ఇరాక్లో కారు బాంబు పేలుడు 13 మంది మృతి తెలుగువన్
ఇరాక్ రాజధానిలో కారుబాంబులు పేలడం, చాలామంది అమాయక ప్రజలు చనిపోవడం మామూలు విషయంలా మారిపోయింది. అక్కడి వారికి ఇది మామూలుగానే వుండొచ్చుగానీ, ప్రపంచంలోని ఇతర దేశాల వారికి మాత్రం అది చాలా టెర్రర్ కలిగిస్తున్న అంశం. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఓ కారు బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 13 మంది మరణించగా 45 మంది తీవ్రంగా ...
ఇరాక్లో కారుబాంబు పేలుడు : 13 మంది మృతివెబ్ దునియా
కారు బాంబు పేలుళ్లు: 13 మంది మృతిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఇరాక్ రాజధానిలో కారుబాంబులు పేలడం, చాలామంది అమాయక ప్రజలు చనిపోవడం మామూలు విషయంలా మారిపోయింది. అక్కడి వారికి ఇది మామూలుగానే వుండొచ్చుగానీ, ప్రపంచంలోని ఇతర దేశాల వారికి మాత్రం అది చాలా టెర్రర్ కలిగిస్తున్న అంశం. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఓ కారు బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 13 మంది మరణించగా 45 మంది తీవ్రంగా ...
ఇరాక్లో కారుబాంబు పేలుడు : 13 మంది మృతి
కారు బాంబు పేలుళ్లు: 13 మంది మృతి
జపాన్ టూర్.. చైనాపై ఫైర్ అయిన నరేంద్ర మోడీ! వెబ్ దునియా
జపాన్ టూర్లో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాపై విరుచుకుపడ్డారు. సోమవారం టోక్యోలో జపాన్ ప్రధాని షింజో అబేతో జరిగిన భేటీలో, 21వ శతాబ్దంలో వికాస (అభివృద్ధి)వాదానికి తప్ప, విస్తరణ వాదానికి చోటు లేదన్నారు. వికాసవాదం కావాలో, విస్తరణవాదం కావాలో మనమే నిర్ణయించుకోవాలని మోడీ అన్నారు. విస్తరణవాదాన్ని అనుసరిస్తే ప్రపంచం ...
చైనాది విస్తరణ వాదంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
జపాన్ టూర్లో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాపై విరుచుకుపడ్డారు. సోమవారం టోక్యోలో జపాన్ ప్రధాని షింజో అబేతో జరిగిన భేటీలో, 21వ శతాబ్దంలో వికాస (అభివృద్ధి)వాదానికి తప్ప, విస్తరణ వాదానికి చోటు లేదన్నారు. వికాసవాదం కావాలో, విస్తరణవాదం కావాలో మనమే నిర్ణయించుకోవాలని మోడీ అన్నారు. విస్తరణవాదాన్ని అనుసరిస్తే ప్రపంచం ...
చైనాది విస్తరణ వాదం
హైదరాబాద్ విద్యార్థి అమెరికాలో మృతి: స్విమ్మింగ్ పూల్లో.. వెబ్ దునియా
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న హైదరాబాదు విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాదులోని రామంతాపూర్కు చెందిన సాయికృష్ణ బోస్టన్ వర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్ స్మిమ్మింగ్ పూల్లో పడి సాయికృష్ణ మరణించినట్లు సమాచారం అందింది. అతని మృతదేహం కోసం కుటుంబ ...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతిNamasthe Telangana
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతితెలుగువన్
అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతిOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న హైదరాబాదు విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాదులోని రామంతాపూర్కు చెందిన సాయికృష్ణ బోస్టన్ వర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్ స్మిమ్మింగ్ పూల్లో పడి సాయికృష్ణ మరణించినట్లు సమాచారం అందింది. అతని మృతదేహం కోసం కుటుంబ ...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో అమెరికా జర్నలిస్టు తల నరికివేత ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, సెప్టెంబర్ 2: ఇసిస్ తీవ్రవాదులు తమ చెరలో ఉన్న స్టీవెన్ సాట్లాఫ్ అనే అమెరికన్ జర్నలిస్ట్ను గొంతు కోసి చంపుతున్నట్లుగా ఉన్న వీడియోను మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఎ సెకెండ్ మెసేజ్ టు అమెరికా' పేరుతో విడుదలైన ఈ వీడియోలో ఇరాక్ విషయంలో అమెరికా అనవసర జోక్యానికి సాట్లాఫ్ మూల్యం చెల్లించుకుంటున్నట్లు ...
