ప్రీతిజింటా 5 షరతులు పెట్టిందా?- నో.. నో..!: వాడియా గ్రూప్ వెబ్ దునియా
బాలీవుడ్ నటి ప్రీతి జింటా నెస్ వాడియాకు ఐదు షరతులు పెట్టినట్లు వస్తున్న వార్తల్లో వాస్తం లేదని వాడియా గ్రూప్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా మే 30వ తేదీన వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తనను లైంగికంగా వేధించడమే కాకుండా... దుర్బాషలాడడంటూ నెస్ వాడియాపై ముంబైలోని ...
ప్రీతి జింతా 5 షరతులు అవాస్తవం: వాడియా గ్రూప్Oneindia Telugu
'ప్రీతిజింటా ఎలాంటి షరతులు విధించలేదు'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
బాలీవుడ్ నటి ప్రీతి జింటా నెస్ వాడియాకు ఐదు షరతులు పెట్టినట్లు వస్తున్న వార్తల్లో వాస్తం లేదని వాడియా గ్రూప్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా మే 30వ తేదీన వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తనను లైంగికంగా వేధించడమే కాకుండా... దుర్బాషలాడడంటూ నెస్ వాడియాపై ముంబైలోని ...
ప్రీతి జింతా 5 షరతులు అవాస్తవం: వాడియా గ్రూప్
'ప్రీతిజింటా ఎలాంటి షరతులు విధించలేదు'
రాజకీయాలు వృత్తి కాదు సేవ సాక్షి
న్యూఢిల్లీ: రాజకీయాల్ని వృత్తిగా గాక సేవగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానాలిచ్చారు. ప్రధానిగా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్న ఓ విద్యార్థి ప్రశ్నకు.. సేవ చేయాలన్న భావన ప్రజలతో ...
మాతో మాట్లాడితే మీకేం లాభం: మోడీతో విద్యార్థిOneindia Telugu
మోడీ కొత్త ప్రయోగంNews Articles by KSR
విద్యార్థులతో మోడీ ముఖాముఖితెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: రాజకీయాల్ని వృత్తిగా గాక సేవగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానాలిచ్చారు. ప్రధానిగా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్న ఓ విద్యార్థి ప్రశ్నకు.. సేవ చేయాలన్న భావన ప్రజలతో ...
మాతో మాట్లాడితే మీకేం లాభం: మోడీతో విద్యార్థి
మోడీ కొత్త ప్రయోగం
విద్యార్థులతో మోడీ ముఖాముఖి
ఇసిస్ వలలో హైదరాబాదీలు! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి-సిటీబ్యూరో): హైదరాబాదీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారా? ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల్లో శిక్షణ పొందడానికి వెళ్తున్నారా? ..నిఘా వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. శుక్రవారం కోల్కతాలో నలుగురు హైదరాబాదీ యువకుల అరెస్టే ఇందుకు నిదర్శనం. వీరు నలుగురూ పాకిస్థాన్లోని ఉగ్రవాద ...
'తీవ్రవాద' విద్యార్థుల అరెస్ట్... విడుదల...తెలుగువన్
'ఐఎస్ఐఎస్'కు ఆకర్షితులైన హైదరాబాద్ విద్యార్థుల అరెస్ట్!వెబ్ దునియా
ఐఎస్ఐఎస్: కోల్కతాలో హైదరాబాదీ యువకుల అరెస్ట్Oneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి-సిటీబ్యూరో): హైదరాబాదీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారా? ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల్లో శిక్షణ పొందడానికి వెళ్తున్నారా? ..నిఘా వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. శుక్రవారం కోల్కతాలో నలుగురు హైదరాబాదీ యువకుల అరెస్టే ఇందుకు నిదర్శనం. వీరు నలుగురూ పాకిస్థాన్లోని ఉగ్రవాద ...
'తీవ్రవాద' విద్యార్థుల అరెస్ట్... విడుదల...
'ఐఎస్ఐఎస్'కు ఆకర్షితులైన హైదరాబాద్ విద్యార్థుల అరెస్ట్!
ఐఎస్ఐఎస్: కోల్కతాలో హైదరాబాదీ యువకుల అరెస్ట్
బీహారీ కేసీఆర్.. ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ నుంచి వలస వచ్చారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ గుంటూరులో చదువుకున్నారని, ఆంధ్రా వాళ్లతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మొత్తంగా... తెలంగాణలో వలసవాదుల పాలన సాగుతోందని అభివర్ణించారు. శుక్రవారం రేవంత్ రెడ్డి ...
కెసిఆర్ బీహారు వలసవాది -రేవంత్News Articles by KSR
కేసీఆర్ తెలుగోడే కాదు.. బీహార్ వలసవాది : రేవంత్ రెడ్డివెబ్ దునియా
బీహార్ వలస దొరబాబులు కేసీఆర్, కేటీఆర్: రేవంత్సాక్షి
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ నుంచి వలస వచ్చారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ గుంటూరులో చదువుకున్నారని, ఆంధ్రా వాళ్లతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మొత్తంగా... తెలంగాణలో వలసవాదుల పాలన సాగుతోందని అభివర్ణించారు. శుక్రవారం రేవంత్ రెడ్డి ...
