రాజధాని నిరసనలు... బాబు దిష్టిబొమ్మ.... తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నిరసనగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఆందోళనలు జరిగాయి. తెలుగుదేశం ప్రభుత్వం విశాఖకు తీరని అన్యాయం చేసిందంటూ పలు ప్రజా సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అవుట్గేట్ ...
ఉత్తరాంధ్రకు ఉత్తచెయ్యేనా!Andhrabhoomi
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనంNews Articles by KSR
రాజధాని ప్రకటనపై భగ్గుమన్న ఏయూ విద్యార్థులు, విశాఖను రాజధానిగా చేయాలని డిమాండ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నిరసనగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఆందోళనలు జరిగాయి. తెలుగుదేశం ప్రభుత్వం విశాఖకు తీరని అన్యాయం చేసిందంటూ పలు ప్రజా సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అవుట్గేట్ ...
ఉత్తరాంధ్రకు ఉత్తచెయ్యేనా!
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
రాజధాని ప్రకటనపై భగ్గుమన్న ఏయూ విద్యార్థులు, విశాఖను రాజధానిగా చేయాలని డిమాండ్
జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: హరీష్ రావు తెలుగువన్
మెదక్ పార్లమెంట్ జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీ గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సిద్దిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. మెదక్ లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ని ...
ఆ పార్టీలకు హరీష్రావు సవాల్Kandireega
జగ్గారెడ్డి గెలిస్తే నాకు రాజకీయ సన్యాసమే : హరీష్ రావువెబ్ దునియా
హరీష్ రావు సవాల్News Articles by KSR
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
మెదక్ పార్లమెంట్ జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీ గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సిద్దిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. మెదక్ లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ని ...
ఆ పార్టీలకు హరీష్రావు సవాల్
జగ్గారెడ్డి గెలిస్తే నాకు రాజకీయ సన్యాసమే : హరీష్ రావు
హరీష్ రావు సవాల్
పారిపోయిన వరుడు.. ప్రాణం తీసుకోబోయిన వధువు... తెలుగువన్
రెండు రోజుల్లో ఆ జంట పెళ్ళి చేసుకోవాల్సిది. కట్న కానుకలు అన్నీ వధువు తల్లిదండ్రులు వరుడుకి ఇచ్చారు. అయితే ఇంతలోనే వరుడు డబ్బుతో సహా పరారైపోయాడు. దాంతో హర్టయిన వధువు ఆత్మహత్యా ప్రయత్నం చేసి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం యానాదిబెట్టులో ఇది జరిగింది. వరుడు రెండు లక్షల ...
వరుడు సొమ్ముతో ఎస్కేప్ : వధువు ఆత్మహత్యాయత్నం.. అనంతలో..వెబ్ దునియా
చిన్నారిని లారీ కిందకి తోసేసిన పేరెంట్స్, వరుడు పరార్Oneindia Telugu
సొమ్ముతో వరుడు పరార్..వధువు ఆత్మహత్యయత్నం!సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
రెండు రోజుల్లో ఆ జంట పెళ్ళి చేసుకోవాల్సిది. కట్న కానుకలు అన్నీ వధువు తల్లిదండ్రులు వరుడుకి ఇచ్చారు. అయితే ఇంతలోనే వరుడు డబ్బుతో సహా పరారైపోయాడు. దాంతో హర్టయిన వధువు ఆత్మహత్యా ప్రయత్నం చేసి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం యానాదిబెట్టులో ఇది జరిగింది. వరుడు రెండు లక్షల ...
వరుడు సొమ్ముతో ఎస్కేప్ : వధువు ఆత్మహత్యాయత్నం.. అనంతలో..
చిన్నారిని లారీ కిందకి తోసేసిన పేరెంట్స్, వరుడు పరార్
సొమ్ముతో వరుడు పరార్..వధువు ఆత్మహత్యయత్నం!
రాజధానిపై 8 తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం సాక్షి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసిన నేపథ్యంలో.. దానికి అనుగుణంగా గురువారం శాసనసభ 8 తీర్మానాలను కూడా ఆమోదించింది. ఇవీ తీర్మానాలు: హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించిన తీరుపై శాసనసభ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఏపీలోని అన్ని జిల్లాల ...
