ఏపీ రాజధానిపై ప్రకటన : గురువారం 12.17 నిమిషాలకు... వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపిక ప్రాంతంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక అధికారపూర్వక ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం మంచి శుభ ముహుర్తంలో అంటే దశమి గురువారం 12.17 నిమిషాలకు ఈ ప్రకటన చేయనున్నారు. దీంతో రాజధాని ఎంపిక ప్రాంతంపై ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠతకు తెరపడనుంది. వాస్తవానికి ఈ సస్పెన్స్ ముందుగా ...
రేపే ఏపీ రాజధాని ప్రకటనతెలుగువన్
రేపే రాజధాని ప్రకటన!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చర్చను ఎగ్గొట్టే ఎత్తుగడ!సాక్షి
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపిక ప్రాంతంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక అధికారపూర్వక ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం మంచి శుభ ముహుర్తంలో అంటే దశమి గురువారం 12.17 నిమిషాలకు ఈ ప్రకటన చేయనున్నారు. దీంతో రాజధాని ఎంపిక ప్రాంతంపై ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠతకు తెరపడనుంది. వాస్తవానికి ఈ సస్పెన్స్ ముందుగా ...
రేపే ఏపీ రాజధాని ప్రకటన
రేపే రాజధాని ప్రకటన!
చర్చను ఎగ్గొట్టే ఎత్తుగడ!
రేవంత్పై కేసు నమోదు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై మంగళవారం బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైవేటు మెడికల్ కళాశాలల నుంచి కేసీఆర్ వంద కోట్లు తీసుకున్నారన్న రేవంత్ ఆరోపణలపై అడ్వకేట్ జేఏసీ దావాను విచారించిన మెట్రోపాలిటన్ కోర్టు, రేవంత్పై కేసు ...
రేవంత్ రెడ్డిపై 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదువెబ్ దునియా
రేవంత్ రెడ్డి మీద కేసుతెలుగువన్
రేవంత్ రెడ్డి పై కేసు నమోదుసాక్షి
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై మంగళవారం బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైవేటు మెడికల్ కళాశాలల నుంచి కేసీఆర్ వంద కోట్లు తీసుకున్నారన్న రేవంత్ ఆరోపణలపై అడ్వకేట్ జేఏసీ దావాను విచారించిన మెట్రోపాలిటన్ కోర్టు, రేవంత్పై కేసు ...
రేవంత్ రెడ్డిపై 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు
రేవంత్ రెడ్డి మీద కేసు
రేవంత్ రెడ్డి పై కేసు నమోదు
కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికుంది: కిషన్ రెడ్డి వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికి మాత్రమే ఉందని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రైతాంగం సమస్యలను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ బహిరంగసభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ హైదరాబాదులో కూర్చుని జిల్లాలను సింగపూర్, లండన్ చేస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ని ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికే వుంది....తెలుగువన్
టీఆర్ఎస్లో చేరితే పవిత్రులు...బీజేపీలో చేరితే పాపాత్ములా? : కిషన్రెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీఆర్ఎస్ లో చేరితే పవిత్రులు, బీజేపీలో చేరితే పాపులా?సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికి మాత్రమే ఉందని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రైతాంగం సమస్యలను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ బహిరంగసభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ హైదరాబాదులో కూర్చుని జిల్లాలను సింగపూర్, లండన్ చేస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ని ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికే వుంది....
టీఆర్ఎస్లో చేరితే పవిత్రులు...బీజేపీలో చేరితే పాపాత్ములా? : కిషన్రెడ్డి
టీఆర్ఎస్ లో చేరితే పవిత్రులు, బీజేపీలో చేరితే పాపులా?
అసెంబ్లీ ప్రాంగణంలోనూ అన్న క్యాంటీన్లు!: తొలి విడతగా 35... వెబ్ దునియా
అసెంబ్లీ ప్రాంగణంలోనూ 'అన్న క్యాంటీన్లు' ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. తమిళనాడు తరహాలో సబ్సిడీ రేట్లపై అల్పాహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్లో 'అన్న క్యాంటీన్లు' ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
4 జిల్లాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఏపీ నిర్ణయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తొలి విడత అన్న క్యాంటిన్లు 35....తెలుగువన్
తొలివిడతలో 25 'అన్న క్యాంటీన్లు'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
అసెంబ్లీ ప్రాంగణంలోనూ 'అన్న క్యాంటీన్లు' ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. తమిళనాడు తరహాలో సబ్సిడీ రేట్లపై అల్పాహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్లో 'అన్న క్యాంటీన్లు' ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
4 జిల్లాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఏపీ నిర్ణయం
తొలి విడత అన్న క్యాంటిన్లు 35....
తొలివిడతలో 25 'అన్న క్యాంటీన్లు'
అసెంబ్లీలో ఊడి పడిన ఇనుప రాడ్ సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఏపీ శాసనసభలో ఓ ఇనుప రాడ్డు ఊడిపడడంతో కొద్దిపాటి కలకలం చోటుచేసుకుంది. మంగళవారం జీరో అవర్లో ఈ సంఘటన జరిగింది. ఉదయం 10.51 గంటల సమయంలో పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతుండగా.. అధికారపక్ష సభ్యులు కూర్చున్న వైపు గోడపై నుంచి ఇనుప రాడ్ ఊడి కిందపడింది. దీంతో స్పీకర్ సీటుకు కుడివైపున్న సభ్యులందరూ ...