కెసిఆర్ బీహారు వలసవాది -రేవంత్
కేసీఆర్ తెలుగోడే కాదు.. బీహార్ వలసవాది : రేవంత్ రెడ్డి
బీహార్ వలస దొరబాబులు కేసీఆర్, కేటీఆర్: రేవంత్
భారత్లో అల్ ఖైదా బ్రాంచ్ : పాక్ ఐఎస్ఐ బ్లెస్సింగ్స్! వెబ్ దునియా
భారత్లో ఆల్ ఖైదా శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత అల్ జవహరి ప్రకటించడం వెనుక పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆశీర్వాదాలు మెండుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. జవహరి ప్రకటనకు సంబంధించి ఒక వీడియో టేపును కూడా విడుదల చేశారు. దీంతో భారత హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. అల్ జవహరి ...
భారత్లో అల్ ఖైదా బ్రాంచ్తెలుగువన్
భారత్ పై అల్ ఖైదా కన్నుKandireega
భారత్ లో 'అల్ ఖైదా' పాగా..10tv
Oneindia Telugu
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
భారత్లో ఆల్ ఖైదా శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత అల్ జవహరి ప్రకటించడం వెనుక పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆశీర్వాదాలు మెండుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. జవహరి ప్రకటనకు సంబంధించి ఒక వీడియో టేపును కూడా విడుదల చేశారు. దీంతో భారత హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. అల్ జవహరి ...
భారత్లో అల్ ఖైదా బ్రాంచ్
భారత్ పై అల్ ఖైదా కన్ను
భారత్ లో 'అల్ ఖైదా' పాగా..
భూషణ్ X రంజిత్! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: కోల్గేట్, 2జీ కుంభకోణాల దర్యాప్తు విషయమై సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా, ప్రముఖ న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి సిన్హాను తొలగించాలని భూషణ్ డిమాండ్ చేస్తుండగా, పరి ధులు దాటి వ్యవహరిస్తున్నారని భూషణ్పై సిన్హా పత్ర్యారోపణలు ...
మీడియాను నియంత్రించలేము – సుప్రీం కోర్టుKandireega
బొగ్గు స్కామ్ దర్యాప్తు నుంచి రంజిత్ సిన్హాను దూరంగా ఉంచండి!వెబ్ దునియా
బొగ్గు స్కామ్: సీబీఐ డైరెక్టర్ రాత్రుళ్లు ఏకాంత భేటీలుOneindia Telugu
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: కోల్గేట్, 2జీ కుంభకోణాల దర్యాప్తు విషయమై సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా, ప్రముఖ న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి సిన్హాను తొలగించాలని భూషణ్ డిమాండ్ చేస్తుండగా, పరి ధులు దాటి వ్యవహరిస్తున్నారని భూషణ్పై సిన్హా పత్ర్యారోపణలు ...
మీడియాను నియంత్రించలేము – సుప్రీం కోర్టు
బొగ్గు స్కామ్ దర్యాప్తు నుంచి రంజిత్ సిన్హాను దూరంగా ఉంచండి!
బొగ్గు స్కామ్: సీబీఐ డైరెక్టర్ రాత్రుళ్లు ఏకాంత భేటీలు
అందరి దృష్టి..లెఫ్టినెంట్ గవర్నర్ 10tv
ఢిల్లీ : దేశ రాజధానిలో అందరి దృష్టి అంతా లెఫ్టినెంట్ గవర్నర్ పైనే నెలకొంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా ? ఎన్నికలు జరుగుతాయా ? అనేది హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రపతికి లేఖ రాసిన లెఫ్టినెంట్ గవర్నర్.. ఢిల్లీ ప్రజల మద్దతు ఉందని భావించిన మాజీ సీఎం కేజ్రీవాల్ గద్దె దిగారు. అప్పటి ...
బీజేపీ చేతికి ఢిల్లీ పగ్గాలు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం!వెబ్ దునియా
ఢిల్లీలో ప్రభుత్వం.. బీజేపీకి ఆహ్వానం?తెలుగువన్
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఢిల్లీ : దేశ రాజధానిలో అందరి దృష్టి అంతా లెఫ్టినెంట్ గవర్నర్ పైనే నెలకొంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా ? ఎన్నికలు జరుగుతాయా ? అనేది హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రపతికి లేఖ రాసిన లెఫ్టినెంట్ గవర్నర్.. ఢిల్లీ ప్రజల మద్దతు ఉందని భావించిన మాజీ సీఎం కేజ్రీవాల్ గద్దె దిగారు. అప్పటి ...
