2014年9月7日 星期日

2014-09-08 తెలుగు (India) క్రీడలు

  తెలుగువన్   
టీవీ యాంకర్ హర్షవర్ధన్ అరెస్టు  Andhrabhoomi
ఏలూరు, సెప్టెంబర్ 7: టెలివిజన్ ఛానల్‌లో రకరకాల క్రైం కథల యాంకర్‌గా పేరొందిన హర్షవర్ధన్ నిజంగానే నేరానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. కళాశాలకు సంబంధించిన అక్రమాలను ప్రసారం ఛానళ్లలో చేస్తామని బెదిరిస్తూ ఒక డెంటల్ కళాశాల కరస్పాండెంట్‌ను రూ.10 కోట్లు డిమాండు చేసి, పోలీసులకు దొరికిపోయాడు. ఈ కేసులో అతనితోపాటు మరో నలుగురిని పశ్చిమ ...

టీవీ యాంకర్ హర్షవర్ధన్ అరెస్ట్   సాక్షి
క్రైం యాంకర్.. క్రిమినల్ అయిపోయాడు..   తెలుగువన్
యాంకర్ హర్షవర్ధన్ అరెస్ట్   Kandireega
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉధృతి  Namasthe Telangana
వరంగల్: ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 10.55 మీటర్ల ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయి. గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక సూచిని ఎగురవేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ...

జలాశయాలు కళకళ   Andhrabhoomi
గోదారి హోరు   సాక్షి
ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... వరదలు   10tv

అన్ని 14 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
చివర్లో ధోనీ ఢీలా: ఇంగ్లాండ్‌పై భారత్ ఓటమి  thatsCricket Telugu
బర్మింగ్‌హామ్: భారత్‌తో ఆదివారం జరిగిన ఏకైక ట్వటీ 20 క్రికెట్ మ్యాచ్‌ని ఇంగ్లాండ్ మూడు పరుగుల తేడాతో గెల్చుకుంది. చివరి బంతి వరకూ ఉత్కంఠ సృష్టించిన ఈ మ్యాచ్‌లో 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం మూడు పరుగుల తేడాతో టీమిండియా ఐదు వికెట్లకు 177 పరుగులు చేసి ఓటమిపాలైంది. నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్ ఆద్యంతం సాగింది. చివరి ఓవరులో ...

చేజేతులా... ఓడించాడు   సాక్షి
ముగింపు వాళ్లదే..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 19 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
ఏకైక టీ20: బర్మింగ్ హామ్‌లో గెలుపు ఎవరిదో..!  thatsCricket Telugu
బర్మింగ్ హామ్: రెండు నెలల ఇంగ్లాండ్ టూర్‌కి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. ఐదే అది విజయంతో ముగించాలని ఆతిథ్య దేశం, ఇటు పర్యాటక దేశం రెండూ తహతహలాడుతున్నాయి. టెస్టు సిరిస్‌ను 1-3తో భారత్ ఓడి, 3-1తో వన్డే సిరిస్‌ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్ ఈరోజు జరగనుంది. డీడీ ...

భారత్‌-ఇంగ్లండ్‌ టీ-20 నేడు, రాత్రి 7-30కి మ్యాచ్‌ ప్రారంభం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్!   వెబ్ దునియా
ధనాధన్ పోరు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


డేవిస్‌కప్ భారత జట్టులో పేస్  Namasthe Telangana
న్యూఢిల్లీ: డేవిస్‌కప్ వరల్డ్ గ్రూపు ప్లేఆఫ్ టోర్నీలో భారత సీనియర్ టెన్నిస్ ఏస్ లియాండర్‌పేస్ బరిలో దిగడం ఖరారైంది. ఈ నెల 12న సెర్బియాతో మొదలుకానున్న డేవిస్‌కప్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి పేస్ ఆడనున్నాడు. అయితే ఇంతకు ముందు బోపన్నకు డబుల్స్ జోడీగా ఎంపికైన సాకేత్ మైనేని, జీవన్ నెదున్‌చేజియాన్, రామ్‌కుమార్‌లతో కలిసి రిజర్వ్ బెంచ్‌కు ...

