భారత్లో అల్ ఖైదా బ్రాంచ్ తెలుగువన్
భారత్లో ఆల్ ఖైదా శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత అల్ జవహరి ప్రకటించాడు. ఈ మేరకు ఒక వీడియో విడుదలైంది. ఈ ప్రకటన భారత హోం మంత్రిత్వ శాఖని అలెర్ట్ చేసింది. అల్ జవహరి విడుదల చేసిన వీడియో విషయమై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిఘా సంస్థలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆల్ ఖైదా విడుదల చేసిన ఈ వీడియో ఎంతవరకూ ...
భారత్ పై అల్ ఖైదా కన్నుKandireega
ఇండియాలో ఆల్ ఖైదా పాగా10tv
భారత్లో ఆల్ఖైదా.. కేంద్ర హోంశాఖ హై అలర్ట్Oneindia Telugu
సాక్షి
వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
భారత్లో ఆల్ ఖైదా శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత అల్ జవహరి ప్రకటించాడు. ఈ మేరకు ఒక వీడియో విడుదలైంది. ఈ ప్రకటన భారత హోం మంత్రిత్వ శాఖని అలెర్ట్ చేసింది. అల్ జవహరి విడుదల చేసిన వీడియో విషయమై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిఘా సంస్థలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆల్ ఖైదా విడుదల చేసిన ఈ వీడియో ఎంతవరకూ ...
భారత్ పై అల్ ఖైదా కన్ను
ఇండియాలో ఆల్ ఖైదా పాగా
భారత్లో ఆల్ఖైదా.. కేంద్ర హోంశాఖ హై అలర్ట్
ఏపీ క్యాపిటల్పై వెంకయ్య రీయాక్షన్: మోడీపై రాహుల్ సెటైర్లు! వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ఏపీ రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానికే వదిలేశామని చెప్పారు. విజయవాడను రాజధానిగా చేశారని తెలిసిందని, రాజధానిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం తాము నడుచుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాజధానికి కేంద్రం నుండి అందాల్సిన అన్ని సహాయ ...
తెల్సింది: రాజధానిపై వెంకయ్య, మోడీపై రాహుల్ సెటైర్Oneindia Telugu
మోడీ పాలన 'వంద'ర్ఫుల్... వెంకయ్య..తెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ఏపీ రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానికే వదిలేశామని చెప్పారు. విజయవాడను రాజధానిగా చేశారని తెలిసిందని, రాజధానిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం తాము నడుచుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాజధానికి కేంద్రం నుండి అందాల్సిన అన్ని సహాయ ...
తెల్సింది: రాజధానిపై వెంకయ్య, మోడీపై రాహుల్ సెటైర్
మోడీ పాలన 'వంద'ర్ఫుల్... వెంకయ్య..
మీడియాను నియంత్రించలేం! సాక్షి
న్యూఢిల్లీ: తన ఇంటి సందర్శకుల జాబితాకు సంబంధించి ఎటువంటి సమాచారం వెలువరించకుండా మీడియాను నియంత్రించాలన్న సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశం చాలా సున్నితమైనదని, దీనిపై మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న 2జీ ...
2జీ కేసులో రంజిత్సిన్హా ప్రమేయంపై విచారణNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: తన ఇంటి సందర్శకుల జాబితాకు సంబంధించి ఎటువంటి సమాచారం వెలువరించకుండా మీడియాను నియంత్రించాలన్న సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశం చాలా సున్నితమైనదని, దీనిపై మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న 2జీ ...
2జీ కేసులో రంజిత్సిన్హా ప్రమేయంపై విచారణ
రైల్వే మంత్రి తనయుడికి వారంట్ సాక్షి
సాక్షి, బెంగళూరు: రైల్వే మంత్రి డీవీ సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడపై స్థానిక కోర్టు గురువారం అరెస్టు వారెంట్తో పాటు లుక్ ఔట్ నోటీసు (కనిపిస్తే పట్టివ్వాలని ఆదేశం) జారీ చేసింది. కార్తీక్ తనను అపహరించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ నటి మైత్రేయి ఇక్కడి ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో వారం క్రితం ఫిర్యాదు చేసిన సంగతి ...
రైల్వే మంత్రి కుమారుడు కార్తీక్పై అరెస్టు వారెంట్Andhrabhoomi
న్యూ ట్విస్ట్ : రిషిపై మైత్రేయ ఫిర్యాదు : కార్తీక్ గౌడకు అరెస్ట్ వారెంట్!వెబ్ దునియా
హీరోయిన్ మైత్రేయ కేసు: మంత్రి కొడుక్కి వారెంట్తెలుగువన్
Oneindia Telugu
అన్ని 29 వార్తల కథనాలు »
సాక్షి, బెంగళూరు: రైల్వే మంత్రి డీవీ సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడపై స్థానిక కోర్టు గురువారం అరెస్టు వారెంట్తో పాటు లుక్ ఔట్ నోటీసు (కనిపిస్తే పట్టివ్వాలని ఆదేశం) జారీ చేసింది. కార్తీక్ తనను అపహరించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ నటి మైత్రేయి ఇక్కడి ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో వారం క్రితం ఫిర్యాదు చేసిన సంగతి ...
