రేవంత్ అక్రమాస్తులు బయటపెడతాం: టీఆర్ఎస్ సాక్షి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అక్రమాస్తులను బయటపెడతామని టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు హెచ్చరించారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధిననే కనీస ఇంగితజ్ఞానం లేకుండా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంతూ.. స్థాయిని మరిచి మాట్లాడక.. నాలుక కోస్తా!వెబ్ దునియా
రేవంత్రెడ్డి స్థాయి మరచి మాట్లాడుతున్నారు : ఎంపీ బాల్కసుమన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రేవంత్ రెడ్డి…నిరూపించకపోతే నాలుక కోస్తాం – బాల్క సుమన్Kandireega
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అక్రమాస్తులను బయటపెడతామని టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు హెచ్చరించారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధిననే కనీస ఇంగితజ్ఞానం లేకుండా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంతూ.. స్థాయిని మరిచి మాట్లాడక.. నాలుక కోస్తా!
రేవంత్రెడ్డి స్థాయి మరచి మాట్లాడుతున్నారు : ఎంపీ బాల్కసుమన్
రేవంత్ రెడ్డి…నిరూపించకపోతే నాలుక కోస్తాం – బాల్క సుమన్
15 రోజుల్లో 60 గంటల చర్చ Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 6: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు శనివారంతో ముగిసాయి. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి సభను నిరవధికంగా వాయిదా వేశారు. 15 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 60 గంటల 37 నిమిషాల పాటు సభ జరిగింది. సుమారు తొమ్మిదేళ్ళ తర్వాత సభ ఇంత సజావుగా అంటే, ఇన్ని ...
కౌరవ సభను తలపిస్తున్నారుసాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 6: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు శనివారంతో ముగిసాయి. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి సభను నిరవధికంగా వాయిదా వేశారు. 15 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 60 గంటల 37 నిమిషాల పాటు సభ జరిగింది. సుమారు తొమ్మిదేళ్ళ తర్వాత సభ ఇంత సజావుగా అంటే, ఇన్ని ...
కౌరవ సభను తలపిస్తున్నారు
చట్టసభల్లో బీసీలకు వాటా! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన వర్గాలను రాజకీయంగానూ ముందుకు తీసుకుపోవడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది! పార్లమెంటులోనూ.. అసెంబ్లీల్లోనూ వారికి మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించడానికి జైకొట్టింది! చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది! ఈ మేరకు కేంద్రానికి ...
చట్టసభల్లో బీసీలకు కోటాAndhrabhoomi
కాపులను బీసీల్లో చేరుస్తాం.. 7సార్లు ఎమ్మెల్యేగా: బాబువెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన వర్గాలను రాజకీయంగానూ ముందుకు తీసుకుపోవడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది! పార్లమెంటులోనూ.. అసెంబ్లీల్లోనూ వారికి మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించడానికి జైకొట్టింది! చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది! ఈ మేరకు కేంద్రానికి ...
చట్టసభల్లో బీసీలకు కోటా
కాపులను బీసీల్లో చేరుస్తాం.. 7సార్లు ఎమ్మెల్యేగా: బాబు
కూకట్పల్లిలో భార్యను హత్య చేసిన ఎస్ఐకు మతిస్థిమితం లేదా? వెబ్ దునియా
హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో కట్టుకున్న భార్యను కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా విచక్షణ కోల్పోయిన భర్త ఎస్.ఐ హత్య చేశాడు. ఈయన మతిస్థిమితం లేనట్టుగా వార్తలు వస్తున్నాయి. తన భార్యను హత్య చేసిన ఆయన... పోలీసులకు లొంగిపోయాడు. కేపీహెచ్బీ పోలీసుస్టేషన్ పరిధిలోని సమతానగర్లో శుక్రవారం పట్టపగలు ఈ హత్య జరిగింది.
