భారత్కు ఆస్ర్టేలియా యురేనియం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ : భారత్కు ఆస్ర్టేలియా యురేనియం విక్రయించ డంపై అడ్డంకులు తొలగాయి. ఈ మేరకు ద్వైపాక్షిక పౌర అణు సహకార ఒప్పందంపై శుక్రవారం ఢిల్లీలో రెండు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, టోనీ అబ్బాట్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇరాక్, ఉక్రెయిన్ వ్యవహారాలుసహా కీలక ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారి మధ్య చర్చ సాగింది. తాము ...
భారత్కు ఆస్ట్రేలియా యురేనియంసాక్షి
యురేనియం సహకార ఒప్పందంపై సంతకాలుNamasthe Telangana
సచిన్ యమా హ్యాపీ హ్యాపీ.. అందుకే!వెబ్ దునియా
తెలుగువన్
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 28 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : భారత్కు ఆస్ర్టేలియా యురేనియం విక్రయించ డంపై అడ్డంకులు తొలగాయి. ఈ మేరకు ద్వైపాక్షిక పౌర అణు సహకార ఒప్పందంపై శుక్రవారం ఢిల్లీలో రెండు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, టోనీ అబ్బాట్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇరాక్, ఉక్రెయిన్ వ్యవహారాలుసహా కీలక ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారి మధ్య చర్చ సాగింది. తాము ...
భారత్కు ఆస్ట్రేలియా యురేనియం
యురేనియం సహకార ఒప్పందంపై సంతకాలు
సచిన్ యమా హ్యాపీ హ్యాపీ.. అందుకే!
మిక్స్డ్ డబుల్స్లో సానియా, సొయెర్స్ జోడీకి టైటిల్ Andhrabhoomi
న్యూయార్క్, సెప్టెంబర్ 5: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్లో బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సొయెర్స్ భాగస్వామిగా ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీ ర్జా టైటిల్ సాధించింది. సానియా, సొయెర్స్ జోడీ ఫైనల్లో 6-1, 2-6,11-9 తేడాతో అబిగెల్ స్పి యర్స్, శాంటియాగో గొంజాలెజ్ జోడీని ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ ...
యూఎస్ చాంప్ సానియా జోడీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సానియా జోడీకి యూఎస్ మిక్స్ డ్ టైటిల్సాక్షి
యూఎస్ ఓపెన్ డబుల్స్ ఫైనల్ : సానియా జోడీ అవుట్!వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
న్యూయార్క్, సెప్టెంబర్ 5: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్లో బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సొయెర్స్ భాగస్వామిగా ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీ ర్జా టైటిల్ సాధించింది. సానియా, సొయెర్స్ జోడీ ఫైనల్లో 6-1, 2-6,11-9 తేడాతో అబిగెల్ స్పి యర్స్, శాంటియాగో గొంజాలెజ్ జోడీని ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ ...
యూఎస్ చాంప్ సానియా జోడీ
సానియా జోడీకి యూఎస్ మిక్స్ డ్ టైటిల్
యూఎస్ ఓపెన్ డబుల్స్ ఫైనల్ : సానియా జోడీ అవుట్!
బోథమ్పై బీసీసీఐ ఆగ్రహం సాక్షి
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ క్రికెట్ను నాశనం చేస్తోందన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ వ్యాఖ్యలపై బీసీసీఐ మండిపడింది. ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితబోధ చేసింది. అన్ని జట్ల క్రికెటర్లు ఐపీఎల్కు బానిసలవుతున్నారని, ఆయా క్రికెట్ బోర్డులు కూడా లీగ్కు మద్దతు పలుకుతున్నాయని బోథమ్ ఆరోపించారు.
నీకు ఆ హక్కు లేదు.. బోథమ్పై బీసీసీఐ ఆగ్రహంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐపీఎల్ ఎత్తివేయాలా.. బోథమ్ వాస్తవాలు తెలుసుకో!వెబ్ దునియా
'ఐపీఎల్ రద్దు చేయండి, బానిసలుగా ప్లేయర్లు'thatsCricket Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ క్రికెట్ను నాశనం చేస్తోందన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ వ్యాఖ్యలపై బీసీసీఐ మండిపడింది. ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితబోధ చేసింది. అన్ని జట్ల క్రికెటర్లు ఐపీఎల్కు బానిసలవుతున్నారని, ఆయా క్రికెట్ బోర్డులు కూడా లీగ్కు మద్దతు పలుకుతున్నాయని బోథమ్ ఆరోపించారు.
నీకు ఆ హక్కు లేదు.. బోథమ్పై బీసీసీఐ ఆగ్రహం
ఐపీఎల్ ఎత్తివేయాలా.. బోథమ్ వాస్తవాలు తెలుసుకో!
