ఏపీ రాజధాని నూజివీడు? తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నూజివీడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. విజయవాడ సమీపంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భూమి అందుబాటు ,సేకరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నూజివీడు ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకోవచ్చని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ...
చివరికి నూజివీడే రాజధాని అవుతుందా!News Articles by KSR
మనం చెప్పినచోటేసాక్షి
నూటికి 100 పాళ్లు నూజివీడు రాజధాని... మంగళగిరి డౌటే... రేపే బాబు ప్రకటనవెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నూజివీడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. విజయవాడ సమీపంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భూమి అందుబాటు ,సేకరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నూజివీడు ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకోవచ్చని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ...
చివరికి నూజివీడే రాజధాని అవుతుందా!
మనం చెప్పినచోటే
నూటికి 100 పాళ్లు నూజివీడు రాజధాని... మంగళగిరి డౌటే... రేపే బాబు ప్రకటన
వైఎస్సార్సీపీ నాయకుడి దారుణ హత్య తెలుగువన్
అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ ను సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కణేకల్లు మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ ను దుండగులు కాల్చిచంపారు. విశ్వనాథ్ కణేకల్లు వెళ్తుండగా దుండగులు మాల్యం వద్ద ఆయనపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ సర్పంచ్ విశ్వనాథ్ అక్కడికక్కడే చనిపోయారు.
సర్పంచ్ దారుణహత్యAndhrabhoomi
వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్యసాక్షి
దారుణ హత్యకు గురైన వైకాపా సర్పంచ్Kandireega
వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ ను సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కణేకల్లు మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ ను దుండగులు కాల్చిచంపారు. విశ్వనాథ్ కణేకల్లు వెళ్తుండగా దుండగులు మాల్యం వద్ద ఆయనపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ సర్పంచ్ విశ్వనాథ్ అక్కడికక్కడే చనిపోయారు.
సర్పంచ్ దారుణహత్య
వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య
దారుణ హత్యకు గురైన వైకాపా సర్పంచ్
ఏపీ మెట్రోరైల్ సలహాదారుడిగా శ్రీధరన్ Namasthe Telangana
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో మెట్రోరైల్ప్రాజెక్టుల సలహాదారుగా ఢిల్లీ మెట్రో రైల్ మాజీ చీఫ్ శ్రీధరన్ నియమితులయ్యారు. ఆయన నియామకంపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుల సలహాదారుగా శ్రీధరన్ వ్యవహరిస్తారు.ఢిల్లీ మెట్రో రైల్ మాజీ చీఫ్ శ్రీధరన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ...
మూడున్నరేళ్లలో విశాఖ, వీజీటీఎం ప్రాజెక్టులు పూర్తిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నగర మెట్రో భేష్సాక్షి
ఏపీ మెట్రో రైల్ పనులు ఢిల్లీ మెట్రో రైల్కు .. అందుకే తెరపైకి శ్రీధరన్!వెబ్ దునియా
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో మెట్రోరైల్ప్రాజెక్టుల సలహాదారుగా ఢిల్లీ మెట్రో రైల్ మాజీ చీఫ్ శ్రీధరన్ నియమితులయ్యారు. ఆయన నియామకంపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుల సలహాదారుగా శ్రీధరన్ వ్యవహరిస్తారు.ఢిల్లీ మెట్రో రైల్ మాజీ చీఫ్ శ్రీధరన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ...
మూడున్నరేళ్లలో విశాఖ, వీజీటీఎం ప్రాజెక్టులు పూర్తి
నగర మెట్రో భేష్
ఏపీ మెట్రో రైల్ పనులు ఢిల్లీ మెట్రో రైల్కు .. అందుకే తెరపైకి శ్రీధరన్!
తలసాని..తీరే వేరు! సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: సనత్నగర్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్యాదవ్ తడవకో తీరుతో రాజకీయ పరిశీలకులతోపాటు సాధారణ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారుతున్నారు. పార్టీ మారుతున్నానని చెప్పకుండానే.. పార్టీమారబోతున్నారనే సంకేతాలివ్వడంలో ఆరితేరిపోయిన ఆయన సోమవారం మరోమారు ఇలాంటి ఘటనకు కారకులయ్యారు.
