యురేనియం సహకార ఒప్పందంపై సంతకాలు Namasthe Telangana
న్యూఢిల్లీ : యురేనియం సహకారం ఒప్పందంపై భారత్, ఆస్ట్రేలియా దేశాలు సంతకాలు చేశాయి. ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు నరేంద్రమోడీ, టోనీ అబాట్ సంతకం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య అణు సహకార ఒప్పందం చారిత్రక మైలురాయి అని చెప్పారు. అణు సహకార ఒప్పందంతో భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత బలోపేతం ...
సచిన్ యమా హ్యాపీ హ్యాపీ.. అందుకే!వెబ్ దునియా
భారత స్వాగతానికి ఆస్ట్రేలియా ప్రధాని ఖుషీసాక్షి
సచిన్ యమా హ్యాపీ హ్యాపీ.. ఎందుకు...తెలుగువన్
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 23 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : యురేనియం సహకారం ఒప్పందంపై భారత్, ఆస్ట్రేలియా దేశాలు సంతకాలు చేశాయి. ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు నరేంద్రమోడీ, టోనీ అబాట్ సంతకం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య అణు సహకార ఒప్పందం చారిత్రక మైలురాయి అని చెప్పారు. అణు సహకార ఒప్పందంతో భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత బలోపేతం ...
సచిన్ యమా హ్యాపీ హ్యాపీ.. అందుకే!
భారత స్వాగతానికి ఆస్ట్రేలియా ప్రధాని ఖుషీ
సచిన్ యమా హ్యాపీ హ్యాపీ.. ఎందుకు...
భారత దేశానికి, తెలంగాణకు యుఎస్ టైటిల్ అంకితం Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: భారతీయురాలినైనందుకు ఎంతో గర్విస్తున్నానని, యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్లో సాధించిన మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను దేశంతోపాటు తెలంగాణకు కూడా అంకితమిస్తున్నాని భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా తెలిపింది. బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సొరెస్తో కలిసి ఆమె విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విజయం తనకు ...
సానియాకు మూడో గ్రాండ్స్లామ్ టైటిల్Namasthe Telangana
సానియా మీర్జాకు రాష్ట్రపతి అభినందనలుసాక్షి
యూఎస్ ఓపెన్: మిక్స్డ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన సానియా జోడీ!వెబ్ దునియా
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 23 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: భారతీయురాలినైనందుకు ఎంతో గర్విస్తున్నానని, యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్లో సాధించిన మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను దేశంతోపాటు తెలంగాణకు కూడా అంకితమిస్తున్నాని భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా తెలిపింది. బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సొరెస్తో కలిసి ఆమె విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విజయం తనకు ...
సానియాకు మూడో గ్రాండ్స్లామ్ టైటిల్
సానియా మీర్జాకు రాష్ట్రపతి అభినందనలు
యూఎస్ ఓపెన్: మిక్స్డ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన సానియా జోడీ!
పీవీ సింధు : బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో టాప్-10లోకి ఎంట్రీ వెబ్ దునియా
ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం దక్కించుకున్న షట్లర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో తిరిగి టాప్-10లో స్థానం దక్కించుకుంది. సింధు రెండు స్థానాలు మెరుగుపరుచుకొని పదో ర్యాంకులో నిలిచింది. సైనా నెహ్వాల్ ఏడో స్థానాన్ని కాపాడుకుంది. ఇక శ్రీకాంత్ ఒక ర్యాంకు మెరుగు పరుచుకొని 22వ ...
టాప్-10లో సింధుసాక్షి
మళ్లీ టాప్-10లో సింధుNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం దక్కించుకున్న షట్లర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో తిరిగి టాప్-10లో స్థానం దక్కించుకుంది. సింధు రెండు స్థానాలు మెరుగుపరుచుకొని పదో ర్యాంకులో నిలిచింది. సైనా నెహ్వాల్ ఏడో స్థానాన్ని కాపాడుకుంది. ఇక శ్రీకాంత్ ఒక ర్యాంకు మెరుగు పరుచుకొని 22వ ...
టాప్-10లో సింధు
మళ్లీ టాప్-10లో సింధు
ఐపీఎల్ ఆడకపోవడం వల్లే: పీటర్సన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్: ప్రపంచ క్రికెట్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కీడు చేస్తోందని ఓవైపు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ విమర్శిస్తుంటే... ఆ దేశానికే చెందిన క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మాత్రం ఐపీఎల్ను ఆకాశానికెత్తేశాడు. ఐపీఎల్ ఆడకపోవడం వల్లే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్లో వరుసగా ఓటములను ఎదుర్కుంటోందని అన్నాడు. 'భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ...
