2014年9月2日 星期二

2014-09-03 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
మైత్రేయ నా భార్య.. దర్శకుడు రిషి : పరారీలో రైల్వే మంత్రి కుమారుడు!  వెబ్ దునియా
'ప్రేమ-పెళ్లి-మోసం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ పరారయ్యాడు. దీంతో అతనికి బెంగళూరు పోలీసులు సోమవారం అల్టిమేటం ఇచ్చారు. బుధవారంలోగా లొంగిపోకపోతే అరెస్టు తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ప్రేమ పేరిట తనను పెళ్లి చేసుకుని, మరో యువతితో నిశ్చితార్థం చేసుకుంటున్నాడంటూ ...

మైత్రేయ నా భార్య: హీరోయిన్ కేసులో ట్విస్ట్....   తెలుగువన్
పదేళ్ల క్రితమే మైత్రేయితో వివాహం   సాక్షి
మంత్రి కొడుకు కేసు: నటిపై నో రేప్, అంగీకారంతో సెక్స్!   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
రేపే ఏపీ రాజధాని ప్రకటన  తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త రాజధాని ఎక్కడన్న సస్పెన్స్ రేపు దశమి రోజున వీడిపోనుంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే మంగళవారం నాడే వీడిపోవాల్సి వుంది. అయితే మంచి ముహూర్తం కోసం గురువారానికి వాయిదా వేశారు. పైగా తండ్రి వర్ధంతి కార్యక్రమం కోసం ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇడుపులపాయకి వెళ్ళారు.
రేపే రాజధాని ప్రకటన!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చర్చను ఎగ్గొట్టే ఎత్తుగడ!   సాక్షి

అన్ని 15 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
మాజీ అటార్నీ జనరల్ వాహనవతి మృతి  Andhrabhoomi
ముంబయి, సెప్టెంబర్ 2: భారత మాజీ అటార్నీ జనరల్ జిఇ వాహనవతి గుండెపోటుతో మంగళవారం ఇక్కడ కన్ను మూసారు. ఆయనకు 65 ఏళ్లు. అటార్నీ జనరల్ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం అయిన గూలామ్ ఎస్సాజీ వాహనవతికి భార్య, ఒక కుమారుడున్నట్లు మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ దారియస్ ఖంబాటా చెప్పారు. యుపిఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2009లో ...

మాజీ అటార్నీ జనరల్‌ వాహనవతి మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాజీ అటార్నీ జనరల్ వాహనవతి కన్నుమూత   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. ఒత్తిడే కారణం  తెలుగువన్
డబ్బు సంపాదించడమే లక్ష్యంగా బతికేస్తూ యాంత్రికంగా మారిపోతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఒత్తిడికి చేరువవుతున్నారు. అలా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (24) ఇండోర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ముంబైకి చెందిన దీపా రాదారియా గత ఆరు నెలలుగా ఇండోర్ లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తోంది. ఆమె చిన్న చిన్న ...

లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.... ఒత్తిడితోనే..   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
పవన్ పుట్టినరోజు వేడుకలు... ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్...  తెలుగువన్
ఒక్కోసారి కొన్ని సందర్భాలను, సన్నివేశాలను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థంకాదు. ఈరోజు అభిమానులు 'పవర్ స్టార్' అని పిలుచుకునే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఒక అభిమాని అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఏర్పాట్లు ...

పవన్ బర్త్ డే వేడుకల్లో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి   Namasthe Telangana
పవన్ పుట్టినరోజు వేడుక.. అభిమాని దుర్మరణం...   వెబ్ దునియా
ఫ్లెక్సీ కడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మృతి   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అరుణ్ జైట్లీకి అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిక...  వెబ్ దునియా
అనారోగ్య సమస్యలు కేంద్ర మంత్రులను పట్టుకుని పీడిస్తున్నాయా అనే అనుమానం వస్తోంది. ఈమధ్యనే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఐతే ఆ తర్వాత కోలుకుని విధులకు హాజరయ్యారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలోని మాక్స్ సూపర్ ...

ఆస్పత్రిలో చేరిన అరుణ్ జైట్లి   News Articles by KSR
ఆస్పత్రి పాలయిన అరుణ్ జైట్లీ   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
రేవంత్‌పై కేసు నమోదు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైవేటు మెడికల్‌ కళాశాలల నుంచి కేసీఆర్‌ వంద కోట్లు తీసుకున్నారన్న రేవంత్‌ ఆరోపణలపై అడ్వకేట్‌ జేఏసీ దావాను విచారించిన మెట్రోపాలిటన్‌ కోర్టు, రేవంత్‌పై కేసు ...

రేవంత్ రెడ్డిపై 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు   వెబ్ దునియా
ఈ కేసులో రేవంత్ ఇబ్బంది పడతారా!   News Articles by KSR

అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికుంది: కిషన్ రెడ్డి  వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికి మాత్రమే ఉందని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రైతాంగం సమస్యలను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ బహిరంగసభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ హైదరాబాదులో కూర్చుని జిల్లాలను సింగపూర్, లండన్ చేస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
అసెంబ్లీ ప్రాంగణంలోనూ అన్న క్యాంటీన్లు!: తొలి విడతగా 35...  వెబ్ దునియా
అసెంబ్లీ ప్రాంగణంలోనూ 'అన్న క్యాంటీన్లు' ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. తమిళనాడు తరహాలో సబ్సిడీ రేట్లపై అల్పాహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో 'అన్న క్యాంటీన్లు' ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
4 జిల్లాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఏపీ నిర్ణయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తొలి విడత అన్న క్యాంటిన్లు 35....   తెలుగువన్
తొలివిడతలో 25 'అన్న క్యాంటీన్లు'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఉద్యోగుల విభజన: భార్యాభర్తలపై చర్చే లేదు...  తెలుగువన్
ప్రత్యూష్ సిన్హా కమిటీ ఢిల్లీలో సమావేశమై ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపిణీకి సంబంధించిన అభ్యంతరాల మీద చర్చించింది. ఈ సమావేశంలో భార్యాభర్తలైన అధికారుల విషయంలో ఏంచేయాలన్న అంశం చర్చకు రాలేదు. మరోసారి డీవోపీటీతో కమిటీ సమావేశం అయ్యే అవకాశముంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల సీఎస్‌లు హాజరయ్యారు. ఇదిలా వుంటే ...

విభజన: చర్చకి రాని 'భార్యాభర్తలు', హక్కులేదని కవిత   Oneindia Telugu
జాబితాపై 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ లు అభ్యంతరం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言