2014年9月5日 星期五

2014-09-06 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
కారెక్కిన తుమ్మల  Andhrabhoomi
ఖమ్మం, సెప్టెంబర్ 5: ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన అనుచరులు టిఆర్‌ఎస్‌లో చేరారు. శుక్రవారం ఉదయం నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివెళ్ళిన నేతలు హైదరాబాద్ సరిహద్దుకు చేరుకొని అక్కడ నుంచి అంతా తుమ్మలతో కలిసి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కెసిఆర్ సమక్షంలో ...

ఇది సంధి కాలం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తప్పంతా తుమ్మలదే – కేసీఆర్   Kandireega
ముమ్మాటికీ తప్పు తుమ్మలదే .. వామ్మో ఇంతమందా? : కేసీఆర్ ప్రశ్న   వెబ్ దునియా
Namasthe Telangana   
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 26 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్‌కి హరీష్ రావు నుంచి అసమ్మతి భయం.. అందుకే.. నాగం  వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నేత కేసీఆర్‌కి ఆయన మేనల్లుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అంటే భయమని బీజేపీ నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌కి హరీష్ రావు నుంచి అసమ్మతి భయం వుంది కాబట్టే ఎమ్మెల్యేల సంఖ్యని పెంచుకోవడానికి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని నాగం తెలిపారు. మహబూబ్‌నగర్ ...

టిఆర్ఎస్ లో ముసలం- నాగం కోరికా ఇది!   News Articles by KSR
హరీష్‌రావు అంటే కేసీఆర్‌కి భయమట....   తెలుగువన్
అసంతృప్తితో హరీష్, టీఆర్ఎస్‌లో ముసలం: నాగం   Oneindia Telugu
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఇసిస్‌ వలలో హైదరాబాదీలు!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి-సిటీబ్యూరో): హైదరాబాదీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారా? ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల్లో శిక్షణ పొందడానికి వెళ్తున్నారా? ..నిఘా వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. శుక్రవారం కోల్‌కతాలో నలుగురు హైదరాబాదీ యువకుల అరెస్టే ఇందుకు నిదర్శనం. వీరు నలుగురూ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద ...

'తీవ్రవాద' విద్యార్థుల అరెస్ట్... విడుదల...   తెలుగువన్
'ఐఎస్ఐఎస్'కు ఆకర్షితులైన హైదరాబాద్ విద్యార్థుల అరెస్ట్!   వెబ్ దునియా
ఐఎస్ఐఎస్: కోల్‌కతాలో హైదరాబాదీ యువకుల అరెస్ట్   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాజధాని నిరసనలు... సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ....  వెబ్ దునియా
విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై విశాఖతో పాటు.. రాయలసీమ జిల్లాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా యూనివర్శిటీ విధ్యార్ధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
రాజధాని నిరసనలు... బాబు దిష్టిబొమ్మ....   తెలుగువన్
ఉత్తరాంధ్రకు ఉత్తచెయ్యేనా!   Andhrabhoomi
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం   News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బీహారీ కేసీఆర్‌..  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీహార్‌ నుంచి వలస వచ్చారని టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ గుంటూరులో చదువుకున్నారని, ఆంధ్రా వాళ్లతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మొత్తంగా... తెలంగాణలో వలసవాదుల పాలన సాగుతోందని అభివర్ణించారు. శుక్రవారం రేవంత్‌ రెడ్డి ...

కెసిఆర్ బీహారు వలసవాది -రేవంత్   News Articles by KSR
కేసీఆర్ తెలుగోడే కాదు.. బీహార్ వలసవాది : రేవంత్ రెడ్డి   వెబ్ దునియా
బీహార్‌ వలస దొరబాబులు కేసీఆర్‌, కేటీఆర్‌: రేవంత్‌   సాక్షి
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్ క్యాంపు ఆఫీసును వదలని వాస్తు దోషం!  వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసును వాస్తు దోషం వదలట్లేదు. వాస్తు లోపాల కారణంగా క్యాంప్ కార్యాలయం షిఫ్ట్ కానున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌ను మరో భవనంలోకి మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత క్యాంప్ ఆఫీస్‌ను స్పీకర్ మధుసూదనాచారికి కేటాయించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ...

కేసీఆర్ క్యాంప్ కార్యాలయం.. వాస్తు దోషం...   తెలుగువన్
సీఎంకు కొత్త క్యాంపు కార్యాలయం యోచన   Namasthe Telangana
సీఎంకు కొత్త క్యాంపు ఆఫీస్?   సాక్షి
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో 24*7 గంటల విద్యుత్ సరఫరా : పియూష్ గోయల్  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు.. ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు త్వరలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయెల్ గురువారం వెల్లడించారు. ఈ మూడు రాష్ట్రాల్లో నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన కేటాయింపులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. అయితే, ఈ నిరంతర విద్యుత్ సరఫరా అమలు చేసే తేదీని ...

కేసీఆర్ బిజీ, విద్యుత్‌ సమస్యపై చర్చించ లేదు: గోయల్   Oneindia Telugu
కెసిఆర్ పై కేంద్ర మంత్రి వ్యంగ్య వ్యాఖ్య   News Articles by KSR
కేసీఆర్ చాలా బిజీ... కేంద్రాన్ని కరెంట్ అడగలేదట...   తెలుగువన్

అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
లక్కీ ఛాన్స్  సాక్షి
సాక్షి ప్రతినిధి,కడప: ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డిని అదృష్టం వరించనుంది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం దక్కనుంది. డిప్యూటీ చైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ సతీష్ ఒక్కరే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పులివెందుల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా సతీష్‌రెడ్డి మూడు ...

తలకిందులవుతున్న బాబు ప్లాన్స్..   10tv
ఏపి శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా సతీష్‌రెడ్డి   Andhrabhoomi
సతీష్‌రెడ్డికి సముచిత స్థానం దక్కింది : నన్నపనేని   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 20 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రంగారెడ్డిలో దారుణం : మహిళా హోంగార్డు దారుణ హత్య!  వెబ్ దునియా
రంగా రెడ్డి జిల్లాలోని మేడ్చల్‌ మండలం బసిరేగాడిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా హోంగార్డును గుర్తుతెలియని దుండగులు బంగరాళ్లతో మోదీ హత్య చేశారు. ఆమెపై తొలుత అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేశారని భావిస్తున్నారు. మృతురాలు హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ కింద హోంగార్డుగా పనిచేస్తున్న నవనీతగా(40)గా పోలీసులు గుర్తించారు.
మహిళా హోంగార్డు దారుణ హత్య   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఢిల్లీకి కేసీఆర్.. మోడీతో భేటీ: ఇకపై తెలుపు రంగు కార్లు  వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నెల 6, 7వ తేదీల్లో ఢిల్లీలో ఉండనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం గురువారం లేఖ రాసింది. అనుమతి లభించింది. దీంతో గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం పదకొండు గంటలకు మోడీతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఇకపోతే తన ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言