2014年9月2日 星期二

2014-09-03 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
మైత్రేయ నా భార్య.. దర్శకుడు రిషి : పరారీలో రైల్వే మంత్రి కుమారుడు!  వెబ్ దునియా
'ప్రేమ-పెళ్లి-మోసం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ పరారయ్యాడు. దీంతో అతనికి బెంగళూరు పోలీసులు సోమవారం అల్టిమేటం ఇచ్చారు. బుధవారంలోగా లొంగిపోకపోతే అరెస్టు తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ప్రేమ పేరిట తనను పెళ్లి చేసుకుని, మరో యువతితో నిశ్చితార్థం చేసుకుంటున్నాడంటూ ...

మైత్రేయ నా భార్య: హీరోయిన్ కేసులో ట్విస్ట్....   తెలుగువన్
పదేళ్ల క్రితమే మైత్రేయితో వివాహం   సాక్షి
మంత్రి కొడుకు కేసు: నటిపై నో రేప్, అంగీకారంతో సెక్స్!   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 10 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. ఒత్తిడే కారణం  తెలుగువన్
డబ్బు సంపాదించడమే లక్ష్యంగా బతికేస్తూ యాంత్రికంగా మారిపోతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఒత్తిడికి చేరువవుతున్నారు. అలా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (24) ఇండోర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ముంబైకి చెందిన దీపా రాదారియా గత ఆరు నెలలుగా ఇండోర్ లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తోంది. ఆమె చిన్న చిన్న ...

లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.... ఒత్తిడితోనే..   వెబ్ దునియా
ఒత్తిడి: మహిళా టెక్కీ ఆత్మహత్య, చిన్న విషయాలకే..   Oneindia Telugu
డిప్రెషన్ తో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఉద్యోగుల విభజన: భార్యాభర్తలపై చర్చే లేదు...  తెలుగువన్
ప్రత్యూష్ సిన్హా కమిటీ ఢిల్లీలో సమావేశమై ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపిణీకి సంబంధించిన అభ్యంతరాల మీద చర్చించింది. ఈ సమావేశంలో భార్యాభర్తలైన అధికారుల విషయంలో ఏంచేయాలన్న అంశం చర్చకు రాలేదు. మరోసారి డీవోపీటీతో కమిటీ సమావేశం అయ్యే అవకాశముంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల సీఎస్‌లు హాజరయ్యారు. ఇదిలా వుంటే ...

విభజన: చర్చకి రాని 'భార్యాభర్తలు', హక్కులేదని కవిత   Oneindia Telugu
జాబితాపై 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ లు అభ్యంతరం   సాక్షి
నేడు ప్రత్యూష్‌సిన్హా కమిటీ భేటీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
మాజీ అటార్నీ జనరల్ వాహనవతి మృతి  Andhrabhoomi
ముంబయి, సెప్టెంబర్ 2: భారత మాజీ అటార్నీ జనరల్ జిఇ వాహనవతి గుండెపోటుతో మంగళవారం ఇక్కడ కన్ను మూసారు. ఆయనకు 65 ఏళ్లు. అటార్నీ జనరల్ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం అయిన గూలామ్ ఎస్సాజీ వాహనవతికి భార్య, ఒక కుమారుడున్నట్లు మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ దారియస్ ఖంబాటా చెప్పారు. యుపిఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2009లో ...

మాజీ అటార్నీ జనరల్‌ వాహనవతి మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాజీ అటార్నీ జనరల్ వాహనవతి కన్నుమూత   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అరుణ్ జైట్లీకి అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిక...  వెబ్ దునియా
అనారోగ్య సమస్యలు కేంద్ర మంత్రులను పట్టుకుని పీడిస్తున్నాయా అనే అనుమానం వస్తోంది. ఈమధ్యనే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఐతే ఆ తర్వాత కోలుకుని విధులకు హాజరయ్యారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలోని మాక్స్ సూపర్ ...

