అలియా వద్దు.. నిత్యామీనన్కే మణిరత్నం ఓటు ఎందుకో? వెబ్ దునియా
మణిరత్నం తన సూపర్ హిట్ సినిమా 'మౌనరాగం' రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ముందు అలియాను అనుకుని, ఇప్పుడు నిత్య మీనన్ను సెలెక్ట్ చేసుకున్నారంట. నిత్యానే ఎందుకు సెలక్ట్ చేసుకున్నారంటే.. మణిరత్నం ముందుగా ఈ పాత్రకు అలియా భట్ను తీసుకున్నాడని తెలియగానే చాలామంది ఆశ్చర్యపోయారు. గ్లామరస్ గాళ్గా ...
అలియా వద్దు నిత్యా ముద్దు : మణిరత్నం10tv
మణిరత్నం చిత్రంలోకథానాయికగా...Namasthe Telangana
నిత్యా మీనన్ కి బంపర్ ఆఫర్Kandireega
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
మణిరత్నం తన సూపర్ హిట్ సినిమా 'మౌనరాగం' రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ముందు అలియాను అనుకుని, ఇప్పుడు నిత్య మీనన్ను సెలెక్ట్ చేసుకున్నారంట. నిత్యానే ఎందుకు సెలక్ట్ చేసుకున్నారంటే.. మణిరత్నం ముందుగా ఈ పాత్రకు అలియా భట్ను తీసుకున్నాడని తెలియగానే చాలామంది ఆశ్చర్యపోయారు. గ్లామరస్ గాళ్గా ...
అలియా వద్దు నిత్యా ముద్దు : మణిరత్నం
మణిరత్నం చిత్రంలోకథానాయికగా...
నిత్యా మీనన్ కి బంపర్ ఆఫర్
దసరా నుంచి హైదరాబాద్లో తాటి కల్లు పండగ వెబ్ దునియా
హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త. జంట నగరాల్లో కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గీత కార్మికులకు ఉపాధి కోసమే కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు వెల్లడించారు. దీంతో దసరా పండగ నుంచి జంట నగరాల్లో కల్లు ...
హైదరాబాద్ లో కల్లు కొరత ఉండదాNews Articles by KSR
దసరా నుంచి హైదరాబాద్లో ఫుల్లు కల్లుతెలుగువన్
దసరా నుంచి జంటనగరాల్లో కల్లు!సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త. జంట నగరాల్లో కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గీత కార్మికులకు ఉపాధి కోసమే కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు వెల్లడించారు. దీంతో దసరా పండగ నుంచి జంట నగరాల్లో కల్లు ...
హైదరాబాద్ లో కల్లు కొరత ఉండదా
దసరా నుంచి హైదరాబాద్లో ఫుల్లు కల్లు
దసరా నుంచి జంటనగరాల్లో కల్లు!
రుద్రమదేవి షూటింగ్ పూర్తయింది ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనుష్క ప్రధాన పాత్రధారిణిగా గుణా టీమ్ వర్క్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్న భారతదేశపు తొలి హిస్టారికల్ చిత్రం 'రుద్రమదేవి' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ 'ఈ చిత్రానికి సంబంధించిన చారిత్రక పరిశోధన, కథారూపకల్పన పనులు 2012లో ...
డిసెంబర్లోనే రుద్రమదేవిసాక్షి
అనుష్క 'రుద్రమదేవి' షూటింగ్ పూర్తయిందితెలుగువన్
రెడీ రెడీ.. డిసెంబరులో వస్తున్న రుద్రమదేవి..!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
అనుష్క ప్రధాన పాత్రధారిణిగా గుణా టీమ్ వర్క్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్న భారతదేశపు తొలి హిస్టారికల్ చిత్రం 'రుద్రమదేవి' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ 'ఈ చిత్రానికి సంబంధించిన చారిత్రక పరిశోధన, కథారూపకల్పన పనులు 2012లో ...
డిసెంబర్లోనే రుద్రమదేవి
అనుష్క 'రుద్రమదేవి' షూటింగ్ పూర్తయింది
రెడీ రెడీ.. డిసెంబరులో వస్తున్న రుద్రమదేవి..!
రెండో షెడ్యూల్లో ఎన్టీఆర్ - పూరీ సినిమా Andhrabhoomi
ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.5 చిత్రం రెండో షెడ్యూల్ ఈనెల 10న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తిచేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ను ఈ నెల 10నుంచి ...
సెకండ్ షెడ్యూల్ కే ఎన్టీయర్ ఫినిష్ చేస్తాడటPalli Batani
పవర్ఫుల్ పోలీస్గా...సాక్షి
10 నుంచి ఎన్టీఆర్-పూరి జగన్నాథ్-బండ్ల గణేష్ల భారీ చిత్రంవెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.5 చిత్రం రెండో షెడ్యూల్ ఈనెల 10న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తిచేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ను ఈ నెల 10నుంచి ...