కూకట్పల్లిలో భార్యని చంపిన ఇన్స్పెక్టర్తెలుగువన్
భార్య హత్య: సస్పెన్షన్లో ఉన్న ఎస్సై సరెండర్ (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో కట్టుకున్న భార్యను కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా విచక్షణ కోల్పోయిన భర్త ఎస్.ఐ హత్య చేశాడు. ఈయన మతిస్థిమితం లేనట్టుగా వార్తలు వస్తున్నాయి. తన భార్యను హత్య చేసిన ఆయన... పోలీసులకు లొంగిపోయాడు. కేపీహెచ్బీ పోలీసుస్టేషన్ పరిధిలోని సమతానగర్లో శుక్రవారం పట్టపగలు ఈ హత్య జరిగింది.
కూకట్పల్లిలో భార్యని చంపిన ఇన్స్పెక్టర్
భార్య హత్య: సస్పెన్షన్లో ఉన్న ఎస్సై సరెండర్ (పిక్చర్స్)
ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఫుల్ బిజీ.. 10tv
ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హస్తిన టూర్ కేసీఆర్ ఫుల్ బిజీగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంపై కరుణ చూపాలని, మాపై దయ చూపండి అంటూ కేంద్రంలోని పెద్దలకు విన్నపాలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రధాన సమస్యలను ఆయన ఎకరువు పెట్టారు. దాదాపు 20 అంశాలపై విజ్ఞానపత్రం అందచేశారు. నేడు పలువురి కేంద్ర మంత్రులతో భేటీ.. రెండు రోజుల పాటు ...
500 మెగావాట్లు ఇస్తున్నాంAndhrabhoomi
ఇప్పటికిప్పుడు కరెంటు ఇవ్వలేంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'పాలమూరులో సౌరవిద్యుత్ కేంద్రం ఏర్పాటు'Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హస్తిన టూర్ కేసీఆర్ ఫుల్ బిజీగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంపై కరుణ చూపాలని, మాపై దయ చూపండి అంటూ కేంద్రంలోని పెద్దలకు విన్నపాలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రధాన సమస్యలను ఆయన ఎకరువు పెట్టారు. దాదాపు 20 అంశాలపై విజ్ఞానపత్రం అందచేశారు. నేడు పలువురి కేంద్ర మంత్రులతో భేటీ.. రెండు రోజుల పాటు ...
500 మెగావాట్లు ఇస్తున్నాం
ఇప్పటికిప్పుడు కరెంటు ఇవ్వలేం
'పాలమూరులో సౌరవిద్యుత్ కేంద్రం ఏర్పాటు'
ఐఎస్ఐఎస్ వలలో హైదరాబాద్ యువకులు: పాక్లో 'ఉగ్ర' శిక్షణ! వెబ్ దునియా
హైదరాబాదీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారా? ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన అల్ఖైదా, ఐఎస్ఐఎస్ వంటి సంస్థల్లో శిక్షణ పొందడానికి వెళ్తున్నారా?.. నిఘా వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. శుక్రవారం కోల్కతాలో నలుగురు హైదరాబాదీ యువకుల అరెస్టే ఇందుకు నిదర్శనం. భారతదేశంలో అల్ ఖైదా విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు అల్ ...
ఇంకా మరిన్ని »
హైదరాబాదీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారా? ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన అల్ఖైదా, ఐఎస్ఐఎస్ వంటి సంస్థల్లో శిక్షణ పొందడానికి వెళ్తున్నారా?.. నిఘా వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. శుక్రవారం కోల్కతాలో నలుగురు హైదరాబాదీ యువకుల అరెస్టే ఇందుకు నిదర్శనం. భారతదేశంలో అల్ ఖైదా విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు అల్ ...
భారత్లో అల్ ఖైదా బ్రాంచ్ : పాక్ ఐఎస్ఐ బ్లెస్సింగ్స్! వెబ్ దునియా
భారత్లో ఆల్ ఖైదా శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత అల్ జవహరి ప్రకటించడం వెనుక పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆశీర్వాదాలు మెండుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. జవహరి ప్రకటనకు సంబంధించి ఒక వీడియో టేపును కూడా విడుదల చేశారు. దీంతో భారత హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. అల్ జవహరి ...