రైల్వే మంత్రి కుమారుడు కార్తీక్పై అరెస్టు వారెంట్
న్యూ ట్విస్ట్ : రిషిపై మైత్రేయ ఫిర్యాదు : కార్తీక్ గౌడకు అరెస్ట్ వారెంట్!
హీరోయిన్ మైత్రేయ కేసు: మంత్రి కొడుక్కి వారెంట్
గుండె మార్పిడి సక్సెస్ : చెన్నై డాక్టర్లు అదుర్స్ వెబ్ దునియా
చెన్నై డాక్టర్లు అరుదైన రికార్డు సృష్టించారు. గుండె మార్పిడి శస్త్ర చికిత్సలో అద్భుతం సాధించారు. చెన్నైలోని మలర్ ఆస్పత్రిలోని 42 సంవత్సరాల వ్యక్తి గుండె పూర్తిగా పాడైంది. అతనికి గుండె మార్పిడి చికిత్స తప్ప మరో మార్గం లేదు. బెంగళూరులో బ్రెయిన్ డెడ్ కావడంతో చనిపోయిన ఓ మహిళ గుండెను 42 సంవత్సరాల వ్యక్తికి మార్చాల్సి వచ్చింది.
అరుదైన గుండె ఆపరేషన్... సక్సెస్తెలుగువన్
'గుండె'లదిరే వేగంసాక్షి
అరుదైన రికార్డు సృష్టించిన చెన్నై10tv
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
చెన్నై డాక్టర్లు అరుదైన రికార్డు సృష్టించారు. గుండె మార్పిడి శస్త్ర చికిత్సలో అద్భుతం సాధించారు. చెన్నైలోని మలర్ ఆస్పత్రిలోని 42 సంవత్సరాల వ్యక్తి గుండె పూర్తిగా పాడైంది. అతనికి గుండె మార్పిడి చికిత్స తప్ప మరో మార్గం లేదు. బెంగళూరులో బ్రెయిన్ డెడ్ కావడంతో చనిపోయిన ఓ మహిళ గుండెను 42 సంవత్సరాల వ్యక్తికి మార్చాల్సి వచ్చింది.
అరుదైన గుండె ఆపరేషన్... సక్సెస్
'గుండె'లదిరే వేగం
అరుదైన రికార్డు సృష్టించిన చెన్నై
సుప్రీం చీఫ్ జస్టీస్గా హెచ్ఎల్ దత్తు : రాష్ట్రపతి ఉత్తర్వులే తరువాయి! వెబ్ దునియా
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా హెచ్.ఎల్. దత్తు నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ ఫైలును రాష్ట్రపతి కార్యాలయానికి పంపించింది. ఈ ఫైలుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేస్తే కొత్త చీఫ్ జస్టీస్పై అధికారపూర్వక ప్రకటన వెలువడుతుంది. కాగా, ప్రస్తుత చీఫ్ జస్టీస్ ఆర్.ఎం.లోధా పదవీ కాలం ఈ ...
సుప్రీంకోర్టు సీజేగా దత్తు?తెలుగువన్
సుప్రీంకోర్టు కొత్త సిజె దత్తుAndhrabhoomi
సుప్రీం కొత్త సీజేగా జస్టిస్ దత్తు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా హెచ్.ఎల్. దత్తు నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ ఫైలును రాష్ట్రపతి కార్యాలయానికి పంపించింది. ఈ ఫైలుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేస్తే కొత్త చీఫ్ జస్టీస్పై అధికారపూర్వక ప్రకటన వెలువడుతుంది. కాగా, ప్రస్తుత చీఫ్ జస్టీస్ ఆర్.ఎం.లోధా పదవీ కాలం ఈ ...
సుప్రీంకోర్టు సీజేగా దత్తు?
సుప్రీంకోర్టు కొత్త సిజె దత్తు
సుప్రీం కొత్త సీజేగా జస్టిస్ దత్తు!
మాజీ అటార్నీ జనరల్ వాహనవతి కన్నుమూత : హార్ట్ అటాక్తో.. వెబ్ దునియా
మాజీ అటార్నీ జనరల్ జీఈ వాహనవతి గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు 65 ఏళ్లు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయనను ఇటీవల నగరంలోని ఓ ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మంగళవారం కన్నుమూశారు. అటార్నీ జనరల్ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం అయిన గూలామ్ ఎస్సాజీ వాహనవతికి భార్య, ...
మాజీ ఏజీ వాహనవతి కన్నుమూతతెలుగువన్
మాజీ అటార్నీ జనరల్ వాహనవతి మృతిAndhrabhoomi
మాజీ అటార్నీ జనరల్ వాహనవతి మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
మాజీ అటార్నీ జనరల్ జీఈ వాహనవతి గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు 65 ఏళ్లు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయనను ఇటీవల నగరంలోని ఓ ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మంగళవారం కన్నుమూశారు. అటార్నీ జనరల్ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం అయిన గూలామ్ ఎస్సాజీ వాహనవతికి భార్య, ...
