ధోనీసేనే ఫేవరెట్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(హర్షా భోగ్లే) వన్డే ఫార్మాట్లో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనతో విజృంభిస్తోంది. బర్మింగ్హామ్లోనూ ధోనీసేనే ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. చివరి రెండు వన్డేల్లో ఇం గ్లండ్ తొలి పది ఓవర్లలో బాగానే ఆడింది. ఓపెనర్ శిఖర్ ధవన్ టెస్టు, వన్డేల్లో వరుసగా విఫలమౌతున్నాడు. అతను ఫామ్లోకి రాకపోతే వేటు తప్పకపోవచ్చు. మూడో వన్డేలో రహానె, రాయుడు ...
కరువు తీరే సమయం!సాక్షి
టీమిండియా వన్డే సిరీస్ గెలుస్తుందా ?10tv
ఇంగ్లండ్తో వన్డే సిరీస్ : టైటిల్పై కన్నేసిన భారత్వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
(హర్షా భోగ్లే) వన్డే ఫార్మాట్లో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనతో విజృంభిస్తోంది. బర్మింగ్హామ్లోనూ ధోనీసేనే ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. చివరి రెండు వన్డేల్లో ఇం గ్లండ్ తొలి పది ఓవర్లలో బాగానే ఆడింది. ఓపెనర్ శిఖర్ ధవన్ టెస్టు, వన్డేల్లో వరుసగా విఫలమౌతున్నాడు. అతను ఫామ్లోకి రాకపోతే వేటు తప్పకపోవచ్చు. మూడో వన్డేలో రహానె, రాయుడు ...
కరువు తీరే సమయం!
టీమిండియా వన్డే సిరీస్ గెలుస్తుందా ?
ఇంగ్లండ్తో వన్డే సిరీస్ : టైటిల్పై కన్నేసిన భారత్
ఆస్ట్రేలియా స్లిప్: వన్డేల్లో నెంబర్ వన్ మనమే thatsCricket Telugu
దుబాయ్ : ఇంగ్లాండ్పై వరుస విజయాల కారణంగా, జింబాబ్వే చేతిలో అస్ట్రేలియా చిత్తుగా ఓటమి చవి చూడడంతో ఐసీసీ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్సలో భారత్ అగ్రస్థానానికి ఎగబాకింది. 57 మ్యాచ్లకు గాను 114 రేటింగ్ దక్కించుకున్న భారత జట్టు 6485 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా 40 మ్యాచ్లకుగాను 113 రేటింగ్ దక్కించుకున్న సౌతాఫ్రికా రెండో ...
నంబర్ వన్ స్థానంలో భారత్Andhrabhoomi
నంబర్వన్ భారత్సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
దుబాయ్ : ఇంగ్లాండ్పై వరుస విజయాల కారణంగా, జింబాబ్వే చేతిలో అస్ట్రేలియా చిత్తుగా ఓటమి చవి చూడడంతో ఐసీసీ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్సలో భారత్ అగ్రస్థానానికి ఎగబాకింది. 57 మ్యాచ్లకు గాను 114 రేటింగ్ దక్కించుకున్న భారత జట్టు 6485 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా 40 మ్యాచ్లకుగాను 113 రేటింగ్ దక్కించుకున్న సౌతాఫ్రికా రెండో ...
నంబర్ వన్ స్థానంలో భారత్
నంబర్వన్ భారత్
ఒక్కటైన ఇమ్రాన్ ఖాన్.. మియాందాద్.. పొగడ్తలే పొగడ్తలు! వెబ్ దునియా
పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్పాఫ్ (పీటీఐ) అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్కు తన సహచర ఆటగాడు జావేద్ మియాందాద్ బాసటగా నిలిచారు. గతంలో పాక్ క్రికెట్ జట్టులో వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. 1986లో షార్జాలో జరిగిన ఓ టోర్ని ఫైనల్ మ్యాచ్లో జావెద్ మియాందాద్ సిక్స్ కొట్టి సంచలన విజయాన్ని పాకిస్థాన్కు అందించారు.
ఇమ్రాన్, మియాందాద్ లు ఒక్కటయ్యారు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్పాఫ్ (పీటీఐ) అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్కు తన సహచర ఆటగాడు జావేద్ మియాందాద్ బాసటగా నిలిచారు. గతంలో పాక్ క్రికెట్ జట్టులో వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. 1986లో షార్జాలో జరిగిన ఓ టోర్ని ఫైనల్ మ్యాచ్లో జావెద్ మియాందాద్ సిక్స్ కొట్టి సంచలన విజయాన్ని పాకిస్థాన్కు అందించారు.
ఇమ్రాన్, మియాందాద్ లు ఒక్కటయ్యారు!
