పుడు మళ్లీ మరో వివాదంతో కోలీవుడ్లో అలజడి రేపింది. డీఎంకే అధినేత ...
హీరోని కొట్టిన నయనతారKandireega
హీరోను ఆసుపత్రి పాలు చేసిన నయనతారసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
మలయాళ బ్యూటీ నయనతార మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవలి కాలంలో ఏ ఇతర కథానాయికల పైనా లేనటువంటి వివాదాలు మల్లూ బేబీ నయనతారను చుట్టుముట్టిన సంగతి మనకు తెల్సిందే. తమిళ హీరో శింబు, కొరియో గ్రాఫర్ ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారం విషయంలో వార్తల్లోకి ఎక్కిన నయనతార, ఇప్పుడు మళ్లీ మరో వివాదంతో కోలీవుడ్లో అలజడి రేపింది. డీఎంకే అధినేత ...
హీరోని కొట్టిన నయనతార
హీరోను ఆసుపత్రి పాలు చేసిన నయనతార
తెలుగు సైవంలో రాజేంద్ర ప్రసాద్! వెబ్ దునియా
నాజర్ ప్రధాన పాత్ర పోషించిన 'సైవం' (శాకాహారి) తమిళ సినిమా ఇటీవలి కాలంలో హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. అమలాపాల్ భర్త ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇందులో నాజర్ పాత్రను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పోషిస్తాడని తెలిసింది. ఆయనైతేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం ...
శైవం రీమేక్లో నటకిరీటిKandireega
'శైవం' రీమేక్ లో రాజేంద్రడుతెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
నాజర్ ప్రధాన పాత్ర పోషించిన 'సైవం' (శాకాహారి) తమిళ సినిమా ఇటీవలి కాలంలో హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. అమలాపాల్ భర్త ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇందులో నాజర్ పాత్రను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పోషిస్తాడని తెలిసింది. ఆయనైతేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం ...
శైవం రీమేక్లో నటకిరీటి
'శైవం' రీమేక్ లో రాజేంద్రడు
నవంబర్ నుండి 'ఈ పెద్దోళ్లున్నారే..' Andhrabhoomi
'అబ్బాయి క్లాస్-అమ్మాయి మాస్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన కోనేటి శ్రీను తాజాగా మరో చిత్రం రూపొందించేందుకు రెడీ అయ్యారు. కీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో కోనేటి ఫిలింస్ పతాకంపై దాసరి రాజేంద్ర రెడ్డి, గటికపాటి బాలగంగాధర్ తిలక్ సహ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రానికి 'ఈ పెద్దోళ్లున్నారే' అనే టైటిల్ను నిర్ణయించారు. చిత్ర ...
ఈ పెద్దోళ్లున్నారే....Namasthe Telangana
'ఈ పెద్దోళ్లున్నారే..' అంటున్న కోనేటి శ్రీను!!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
'అబ్బాయి క్లాస్-అమ్మాయి మాస్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన కోనేటి శ్రీను తాజాగా మరో చిత్రం రూపొందించేందుకు రెడీ అయ్యారు. కీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో కోనేటి ఫిలింస్ పతాకంపై దాసరి రాజేంద్ర రెడ్డి, గటికపాటి బాలగంగాధర్ తిలక్ సహ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రానికి 'ఈ పెద్దోళ్లున్నారే' అనే టైటిల్ను నిర్ణయించారు. చిత్ర ...
ఈ పెద్దోళ్లున్నారే....
'ఈ పెద్దోళ్లున్నారే..' అంటున్న కోనేటి శ్రీను!!
మళ్లీ చిగురిస్తున్న నయనతార - శింబు ప్రేమకథ! వెబ్ దునియా
మలయాళ ముద్దుగుమ్మ నయనతార, తమిళ యువ హీరో శింబుల మధ్య పాత ప్రేమ కథ మళ్లీ చిగురిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో వీరిద్దరి ప్రేమకథ మళ్లీ మొదటికే వస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆమె వరస చూస్తుంటే కోలీవుడ్ జనానికి ఇదే అనిపిస్తోంది. మొదట్లో తమిళ హీరో శింబుతో ఆమె ప్రేమ వ్యవహారం... తర్వాత అది బెడిసికొట్టడం.
మళ్లీ ప్రేమలో పడ్డారా?సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
మలయాళ ముద్దుగుమ్మ నయనతార, తమిళ యువ హీరో శింబుల మధ్య పాత ప్రేమ కథ మళ్లీ చిగురిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో వీరిద్దరి ప్రేమకథ మళ్లీ మొదటికే వస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆమె వరస చూస్తుంటే కోలీవుడ్ జనానికి ఇదే అనిపిస్తోంది. మొదట్లో తమిళ హీరో శింబుతో ఆమె ప్రేమ వ్యవహారం... తర్వాత అది బెడిసికొట్టడం.
మళ్లీ ప్రేమలో పడ్డారా?
"ఐ" చిత్ర ఆడియోకు విచ్చేస్తున్నా : ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ వెబ్ దునియా
సెన్సేనల్ డైరక్టర్ శంకర్, సియాన్ విక్రం కాంబినేషన్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం ఐ. తెలుగులో మనహరుడు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఈనెల 15వ తేదీన జరుగనుంది. ఈ ఆడియో వేడుకలకు హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ మేరకు సోని మ్యూజిక్ ఇండియా సంస్థ ఓ వీడియోను యూట్యూబ్లో ...
'ఐ' ఆడియోలాంచ్కు వస్తున్నా: ఆర్నాల్డ్Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సెన్సేనల్ డైరక్టర్ శంకర్, సియాన్ విక్రం కాంబినేషన్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం ఐ. తెలుగులో మనహరుడు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఈనెల 15వ తేదీన జరుగనుంది. ఈ ఆడియో వేడుకలకు హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ మేరకు సోని మ్యూజిక్ ఇండియా సంస్థ ఓ వీడియోను యూట్యూబ్లో ...
'ఐ' ఆడియోలాంచ్కు వస్తున్నా: ఆర్నాల్డ్
沒有留言:
張貼留言