మరో అమెరికన్ జర్నలిస్టుకూ శిరచ్ఛేదం!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వాషింగ్టన్, సెప్టెంబర్ 2: ఇసిస్ తీవ్రవాదులు తమ చెరలో ఉన్న స్టీవెన్ సాట్లాఫ్ అనే అమెరికన్ జర్నలిస్ట్ను గొంతు కోసి చంపుతున్నట్లుగా ఉన్న వీడియోను మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఎ సెకెండ్ మెసేజ్ టు అమెరికా' పేరుతో విడుదలైన ఈ వీడియోలో ఇరాక్ విషయంలో అమెరికా అనవసర జోక్యానికి సాట్లాఫ్ మూల్యం చెల్లించుకుంటున్నట్లు ...
మరో అమెరికన్ జర్నలిస్టుకూ శిరచ్ఛేదం!
పక్షులను దారిమళ్లించే రోబర్డ్..! సాక్షి
లండన్: ఆకాశంలో విహరిస్తున్న ఈ పక్షి పేరేంటో తెలుసా? అరే.. కాళ్లు కూడా లేవు. పెద్దపెద్ద రెక్కలతో భలే ఎగురుతోందే అనుకుంటున్నారా? అయితే దీనిని ఇంతవరకూ ఎక్కడా చూసి ఉండరు లెండి. ఎందుకంటే ఇది డేగ రూపంలో ఉన్న రోబో! 'రోబర్డ్' అనే ఈ రోబో పక్షిని నెదర్లాండ్స్లోని క్లియర్ ఫ్లైట్ సొల్యూషన్స్ సంస్థకు చెందిన నికో నిజెన్హూస్ తయారు చేశారు. ఉత్తర ...
ఇంకా మరిన్ని »
లండన్: ఆకాశంలో విహరిస్తున్న ఈ పక్షి పేరేంటో తెలుసా? అరే.. కాళ్లు కూడా లేవు. పెద్దపెద్ద రెక్కలతో భలే ఎగురుతోందే అనుకుంటున్నారా? అయితే దీనిని ఇంతవరకూ ఎక్కడా చూసి ఉండరు లెండి. ఎందుకంటే ఇది డేగ రూపంలో ఉన్న రోబో! 'రోబర్డ్' అనే ఈ రోబో పక్షిని నెదర్లాండ్స్లోని క్లియర్ ఫ్లైట్ సొల్యూషన్స్ సంస్థకు చెందిన నికో నిజెన్హూస్ తయారు చేశారు. ఉత్తర ...
యూఎస్కు హైదరాబాద్ విద్యార్థుల రేసు సాక్షి
హూస్టన్: ఉన్నత విద్య కోసం అమెరికాకు పరుగులు పెడుతున్న మనదేశ విద్యార్థుల్లో హైదరాబాద్కు చెందినవారే ఎక్కువగా ఉన్నారట. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీ, ముంబైలను కలిపి లెక్కించినా హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్టు బ్రూకింగ్స్ ఇన్ స్టిట్యూషన్ ఇటీవలి ...
ఇంకా మరిన్ని »
హూస్టన్: ఉన్నత విద్య కోసం అమెరికాకు పరుగులు పెడుతున్న మనదేశ విద్యార్థుల్లో హైదరాబాద్కు చెందినవారే ఎక్కువగా ఉన్నారట. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీ, ముంబైలను కలిపి లెక్కించినా హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్టు బ్రూకింగ్స్ ఇన్ స్టిట్యూషన్ ఇటీవలి ...
భారతీయుల డీఎన్ఏలోనే శాంతి, అహింస ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టోక్యో, సెప్టెంబర్ 2: భారతీయుల డీఎన్ఏలోనే శాంతి, అహింసల లక్షణాలున్నాయని ప్రధాని మోదీ తన జపాన్ పర్యటనలో స్పష్టం చేశారు. మంగళవారం టోక్యోలోని యూనివర్సిటీలో ఒక విద్యార్థి ప్రశ్నకు ఇలా జవాబిచ్చారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై సంతకం చేయని భారత్ ప్రపంచ శాంతికి పాటుపడుతుందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తాయా? అని ఆ ...