ఆస్పత్రిలో చేరిన అరుణ్ జైట్లి   News Articles by KSR
ఆస్పత్రి పాలయిన అరుణ్ జైట్లీ   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
100 రోజుల మోడీ పాలనపై సోనియా గాంధీ బాధ....  వెబ్ దునియా
నరేంద్రమోడీ ప్రభుత్వం యుపిఎ ప్రభుత్వం పదేళ్ళలో సాధించలేనిదాన్ని కేవలం 100 రోజుల్లోనే సాధించేయాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తోంది. నరేంద్ర మోడీ అధికారాన్ని చేపట్టి వందరోజుల మైలురాయిని చేరిన శుభ సందర్భంలో సోనియా గాంధీ మాత్రం భారతదేశం ఎంతమాత్రం బాగుపడలేదని ఆవేదన వెళ్లగక్కారు.
మోడీ 100 రోజుల పాలన: సోనియా ఆవేదన....   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రతీకారం కోసం యువతిపై సామూహిక అత్యాచారం!  వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ప్రతీకారం తీర్చుకునేందుకు గ్యాంగ్ రేప్‌లు జరుగుతున్నాయి. ప్రతీకారం నెపంతో తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. తమ తరపు అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడి కుటుంబంపై ప్రతీకారం పెంచుకున్న ఐదుగురు దుండగులు.. ఆ కుటుంబానికి చెందిన ఓ యువతిపై సామూహిక ...

ప్రతీకారం: రేప్ నిందితుడి సోదరిని ఎత్తుకెళ్లి గ్యాంగ్‌రేప్   Oneindia Telugu
ప్రతీకారంతో రగిలిపోయి ... సామూహిక అత్యాచారం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


'శారద స్కాం'లో మమత!  సాక్షి
న్యూఢిల్లీ: 'శారద కుంభకోణం'లో సీబీఐ దర్యాప్తు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వరకు వచ్చేలా కనిపిస్తోంది. ఆమె రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్‌సీటీసీతో శారద సంస్థ కుదుర్చుకున్న ఒప్పందంపై సీబీఐ దృష్టి సారిస్తోంది. రైల్వే మంత్రిగా మమత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'భారత్ తీర్థ' ప్రాజెక్టుకు సంబంధించి టూర్ ప్యాకేజ్ ...

మమతాబెనర్జీ మెడకు చుట్టుకుంటున్న శారదా కుంభకోణం   10tv

అన్ని 3 వార్తల కథనాలు »   


భక్తజన మోదకం  సాక్షి
బాలకిషన్ సైనీ, సుఖ్‌రాం సైనీ.. ఈ అన్నదమ్ములిద్దరూ.. పాతికేళ్ల కిందట రాజస్థాన్‌లోని నాగోర్ నుంచి సిటీకి వచ్చారు. కొత్త చోట సరికొత్త జీవితం ప్రారంభిస్తున్న తమను ఆశీర్వదించమంటూ బొజ్జగణపతికి చిన్న లడ్డూ సమర్పించి వేడుకున్నారు. ఇప్పుడు ఈ అన్నదమ్ములు నిజాంపేట్‌లో బాలాజీ స్వీట్ హౌస్ నిర్వహిస్తున్నారు. లంబోదరుడి చేతిలో కొలువుదీరే లడ్డూల ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
అత్తారింటికి దారేది: పవన్ తాత బొమన్ ఇరానీకి బెదిరింపులు!  వెబ్ దునియా
'అత్తారింటికి దారేది' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీకి మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. ఇరానీ... 'అత్తారింటికి దారేది' చిత్రంలో హీరో పవన్ కల్యాణ్‌కు తాతగా నటించారు. ఈ నేపథ్యంలో ఇరానీకి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయనకు పోలీసు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ముంబయి అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి ...

ప్రముఖ నటుడు బొమన్ ఇరానీకి బెదిరింపులు   తెలుగువన్
'అత్తారింటికిదారేది' నటుడికి మాఫియా బెదిరింపు, రక్షణ   Oneindia Telugu
బొమన్ ఇరానీకి బెదిరింపులు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言