'ఐపీఎల్ రద్దు చేయండి, బానిసలుగా ప్లేయర్లు'
పీవీ సింధు : బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో టాప్-10లోకి ఎంట్రీ వెబ్ దునియా
ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం దక్కించుకున్న షట్లర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో తిరిగి టాప్-10లో స్థానం దక్కించుకుంది. సింధు రెండు స్థానాలు మెరుగుపరుచుకొని పదో ర్యాంకులో నిలిచింది. సైనా నెహ్వాల్ ఏడో స్థానాన్ని కాపాడుకుంది. ఇక శ్రీకాంత్ ఒక ర్యాంకు మెరుగు పరుచుకొని 22వ ...
టాప్-10లో సింధుసాక్షి
మళ్లీ టాప్-10లో సింధుNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం దక్కించుకున్న షట్లర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో తిరిగి టాప్-10లో స్థానం దక్కించుకుంది. సింధు రెండు స్థానాలు మెరుగుపరుచుకొని పదో ర్యాంకులో నిలిచింది. సైనా నెహ్వాల్ ఏడో స్థానాన్ని కాపాడుకుంది. ఇక శ్రీకాంత్ ఒక ర్యాంకు మెరుగు పరుచుకొని 22వ ...
టాప్-10లో సింధు
మళ్లీ టాప్-10లో సింధు
మహిళల హాకీ జట్టు కెప్టెన్గా రీతు Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఆసియా క్రీడల్లో పాల్గొనే 16 మంది సభ్యులతో కూడిన భారత మహిళల హాకీ జట్టుకు రీతు రాణి కెప్టెన్గా వ్యవహరిస్తుంది. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామనె్వల్త్ క్రీడల్లో ఐదో స్థానంలో నిలిచిన ఈ జట్టు ఆసియా క్రీడల్లో అంతకంటే మెరుగైన స్థానానే్న లక్ష్యంగా ఎంచుకుంది. ఈ జట్టులో రీతు రాణి భారత్ తరఫున అత్యధికంగా 184 ...
రీతూ రాణికే పగ్గాలుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఆసియా క్రీడల్లో పాల్గొనే 16 మంది సభ్యులతో కూడిన భారత మహిళల హాకీ జట్టుకు రీతు రాణి కెప్టెన్గా వ్యవహరిస్తుంది. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామనె్వల్త్ క్రీడల్లో ఐదో స్థానంలో నిలిచిన ఈ జట్టు ఆసియా క్రీడల్లో అంతకంటే మెరుగైన స్థానానే్న లక్ష్యంగా ఎంచుకుంది. ఈ జట్టులో రీతు రాణి భారత్ తరఫున అత్యధికంగా 184 ...
రీతూ రాణికే పగ్గాలు
బోల్ట్ బౌలింగ్ తీరు ఆశ్చర్యపరచింది Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: అథ్లెటిక్స్ సూపర్ హీరో ఉసేన్ బోల్ట్ క్రికెట్లో రాణించడం, ప్రత్యేకించి ఎంతో నైపుణ్యంతో బౌలింగ్ చేయడం తనను ఆశ్చర్యపరచిందని భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ప్యూమా కంపెనీ బెంగళూరులో నిర్వహించిన ఫ్రెండ్ మ్యాచ్లో యువరాజ్ సింగ్ జట్టుతో బోల్ట్ జట్టు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో బోల్ట్ ...
బోల్ట్ రక్తంలోనే క్రికెట్ ఉంది: భజ్జీసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: అథ్లెటిక్స్ సూపర్ హీరో ఉసేన్ బోల్ట్ క్రికెట్లో రాణించడం, ప్రత్యేకించి ఎంతో నైపుణ్యంతో బౌలింగ్ చేయడం తనను ఆశ్చర్యపరచిందని భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ప్యూమా కంపెనీ బెంగళూరులో నిర్వహించిన ఫ్రెండ్ మ్యాచ్లో యువరాజ్ సింగ్ జట్టుతో బోల్ట్ జట్టు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో బోల్ట్ ...
బోల్ట్ రక్తంలోనే క్రికెట్ ఉంది: భజ్జీ
ఉద్యమం..ఉద్ధృతం సాక్షి
కల్లూరు రూరల్: రాజధాని ఉద్యమం జిల్లాలో ఉద్ధృతంగా కొనసాగుతోంది. విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు నిరసనలను హోరెత్తిస్తున్నారు. విజయవాడకు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నవ్యాంధ్రప్రదేశ్కు రాజధాని ఉంటుందని గురువారం సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటనపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. సీమకు జరిగిన ...