బోపన్నతో జతగా పేస్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఐసీసీ ర్యాంకుల పట్టిక : అగ్రస్థానం టీమిండియాదే!  వెబ్ దునియా
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకుల పట్టికలో భారత జట్టు తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్‌తో ముగిసిన టోర్నీలో మెరుగైన ప్రతిభను నమోదు చేసిన ధోనీ సేన 133.49 పాయింట్లతో దక్షిణాఫ్రికాను రెండో స్థానానికి నెట్టేసి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. తద్వారా వన్డే క్రికెట్ లో తనకు ఎదురు లేదని చెప్పింది.
వన్డేల్లో టీమిండియాదే అగ్రస్థానం!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
టి-20 కెప్టెన్సీకి బెయిలీ గుడ్‌బై  Andhrabhoomi
మెల్బోర్న్, సెప్టెంబర్ 7: ఆస్ట్రేలియా టి-20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి జార్జి బెయిలీ వైదొలిగాడు. టెస్టు కెరీర్‌పై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అతను ప్రకటించాడు. తన నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులకు తెలిపానని అన్నాడు. కామెరూన్ వైట్ నుంచి ఆసీస్ టి-20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన బెయిలీ 27 మ్యాచ్‌ల్లో ...

కెప్టెన్సీకి బెయిలీ గుడ్ బై   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కుర్రాళ్లు జట్టుగా ఆడితే 2015 వరల్డ్ కప్ మనదే : సౌరవ్ గంగూలీ  వెబ్ దునియా
ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించినట్టుగా టీమిండియా కుర్రాళ్లు జట్టుగా ఆడితే 2015 వరల్డ్ క్రికెట్ కప్ మనదేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ వరల్డ్‌కప్‌ ముందు సరైన సమయంలో టీమిండియా సత్తాచాటిందన్నారు. ఇలాగే ఆడితే.. 2015 ప్రపంచకప్‌లో ధోనీ సేన టైటిల్‌ నిలబెట్టుకుంటుందని ...

'ప్రపంచకప్‌కు భారత్ సిద్ధం, కోహ్లీకి బ్యాడ్ టైమ్'   thatsCricket Telugu
ఇలా ఆడితే.. కప్‌ మనదే..!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అందుకే ఆ కృతజ్ఞత!  సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాక తొలి టైటిల్ (యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్) గెలిచిన సానియా మీర్జాకు ఆదివారం నగరంలో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రొటోకాల్ ఉన్నతాధికారి అశ్వనీ కుమార్ ఆమెకు స్వాగతం పలికారు. సానియా రాకతో శంషాబాద్ విమానాశ్రయం ఒక్కసారిగా సందడిగా మారిపోయింది. విమానాశ్రయం ...

అరుదైన రికార్డు నమోదుచేసిన 'సానియా'   10tv
మిక్స్‌డ్‌ డబుల్స్‌ విజయం ఆస్వాదిస్తున్నా : సానియా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'తెలంగాణ బ్రాండ్‌అంబాసిడర్ కావడం గర్వంగాఉంది'   Namasthe Telangana
వెబ్ దునియా   
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 35 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఇప్పటికిప్పుడు అసాధ్యం  Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి మొదటి విడతలో 1600 మెగావాట్ల విద్యుత్ కేటాయిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. రామగుండం విద్యుత్ కేంద్రాన్ని కోల్ ఇండియాకు అనుసంధానం చేయడం ద్వారా విద్యుత్ కేటాయించనున్నట్టు వెల్లడించారు.
వంద మెగావాట్లు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తొలిదశలో 1600 మెగావాట్ల ప్లాంటు   సాక్షి
కెసిఆర్ భేటీ: సోలార్ కేంద్రానికి గోయల్ సై (పిక్చర్స్)   Oneindia Telugu
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言