ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఫుల్ బిజీ.. 10tv
ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హస్తిన టూర్ కేసీఆర్ ఫుల్ బిజీగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంపై కరుణ చూపాలని, మాపై దయ చూపండి అంటూ కేంద్రంలోని పెద్దలకు విన్నపాలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రధాన సమస్యలను ఆయన ఎకరువు పెట్టారు. దాదాపు 20 అంశాలపై విజ్ఞానపత్రం అందచేశారు. నేడు పలువురి కేంద్ర మంత్రులతో భేటీ.. రెండు రోజుల పాటు ...
500 మెగావాట్లు ఇస్తున్నాంAndhrabhoomi
ఇప్పటికిప్పుడు కరెంటు ఇవ్వలేంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కెసిఆర్ భేటీ: సోలార్ కేంద్రానికి గోయల్ సై (పిక్చర్స్)Oneindia Telugu
Namasthe Telangana
తెలుగువన్
సాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హస్తిన టూర్ కేసీఆర్ ఫుల్ బిజీగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంపై కరుణ చూపాలని, మాపై దయ చూపండి అంటూ కేంద్రంలోని పెద్దలకు విన్నపాలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రధాన సమస్యలను ఆయన ఎకరువు పెట్టారు. దాదాపు 20 అంశాలపై విజ్ఞానపత్రం అందచేశారు. నేడు పలువురి కేంద్ర మంత్రులతో భేటీ.. రెండు రోజుల పాటు ...
500 మెగావాట్లు ఇస్తున్నాం
ఇప్పటికిప్పుడు కరెంటు ఇవ్వలేం
కెసిఆర్ భేటీ: సోలార్ కేంద్రానికి గోయల్ సై (పిక్చర్స్)
ఐఎస్ఐఎస్ వలలో హైదరాబాద్ యువకులు: పాక్లో 'ఉగ్ర' శిక్షణ! వెబ్ దునియా
హైదరాబాదీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారా? ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన అల్ఖైదా, ఐఎస్ఐఎస్ వంటి సంస్థల్లో శిక్షణ పొందడానికి వెళ్తున్నారా?.. నిఘా వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. శుక్రవారం కోల్కతాలో నలుగురు హైదరాబాదీ యువకుల అరెస్టే ఇందుకు నిదర్శనం. భారతదేశంలో అల్ ఖైదా విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు అల్ ...
ఇసిస్ వలలో హైదరాబాదీలు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బట్టబయలైన ఐఎస్ఐ కుట్రసాక్షి
'తీవ్రవాద' విద్యార్థుల అరెస్ట్... విడుదల...తెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
హైదరాబాదీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారా? ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన అల్ఖైదా, ఐఎస్ఐఎస్ వంటి సంస్థల్లో శిక్షణ పొందడానికి వెళ్తున్నారా?.. నిఘా వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. శుక్రవారం కోల్కతాలో నలుగురు హైదరాబాదీ యువకుల అరెస్టే ఇందుకు నిదర్శనం. భారతదేశంలో అల్ ఖైదా విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు అల్ ...
ఇసిస్ వలలో హైదరాబాదీలు!
బట్టబయలైన ఐఎస్ఐ కుట్ర
'తీవ్రవాద' విద్యార్థుల అరెస్ట్... విడుదల...
భారత్లో అల్ ఖైదా బ్రాంచ్ : పాక్ ఐఎస్ఐ బ్లెస్సింగ్స్! వెబ్ దునియా
భారత్లో ఆల్ ఖైదా శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత అల్ జవహరి ప్రకటించడం వెనుక పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆశీర్వాదాలు మెండుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. జవహరి ప్రకటనకు సంబంధించి ఒక వీడియో టేపును కూడా విడుదల చేశారు. దీంతో భారత హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. అల్ జవహరి ...
భారత్లో అల్ ఖైదా బ్రాంచ్తెలుగువన్
భారత్ పై అల్ ఖైదా కన్నుKandireega
భారత్ లో 'అల్ ఖైదా' పాగా..10tv
Oneindia Telugu
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
భారత్లో ఆల్ ఖైదా శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత అల్ జవహరి ప్రకటించడం వెనుక పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆశీర్వాదాలు మెండుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. జవహరి ప్రకటనకు సంబంధించి ఒక వీడియో టేపును కూడా విడుదల చేశారు. దీంతో భారత హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. అల్ జవహరి ...
భారత్లో అల్ ఖైదా బ్రాంచ్
భారత్ పై అల్ ఖైదా కన్ను
భారత్ లో 'అల్ ఖైదా' పాగా..