ఏపీ అసెంబ్లీలో 8 తీర్మానాలకు ఆమోదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అసెంబ్లీలో 8 తీర్మానాలు: 4 నెలల్లో పోలవరం నిర్మాణం!వెబ్ దునియా
అసెంబ్లీలో 8 తీర్మానాలు ఆమోదంతెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసిన నేపథ్యంలో.. దానికి అనుగుణంగా గురువారం శాసనసభ 8 తీర్మానాలను కూడా ఆమోదించింది. ఇవీ తీర్మానాలు: హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించిన తీరుపై శాసనసభ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఏపీలోని అన్ని జిల్లాల ...
ఏపీ అసెంబ్లీలో 8 తీర్మానాలకు ఆమోదం
అసెంబ్లీలో 8 తీర్మానాలు: 4 నెలల్లో పోలవరం నిర్మాణం!
అసెంబ్లీలో 8 తీర్మానాలు ఆమోదం
సిరిసిల్లా వాసులకు ఉరిశిక్ష: సుష్మాకు కెటిఆర్ లేఖ Oneindia Telugu
హైదరాబాద్: దుబాయ్లో ఓ హత్య కేసులో మరణ శిక్ష పడిన కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చెందిన ఆరుగురిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఐటి మంత్రి, సిరిసిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే కెటి రామారావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటికే హతుడి భార్య క్షమాభిక్షకు ఒప్పుకున్నందున నిందితుల విడుదలకు చొరవ తీసుకోవాలని కేంద్ర విదేశీ ...
సిరిసిల్లా వాసులకు మరణశిక్ష, సుష్మాకు కేటీఆర్ లేఖసాక్షి
సిరిసిల్ల వాసుల క్షమాభిక్షపై కేటీఆర్ లేఖNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: దుబాయ్లో ఓ హత్య కేసులో మరణ శిక్ష పడిన కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చెందిన ఆరుగురిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఐటి మంత్రి, సిరిసిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే కెటి రామారావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటికే హతుడి భార్య క్షమాభిక్షకు ఒప్పుకున్నందున నిందితుల విడుదలకు చొరవ తీసుకోవాలని కేంద్ర విదేశీ ...
సిరిసిల్లా వాసులకు మరణశిక్ష, సుష్మాకు కేటీఆర్ లేఖ
సిరిసిల్ల వాసుల క్షమాభిక్షపై కేటీఆర్ లేఖ
ఆంధ్రప్రదేశ్కు త్వరలో 24*7 గంటల విద్యుత్ సరఫరా : పియూష్ గోయల్ వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు.. ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు త్వరలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయెల్ గురువారం వెల్లడించారు. ఈ మూడు రాష్ట్రాల్లో నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన కేటాయింపులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. అయితే, ఈ నిరంతర విద్యుత్ సరఫరా అమలు చేసే తేదీని ...
కేసీఆర్ బిజీ, విద్యుత్ సమస్యపై చర్చించ లేదు: గోయల్Oneindia Telugu
కెసిఆర్ పై కేంద్ర మంత్రి వ్యంగ్య వ్యాఖ్యNews Articles by KSR
కేసీఆర్ చాలా బిజీ... కేంద్రాన్ని కరెంట్ అడగలేదట...తెలుగువన్
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు.. ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు త్వరలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయెల్ గురువారం వెల్లడించారు. ఈ మూడు రాష్ట్రాల్లో నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన కేటాయింపులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. అయితే, ఈ నిరంతర విద్యుత్ సరఫరా అమలు చేసే తేదీని ...
కేసీఆర్ బిజీ, విద్యుత్ సమస్యపై చర్చించ లేదు: గోయల్
కెసిఆర్ పై కేంద్ర మంత్రి వ్యంగ్య వ్యాఖ్య
కేసీఆర్ చాలా బిజీ... కేంద్రాన్ని కరెంట్ అడగలేదట...
రెస్టు రూమ్కెళ్లినా రాజకీయమేనా! సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'శాసనసభలో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. రెస్టు రూమ్కు వెళ్లినా రాజకీయం చేస్తారా?' అని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార పక్షాన్ని నిలదీశారు. రాజధానిపై గురువారం అసెంబ్లీలో సీఎంచంద్రబాబు సుదీర్ఘ ప్రకటన చేసిన తర్వాత, విపక్ష సభ్యుడు రాజేంద్రనాథ్రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ మాట్లాడారు. అనంతరం బీజేపీ ...
