అల్ఖైదా ముప్పును ఎదుర్కొంటాం తుదముట్టిస్తాం: అమెరికా Andhrabhoomi
వాషింగ్టన్: భారత ఉపఖండంలో కార్యకలాపాల కోసం అల్ఖైదా ఒక కొత్త శాఖను ఏర్పాటు చేసుకుందంటూ వచ్చిన వార్తలు ఆ ఉగ్రవాద సంస్థ కొత్తగా సామర్థ్యాలను సంపాదించుకుందనడానికి సంకేతం కాదని అమెరికా అంటూ, ఆ మిలిటెంట్ సంస్థను నాశనం చేయడానికి కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది. అల్ జవహరి చేసిన ప్రకటన చాలా కాలంగా ఉపఖండం ప్రాంతంలో ...
అల్కాయిదా హెచ్చరికలపై దేశంలో హై అలర్ట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముప్పును ఎదుర్కొంటాంసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వాషింగ్టన్: భారత ఉపఖండంలో కార్యకలాపాల కోసం అల్ఖైదా ఒక కొత్త శాఖను ఏర్పాటు చేసుకుందంటూ వచ్చిన వార్తలు ఆ ఉగ్రవాద సంస్థ కొత్తగా సామర్థ్యాలను సంపాదించుకుందనడానికి సంకేతం కాదని అమెరికా అంటూ, ఆ మిలిటెంట్ సంస్థను నాశనం చేయడానికి కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది. అల్ జవహరి చేసిన ప్రకటన చాలా కాలంగా ఉపఖండం ప్రాంతంలో ...
అల్కాయిదా హెచ్చరికలపై దేశంలో హై అలర్ట్
ముప్పును ఎదుర్కొంటాం
ఎలిజబెత్ హర్లే ముద్దు @ 49 లక్షలు Namasthe Telangana
లాస్ఏంజెల్స్: జిహ్వకోరుచి.. బుర్రకోగుణం అంటే ఇదేనేమో..! హాలీవుడ్ నటి, మోడల్ ఎలిజబెత్హర్లేను ముద్దుపెట్టుకొనేందుకు కెనడాకు చెందిన భారత సంతతి కుబేరుడు జులియన్భారతి దాదాపు రూ.49 లక్షలు చెల్లించాడు. ప్రఖ్యాత గాయకుడు ఎల్టన్జాన్ నెలకొల్పిన ఎయిడ్స్ ఫౌండేషన్కు నిధుల సేకరణ కోసం హర్లే తన ముద్దును అమ్మకానికి పెట్టింది. ఇటీవల జరిగిన ...
ఎలిజబెత్ హార్లీ ముద్దుకోసం రూ. 50లక్షలు చెల్లించాడుOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
లాస్ఏంజెల్స్: జిహ్వకోరుచి.. బుర్రకోగుణం అంటే ఇదేనేమో..! హాలీవుడ్ నటి, మోడల్ ఎలిజబెత్హర్లేను ముద్దుపెట్టుకొనేందుకు కెనడాకు చెందిన భారత సంతతి కుబేరుడు జులియన్భారతి దాదాపు రూ.49 లక్షలు చెల్లించాడు. ప్రఖ్యాత గాయకుడు ఎల్టన్జాన్ నెలకొల్పిన ఎయిడ్స్ ఫౌండేషన్కు నిధుల సేకరణ కోసం హర్లే తన ముద్దును అమ్మకానికి పెట్టింది. ఇటీవల జరిగిన ...
ఎలిజబెత్ హార్లీ ముద్దుకోసం రూ. 50లక్షలు చెల్లించాడు
మోడీ మాస్టారు! సాక్షి
సాధారణంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజున చాలా పాఠశాలల్లో 'పిల్లల పిరీయడ్' ఉంటుంది. పిల్లలే టీచర్ల అవతారమెత్తి తరగతుల్లో 'పెత్తనం' చేస్తారు. రోజూ తమతో వారు ఎలా వేగుతున్నారో అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. కానీ, ఈసారి ఆ బాధ్యతను ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్నారు. న్యూఢిల్లీ మానెక్ షా ఆడిటోరియంలో వేయిమంది విద్యార్థులను.
జపాన్లో టీచర్స్ మరుగుదొడ్లు శుభ్రం చేస్తారు: మోడీOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
సాధారణంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజున చాలా పాఠశాలల్లో 'పిల్లల పిరీయడ్' ఉంటుంది. పిల్లలే టీచర్ల అవతారమెత్తి తరగతుల్లో 'పెత్తనం' చేస్తారు. రోజూ తమతో వారు ఎలా వేగుతున్నారో అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. కానీ, ఈసారి ఆ బాధ్యతను ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్నారు. న్యూఢిల్లీ మానెక్ షా ఆడిటోరియంలో వేయిమంది విద్యార్థులను.