బీజేపీ చేతికి ఢిల్లీ పగ్గాలు!
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం!
ఢిల్లీలో ప్రభుత్వం.. బీజేపీకి ఆహ్వానం?
సుప్రీం సీజేగా దత్తు 28న ప్రమాణం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: సుప్రీం కోర్టు 42వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ హంద్యాల లక్ష్మీనారాయణస్వామి దత్తు (63) నియమితులయ్యారు. ఈ నెల 28 నుంచి ఆయన నియామకం అమలులోకి వచ్చేలా రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేయగా అదే రోజున ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీజేఐ ఆర్.ఎం.లోధా ఈ నెల 27న రిటైర్ ...
ప్రధాన న్యాయమూర్తిగా దత్తుసాక్షి
సుప్రీం చీఫ్ జస్టీస్గా హెచ్ఎల్ దత్తు : రాష్ట్రపతి ఉత్తర్వులే తరువాయి!వెబ్ దునియా
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి హెఎల్ దత్తుOneindia Telugu
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: సుప్రీం కోర్టు 42వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ హంద్యాల లక్ష్మీనారాయణస్వామి దత్తు (63) నియమితులయ్యారు. ఈ నెల 28 నుంచి ఆయన నియామకం అమలులోకి వచ్చేలా రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేయగా అదే రోజున ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీజేఐ ఆర్.ఎం.లోధా ఈ నెల 27న రిటైర్ ...
ప్రధాన న్యాయమూర్తిగా దత్తు
సుప్రీం చీఫ్ జస్టీస్గా హెచ్ఎల్ దత్తు : రాష్ట్రపతి ఉత్తర్వులే తరువాయి!
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి హెఎల్ దత్తు
ముగిసిన మోడీ జపాన్ పర్యటన సాక్షి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు. పర్యటన విజయవంతమైనందుకు ఆయనను అభినందించారు. ఆమె మోడీకి ఏదో చెప్పడం, ఇద్దరూ ...
నరేంద్ర మోడీ జపాన్ టూర్ సక్సెస్ : ఢిల్లీ రాక.. సుష్మా స్వాగతంవెబ్ దునియా
ప్రధాని జపాన్ టూర్, 4 రోజుల్లో 14 డ్రెస్లు (పిక్చర్స్)Oneindia Telugu
జపాన్ నుంచి తిరిగి వచ్చిన మోడీతెలుగువన్
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు. పర్యటన విజయవంతమైనందుకు ఆయనను అభినందించారు. ఆమె మోడీకి ఏదో చెప్పడం, ఇద్దరూ ...
నరేంద్ర మోడీ జపాన్ టూర్ సక్సెస్ : ఢిల్లీ రాక.. సుష్మా స్వాగతం
ప్రధాని జపాన్ టూర్, 4 రోజుల్లో 14 డ్రెస్లు (పిక్చర్స్)
జపాన్ నుంచి తిరిగి వచ్చిన మోడీ
ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు సాక్షి
న్యూఢిల్లీ: షాదారా బీజేపీ ఎమ్మెల్యే జితేంద్రసింగ్ షంటీపై గుర్తుతెలియని వ్యక్తి బుధవారం పిస్టల్తో కాల్పులు జరిపాడు. అరుుతే బుల్లెట్లు ఆయనకు చాలా సమీపం నుంచి మాత్రమే దూసుకుపోవడంతో షంటీ ఎలాంటి గాయూలూ కాకుండా తప్పించుకోగలిగారు. తూర్పు ఢిల్లీ వివేక్ విహార్ ప్రాంతంలోని ఎమ్మెల్యే ఇంటి బయట 5.30 సమయంలో ఈ ఉదంతం చోటు ...
ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేపై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు!వెబ్ దునియా
కలకలం: ఇంటికొచ్చి బిజెపి ఎమ్మెల్యేపై కాల్పులుOneindia Telugu
న్యూఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే జితేందర్ షంటిపై కాల్పులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: షాదారా బీజేపీ ఎమ్మెల్యే జితేంద్రసింగ్ షంటీపై గుర్తుతెలియని వ్యక్తి బుధవారం పిస్టల్తో కాల్పులు జరిపాడు. అరుుతే బుల్లెట్లు ఆయనకు చాలా సమీపం నుంచి మాత్రమే దూసుకుపోవడంతో షంటీ ఎలాంటి గాయూలూ కాకుండా తప్పించుకోగలిగారు. తూర్పు ఢిల్లీ వివేక్ విహార్ ప్రాంతంలోని ఎమ్మెల్యే ఇంటి బయట 5.30 సమయంలో ఈ ఉదంతం చోటు ...
ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేపై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు!
కలకలం: ఇంటికొచ్చి బిజెపి ఎమ్మెల్యేపై కాల్పులు
న్యూఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే జితేందర్ షంటిపై కాల్పులు
沒有留言:
張貼留言