రాజకీయాల్ని వృత్తి కాదు.. సేవగా పరిగణించాలి! వెబ్ దునియా
రాజకీయాల్ని వృత్తిగా గాక సేవగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానాలిచ్చారు. ప్రధానిగా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్న ఓ విద్యార్థి ప్రశ్నకు.. సేవ చేయాలన్న భావన ప్రజలతో అనుబంధాన్ని ...
మాతో మాట్లాడితే మీకేం లాభం: మోడీతో విద్యార్థిOneindia Telugu
విద్యార్థులతో మోడీ ముఖాముఖితెలుగువన్
మోడీ కొత్త ప్రయోగంNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
రాజకీయాల్ని వృత్తిగా గాక సేవగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానాలిచ్చారు. ప్రధానిగా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్న ఓ విద్యార్థి ప్రశ్నకు.. సేవ చేయాలన్న భావన ప్రజలతో అనుబంధాన్ని ...
మాతో మాట్లాడితే మీకేం లాభం: మోడీతో విద్యార్థి
విద్యార్థులతో మోడీ ముఖాముఖి
మోడీ కొత్త ప్రయోగం
వరద కాశ్మీరం Andhrabhoomi
శ్రీనగర్, సెప్టెంబర్ 6: జమ్మూ, కాశ్మీర్లో వరద పరిస్థితి శనివారం కూడా ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. 5 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు ప్రధాన నదులు, ఉప నదులు పొంగి ప్రవహిస్తుంటే, మృతుల సంఖ్య 160కి చేరింది. మరోవైపు జీలం వరద నీటిలో చిక్కుకున్న ఏడుగురు జవాన్లను సహాయక బృందాలు రక్షించగా, మరో ఇద్దరు ఇంకా వరద నీటిలోనే ఉన్నారు. శనివారం ఉదయం ...
కశ్మీర్లో వరద కల్లోలంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాశ్మీర్లో వరద విలయంసాక్షి
400 గ్రామాలు ముంపునకు గురయ్యాయి: రాజ్నాథ్Namasthe Telangana
వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 17 వార్తల కథనాలు »
శ్రీనగర్, సెప్టెంబర్ 6: జమ్మూ, కాశ్మీర్లో వరద పరిస్థితి శనివారం కూడా ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. 5 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు ప్రధాన నదులు, ఉప నదులు పొంగి ప్రవహిస్తుంటే, మృతుల సంఖ్య 160కి చేరింది. మరోవైపు జీలం వరద నీటిలో చిక్కుకున్న ఏడుగురు జవాన్లను సహాయక బృందాలు రక్షించగా, మరో ఇద్దరు ఇంకా వరద నీటిలోనే ఉన్నారు. శనివారం ఉదయం ...
కశ్మీర్లో వరద కల్లోలం
కాశ్మీర్లో వరద విలయం
400 గ్రామాలు ముంపునకు గురయ్యాయి: రాజ్నాథ్
'ఢిల్లీలో ఎన్నికలు జరిపించండి' సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. శనివారం ఆయన ప్రణబ్ను కలుసుకుని ఈమేరకు వినతి పత్రం అందజేశారు. ఢిల్లీలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మీకు సిఫార్సు చేసినట్లు వార్తలు ...
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు యత్నించడంలో అనైతికత ఏమీ లేదుAndhrabhoomi
అందరి దృష్టి..లెఫ్టినెంట్ గవర్నర్10tv
బీజేపీ చేతికి ఢిల్లీ పగ్గాలు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. శనివారం ఆయన ప్రణబ్ను కలుసుకుని ఈమేరకు వినతి పత్రం అందజేశారు. ఢిల్లీలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మీకు సిఫార్సు చేసినట్లు వార్తలు ...
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు యత్నించడంలో అనైతికత ఏమీ లేదు
అందరి దృష్టి..లెఫ్టినెంట్ గవర్నర్
బీజేపీ చేతికి ఢిల్లీ పగ్గాలు!
కేసీఆర్ బీహారీ వలసవాది .. తెరాస నేతలకు సిగ్గు లేదు: రేవంత్ వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆయన కుమారుడు కె.తారకరామారావులు బీహారు నుంచి వచ్చిన వలసవాదులని, అలాంటి వలసవాదుల నాయకత్వంలో తెలంగాణ గడ్డపై పుట్టిన తెరాసలోని నేతలు ఎలా కొనసాగుతారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. తమ సామాజికవర్గం బీహారు నుంచి వచ్చిందని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తు ...
బీహారీ కేసీఆర్..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కెసిఆర్ బీహారు వలసవాది -రేవంత్News Articles by KSR
బీహార్ వలస దొరబాబులు కేసీఆర్, కేటీఆర్: రేవంత్సాక్షి
Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆయన కుమారుడు కె.తారకరామారావులు బీహారు నుంచి వచ్చిన వలసవాదులని, అలాంటి వలసవాదుల నాయకత్వంలో తెలంగాణ గడ్డపై పుట్టిన తెరాసలోని నేతలు ఎలా కొనసాగుతారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. తమ సామాజికవర్గం బీహారు నుంచి వచ్చిందని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తు ...