తప్పించుకు తిరగలేరు! సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: ఇకపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులు పోలీసు తనిఖీల నుంచి తప్పించుకు తిరగలేరు. దీనికోసం పోలీసులు కొత్త పద్ధతులు పాటించబోతున్నారు. ప్రస్తుతం అవలంబిస్తున్న ట్రాఫిక్ పోలీసుల తనిఖీలలో సమూల మార్పులు చేయాలని ఎమ్.మహేందర్రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎక్కడ పడితే అక్కడ కాకుండా, వాహనదారులు, పాదచారులకు ...
ఇంకా మరిన్ని »
సాక్షి, సిటీబ్యూరో: ఇకపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులు పోలీసు తనిఖీల నుంచి తప్పించుకు తిరగలేరు. దీనికోసం పోలీసులు కొత్త పద్ధతులు పాటించబోతున్నారు. ప్రస్తుతం అవలంబిస్తున్న ట్రాఫిక్ పోలీసుల తనిఖీలలో సమూల మార్పులు చేయాలని ఎమ్.మహేందర్రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎక్కడ పడితే అక్కడ కాకుండా, వాహనదారులు, పాదచారులకు ...
కరోలినా కొత్త చరిత్ర సాక్షి
కోపెన్హాగెన్: చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్లో వరుసగా రెండో ఏడాది కొత్త చాంపియన్ అవతరించింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో స్పెయిన్కు చెందిన 21 ఏళ్ల కరోలినా మారిన్ పెను సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల కరోలినా 17-21, 21-17, 21-18తో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై గెలిచింది.
మారిన్ సంచలనంAndhrabhoomi
ప్రపంచ చాంపియన్ మారిన్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
కోపెన్హాగెన్: చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్లో వరుసగా రెండో ఏడాది కొత్త చాంపియన్ అవతరించింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో స్పెయిన్కు చెందిన 21 ఏళ్ల కరోలినా మారిన్ పెను సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల కరోలినా 17-21, 21-17, 21-18తో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై గెలిచింది.
మారిన్ సంచలనం
ప్రపంచ చాంపియన్ మారిన్
'శాస్త్రి' వేసిన మంత్రమేంటి! సాక్షి
నాటింగ్హామ్లో రెండో వన్డే... ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో అండర్సన్ గార్డ్ తీసుకుంటుండగా మైదానంలో ఒక్కసారిగా ప్రేక్షకుల అరుపులు, హేళన... ఆ తర్వాత భారత్ జట్టు విజయం పూర్తయ్యాక నాటౌట్ బ్యాట్స్మన్ జడేజా పాటతో శృతి కలుపుతూ అభిమానుల ఆనందోత్సాహం... కొద్ది రోజుల క్రితం ఇదే మైదానంలో ఉన్న పరిస్థితికి, నేటికి ఒక్కసారిగా ఎంత మార్పు. టెస్టుల్లో ...
సేఫ్ జోన్లో ధోనీ సేనAndhrabhoomi
రాయల్గా.. రాయుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కూల్చేసి..కుమ్మేసిNamasthe Telangana
thatsCricket Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
నాటింగ్హామ్లో రెండో వన్డే... ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో అండర్సన్ గార్డ్ తీసుకుంటుండగా మైదానంలో ఒక్కసారిగా ప్రేక్షకుల అరుపులు, హేళన... ఆ తర్వాత భారత్ జట్టు విజయం పూర్తయ్యాక నాటౌట్ బ్యాట్స్మన్ జడేజా పాటతో శృతి కలుపుతూ అభిమానుల ఆనందోత్సాహం... కొద్ది రోజుల క్రితం ఇదే మైదానంలో ఉన్న పరిస్థితికి, నేటికి ఒక్కసారిగా ఎంత మార్పు. టెస్టుల్లో ...
సేఫ్ జోన్లో ధోనీ సేన
రాయల్గా.. రాయుడు
కూల్చేసి..కుమ్మేసి
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంప్ : కాంస్యంతో సరిపెట్టుకున్న సింధు వెబ్ దునియా
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత ఏస్ షెట్లర్... తెలుగు తేజం పీవీ సింధు మ్యాచ్లో చేసిన చిన్నపాటి తప్పిదాల కారణంగా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్లో అద్భుతంగా ఆడి అద్వితీయ విజయాలు సాధించిన సింధు సెమీ ఫైనల్లో మాత్రం అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది.
