2014年9月7日 星期日

2014-09-08 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
నిఠారి హత్య కేసు : సురేంద్ర కోలీ ఉరిశిక్ష వాయిదా!  వెబ్ దునియా
ఢిల్లీలో జరిగిన నిఠారి హత్యల నరరూప రాక్షసుడు సురేంద్ర కోలీని సోమవారం ఉదయం ఉరి తీయాల్సి ఉండగా, కోర్టు అర్థరాత్రి జారీ చేసిన ఉత్తర్వులతో ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు. వాస్తవానికి కోలీని మీరట్ జైలులో సోమవారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాల్సివుంది. ఇందుకోసం మీరట్ జైలు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అయితే ...

కోలీ ఉరితీతకు తలారి సిద్ధం   సాక్షి
'నిఠారీ' కోలీకి సోమవారం ఉరి?   తెలుగువన్
పటిష్ఠ భద్రత మధ్య మీరట్‌ జైల్లో కోలీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 15 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కాశ్మీర్‌లో జలప్రళయం  సాక్షి
జమ్మూ/శ్రీనగర్: జల విలయానికి జమ్మూకాశ్మీర్ విలవిల్లాడుతోంది. అకస్మాత్తుగా ముంచుకొచ్చిన వరదలు రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 150 మందిని పొట్టన పెట్టుకున్నాయి. వందలాదిగా ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోగా, వరదల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిరాశ్రయుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జీలం సహా ప్రధాన ...

జాతీయ స్థాయి విపత్తుగా:మోదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వరద కాశ్మీర్‌కి కేంద్రం 1000 కోట్ల సాయం... జాతీయ విపత్తు   తెలుగువన్
వరదలను జాతీయ విపత్తుగా పేర్కొన్న మోడీ   10tv
వెబ్ దునియా   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 31 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మోడీని మెప్పించిన కేసీఆర్, అప్రమత్తం చేసిన బాబు  Oneindia Telugu
హైదరాబాద్/న్యూఢిల్లీ: సమగ్ర సర్వే పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పిన విషయాలు విన్న ప్రధాని నరేంద్ర మోడీ ముగ్దులయ్యారా? అంటే అవుననే అంటున్నారు. కేసీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. శనివారం ఆయన మోడీని కలిశారు. ఈ సమయంలో మోడీ తెలంగాణలో గత నెల 19న చేసిన సమగ్ర సర్వే పైన ప్రశ్నించారు.
గొడవ పడొద్దు.. నాతో చెప్పండి..   తెలుగువన్
ఢిల్లీ టూర్‌లో కేసీఆర్ బిజీబిజీ... అభివృద్ధిపై నరేంద్ర మోడీ భరోసా!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఒక్కటిగా..: భారత్‌లో అల్‌ఖైదా, నవాజ్‌షరీఫ్ లక్ష్యమా?  Oneindia Telugu
వాషింగ్టన్: పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను అసమర్థునిగా చిత్రీకరించి గద్దె దించేందుకు పాకిస్తాన్ సైన్యం, ఐఎస్‌ఐ సంయుక్తంగా మహా కుట్రకు తెరదీశాయని, దానికి భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పి దాడులకు తెగబడటం ద్వారా పాక్‌ ప్రధానిపై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి ...

నవాజ్ షరీఫ్‌ను తప్పించడానికే కుట్ర: అమెరికా   వెబ్ దునియా
పాక్‌లో షియా నేత కాల్చివేత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
హీరోయిన్ ముద్దు ఖరీదు రూ.48,77010  వెబ్ దునియా
హాలీవుడ్ హీరోయిన్ ఎలిజబెత్ హర్లే ఒక్క ముద్దు ఖరీదు సుమారుగా రూ.49 లక్షలు పలికింది. ఆమెను ముద్దెట్టుకునేందుకు కెనడాకు చెందిన భారత సంతతి కుబేరుడు జులియన్‌ భారతి అనే ధనవంతుడు రూ.49 లక్షలు చెల్లించాడు. ప్రముఖ గాయకుడు ఎల్టన్‌జాన్ నెలకొల్పిన ఎయిడ్స్ ఫౌండేషన్‌కు అవసరమైన నిధుల సేకరణ కోసం హర్లే తన ముద్దును అమ్మకానికి పెట్టేందుకు ...