ఐడిహెచ్ కాలనీలో కేసీఆర్ విజిట్: బక్కన్న వెంటే తలసాని!వెబ్ దునియా
కేసీఆర్తో తలసాని ఏకాంత చర్చలుతెలుగువన్
సీఎం కేసీఆర్తో తలసాని సమావేశంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి, సిటీబ్యూరో: సనత్నగర్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్యాదవ్ తడవకో తీరుతో రాజకీయ పరిశీలకులతోపాటు సాధారణ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారుతున్నారు. పార్టీ మారుతున్నానని చెప్పకుండానే.. పార్టీమారబోతున్నారనే సంకేతాలివ్వడంలో ఆరితేరిపోయిన ఆయన సోమవారం మరోమారు ఇలాంటి ఘటనకు కారకులయ్యారు.
ఐడిహెచ్ కాలనీలో కేసీఆర్ విజిట్: బక్కన్న వెంటే తలసాని!
కేసీఆర్తో తలసాని ఏకాంత చర్చలు
సీఎం కేసీఆర్తో తలసాని సమావేశం
బాలికపై ముగ్గురు యువకుల అత్యాచారం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వరంగల్, సెప్టెంబర్ 1 : జిల్లాలోని గూడూరు మండలం కొల్లాపూర్ శివారులో దారుణం జరిగింది. గడ్డి తండాలో పదమూడేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక స్కూలు నుంచి వస్తున్న సమయంలో ఆటోలో వస్తున్న ముగ్గురు యువకులు బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ...
వరంగల్లో వావివరుసలు విస్మరించిన ఇద్దరు యువకులు!వెబ్ దునియా
వివస్త్రను చేసి.. అత్యాచారయత్నంసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వరంగల్, సెప్టెంబర్ 1 : జిల్లాలోని గూడూరు మండలం కొల్లాపూర్ శివారులో దారుణం జరిగింది. గడ్డి తండాలో పదమూడేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక స్కూలు నుంచి వస్తున్న సమయంలో ఆటోలో వస్తున్న ముగ్గురు యువకులు బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ...
వరంగల్లో వావివరుసలు విస్మరించిన ఇద్దరు యువకులు!
వివస్త్రను చేసి.. అత్యాచారయత్నం
కేరళ గవర్నర్గా మాజీ చీఫ్ జస్టిస్ సదాశివం? Namasthe Telangana
న్యూఢిల్లీ : కేరళ గవర్నర్గా మాజీ చీఫ్ జస్టిస్ పీ సదాశివం పేరును కేంద్రప్రభుత్వం సిఫార్సు చేసినట్లు తెలిసింది. భారత అత్యున్నత న్యాయపదవిని నిర్వహించిన వ్యక్తిని గవర్నర్ పదవికి సిఫార్సు చేయడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. షీలా దీక్షిత్ ఇటీవల కేరళ గవర్నర్ ...
'ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండటమే మంచిది'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : కేరళ గవర్నర్గా మాజీ చీఫ్ జస్టిస్ పీ సదాశివం పేరును కేంద్రప్రభుత్వం సిఫార్సు చేసినట్లు తెలిసింది. భారత అత్యున్నత న్యాయపదవిని నిర్వహించిన వ్యక్తిని గవర్నర్ పదవికి సిఫార్సు చేయడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. షీలా దీక్షిత్ ఇటీవల కేరళ గవర్నర్ ...
'ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండటమే మంచిది'
హైదరాబాద్ విద్యార్థి అమెరికాలో మృతి: స్విమ్మింగ్ పూల్లో.. వెబ్ దునియా
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న హైదరాబాదు విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాదులోని రామంతాపూర్కు చెందిన సాయికృష్ణ బోస్టన్ వర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్ స్మిమ్మింగ్ పూల్లో పడి సాయికృష్ణ మరణించినట్లు సమాచారం అందింది. అతని మృతదేహం కోసం కుటుంబ ...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతిNamasthe Telangana
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతితెలుగువన్
అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతిOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న హైదరాబాదు విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాదులోని రామంతాపూర్కు చెందిన సాయికృష్ణ బోస్టన్ వర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్ స్మిమ్మింగ్ పూల్లో పడి సాయికృష్ణ మరణించినట్లు సమాచారం అందింది. అతని మృతదేహం కోసం కుటుంబ ...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి
ఐపీఎస్ ట్రైనింగ్ కేంద్రంలో మను ముక్త్ మానవ్ను హత్య చేశారా? వెబ్ దునియా
హైదరాబాద్లోని జాతీయ పోలీసు అకాడెమీలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన ట్రైనీ ఐపీఎస్ మను ముక్త్ మానవ్ను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మానవ్ ఈత కొడుతూ అదుపుతప్పి పడిపోవడం వల్లే మానవ్కు తీవ్రమైన గాయాలు తగలడంతో మరణించాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత విపరీతంగా తాగి స్విమ్మింగ్ పూల్లో పడిపోవడం ...
ట్రైనీ ఐపీఎస్ని చంపేశారా?తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్లోని జాతీయ పోలీసు అకాడెమీలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన ట్రైనీ ఐపీఎస్ మను ముక్త్ మానవ్ను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మానవ్ ఈత కొడుతూ అదుపుతప్పి పడిపోవడం వల్లే మానవ్కు తీవ్రమైన గాయాలు తగలడంతో మరణించాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత విపరీతంగా తాగి స్విమ్మింగ్ పూల్లో పడిపోవడం ...
ట్రైనీ ఐపీఎస్ని చంపేశారా?
యూపీలో మహిళా టీచర్పై సామూహిక అత్యాచారం! వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మానభంగాల అడ్డాగా మారిపోతోంది. సోమవారం ఒక ఉపాధ్యాయురాలిని దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆమె దగ్గర ఉన్న విలువైన వస్తువులను కూడా దోచుకున్నారు. యూపీలోని భోన్ గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మధు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధిత ఉపాధ్యాయురాలు పాఠశాలకు వెళుతున్న సమయంలో ...
టీచర్పై సామూహిక అత్యాచారంతెలుగువన్
టీచర్ పై సామూహిక అత్యాచారంసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మానభంగాల అడ్డాగా మారిపోతోంది. సోమవారం ఒక ఉపాధ్యాయురాలిని దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆమె దగ్గర ఉన్న విలువైన వస్తువులను కూడా దోచుకున్నారు. యూపీలోని భోన్ గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మధు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధిత ఉపాధ్యాయురాలు పాఠశాలకు వెళుతున్న సమయంలో ...
టీచర్పై సామూహిక అత్యాచారం
టీచర్ పై సామూహిక అత్యాచారం
విజయవాడలో బాపు, రమణల కళాక్షేత్రం Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 1: విజయవాడలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోయే కళాక్షేత్రానికి బాపు రమణల పేరు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం బాపు మృతికి శాసనసభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విజయవాడలోని మ్యూజియానికి బాపు పేరు పెడతామని, అలాగే వచ్చే ఏడాది గోదావరిలో ...
నేడు చెన్నై అడయార్లో బాపు అంత్యక్రియలుసాక్షి
బాపు స్మృతుల్లో...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దర్శకుడు బాపు కన్నుమూతKandireega
వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 48 వార్తల కథనాలు »
హైదరాబాద్, సెప్టెంబర్ 1: విజయవాడలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోయే కళాక్షేత్రానికి బాపు రమణల పేరు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం బాపు మృతికి శాసనసభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విజయవాడలోని మ్యూజియానికి బాపు పేరు పెడతామని, అలాగే వచ్చే ఏడాది గోదావరిలో ...
నేడు చెన్నై అడయార్లో బాపు అంత్యక్రియలు
బాపు స్మృతుల్లో...
దర్శకుడు బాపు కన్నుమూత
沒有留言:
張貼留言