భారత్లో అల్ ఖైదా బ్రాంచ్తెలుగువన్
భారత్ పై అల్ ఖైదా కన్నుKandireega
అన్ని 10 వార్తల కథనాలు »
భారత్లో ఆల్ ఖైదా శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత అల్ జవహరి ప్రకటించడం వెనుక పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆశీర్వాదాలు మెండుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. జవహరి ప్రకటనకు సంబంధించి ఒక వీడియో టేపును కూడా విడుదల చేశారు. దీంతో భారత హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. అల్ జవహరి ...
భారత్లో అల్ ఖైదా బ్రాంచ్
భారత్ పై అల్ ఖైదా కన్ను
వరద కాశ్మీరం Andhrabhoomi
శ్రీనగర్, సెప్టెంబర్ 6: జమ్మూ, కాశ్మీర్లో వరద పరిస్థితి శనివారం కూడా ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. 5 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు ప్రధాన నదులు, ఉప నదులు పొంగి ప్రవహిస్తుంటే, మృతుల సంఖ్య 160కి చేరింది. మరోవైపు జీలం వరద నీటిలో చిక్కుకున్న ఏడుగురు జవాన్లను సహాయక బృందాలు రక్షించగా, మరో ఇద్దరు ఇంకా వరద నీటిలోనే ఉన్నారు. శనివారం ఉదయం ...
కశ్మీర్లో వరద కల్లోలంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 17 వార్తల కథనాలు »
శ్రీనగర్, సెప్టెంబర్ 6: జమ్మూ, కాశ్మీర్లో వరద పరిస్థితి శనివారం కూడా ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. 5 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు ప్రధాన నదులు, ఉప నదులు పొంగి ప్రవహిస్తుంటే, మృతుల సంఖ్య 160కి చేరింది. మరోవైపు జీలం వరద నీటిలో చిక్కుకున్న ఏడుగురు జవాన్లను సహాయక బృందాలు రక్షించగా, మరో ఇద్దరు ఇంకా వరద నీటిలోనే ఉన్నారు. శనివారం ఉదయం ...
కశ్మీర్లో వరద కల్లోలం
రాజకీయాల్ని వృత్తి కాదు.. సేవగా పరిగణించాలి! వెబ్ దునియా
రాజకీయాల్ని వృత్తిగా గాక సేవగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానాలిచ్చారు. ప్రధానిగా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్న ఓ విద్యార్థి ప్రశ్నకు.. సేవ చేయాలన్న భావన ప్రజలతో అనుబంధాన్ని ...
ఇంకా మరిన్ని »
రాజకీయాల్ని వృత్తిగా గాక సేవగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానాలిచ్చారు. ప్రధానిగా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్న ఓ విద్యార్థి ప్రశ్నకు.. సేవ చేయాలన్న భావన ప్రజలతో అనుబంధాన్ని ...
టీఆర్ఎస్లో ముసలం తప్పదు: నాగం జనార్ధన్ రెడ్డి జోస్యం వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి టిఆర్ఎస్లో ముసలం తప్పదంటున్నారు. అది కూడా సిద్దిపేట నుంచే మొదలవుతుందని ఆయన అన్నారు. సిద్దిపేట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సొంత ప్రాంతం కావడం గమనార్హం. గతంలో ఆయన ఐదుసార్లు అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించగా, ఇప్పుడు ఆయన మేనల్లుడు హరీష్ రావు ...
టిఆర్ఎస్ లో ముసలం- నాగం కోరికా ఇది!News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి టిఆర్ఎస్లో ముసలం తప్పదంటున్నారు. అది కూడా సిద్దిపేట నుంచే మొదలవుతుందని ఆయన అన్నారు. సిద్దిపేట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సొంత ప్రాంతం కావడం గమనార్హం. గతంలో ఆయన ఐదుసార్లు అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించగా, ఇప్పుడు ఆయన మేనల్లుడు హరీష్ రావు ...
టిఆర్ఎస్ లో ముసలం- నాగం కోరికా ఇది!
沒有留言:
張貼留言