భగ్గుమన్న సీమAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
కల్లూరు రూరల్: రాజధాని ఉద్యమం జిల్లాలో ఉద్ధృతంగా కొనసాగుతోంది. విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు నిరసనలను హోరెత్తిస్తున్నారు. విజయవాడకు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నవ్యాంధ్రప్రదేశ్కు రాజధాని ఉంటుందని గురువారం సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటనపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. సీమకు జరిగిన ...
భగ్గుమన్న సీమ
షెహజాద్పై చర్యలు తప్పవు: పీసీబీ Namasthe Telangana
ఇస్లామాబాద్: పాకిస్థాన్ బ్యాట్స్మన్ అహ్మద్ షెహజాద్ ఆన్ ఫీల్డ్లో మతపరమైన వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. శ్రీలంక క్రికెటర్ దిల్షాన్ను ఇస్లామ్లో చేరాలని చెప్పడం స్పష్టంగా కెమెరాలో రికార్డు కావడంతో అతనిపై చర్యలకు సిద్ధమైంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). ఇటీవల ముగిసిన ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్లో జరిగిందీ సంఘటన.
షెహజాద్ వ్యాఖ్యలు మతిలేనివి: పీసీబీసాక్షి
షెహజాద్-దిల్షాన్ రగడఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: పాకిస్థాన్ బ్యాట్స్మన్ అహ్మద్ షెహజాద్ ఆన్ ఫీల్డ్లో మతపరమైన వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. శ్రీలంక క్రికెటర్ దిల్షాన్ను ఇస్లామ్లో చేరాలని చెప్పడం స్పష్టంగా కెమెరాలో రికార్డు కావడంతో అతనిపై చర్యలకు సిద్ధమైంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). ఇటీవల ముగిసిన ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్లో జరిగిందీ సంఘటన.
షెహజాద్ వ్యాఖ్యలు మతిలేనివి: పీసీబీ
షెహజాద్-దిల్షాన్ రగడ
రవిశాస్త్రి వేతనం రూ. 1.5కోట్లు! Namasthe Telangana
ముంబై: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఘోర పరాభవం నుంచి టీమ్ఇండియా వన్డే సిరీస్తో విజయాల బాట పట్టడంలో కీలకపాత్ర పోషించిన డైరెక్టర్ రవిశాస్త్రికి బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించనుంది. ఇప్పటికే రవిశాస్త్రి కాంట్రాక్టును పునరుద్ధరించిన బీసీసీఐ ఇప్పుడు వార్షిక వేతనం కింద రూ. 1.5 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో పాటు అదనపు ...
రవిశాస్త్రికి ఏడాదికి రూ. కోటిన్నర!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ముంబై: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఘోర పరాభవం నుంచి టీమ్ఇండియా వన్డే సిరీస్తో విజయాల బాట పట్టడంలో కీలకపాత్ర పోషించిన డైరెక్టర్ రవిశాస్త్రికి బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించనుంది. ఇప్పటికే రవిశాస్త్రి కాంట్రాక్టును పునరుద్ధరించిన బీసీసీఐ ఇప్పుడు వార్షిక వేతనం కింద రూ. 1.5 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో పాటు అదనపు ...
రవిశాస్త్రికి ఏడాదికి రూ. కోటిన్నర!
పద్మభూషణ్కు పంకజ్ Namasthe Telangana
బెంగళూరు: దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్కు టాప్క్యూయిస్టు పంకజ్ అద్వానీని భారత బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య(బీఎస్ఎఫ్ఐ) ప్రతిపాదించింది. గత కొన్నేండ్లుగా అంతర్జాతీయ వేదికలపై అత్యుత్తమంగా రాణిస్తున్న అద్వానీ శుక్రవారం ప్రొఫెషనల్ స్నూకర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో పంకజ్ అద్వానీని పద్మభూషణ్ ...
పద్మభూషణ్కు పంకజ్ అద్వానీ పేరు ప్రతిపాదనసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
బెంగళూరు: దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్కు టాప్క్యూయిస్టు పంకజ్ అద్వానీని భారత బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య(బీఎస్ఎఫ్ఐ) ప్రతిపాదించింది. గత కొన్నేండ్లుగా అంతర్జాతీయ వేదికలపై అత్యుత్తమంగా రాణిస్తున్న అద్వానీ శుక్రవారం ప్రొఫెషనల్ స్నూకర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో పంకజ్ అద్వానీని పద్మభూషణ్ ...
పద్మభూషణ్కు పంకజ్ అద్వానీ పేరు ప్రతిపాదన
沒有留言:
張貼留言