హీరోయిన్ ముద్దు ఖరీదు 49 లక్షలు   తెలుగువన్
ఎలిజబెత్ హర్లే ముద్దు @ 49 లక్షలు   Namasthe Telangana
ఎలిజబెత్ హార్లీ ముద్దుకోసం రూ. 50లక్షలు చెల్లించాడు   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఢిల్లీలో దాడులకు ఐఎం పథకం  Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: రాబోయే పండగల సీజన్‌లో దేశ రాజధాని ఢిల్లీలో దాడులు జరపాలని ఇండియన్ ముజాహిదీన్ పథకాలు వేసుకుంటున్నట్లు ఢిల్లీ పోలీసులు ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో అరెస్టు చేసినా సంస్థ మిలిటెంటు అజాజ్ షేక్ ఇంటరాగేషన్ సందర్భంగా వెల్లడించాడు. ఇండియన్ ముజాహిదీన్‌కు కీలక సంధానకర్త, హవాలా మార్గంలో నిధులను ...

ఢిల్లీలో దాడులకు ఐఎం కుట్ర!   సాక్షి
ఢిల్లీలో విధ్వంసానికి ఐఎం కుట్ర!   Namasthe Telangana
ఇండియన్ ముజాహిదీన్ సాకేంతిక నిపుణుడి అరెస్టు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
'శారదా' దోషులను వదలం  Andhrabhoomi
కోల్‌కతా, సెప్టెంబర్ 7: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో మమతా బెనర్జీ అనుచరుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపిస్తూ, వీరిని కటకటాల వెనక్కి నెట్టేందుకు చర్యలు చేపడతామని సెంట్రల్ కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో స్పష్టం చేశారు. 'శారదా చిట్‌ఫండ్ ...

శారదా దోషుల్ని జైల్లో పెడతాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శారదా స్కామ్ లో మమతాను విచారించాలి: అమిత్   సాక్షి
'శారదా స్కాం..లాభపడింది మమతే'   10tv

అన్ని 4 వార్తల కథనాలు »   

  సాక్షి   
విభజన చట్టంపై స్పష్టత ఇవ్వండి హోం మంత్రిని కోరిన కేసీఆర్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న కొన్ని సెక్షన్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. ఆదివారం ఉదయం రాజ్‌నాథ్‌ నివాసానికి వెళ్లిన కేసీఆర్‌ కొద్దిసేపు ఏకాంతంగాను, తర్వాత టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి భేటీ అయ్యారు. ఉమ్మడి ...

స్పష్టత ఇవ్వండి   సాక్షి
ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన   Namasthe Telangana
మాకు న్యాయం చేయండి..   10tv

అన్ని 10 వార్తల కథనాలు »   


సత్వర విచారణ  Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: అనర్హత వేటు పడే అవకాశం ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదయిన కేసుల విచారణను త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇలాంటి కేసుల్లో రోజువారీ విచారణను చేపట్టాల్సిందిగా సంబంధిత కోర్టులను కోరాలని, అవసరమయితే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని, క్రమం ...

ఆ కేసులను ఏడాదిలో ఇలా తేల్చండి: కేంద్రం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రజాప్రతినిధుల కేసులను వేగంగా విచారించాలి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


టెలికంకు సూపర్ బాస్!  సాక్షి
న్యూఢిల్లీ: టెలికం, సమాచార ప్రసారాల రంగానికి ఓ సూపర్ రెగ్యులేటర్ (నియంత్రణ సంస్థ)ను ఏర్పాటు చేసే ఆలోచనలో టెలికం శాఖ ఉంది. కమ్యూనికేషన్లు, ఐటీ, మల్టీమీడియా.. ఇలాంటి రంగాలన్నింటికీ ఒకే నియంత్రణ సంస్థ ఉండాలని భావిస్తోంది. ఇందుకోసం కమ్యూనికేషన్ల ఏకీకరణ బిల్లును పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ బిల్లుకు గత ...

సమాచార రంగానికి సూపర్ రెగ్యులేటర్!   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言