బోథమ్పై బీసీసీఐ ఆగ్రహంసాక్షి
ఐపీఎల్ ఎత్తివేయాలా.. బోథమ్ వాస్తవాలు తెలుసుకో!వెబ్ దునియా
'ఐపీఎల్ రద్దు చేయండి, బానిసలుగా ప్లేయర్లు'thatsCricket Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
లండన్: ప్రపంచ క్రికెట్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కీడు చేస్తోందని ఓవైపు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ విమర్శిస్తుంటే... ఆ దేశానికే చెందిన క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మాత్రం ఐపీఎల్ను ఆకాశానికెత్తేశాడు. ఐపీఎల్ ఆడకపోవడం వల్లే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్లో వరుసగా ఓటములను ఎదుర్కుంటోందని అన్నాడు. 'భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ...
బోథమ్పై బీసీసీఐ ఆగ్రహం
ఐపీఎల్ ఎత్తివేయాలా.. బోథమ్ వాస్తవాలు తెలుసుకో!
'ఐపీఎల్ రద్దు చేయండి, బానిసలుగా ప్లేయర్లు'
ఫైనల్కు వొజ్నియాకి Andhrabhoomi
న్యూయార్క్, సెప్టెంబర్ 6: ప్రపంచ మాజీ నంబర్ వన్ కరొలిన్ వొజ్నియాకి యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల ఫైనల్లో అడుగుపెట్టింది. 2009 ఫైనల్లో కిమ్ క్లిజ్స్టెర్స్ చేతిలో ఓటమిపాలైన తర్వాత వొజ్నియాకి యుఎస్ ఓపెన్ ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. సెమీ ఫైనల్లో ఆమెతో తలపడిన చైనా క్రీడాకారిణి పెంగ్ షుయ్ గాయంతో నిష్క్రమించింది.
ఫైనల్లో సెరెనా, వొజ్నియాకిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూయార్క్, సెప్టెంబర్ 6: ప్రపంచ మాజీ నంబర్ వన్ కరొలిన్ వొజ్నియాకి యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల ఫైనల్లో అడుగుపెట్టింది. 2009 ఫైనల్లో కిమ్ క్లిజ్స్టెర్స్ చేతిలో ఓటమిపాలైన తర్వాత వొజ్నియాకి యుఎస్ ఓపెన్ ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. సెమీ ఫైనల్లో ఆమెతో తలపడిన చైనా క్రీడాకారిణి పెంగ్ షుయ్ గాయంతో నిష్క్రమించింది.
ఫైనల్లో సెరెనా, వొజ్నియాకి
పోలవరం ప్రాజెక్టు పశ్చిమగోదావరికేనా? సాక్షి
హైదరాబాద్ : బహుళార్ధసాధక ప్రాజెక్టుగా ముందునుంచి చెబుతూ వస్తున్న పోలవరం ప్రాజెక్టును పశ్చిమగోదావరి జిల్లాకు తాను ప్రకటించిన వరాల జాబితాలో చేర్చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది నాలుగైదు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుందని మొదట అందరూ అన్నారు. ఐదు సంవత్సరాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్ : బహుళార్ధసాధక ప్రాజెక్టుగా ముందునుంచి చెబుతూ వస్తున్న పోలవరం ప్రాజెక్టును పశ్చిమగోదావరి జిల్లాకు తాను ప్రకటించిన వరాల జాబితాలో చేర్చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది నాలుగైదు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుందని మొదట అందరూ అన్నారు. ఐదు సంవత్సరాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని ...
సెంచరీల వీరుడు వార్నర్ Andhrabhoomi
డేవిడ్ వార్నర్ని చాంపియన్స్ లీగ్లో సెంచరీల వీరుడిగా చెప్పుకోవాలి. అతను ఈ టోర్నీలో రెండు శతకాలు నమోదు చేశాడు. ఒక మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో మొదటి రెండు స్థానాల కూడా అతనివే. 2011 అక్టోబర్ 4న చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్పై న్యూ సౌత్ వేల్స్ తరఫున ఆడిన వార్నర్ 69 బంతులు ఎదుర్కొని అజేయంగా 135 పరుగులు ...