సింధుకి కాంస్యమే..!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంస్య 'సింధూ'రంసాక్షి
కాంస్య సింధుNamasthe Telangana
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత ఏస్ షెట్లర్... తెలుగు తేజం పీవీ సింధు మ్యాచ్లో చేసిన చిన్నపాటి తప్పిదాల కారణంగా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్లో అద్భుతంగా ఆడి అద్వితీయ విజయాలు సాధించిన సింధు సెమీ ఫైనల్లో మాత్రం అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది.
సింధుకి కాంస్యమే..!
కాంస్య 'సింధూ'రం
కాంస్య సింధు
పీకేఎల్ గెలుపు: ట్వీట్స్తో అభిషేక్ బచ్చన్, ఐష్ హ్యాపీ! వెబ్ దునియా
కబడ్డీ లీగ్ ప్రారంభ ఎడిషన్లో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్కు చెందిన జైపూర్ పింక్ పాంథర్స్ టైటిల్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జైపూర్ 35-24తో ముంబై యు జట్టుపై ఘన విజయం సాధించింది. తమ జట్టు విజయం సాధించడంతో జట్టు యజమాని అభిషేక్ బచ్చన్, ఆయన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మనీందర్ సింగ్ ఏడు ...
పికెఎల్ గెలుపు: ఐష్, అభి జోష్, ట్వీట్ల వెల్లువ(పిక్చర్స్)Oneindia Telugu
ప్రొ కబడ్డీ విజేత జైపూర్ పాంథర్స్సాక్షి
ప్రో కబడ్డీ ఫైనల్ నేడుAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
కబడ్డీ లీగ్ ప్రారంభ ఎడిషన్లో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్కు చెందిన జైపూర్ పింక్ పాంథర్స్ టైటిల్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జైపూర్ 35-24తో ముంబై యు జట్టుపై ఘన విజయం సాధించింది. తమ జట్టు విజయం సాధించడంతో జట్టు యజమాని అభిషేక్ బచ్చన్, ఆయన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మనీందర్ సింగ్ ఏడు ...
పికెఎల్ గెలుపు: ఐష్, అభి జోష్, ట్వీట్ల వెల్లువ(పిక్చర్స్)
ప్రొ కబడ్డీ విజేత జైపూర్ పాంథర్స్
ప్రో కబడ్డీ ఫైనల్ నేడు
ధోనీ: అజర్ రికార్డు సమం, స్టంప్స్లో టాప్ thatsCricket Telugu
నాటింగ్హామ్: ఇంగ్లాండుపై మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా ధోనీ నాయకత్వంలో భారత్ 90వ విజయాన్ని నమోదు చేసింది. వన్డే ఇంటర్నేషనల్స్లో టీమిండియాకు అత్యధిక విజయాలను సాధించి పెట్టిన కెప్టెన్గా మహమ్మద్ అజరుద్దీన్ రికార్డును ధోనీ సమం చేశాడు. 1990-1999 మధ్యకాలంలో 174 మ్యాచ్ల్లో భారత్కు నాయకత్వం వహించిన అజరుద్దీన్ 90 ...
మహీ@90 నాటౌట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్టంపింగ్స్లో ధోనీ నంబర్ వన్Andhrabhoomi
అజారుద్దీన్ రికార్డును సమం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
నాటింగ్హామ్: ఇంగ్లాండుపై మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా ధోనీ నాయకత్వంలో భారత్ 90వ విజయాన్ని నమోదు చేసింది. వన్డే ఇంటర్నేషనల్స్లో టీమిండియాకు అత్యధిక విజయాలను సాధించి పెట్టిన కెప్టెన్గా మహమ్మద్ అజరుద్దీన్ రికార్డును ధోనీ సమం చేశాడు. 1990-1999 మధ్యకాలంలో 174 మ్యాచ్ల్లో భారత్కు నాయకత్వం వహించిన అజరుద్దీన్ 90 ...
మహీ@90 నాటౌట్
స్టంపింగ్స్లో ధోనీ నంబర్ వన్
అజారుద్దీన్ రికార్డును సమం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ!
ఈసారికి ప్రవేశాల బాధ్యత మాదే సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియలో భాగంగా తెలంగాణలోనూ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ అధికారం తమకే ఉందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి స్పష్టంచేశారు. అందువల్లే తాము మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్టు చెప్పారు. ప్రవేశాలను యాజమాన్యాలు సెప్టెంబర్ 15లోగా పూర్తిచేసి, ...
ఇంకా మరిన్ని »
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియలో భాగంగా తెలంగాణలోనూ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ అధికారం తమకే ఉందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి స్పష్టంచేశారు. అందువల్లే తాము మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్టు చెప్పారు. ప్రవేశాలను యాజమాన్యాలు సెప్టెంబర్ 15లోగా పూర్తిచేసి, ...
沒有留言:
張貼留言