మాజీ ఏజీ వాహనవతి కన్నుమూత
మాజీ అటార్నీ జనరల్ వాహనవతి మృతి
మాజీ అటార్నీ జనరల్ వాహనవతి మృతి
కేరళ గవర్నర్గా నియామకంపై వివాదం లేదు : సదాశివం వెబ్ దునియా
కేరళ గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నియమితులయ్యారు. కేరళ గవర్నర్గా ఉన్న షీలాదీక్షిత్ రాజీనామాతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. కేరళ గవర్నర్గా నియమితులైన తర్వాత పి సదాశివం మాట్లాడుతూ తనను గవర్నర్గా ఎంపిక చేయడం పట్ల ఎటువంటి వివాదం లేదన్నారు. తాను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ...
గవర్నర్గా నా నియామకంపై వివాదం లేదు: సదాశివంOneindia Telugu
నా నియామకంలో వివాదమేముంది?Namasthe Telangana
'నా నియామకంపై వివాదం లేదు'సాక్షి
Andhrabhoomi
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 24 వార్తల కథనాలు »
కేరళ గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నియమితులయ్యారు. కేరళ గవర్నర్గా ఉన్న షీలాదీక్షిత్ రాజీనామాతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. కేరళ గవర్నర్గా నియమితులైన తర్వాత పి సదాశివం మాట్లాడుతూ తనను గవర్నర్గా ఎంపిక చేయడం పట్ల ఎటువంటి వివాదం లేదన్నారు. తాను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ...
గవర్నర్గా నా నియామకంపై వివాదం లేదు: సదాశివం
నా నియామకంలో వివాదమేముంది?
'నా నియామకంపై వివాదం లేదు'
ఇలాగైతే 200 ఏళ్లకైనా 'గంగ శుద్ధి' అసాధ్యం: సుప్రీంకోర్టు వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డ్రీమ్ ప్రాజెక్టు అయిన గంగానది ప్రక్షాళనకు కేంద్రం రూపొందించిన భారీ కార్యాచరణపై సుప్రీంకోర్టు పెదవి విరిచింది. ఇలాగైతే 200 ఏళ్లకైనా గంగశుద్ధి సాధ్యం కాదని జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. గంగానది అభివృద్ధి-పునరుజ్జీవ ప్రణాళిక' అమలు సంస్థ, కేంద్ర జలవనరుల శాఖ ...
200 ఏళ్లకైనా 'గంగ శుద్ధి' అసాధ్యం: సుప్రీంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గంగా నది ప్రక్షాళన ఇంకెప్పుడు?సాక్షి
200 ఏండ్లైనా గంగను శుభ్రంచేయలేరు:సుప్రీంకోర్టుNamasthe Telangana
Kandireega
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డ్రీమ్ ప్రాజెక్టు అయిన గంగానది ప్రక్షాళనకు కేంద్రం రూపొందించిన భారీ కార్యాచరణపై సుప్రీంకోర్టు పెదవి విరిచింది. ఇలాగైతే 200 ఏళ్లకైనా గంగశుద్ధి సాధ్యం కాదని జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. గంగానది అభివృద్ధి-పునరుజ్జీవ ప్రణాళిక' అమలు సంస్థ, కేంద్ర జలవనరుల శాఖ ...
200 ఏళ్లకైనా 'గంగ శుద్ధి' అసాధ్యం: సుప్రీం
గంగా నది ప్రక్షాళన ఇంకెప్పుడు?
200 ఏండ్లైనా గంగను శుభ్రంచేయలేరు:సుప్రీంకోర్టు
ముగిసిన మోడీ జపాన్ పర్యటన సాక్షి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు. పర్యటన విజయవంతమైనందుకు ఆయనను అభినందించారు. ఆమె మోడీకి ఏదో చెప్పడం, ఇద్దరూ ...
నరేంద్ర మోడీ జపాన్ టూర్ సక్సెస్ : ఢిల్లీ రాక.. సుష్మా స్వాగతంవెబ్ దునియా
ప్రధాని జపాన్ టూర్, 4 రోజుల్లో 14 డ్రెస్లు (పిక్చర్స్)Oneindia Telugu
జపాన్ నుంచి తిరిగి వచ్చిన మోడీతెలుగువన్
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు. పర్యటన విజయవంతమైనందుకు ఆయనను అభినందించారు. ఆమె మోడీకి ఏదో చెప్పడం, ఇద్దరూ ...
నరేంద్ర మోడీ జపాన్ టూర్ సక్సెస్ : ఢిల్లీ రాక.. సుష్మా స్వాగతం
ప్రధాని జపాన్ టూర్, 4 రోజుల్లో 14 డ్రెస్లు (పిక్చర్స్)
జపాన్ నుంచి తిరిగి వచ్చిన మోడీ
沒有留言:
張貼留言