మనకు లార్డ్స్... వాళ్లకు లీడ్స్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
డేవిడ్ వార్నర్ని చాంపియన్స్ లీగ్లో సెంచరీల వీరుడిగా చెప్పుకోవాలి. అతను ఈ టోర్నీలో రెండు శతకాలు నమోదు చేశాడు. ఒక మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో మొదటి రెండు స్థానాల కూడా అతనివే. 2011 అక్టోబర్ 4న చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్పై న్యూ సౌత్ వేల్స్ తరఫున ఆడిన వార్నర్ 69 బంతులు ఎదుర్కొని అజేయంగా 135 పరుగులు ...
మనకు లార్డ్స్... వాళ్లకు లీడ్స్
షెహజాద్పై చర్యలు తప్పవు: పీసీబీ Namasthe Telangana
ఇస్లామాబాద్: పాకిస్థాన్ బ్యాట్స్మన్ అహ్మద్ షెహజాద్ ఆన్ ఫీల్డ్లో మతపరమైన వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. శ్రీలంక క్రికెటర్ దిల్షాన్ను ఇస్లామ్లో చేరాలని చెప్పడం స్పష్టంగా కెమెరాలో రికార్డు కావడంతో అతనిపై చర్యలకు సిద్ధమైంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). ఇటీవల ముగిసిన ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్లో జరిగిందీ సంఘటన.
షెహజాద్ వ్యాఖ్యలు మతిలేనివి: పీసీబీసాక్షి
షెహజాద్-దిల్షాన్ రగడఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: పాకిస్థాన్ బ్యాట్స్మన్ అహ్మద్ షెహజాద్ ఆన్ ఫీల్డ్లో మతపరమైన వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. శ్రీలంక క్రికెటర్ దిల్షాన్ను ఇస్లామ్లో చేరాలని చెప్పడం స్పష్టంగా కెమెరాలో రికార్డు కావడంతో అతనిపై చర్యలకు సిద్ధమైంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). ఇటీవల ముగిసిన ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్లో జరిగిందీ సంఘటన.
షెహజాద్ వ్యాఖ్యలు మతిలేనివి: పీసీబీ
షెహజాద్-దిల్షాన్ రగడ
రవిశాస్త్రి వేతనం రూ. 1.5కోట్లు! Namasthe Telangana
ముంబై: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఘోర పరాభవం నుంచి టీమ్ఇండియా వన్డే సిరీస్తో విజయాల బాట పట్టడంలో కీలకపాత్ర పోషించిన డైరెక్టర్ రవిశాస్త్రికి బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించనుంది. ఇప్పటికే రవిశాస్త్రి కాంట్రాక్టును పునరుద్ధరించిన బీసీసీఐ ఇప్పుడు వార్షిక వేతనం కింద రూ. 1.5 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో పాటు అదనపు ...
రవిశాస్త్రికి ఏడాదికి రూ. కోటిన్నర!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ముంబై: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఘోర పరాభవం నుంచి టీమ్ఇండియా వన్డే సిరీస్తో విజయాల బాట పట్టడంలో కీలకపాత్ర పోషించిన డైరెక్టర్ రవిశాస్త్రికి బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించనుంది. ఇప్పటికే రవిశాస్త్రి కాంట్రాక్టును పునరుద్ధరించిన బీసీసీఐ ఇప్పుడు వార్షిక వేతనం కింద రూ. 1.5 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో పాటు అదనపు ...
రవిశాస్త్రికి ఏడాదికి రూ. కోటిన్నర!
పద్మభూషణ్కు పంకజ్ Namasthe Telangana
బెంగళూరు: దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్కు టాప్క్యూయిస్టు పంకజ్ అద్వానీని భారత బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య(బీఎస్ఎఫ్ఐ) ప్రతిపాదించింది. గత కొన్నేండ్లుగా అంతర్జాతీయ వేదికలపై అత్యుత్తమంగా రాణిస్తున్న అద్వానీ శుక్రవారం ప్రొఫెషనల్ స్నూకర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో పంకజ్ అద్వానీని పద్మభూషణ్ ...
పద్మభూషణ్కు పంకజ్ అద్వానీ పేరు ప్రతిపాదనసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
బెంగళూరు: దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్కు టాప్క్యూయిస్టు పంకజ్ అద్వానీని భారత బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య(బీఎస్ఎఫ్ఐ) ప్రతిపాదించింది. గత కొన్నేండ్లుగా అంతర్జాతీయ వేదికలపై అత్యుత్తమంగా రాణిస్తున్న అద్వానీ శుక్రవారం ప్రొఫెషనల్ స్నూకర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో పంకజ్ అద్వానీని పద్మభూషణ్ ...
పద్మభూషణ్కు పంకజ్ అద్వానీ పేరు ప్రతిపాదన
沒有留言:
張貼留言