రాజధాని నిరసనలు... బాబు దిష్టిబొమ్మ.... తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నిరసనగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఆందోళనలు జరిగాయి. తెలుగుదేశం ప్రభుత్వం విశాఖకు తీరని అన్యాయం చేసిందంటూ పలు ప్రజా సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అవుట్గేట్ ...
ఉత్తరాంధ్రకు ఉత్తచెయ్యేనా!Andhrabhoomi
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనంNews Articles by KSR
రాజధాని ప్రకటనపై భగ్గుమన్న ఏయూ విద్యార్థులు, విశాఖను రాజధానిగా చేయాలని డిమాండ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నిరసనగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఆందోళనలు జరిగాయి. తెలుగుదేశం ప్రభుత్వం విశాఖకు తీరని అన్యాయం చేసిందంటూ పలు ప్రజా సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అవుట్గేట్ ...
ఉత్తరాంధ్రకు ఉత్తచెయ్యేనా!
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
రాజధాని ప్రకటనపై భగ్గుమన్న ఏయూ విద్యార్థులు, విశాఖను రాజధానిగా చేయాలని డిమాండ్
భారత్లో అల్ ఖైదా బ్రాంచ్ తెలుగువన్
భారత్లో ఆల్ ఖైదా శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత అల్ జవహరి ప్రకటించాడు. ఈ మేరకు ఒక వీడియో విడుదలైంది. ఈ ప్రకటన భారత హోం మంత్రిత్వ శాఖని అలెర్ట్ చేసింది. అల్ జవహరి విడుదల చేసిన వీడియో విషయమై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిఘా సంస్థలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆల్ ఖైదా విడుదల చేసిన ఈ వీడియో ఎంతవరకూ ...
భారత్ పై అల్ ఖైదా కన్నుKandireega
ఇండియాలో ఆల్ ఖైదా పాగా10tv
భారత ఉపఖండంలో అల్ఖైదా శాఖ - ఐబీ హెచ్చరికలు!వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
భారత్లో ఆల్ ఖైదా శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత అల్ జవహరి ప్రకటించాడు. ఈ మేరకు ఒక వీడియో విడుదలైంది. ఈ ప్రకటన భారత హోం మంత్రిత్వ శాఖని అలెర్ట్ చేసింది. అల్ జవహరి విడుదల చేసిన వీడియో విషయమై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిఘా సంస్థలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆల్ ఖైదా విడుదల చేసిన ఈ వీడియో ఎంతవరకూ ...
భారత్ పై అల్ ఖైదా కన్ను
ఇండియాలో ఆల్ ఖైదా పాగా
భారత ఉపఖండంలో అల్ఖైదా శాఖ - ఐబీ హెచ్చరికలు!
జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: హరీష్ రావు తెలుగువన్
మెదక్ పార్లమెంట్ జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీ గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సిద్దిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. మెదక్ లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ని ...
ఆ పార్టీలకు హరీష్రావు సవాల్Kandireega
జగ్గారెడ్డి గెలిస్తే నాకు రాజకీయ సన్యాసమే : హరీష్ రావువెబ్ దునియా
హరీష్ రావు సవాల్News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
మెదక్ పార్లమెంట్ జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీ గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సిద్దిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. మెదక్ లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ని ...
ఆ పార్టీలకు హరీష్రావు సవాల్
జగ్గారెడ్డి గెలిస్తే నాకు రాజకీయ సన్యాసమే : హరీష్ రావు
హరీష్ రావు సవాల్
పారిపోయిన వరుడు.. ప్రాణం తీసుకోబోయిన వధువు... తెలుగువన్
రెండు రోజుల్లో ఆ జంట పెళ్ళి చేసుకోవాల్సిది. కట్న కానుకలు అన్నీ వధువు తల్లిదండ్రులు వరుడుకి ఇచ్చారు. అయితే ఇంతలోనే వరుడు డబ్బుతో సహా పరారైపోయాడు. దాంతో హర్టయిన వధువు ఆత్మహత్యా ప్రయత్నం చేసి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం యానాదిబెట్టులో ఇది జరిగింది. వరుడు రెండు లక్షల ...