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలకు తృటిలో తప్పిన గండం...వెబ్ దునియా
అసెంబ్లీలో ప్రమాదం.. టీడీపీ ఎమ్మెల్యేలకు తప్పిన గండం...తెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: ఏపీ శాసనసభలో ఓ ఇనుప రాడ్డు ఊడిపడడంతో కొద్దిపాటి కలకలం చోటుచేసుకుంది. మంగళవారం జీరో అవర్లో ఈ సంఘటన జరిగింది. ఉదయం 10.51 గంటల సమయంలో పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతుండగా.. అధికారపక్ష సభ్యులు కూర్చున్న వైపు గోడపై నుంచి ఇనుప రాడ్ ఊడి కిందపడింది. దీంతో స్పీకర్ సీటుకు కుడివైపున్న సభ్యులందరూ ...
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలకు తృటిలో తప్పిన గండం...
అసెంబ్లీలో ప్రమాదం.. టీడీపీ ఎమ్మెల్యేలకు తప్పిన గండం...
'వైఎస్ఆర్ లేని లోటు అనుక్షణం అనుభవిస్తున్నాం' సాక్షి
హైదరాబాద్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఆ మహానేత ఐదవ వర్థంతి హైదరాబాద్ లోని ఇందిరాభవన్ లో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా రఘువీరా మాట్లాడుతూ... వైఎస్ఆర్ తాను నమ్మిన ...
టీడీపీ నీచరాజకీయాలు.. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి!: భూమనవెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఆ మహానేత ఐదవ వర్థంతి హైదరాబాద్ లోని ఇందిరాభవన్ లో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా రఘువీరా మాట్లాడుతూ... వైఎస్ఆర్ తాను నమ్మిన ...
టీడీపీ నీచరాజకీయాలు.. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి!: భూమన
వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం Andhrabhoomi
నెల్లూరు , సెప్టెంబర్ 2: దివంగతి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా సోమవారం గాంధీ బొమ్మ సెంటర్లోని వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్ పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగతి రాజశేఖర్రెడ్డి 5వ వర్ధంతి నగర ఎమ్మెల్యే ...
'మహా' నివాళిసాక్షి
వైఎస్కు ఘన నివాళిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వైఎస్కు జగన్, షర్మిల సహా ఫ్యామిలీ నివాళిOneindia Telugu
వెబ్ దునియా
అన్ని 61 వార్తల కథనాలు »
నెల్లూరు , సెప్టెంబర్ 2: దివంగతి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా సోమవారం గాంధీ బొమ్మ సెంటర్లోని వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్ పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగతి రాజశేఖర్రెడ్డి 5వ వర్ధంతి నగర ఎమ్మెల్యే ...
'మహా' నివాళి
వైఎస్కు ఘన నివాళి
వైఎస్కు జగన్, షర్మిల సహా ఫ్యామిలీ నివాళి
'కారు' దెబ్బకు 'సైక 10tv
హైదరాబాద్: నిన్న ఖమ్మం, తాజాగా నల్లగొండ.. కారు స్పీడ్తో సైకిల్ డీలా పడుతోంది. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ వైపు చూసేందకు కూడా భయపడిన టీడీపీ నేతలు, నేడు లిఫ్ట్ అడిగి మరీ కారెక్కుతున్నారు. కండువాలు మార్చుకుంటూ టీఆర్ఎస్ లోకి క్యూ కడుతున్నారు. టీ.టీడీపీ గడ్డు పరిస్థితి.. తెలంగాణలో టీడీపీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. పవర్ లేక, క్యాడర్ ...
కారెక్కేందుకు... తమ్ముళ్ల క్యూసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్: నిన్న ఖమ్మం, తాజాగా నల్లగొండ.. కారు స్పీడ్తో సైకిల్ డీలా పడుతోంది. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ వైపు చూసేందకు కూడా భయపడిన టీడీపీ నేతలు, నేడు లిఫ్ట్ అడిగి మరీ కారెక్కుతున్నారు. కండువాలు మార్చుకుంటూ టీఆర్ఎస్ లోకి క్యూ కడుతున్నారు. టీ.టీడీపీ గడ్డు పరిస్థితి.. తెలంగాణలో టీడీపీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. పవర్ లేక, క్యాడర్ ...
కారెక్కేందుకు... తమ్ముళ్ల క్యూ
పకడ్బందీగా మెదక్ ఉప ఎన్నిక: భన్వర్లాల్ సాక్షి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సాధారణ ఎన్నికల కంటే ఉప ఎన్నికల నిర్వహణే అత్యంత సవాలుతో కూడుకున్నదని, ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్లాల్ కోరారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నిక నిర్వహణపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు ఆ పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కును ...
మెదక్ ఉప ఎన్నికపై సమీక్షా సమావేశంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సాధారణ ఎన్నికల కంటే ఉప ఎన్నికల నిర్వహణే అత్యంత సవాలుతో కూడుకున్నదని, ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్లాల్ కోరారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నిక నిర్వహణపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు ఆ పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కును ...
మెదక్ ఉప ఎన్నికపై సమీక్షా సమావేశం
తెలంగాణలో రెండో విడత కౌన్సెలింగ్ ఉండదు సాక్షి
హైదరాబాద్ : తెలంగాణలో రెండో విడత ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండదని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ ఏర్పాటు చేసినా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించదన్నారు. మేనేజ్ మెంట్ కోటా సీట్ల విషయంలో ఏపీ ఉన్నత విద్యామండలి జోక్యం అవసరం లేదన్నారు.
తెలంగాణ కౌన్సెలింగ్లో జోక్యం సరికాదు: పాపిరెడ్డిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్ : తెలంగాణలో రెండో విడత ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండదని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ ఏర్పాటు చేసినా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించదన్నారు. మేనేజ్ మెంట్ కోటా సీట్ల విషయంలో ఏపీ ఉన్నత విద్యామండలి జోక్యం అవసరం లేదన్నారు.
తెలంగాణ కౌన్సెలింగ్లో జోక్యం సరికాదు: పాపిరెడ్డి
沒有留言:
張貼留言