బీహారీ కేసీఆర్..
కెసిఆర్ బీహారు వలసవాది -రేవంత్
బీహార్ వలస దొరబాబులు కేసీఆర్, కేటీఆర్: రేవంత్
భూషణ్ X రంజిత్! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: కోల్గేట్, 2జీ కుంభకోణాల దర్యాప్తు విషయమై సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా, ప్రముఖ న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి సిన్హాను తొలగించాలని భూషణ్ డిమాండ్ చేస్తుండగా, పరి ధులు దాటి వ్యవహరిస్తున్నారని భూషణ్పై సిన్హా పత్ర్యారోపణలు ...
మీడియాను నియంత్రించలేము – సుప్రీం కోర్టుKandireega
బొగ్గు స్కామ్ దర్యాప్తు నుంచి రంజిత్ సిన్హాను దూరంగా ఉంచండి!వెబ్ దునియా
బొగ్గు స్కామ్: సీబీఐ డైరెక్టర్ రాత్రుళ్లు ఏకాంత భేటీలుOneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: కోల్గేట్, 2జీ కుంభకోణాల దర్యాప్తు విషయమై సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా, ప్రముఖ న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి సిన్హాను తొలగించాలని భూషణ్ డిమాండ్ చేస్తుండగా, పరి ధులు దాటి వ్యవహరిస్తున్నారని భూషణ్పై సిన్హా పత్ర్యారోపణలు ...
మీడియాను నియంత్రించలేము – సుప్రీం కోర్టు
బొగ్గు స్కామ్ దర్యాప్తు నుంచి రంజిత్ సిన్హాను దూరంగా ఉంచండి!
బొగ్గు స్కామ్: సీబీఐ డైరెక్టర్ రాత్రుళ్లు ఏకాంత భేటీలు
రెండు బస్తాలు కాదు.. రెండు సూట్కేసుల్లో బ్లూఫిల్మ్ సీడీలు! వెబ్ దునియా
చెన్నైలోని కోయంబేడు బస్టాండులో చెన్నై పోలీసులు ఆకస్మిక దాడులు చేసి బ్లూఫిల్మ్ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నగర పోలీసులు పెట్రోలింగ్లో భాగంగా స్థానిక కోయంబేడులోని సీఎంబీటీ బస్టాండులోని ఐదో నంబర్ ఫ్లాట్ఫారంపై ఉన్న రెండు సూట్ కేసులను పోలీసులు గుర్తించారు. ఇవి అనుమానాస్పదంగా ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకుని ...
రెండు బస్తాల బ్లూఫిలిం సీడీలు...తెలుగువన్
బస్టాండ్ లో 10వేల నీలిచిత్రాల సీడీలు స్వాధీనంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
చెన్నైలోని కోయంబేడు బస్టాండులో చెన్నై పోలీసులు ఆకస్మిక దాడులు చేసి బ్లూఫిల్మ్ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నగర పోలీసులు పెట్రోలింగ్లో భాగంగా స్థానిక కోయంబేడులోని సీఎంబీటీ బస్టాండులోని ఐదో నంబర్ ఫ్లాట్ఫారంపై ఉన్న రెండు సూట్ కేసులను పోలీసులు గుర్తించారు. ఇవి అనుమానాస్పదంగా ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకుని ...
రెండు బస్తాల బ్లూఫిలిం సీడీలు...
బస్టాండ్ లో 10వేల నీలిచిత్రాల సీడీలు స్వాధీనం
రాష్ట్రానిదే తుది నిర్ణయం :వెంకయ్యనాయుడు సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, కేంద్రం ఇందులో జోక్యం చేసుకోజాలదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 'మీట్ ద ప్రెస్'లో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్తో కలిసి ఆయన ...
ఏపీ రాజధాని విజయవాడకి సహకరిస్తాం.. కేంద్ర మంత్రి వెంకయ్యతెలుగువన్
ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం : వెంకయ్యనాయుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ క్యాపిటల్పై వెంకయ్య రీయాక్షన్: మోడీపై రాహుల్ సెటైర్లు!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, కేంద్రం ఇందులో జోక్యం చేసుకోజాలదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 'మీట్ ద ప్రెస్'లో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్తో కలిసి ఆయన ...
ఏపీ రాజధాని విజయవాడకి సహకరిస్తాం.. కేంద్ర మంత్రి వెంకయ్య
ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం : వెంకయ్యనాయుడు
ఏపీ క్యాపిటల్పై వెంకయ్య రీయాక్షన్: మోడీపై రాహుల్ సెటైర్లు!
沒有留言:
張貼留言