వరుడు సొమ్ముతో ఎస్కేప్ : వధువు ఆత్మహత్యాయత్నం.. అనంతలో..వెబ్ దునియా
చిన్నారిని లారీ కిందకి తోసేసిన పేరెంట్స్, వరుడు పరార్Oneindia Telugu
సొమ్ముతో వరుడు పరార్..వధువు ఆత్మహత్యయత్నం!సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
రెండు రోజుల్లో ఆ జంట పెళ్ళి చేసుకోవాల్సిది. కట్న కానుకలు అన్నీ వధువు తల్లిదండ్రులు వరుడుకి ఇచ్చారు. అయితే ఇంతలోనే వరుడు డబ్బుతో సహా పరారైపోయాడు. దాంతో హర్టయిన వధువు ఆత్మహత్యా ప్రయత్నం చేసి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం యానాదిబెట్టులో ఇది జరిగింది. వరుడు రెండు లక్షల ...
వరుడు సొమ్ముతో ఎస్కేప్ : వధువు ఆత్మహత్యాయత్నం.. అనంతలో..
చిన్నారిని లారీ కిందకి తోసేసిన పేరెంట్స్, వరుడు పరార్
సొమ్ముతో వరుడు పరార్..వధువు ఆత్మహత్యయత్నం!
సిరిసిల్లా వాసులకు ఉరిశిక్ష: సుష్మాకు కెటిఆర్ లేఖ Oneindia Telugu
హైదరాబాద్: దుబాయ్లో ఓ హత్య కేసులో మరణ శిక్ష పడిన కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చెందిన ఆరుగురిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఐటి మంత్రి, సిరిసిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే కెటి రామారావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటికే హతుడి భార్య క్షమాభిక్షకు ఒప్పుకున్నందున నిందితుల విడుదలకు చొరవ తీసుకోవాలని కేంద్ర విదేశీ ...
సిరిసిల్లా వాసులకు మరణశిక్ష, సుష్మాకు కేటీఆర్ లేఖసాక్షి
సిరిసిల్ల వాసుల క్షమాభిక్షపై కేటీఆర్ లేఖNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: దుబాయ్లో ఓ హత్య కేసులో మరణ శిక్ష పడిన కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చెందిన ఆరుగురిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఐటి మంత్రి, సిరిసిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే కెటి రామారావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటికే హతుడి భార్య క్షమాభిక్షకు ఒప్పుకున్నందున నిందితుల విడుదలకు చొరవ తీసుకోవాలని కేంద్ర విదేశీ ...
సిరిసిల్లా వాసులకు మరణశిక్ష, సుష్మాకు కేటీఆర్ లేఖ
సిరిసిల్ల వాసుల క్షమాభిక్షపై కేటీఆర్ లేఖ
ఆంధ్రప్రదేశ్కు త్వరలో 24*7 గంటల విద్యుత్ సరఫరా : పియూష్ గోయల్ వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు.. ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు త్వరలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయెల్ గురువారం వెల్లడించారు. ఈ మూడు రాష్ట్రాల్లో నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన కేటాయింపులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. అయితే, ఈ నిరంతర విద్యుత్ సరఫరా అమలు చేసే తేదీని ...
కేసీఆర్ బిజీ, విద్యుత్ సమస్యపై చర్చించ లేదు: గోయల్Oneindia Telugu
కెసిఆర్ పై కేంద్ర మంత్రి వ్యంగ్య వ్యాఖ్యNews Articles by KSR
కేసీఆర్ చాలా బిజీ... కేంద్రాన్ని కరెంట్ అడగలేదట...తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు.. ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు త్వరలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయెల్ గురువారం వెల్లడించారు. ఈ మూడు రాష్ట్రాల్లో నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన కేటాయింపులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. అయితే, ఈ నిరంతర విద్యుత్ సరఫరా అమలు చేసే తేదీని ...
కేసీఆర్ బిజీ, విద్యుత్ సమస్యపై చర్చించ లేదు: గోయల్
కెసిఆర్ పై కేంద్ర మంత్రి వ్యంగ్య వ్యాఖ్య
కేసీఆర్ చాలా బిజీ... కేంద్రాన్ని కరెంట్ అడగలేదట...
ఏపీ డెవలప్మెంట్ : 7 మిషన్లు.. 5 గ్రిడ్లు.. 4 కార్యక్రమాలు వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్య సాధన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళికను రూపొందించారు. ఇందుకోసం ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ లు, నాలుగు కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఆయన గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. రాజధానిపై ఆయన ప్రకటన చేస్తూ.. ప్రాథమిక రంగం, పట్టణీకరణతో పాటు స్మార్ట్ సిటీల నిర్మాణం, పారిశ్రామిక ...