మా డీఎన్ఏలోనే శాంతి, అహింససాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
టోక్యో, సెప్టెంబర్ 2: భారతీయుల డీఎన్ఏలోనే శాంతి, అహింసల లక్షణాలున్నాయని ప్రధాని మోదీ తన జపాన్ పర్యటనలో స్పష్టం చేశారు. మంగళవారం టోక్యోలోని యూనివర్సిటీలో ఒక విద్యార్థి ప్రశ్నకు ఇలా జవాబిచ్చారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై సంతకం చేయని భారత్ ప్రపంచ శాంతికి పాటుపడుతుందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తాయా? అని ఆ ...
మా డీఎన్ఏలోనే శాంతి, అహింస
జపనీస్ కు హిందీ, యోగాపై మక్కువ సాక్షి
టోక్యో: హిందీ, యోగా అంటే జపనీయులకు మక్కువ పెరుగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ మంగళవారం జపాన్-ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేసిన వ్యాపారవేత్తల సమావేశంలో ప్రసంగించారు. భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, విశ్వ భాగస్వాములుగా పనిచేస్తున్నాయని మోడీ చెప్పారు. ఇరు దేశాల మధ్య మాటలకందని ...
ఇంకా మరిన్ని »
టోక్యో: హిందీ, యోగా అంటే జపనీయులకు మక్కువ పెరుగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ మంగళవారం జపాన్-ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేసిన వ్యాపారవేత్తల సమావేశంలో ప్రసంగించారు. భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, విశ్వ భాగస్వాములుగా పనిచేస్తున్నాయని మోడీ చెప్పారు. ఇరు దేశాల మధ్య మాటలకందని ...
షరీఫ్.. పదవి నుంచి తప్పుకో..! సాక్షి
ఇస్లావూబాద్: పాకిస్థాన్లో తలెత్తిన రాజకీయు సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. శనివారం ప్రారంభమైన ఉద్రిక్తత ఇంకా సద్దువుణగలేదు. తెహ్రీకేఇన్సాఫ్, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ పార్టీలకు కార్యకర్తలు సోమవారం కేంద్ర సచివాలయుం, ప్రభుత్వ టీవీ చానల్ కార్యాలయూలను ముట్టడించి లోపలికి దూసుకెళ్లారు. మరో పక్క తాజా సంక్షోభ పరిస్థితులపై ...
పాక్లో అల్లకల్లోలంAndhrabhoomi
భగభగ మండిపోతోన్న పాకిస్తాన్10tv
పాక్ పార్లమెంట్ రెడ్ జోన్లో ఆగని ఆందోళనలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 26 వార్తల కథనాలు »
ఇస్లావూబాద్: పాకిస్థాన్లో తలెత్తిన రాజకీయు సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. శనివారం ప్రారంభమైన ఉద్రిక్తత ఇంకా సద్దువుణగలేదు. తెహ్రీకేఇన్సాఫ్, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ పార్టీలకు కార్యకర్తలు సోమవారం కేంద్ర సచివాలయుం, ప్రభుత్వ టీవీ చానల్ కార్యాలయూలను ముట్టడించి లోపలికి దూసుకెళ్లారు. మరో పక్క తాజా సంక్షోభ పరిస్థితులపై ...
పాక్లో అల్లకల్లోలం
భగభగ మండిపోతోన్న పాకిస్తాన్
పాక్ పార్లమెంట్ రెడ్ జోన్లో ఆగని ఆందోళనలు
బీబీసీకి తొలి మహిళా అధిపతిగా రోనా ఫెయిర్హెడ్ వెబ్ దునియా
ప్రపంచ పాపులర్ న్యూస్ కార్పొరేషన్ను పర్యవేక్షిస్తున్న బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)కు తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. రోనా ఫెయిర్హెడ్(53)ను కొత్త చైర్పర్సన్గా బీబీసీ ట్రస్ట్ ప్రకటించింది. లార్డ్ పాటెన్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు. పాటెన్ అనారోగ్య కారణాలతో గత మే నెలలో బీబీసీ బాధ్యతల నుంచి వైదొలిగారు.
ఇంకా మరిన్ని »
ప్రపంచ పాపులర్ న్యూస్ కార్పొరేషన్ను పర్యవేక్షిస్తున్న బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)కు తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. రోనా ఫెయిర్హెడ్(53)ను కొత్త చైర్పర్సన్గా బీబీసీ ట్రస్ట్ ప్రకటించింది. లార్డ్ పాటెన్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు. పాటెన్ అనారోగ్య కారణాలతో గత మే నెలలో బీబీసీ బాధ్యతల నుంచి వైదొలిగారు.
沒有留言:
張貼留言