సెకండ్ షెడ్యూల్ కే ఎన్టీయర్ ఫినిష్ చేస్తాడట
పవర్ఫుల్ పోలీస్గా...
10 నుంచి ఎన్టీఆర్-పూరి జగన్నాథ్-బండ్ల గణేష్ల భారీ చిత్రం
ఆది, ఆదా జోడీగా 'గరమ్'! సాక్షి
''పవన్కల్యాణ్ ఏడో సినిమా 'ఖుషి'... మహేశ్బాబు ఏడో సినిమా 'ఒక్కడు'... ఎన్టీఆర్ ఏడో సినిమా 'సింహాద్రి'...ఈ మూడూ ఎంతటి ఘనవిజయాలను సొంతం చేసుకున్నాయో తెలిసిందే. అప్పట్నుంచీ ఏ హీరోకైనా ఏడో సినిమా హిట్ అనే సెంటిమెంట్ చిత్రపరిశ్రమలో బలంగా ఉంది. అందుకే మేము నిర్మిస్తున్న 'గరమ్' చిత్రం హిట్ కావడం ఖాయం. ఎందుకంటే ఇది హీరో ఆది ఏడో సినిమా'' ...
గరం గరం ప్రేమకథ!Namasthe Telangana
'గరం' గరంగా ఆదిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మదన్ దర్శకత్వంలో ఆది 'గరం'Andhrabhoomi
FilmyBuzz
అన్ని 6 వార్తల కథనాలు »
''పవన్కల్యాణ్ ఏడో సినిమా 'ఖుషి'... మహేశ్బాబు ఏడో సినిమా 'ఒక్కడు'... ఎన్టీఆర్ ఏడో సినిమా 'సింహాద్రి'...ఈ మూడూ ఎంతటి ఘనవిజయాలను సొంతం చేసుకున్నాయో తెలిసిందే. అప్పట్నుంచీ ఏ హీరోకైనా ఏడో సినిమా హిట్ అనే సెంటిమెంట్ చిత్రపరిశ్రమలో బలంగా ఉంది. అందుకే మేము నిర్మిస్తున్న 'గరమ్' చిత్రం హిట్ కావడం ఖాయం. ఎందుకంటే ఇది హీరో ఆది ఏడో సినిమా'' ...
గరం గరం ప్రేమకథ!
'గరం' గరంగా ఆది
మదన్ దర్శకత్వంలో ఆది 'గరం'
తెలుగు సైవంలో రాజేంద్ర ప్రసాద్! వెబ్ దునియా
నాజర్ ప్రధాన పాత్ర పోషించిన 'సైవం' (శాకాహారి) తమిళ సినిమా ఇటీవలి కాలంలో హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. అమలాపాల్ భర్త ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇందులో నాజర్ పాత్రను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పోషిస్తాడని తెలిసింది. ఆయనైతేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం ...
శైవం రీమేక్లో నటకిరీటిKandireega
'శైవం' రీమేక్ లో రాజేంద్రడుతెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
నాజర్ ప్రధాన పాత్ర పోషించిన 'సైవం' (శాకాహారి) తమిళ సినిమా ఇటీవలి కాలంలో హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. అమలాపాల్ భర్త ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇందులో నాజర్ పాత్రను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పోషిస్తాడని తెలిసింది. ఆయనైతేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం ...
శైవం రీమేక్లో నటకిరీటి
'శైవం' రీమేక్ లో రాజేంద్రడు
తమిళ హీరోకు చెంప చెళ్లుమనిపించిన నయనతార!? వెబ్ దునియా
మలయాళ బ్యూటీ నయనతార మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవలి కాలంలో ఏ ఇతర కథానాయికల పైనా లేనటువంటి వివాదాలు మల్లూ బేబీ నయనతారను చుట్టుముట్టిన సంగతి మనకు తెల్సిందే. తమిళ హీరో శింబు, కొరియో గ్రాఫర్ ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారం విషయంలో వార్తల్లోకి ఎక్కిన నయనతార, ఇప్పుడు మళ్లీ మరో వివాదంతో కోలీవుడ్లో అలజడి రేపింది. డీఎంకే అధినేత ...