బాబు ప్రకటన: బెజవాడలో సంబరం, సీమలో నిరసనOneindia Telugu
ఏడు మిషన్లు.. ఐదు గ్రిడ్లు.. నాలుగు కార్యక్రమాలుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్య సాధన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళికను రూపొందించారు. ఇందుకోసం ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ లు, నాలుగు కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఆయన గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. రాజధానిపై ఆయన ప్రకటన చేస్తూ.. ప్రాథమిక రంగం, పట్టణీకరణతో పాటు స్మార్ట్ సిటీల నిర్మాణం, పారిశ్రామిక ...
బాబు ప్రకటన: బెజవాడలో సంబరం, సీమలో నిరసన
ఏడు మిషన్లు.. ఐదు గ్రిడ్లు.. నాలుగు కార్యక్రమాలు
రాజధానిపై 8 తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం సాక్షి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసిన నేపథ్యంలో.. దానికి అనుగుణంగా గురువారం శాసనసభ 8 తీర్మానాలను కూడా ఆమోదించింది. ఇవీ తీర్మానాలు: హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించిన తీరుపై శాసనసభ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఏపీలోని అన్ని జిల్లాల ...
ఏపీ అసెంబ్లీలో 8 తీర్మానాలకు ఆమోదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అసెంబ్లీలో 8 తీర్మానాలు ఆమోదంతెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసిన నేపథ్యంలో.. దానికి అనుగుణంగా గురువారం శాసనసభ 8 తీర్మానాలను కూడా ఆమోదించింది. ఇవీ తీర్మానాలు: హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించిన తీరుపై శాసనసభ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఏపీలోని అన్ని జిల్లాల ...
ఏపీ అసెంబ్లీలో 8 తీర్మానాలకు ఆమోదం
అసెంబ్లీలో 8 తీర్మానాలు ఆమోదం
రాష్ట్రానిదే తుది నిర్ణయం :వెంకయ్యనాయుడు సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, కేంద్రం ఇందులో జోక్యం చేసుకోజాలదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 'మీట్ ద ప్రెస్'లో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్తో కలిసి ఆయన ...
ఏపీ రాజధాని విజయవాడకి సహకరిస్తాం.. కేంద్ర మంత్రి వెంకయ్యతెలుగువన్
ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం : వెంకయ్యనాయుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ రాజధాని తెలిసింది.. రాష్ట్ర నిర్ణయమే శిరోధార్యం : వెంకయ్యవెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, కేంద్రం ఇందులో జోక్యం చేసుకోజాలదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 'మీట్ ద ప్రెస్'లో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్తో కలిసి ఆయన ...
ఏపీ రాజధాని విజయవాడకి సహకరిస్తాం.. కేంద్ర మంత్రి వెంకయ్య
ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం : వెంకయ్యనాయుడు
ఏపీ రాజధాని తెలిసింది.. రాష్ట్ర నిర్ణయమే శిరోధార్యం : వెంకయ్య
రెస్టు రూమ్కెళ్లినా రాజకీయమేనా! సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'శాసనసభలో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. రెస్టు రూమ్కు వెళ్లినా రాజకీయం చేస్తారా?' అని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార పక్షాన్ని నిలదీశారు. రాజధానిపై గురువారం అసెంబ్లీలో సీఎంచంద్రబాబు సుదీర్ఘ ప్రకటన చేసిన తర్వాత, విపక్ష సభ్యుడు రాజేంద్రనాథ్రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ మాట్లాడారు. అనంతరం బీజేపీ ...
సభలో 8 తీర్మానాలు, రెస్ట్ రూంకెళ్లానని జగన్Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: 'శాసనసభలో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. రెస్టు రూమ్కు వెళ్లినా రాజకీయం చేస్తారా?' అని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార పక్షాన్ని నిలదీశారు. రాజధానిపై గురువారం అసెంబ్లీలో సీఎంచంద్రబాబు సుదీర్ఘ ప్రకటన చేసిన తర్వాత, విపక్ష సభ్యుడు రాజేంద్రనాథ్రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ మాట్లాడారు. అనంతరం బీజేపీ ...
సభలో 8 తీర్మానాలు, రెస్ట్ రూంకెళ్లానని జగన్
沒有留言:
張貼留言