జపాన్లో టీచర్స్ మరుగుదొడ్లు శుభ్రం చేస్తారు: మోడీ
దలైలామాకు వీసా నిరాకరణ సాక్షి
కేప్టౌన్: ప్రముఖ భౌద్ధ మత గురువు దలైలామాకు దక్షిణాఫ్రికా మరోసారి వీసా నిరాకరించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 15 తేదీ వరకూ దక్షిణాఫ్రికాలో జరగనున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల ప్రపంచ సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఆగస్టు 27న వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దలైలామా పర్యటన వల్ల చైనాతో సంబంధాలకు ఇబ్బందులు ఏర్పడతాయని భావించిన ...
దలైలామాకు వీసా నిరాకరించిన దక్షిణాఫ్రికాNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
కేప్టౌన్: ప్రముఖ భౌద్ధ మత గురువు దలైలామాకు దక్షిణాఫ్రికా మరోసారి వీసా నిరాకరించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 15 తేదీ వరకూ దక్షిణాఫ్రికాలో జరగనున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల ప్రపంచ సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఆగస్టు 27న వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దలైలామా పర్యటన వల్ల చైనాతో సంబంధాలకు ఇబ్బందులు ఏర్పడతాయని భావించిన ...
దలైలామాకు వీసా నిరాకరించిన దక్షిణాఫ్రికా
పైలట్లు, క్యాబిన్లలో పనిచేసే వారికి చర్మ క్యాన్సర్! వెబ్ దునియా
విమాన పైలెట్లతో పాటు క్యాబిన్లలో పనిచేస్తున్న సిబ్బందికి చేదు వార్త. విమాన పైలెట్లతోపాటు క్యాబిన్లలో పని చేస్తున్న సిబ్బందిలో చర్మ క్యాన్సర్ ఎక్కువగా వస్తోందని ఓ అధ్యయనం వెల్లడించింది. సాధారణ ప్రజలతో పోలిస్తే.. వీరిలో చర్మ కేన్సర్ లక్షణాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అల్ట్రా వైలెట్ కిరణాలు, కాస్మిక్ రేడియేషన్లే దీనికి ...
విమాన పైలెట్లు, క్యాబిన్ సిబ్బందికి చర్మ కేన్సర్!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
విమాన పైలెట్లతో పాటు క్యాబిన్లలో పనిచేస్తున్న సిబ్బందికి చేదు వార్త. విమాన పైలెట్లతోపాటు క్యాబిన్లలో పని చేస్తున్న సిబ్బందిలో చర్మ క్యాన్సర్ ఎక్కువగా వస్తోందని ఓ అధ్యయనం వెల్లడించింది. సాధారణ ప్రజలతో పోలిస్తే.. వీరిలో చర్మ కేన్సర్ లక్షణాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అల్ట్రా వైలెట్ కిరణాలు, కాస్మిక్ రేడియేషన్లే దీనికి ...
విమాన పైలెట్లు, క్యాబిన్ సిబ్బందికి చర్మ కేన్సర్!
కిస్అండ్టెల్: ఆమెపై పైర్, మరోచోట లవర్ని విసిగించి Oneindia Telugu
ప్యారిస్: ఫ్రాన్స్కు చెందిన మాజీ తొలి మహిళ వాలెరీ ట్రిర్వీలర్ విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండ్తో విడిపోయిన నేపథ్యంలో ఆమె కిస్ అండ్ టెల్ పుస్తకం తెస్తోంది. ఫ్రాంకోయిస్కు ఓ నటితో అఫైర్ ఉండటంతో విడిపోయింది. కిస్ అండ్ టెల్ పుస్తకంలో ఆమె తన రిలేషన్ షిప్ పైన పేర్కొంది. మరోవైపు, ఫ్రాన్స్కు చెందిన ఓ వ్యక్తి తన ...
ప్రియురాలి స్పందన కోసం 21708 ఎస్ఎంఎస్లు.. చివరకు కటకటాలపాలు!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
ప్యారిస్: ఫ్రాన్స్కు చెందిన మాజీ తొలి మహిళ వాలెరీ ట్రిర్వీలర్ విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండ్తో విడిపోయిన నేపథ్యంలో ఆమె కిస్ అండ్ టెల్ పుస్తకం తెస్తోంది. ఫ్రాంకోయిస్కు ఓ నటితో అఫైర్ ఉండటంతో విడిపోయింది. కిస్ అండ్ టెల్ పుస్తకంలో ఆమె తన రిలేషన్ షిప్ పైన పేర్కొంది. మరోవైపు, ఫ్రాన్స్కు చెందిన ఓ వ్యక్తి తన ...