హీరోని కొట్టిన నయనతారKandireega
హీరోను ఆసుపత్రి పాలు చేసిన నయనతారసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
మలయాళ బ్యూటీ నయనతార మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవలి కాలంలో ఏ ఇతర కథానాయికల పైనా లేనటువంటి వివాదాలు మల్లూ బేబీ నయనతారను చుట్టుముట్టిన సంగతి మనకు తెల్సిందే. తమిళ హీరో శింబు, కొరియో గ్రాఫర్ ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారం విషయంలో వార్తల్లోకి ఎక్కిన నయనతార, ఇప్పుడు మళ్లీ మరో వివాదంతో కోలీవుడ్లో అలజడి రేపింది. డీఎంకే అధినేత ...
హీరోని కొట్టిన నయనతార
హీరోను ఆసుపత్రి పాలు చేసిన నయనతార
నారాయణస్వామి సేవలు ఆదర్శనీయం సాక్షి
చంద్రగిరి : ఉపాధ్యాయుడిగా నారాయణస్వామి నాయుడు సేవలు ఆదర్శనీయమని శాంత బయోటిక్ చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాసంస్థల అధినేత మంచు మోహన్బాబు తండ్రి, దివంగత ఉపాధ్యాయులు నారాయణస్వామి నాయుడు విగ్రహావిష్కరణ ...
అమ్మానాన్నలను గుండెల్లో పెట్టుకోవాలిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీచర్నే: మోహన్ బాబు, వెంట విష్ణు, మనోజ్(పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
చంద్రగిరి : ఉపాధ్యాయుడిగా నారాయణస్వామి నాయుడు సేవలు ఆదర్శనీయమని శాంత బయోటిక్ చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాసంస్థల అధినేత మంచు మోహన్బాబు తండ్రి, దివంగత ఉపాధ్యాయులు నారాయణస్వామి నాయుడు విగ్రహావిష్కరణ ...
అమ్మానాన్నలను గుండెల్లో పెట్టుకోవాలి
టీచర్నే: మోహన్ బాబు, వెంట విష్ణు, మనోజ్(పిక్చర్స్)
నవంబర్ నుండి 'ఈ పెద్దోళ్లున్నారే..' Andhrabhoomi
'అబ్బాయి క్లాస్-అమ్మాయి మాస్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన కోనేటి శ్రీను తాజాగా మరో చిత్రం రూపొందించేందుకు రెడీ అయ్యారు. కీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో కోనేటి ఫిలింస్ పతాకంపై దాసరి రాజేంద్ర రెడ్డి, గటికపాటి బాలగంగాధర్ తిలక్ సహ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రానికి 'ఈ పెద్దోళ్లున్నారే' అనే టైటిల్ను నిర్ణయించారు. చిత్ర ...
ఈ పెద్దోళ్లున్నారే....Namasthe Telangana
'ఈ పెద్దోళ్లున్నారే..' అంటున్న కోనేటి శ్రీను!!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
'అబ్బాయి క్లాస్-అమ్మాయి మాస్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన కోనేటి శ్రీను తాజాగా మరో చిత్రం రూపొందించేందుకు రెడీ అయ్యారు. కీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో కోనేటి ఫిలింస్ పతాకంపై దాసరి రాజేంద్ర రెడ్డి, గటికపాటి బాలగంగాధర్ తిలక్ సహ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రానికి 'ఈ పెద్దోళ్లున్నారే' అనే టైటిల్ను నిర్ణయించారు. చిత్ర ...
ఈ పెద్దోళ్లున్నారే....
'ఈ పెద్దోళ్లున్నారే..' అంటున్న కోనేటి శ్రీను!!
ఆరు కథల సమాహారం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రవిబాబు, అర్చన, వినోద్కుమార్, భానుశ్రీ మెహ్రా, శివాజీరాజా కీలక పాత్రధారులుగా శ్రీ పద్మావతి ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మించే చిత్రం గురువారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ప్రభాకరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉదయభాస్కర్ జాస్తి సమర్పణలో ఆర్. పద్మజ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు ...
అరు కథల్ని నడిపించే ఏడో కథసాక్షి
ఏడు కథలతో...!Andhrabhoomi
శ్రీ పద్మావతి ఆర్ట్ ప్రొడక్షన్స్ సినిమా ప్రారంభోత్సవ విశేషాలుFilmyBuzz
అన్ని 5 వార్తల కథనాలు »
రవిబాబు, అర్చన, వినోద్కుమార్, భానుశ్రీ మెహ్రా, శివాజీరాజా కీలక పాత్రధారులుగా శ్రీ పద్మావతి ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మించే చిత్రం గురువారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ప్రభాకరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉదయభాస్కర్ జాస్తి సమర్పణలో ఆర్. పద్మజ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు ...
అరు కథల్ని నడిపించే ఏడో కథ
ఏడు కథలతో...!
శ్రీ పద్మావతి ఆర్ట్ ప్రొడక్షన్స్ సినిమా ప్రారంభోత్సవ విశేషాలు
沒有留言:
張貼留言