సభలో 8 తీర్మానాలు, రెస్ట్ రూంకెళ్లానని జగన్Oneindia Telugu
రెస్టు రూమ్ కు వెళ్లినా రాజకీయమేనా!News Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: 'శాసనసభలో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. రెస్టు రూమ్కు వెళ్లినా రాజకీయం చేస్తారా?' అని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార పక్షాన్ని నిలదీశారు. రాజధానిపై గురువారం అసెంబ్లీలో సీఎంచంద్రబాబు సుదీర్ఘ ప్రకటన చేసిన తర్వాత, విపక్ష సభ్యుడు రాజేంద్రనాథ్రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ మాట్లాడారు. అనంతరం బీజేపీ ...
సభలో 8 తీర్మానాలు, రెస్ట్ రూంకెళ్లానని జగన్
రెస్టు రూమ్ కు వెళ్లినా రాజకీయమేనా!
రియల్ రాజధానా? లేక రియల్ ఎస్టేట్ రాజధానా?: చెవిరెడ్డి వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రియల్ రాజధానిని నిర్మిస్తారా లేక రియల్ ఎస్టేట్ రాజధానిని నిర్మిస్తారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి నిలదీశారు. నారా.. నారాయణలిద్దరే రాజధానిని నిర్మిస్తారా అంటూ చంద్రబాబు, మంత్రి నారాయణను ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ...
రియల్ రాజధాని లేక రియల్ ఎస్టేట్ రాజధానా?సాక్షి
రియల్ రాజధానా?రియల్ ఎస్టేట్ రాజధానా!News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రియల్ రాజధానిని నిర్మిస్తారా లేక రియల్ ఎస్టేట్ రాజధానిని నిర్మిస్తారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి నిలదీశారు. నారా.. నారాయణలిద్దరే రాజధానిని నిర్మిస్తారా అంటూ చంద్రబాబు, మంత్రి నారాయణను ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ...
రియల్ రాజధాని లేక రియల్ ఎస్టేట్ రాజధానా?
రియల్ రాజధానా?రియల్ ఎస్టేట్ రాజధానా!
పేరెంట్స్ మందలింపుతో బాలుడు ఆత్మహత్యాయత్నం Oneindia Telugu
మహబూబ్నగర్/ వరంగల్: మహబూబ్నగర్ జిల్లాలోని ఆత్మకూరు మండలం దేవరపల్లికి చెందిన పదేళ్ల బాలుడు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాలమణి, కృష్ణయ్యల కుమారుడు మహేష్ పాఠశాలకు డుమ్మా కొట్టాడు. దీంతో తల్లి మందలించడం బాలుడ్ని తీవ్రంగా కలిచివేసింది. ప్రాణాలు తీసుకోవాలని భావించి తల్లి కూలి పనికి వెళ్ళగానే ...
ఇంకా మరిన్ని »
మహబూబ్నగర్/ వరంగల్: మహబూబ్నగర్ జిల్లాలోని ఆత్మకూరు మండలం దేవరపల్లికి చెందిన పదేళ్ల బాలుడు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాలమణి, కృష్ణయ్యల కుమారుడు మహేష్ పాఠశాలకు డుమ్మా కొట్టాడు. దీంతో తల్లి మందలించడం బాలుడ్ని తీవ్రంగా కలిచివేసింది. ప్రాణాలు తీసుకోవాలని భావించి తల్లి కూలి పనికి వెళ్ళగానే ...
కోస్తాకు వర్ష సూచన Andhrabhoomi
విశాఖపట్నం, సెప్టెంబర్ 4: వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల పాటు కోస్తాంధ్రలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం నాటికి ...
నేడో, రేపో అల్పపీడనం?సాక్షి
ఒకటి రెండ్రోజుల్లో అల్పపీడనం!Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
విశాఖపట్నం, సెప్టెంబర్ 4: వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల పాటు కోస్తాంధ్రలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం నాటికి ...
నేడో, రేపో అల్పపీడనం?
ఒకటి రెండ్రోజుల్లో అల్పపీడనం!
沒有留言:
張貼留言