ప్రియురాలి స్పందన కోసం 21708 ఎస్ఎంఎస్లు.. చివరకు కటకటాలపాలు!
పాకిస్థాన్ను పాలించడం అంత సులభం కాదు : నవాజ్ షరీఫ్ వెబ్ దునియా
పాకిస్థాన్ను పాలించడం అంత సులభం కాదని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. గత మూడు వారాలుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి, సంక్షోభంపై ఆయన స్పందిస్తూ.. పాకిస్థాన్ను పరిపాలించడం సులభం కాదన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రజా ప్రతినిధులందరూ ఐక్యంగా ఉండి, ప్రభుత్వానికి మద్దతు ...
పాక్ను పాలించడం సులభం కాదు : నవాజ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
పాకిస్థాన్ను పాలించడం అంత సులభం కాదని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. గత మూడు వారాలుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి, సంక్షోభంపై ఆయన స్పందిస్తూ.. పాకిస్థాన్ను పరిపాలించడం సులభం కాదన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రజా ప్రతినిధులందరూ ఐక్యంగా ఉండి, ప్రభుత్వానికి మద్దతు ...
పాక్ను పాలించడం సులభం కాదు : నవాజ్
జెడ్డాలో తెలుగు ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సాక్షి
జెడ్డా : సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ తెలుగు కార్మికులు ఉండే కంటెయినర్లు మొత్తం తగలబడిపోయాయి. ప్రధానంగా తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే.. ఆ సమయానికి ఎక్కువ మంది విధులకు వెళ్లడంతో భారీ ప్రాణాపాయం తప్పింది. ఉదయం 6.30-7 గంటల ప్రాంతంలోనే ...
ఇంకా మరిన్ని »
జెడ్డా : సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ తెలుగు కార్మికులు ఉండే కంటెయినర్లు మొత్తం తగలబడిపోయాయి. ప్రధానంగా తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే.. ఆ సమయానికి ఎక్కువ మంది విధులకు వెళ్లడంతో భారీ ప్రాణాపాయం తప్పింది. ఉదయం 6.30-7 గంటల ప్రాంతంలోనే ...
అమెరికాలో 8 మిలియన్ల ముస్లింల స్థిరనివాసం! వెబ్ దునియా
దక్షిణాసియా, అరబ్ దేశాల నుంచి వచ్చి అమెరికాలో 8 మిలియన్ల ముస్లింలు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఈ విషయాన్ని అమెరికాలోని ఇస్లామిక్ స్డడీస్ ప్రొఫెసర్ బ్రూస్ లారెన్స్ తెలిపారు. గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో 'ముస్లింలు వలసలు-మతజీవితం' అనే అంశంపై ఇస్లామిక్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక ...
ఇంకా మరిన్ని »
దక్షిణాసియా, అరబ్ దేశాల నుంచి వచ్చి అమెరికాలో 8 మిలియన్ల ముస్లింలు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఈ విషయాన్ని అమెరికాలోని ఇస్లామిక్ స్డడీస్ ప్రొఫెసర్ బ్రూస్ లారెన్స్ తెలిపారు. గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో 'ముస్లింలు వలసలు-మతజీవితం' అనే అంశంపై ఇస్లామిక్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక ...
నరేంద్ర మోడీని కలవాలంటే.. లాటరీలో గెలవాల్సిందే! వెబ్ దునియా
ఈనెలాఖరులో అమెరికాలో పర్యటించనున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కావాలంటే లాటరీ గెలవాల్సిందే. ఈ నెల 28న అమెరికాలోని న్యూయార్క్ నగరం, మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో మోడీ కోసం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొని ఆయన్ని ఆహ్వానించే వారిని లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. దీనికి అమెరికాలో భారీ స్పందన లభిస్తోంది.
ఇంకా మరిన్ని »
ఈనెలాఖరులో అమెరికాలో పర్యటించనున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కావాలంటే లాటరీ గెలవాల్సిందే. ఈ నెల 28న అమెరికాలోని న్యూయార్క్ నగరం, మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో మోడీ కోసం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొని ఆయన్ని ఆహ్వానించే వారిని లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. దీనికి అమెరికాలో భారీ స్పందన లభిస్తోంది.
沒有留言:
張貼留言