2014年9月5日 星期五

2014-09-06 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
దలైలామాకు వీసా నిరాకరించిన దక్షిణాఫ్రికా  Namasthe Telangana
కేప్‌టౌన్: బౌద్ధ మత గురువు దలైలామాకు దక్షిణాఫ్రికా వీసా నిరాకరించింది. అక్టోబర్ 13 నుంచి 15వ తేదీ వరకూ దక్షిణాఫ్రికాలో జరగనున్న నోబెల్ శాంతి బహుమతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. దలైలామా వీసా దరఖాస్తును దక్షిణాఫ్రికా నిరాకరించింది. చైనాతో సంబంధాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన ...

దలైలామాకు వీసా నిరాకరణ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కిస్అండ్‌టెల్: ఆమెపై పైర్, మరోచోట లవర్‌ని విసిగించి  Oneindia Telugu
ప్యారిస్: ఫ్రాన్స్‌కు చెందిన మాజీ తొలి మహిళ వాలెరీ ట్రిర్వీలర్ విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండ్‌తో విడిపోయిన నేపథ్యంలో ఆమె కిస్ అండ్ టెల్ పుస్తకం తెస్తోంది. ఫ్రాంకోయిస్‌కు ఓ నటితో అఫైర్ ఉండటంతో విడిపోయింది. కిస్ అండ్ టెల్ పుస్తకంలో ఆమె తన రిలేషన్ షిప్ పైన పేర్కొంది. మరోవైపు, ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన ...

ప్రియురాలి స్పందన కోసం 21708 ఎస్ఎంఎస్‌లు.. చివరకు కటకటాలపాలు!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పైలట్లు, క్యాబిన్‌లలో పనిచేసే వారికి చర్మ క్యాన్సర్!  వెబ్ దునియా
విమాన పైలెట్లతో పాటు క్యాబిన్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి చేదు వార్త. విమాన పైలెట్లతోపాటు క్యాబిన్‌లలో పని చేస్తున్న సిబ్బందిలో చర్మ క్యాన్సర్ ఎక్కువగా వస్తోందని ఓ అధ్యయనం వెల్లడించింది. సాధారణ ప్రజలతో పోలిస్తే.. వీరిలో చర్మ కేన్సర్ లక్షణాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అల్ట్రా వైలెట్ కిరణాలు, కాస్మిక్ రేడియేషన్లే దీనికి ...

విమాన పైలెట్లు, క్యాబిన్ సిబ్బందికి చర్మ కేన్సర్!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


అల్‌ఖైదా ముప్పును ఎదుర్కొంటాం తుదముట్టిస్తాం: అమెరికా  Andhrabhoomi
వాషింగ్టన్: భారత ఉపఖండంలో కార్యకలాపాల కోసం అల్‌ఖైదా ఒక కొత్త శాఖను ఏర్పాటు చేసుకుందంటూ వచ్చిన వార్తలు ఆ ఉగ్రవాద సంస్థ కొత్తగా సామర్థ్యాలను సంపాదించుకుందనడానికి సంకేతం కాదని అమెరికా అంటూ, ఆ మిలిటెంట్ సంస్థను నాశనం చేయడానికి కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది. అల్ జవహరి చేసిన ప్రకటన చాలా కాలంగా ఉపఖండం ప్రాంతంలో ...

అల్‌కాయిదా హెచ్చరికలపై దేశంలో హై అలర్ట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముప్పును ఎదుర్కొంటాం   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నరేంద్ర మోడీని కలవాలంటే.. లాటరీలో గెలవాల్సిందే!  వెబ్ దునియా
ఈనెలాఖరులో అమెరికాలో పర్యటించనున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కావాలంటే లాటరీ గెలవాల్సిందే. ఈ నెల 28న అమెరికాలోని న్యూయార్క్ నగరం, మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో మోడీ కోసం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొని ఆయన్ని ఆహ్వానించే వారిని లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. దీనికి అమెరికాలో భారీ స్పందన లభిస్తోంది.
లాటరీ గెలవండి.. స్వాగతం పలకండి..   తెలుగువన్
స్వాగతం చెప్పాలంటే.. లాటరీ గెలవాల్సిందే   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


అమెరికాలో 8 మిలియన్ల ముస్లింల స్థిరనివాసం!  వెబ్ దునియా
దక్షిణాసియా, అరబ్ దేశాల నుంచి వచ్చి అమెరికాలో 8 మిలియన్ల ముస్లింలు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఈ విషయాన్ని అమెరికాలోని ఇస్లామిక్ స్డడీస్ ప్రొఫెసర్ బ్రూస్ లారెన్స్ తెలిపారు. గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో 'ముస్లింలు వలసలు-మతజీవితం' అనే అంశంపై ఇస్లామిక్ స్టడీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక ...

అమెరికాలో 8 మిలియన్ల ముస్లింలు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


జెడ్డాలో తెలుగు ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం  సాక్షి
జెడ్డా : సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ తెలుగు కార్మికులు ఉండే కంటెయినర్లు మొత్తం తగలబడిపోయాయి. ప్రధానంగా తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే.. ఆ సమయానికి ఎక్కువ మంది విధులకు వెళ్లడంతో భారీ ప్రాణాపాయం తప్పింది. ఉదయం 6.30-7 గంటల ప్రాంతంలోనే ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
చాక్లెట్లలో దాగివున్న తియ్యని "విషం" : పరిశోధనలో వెల్లడి!  వెబ్ దునియా
చాక్లెట్లు అంటే ఇష్టపడని వారుండరు. వీటిని ఆరగించేందుకు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పోటీపడుతుంటారు. నోటికి ఎంతో రుచికరంగా ఉండే ఈ చాక్లెట్లలో తియ్యటి విషం దాగివున్నట్టు పలు పరిశోధనలు తేటతెల్లం చేశాయి. ముఖ్యంగా ఇందులో ఉండే రసాయన పదార్థాలు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్ధేశించిన మోతాదుల కంటే ఎక్కువ మోతాదులో ...

చాక్లెట్లలో హానికారక లోహాలు   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


అమెరికాలో రక్తదాన శిబిరం  సాక్షి
ఫిలడెల్ఫియా : అమెరికాలోని ఫిలడెల్ఫియాలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా శనివారం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అతిథులుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, చిత్తూరు మాజీ ఎంపీ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
ఇరాక్‌లో మరో అమెరికా జర్నలిస్టుకు శిరచ్ఛేదం!  వెబ్ దునియా
ఇరాక్ దేశంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులు మరో అమెరికా జర్నలిస్టుకు శిరచ్ఛేదం విధించారు. తమ చెరలో ఉన్న రెండో అమెరికన్ జర్నలిస్టు స్టీవెన్ సోల్టాఫ్‌ తలను కర్కశంగా నరికి వేశారు. ఈ శిక్షను అమలు చేస్తున్నప్పుడు తీసినదిగా పేర్కొంటూ ఓ వీడియోను 'అమెరికాకు రెండో హెచ్చరిక' పేరుతో మంగళవారం విడుదల చేశారు.

ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言