హైదరాబాద్ విద్యార్థి అమెరికాలో మృతి: స్విమ్మింగ్ పూల్లో.. వెబ్ దునియా
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న హైదరాబాదు విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాదులోని రామంతాపూర్కు చెందిన సాయికృష్ణ బోస్టన్ వర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్ స్మిమ్మింగ్ పూల్లో పడి సాయికృష్ణ మరణించినట్లు సమాచారం అందింది. అతని మృతదేహం కోసం కుటుంబ ...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతిNamasthe Telangana
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతితెలుగువన్
అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతిOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న హైదరాబాదు విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాదులోని రామంతాపూర్కు చెందిన సాయికృష్ణ బోస్టన్ వర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్ స్మిమ్మింగ్ పూల్లో పడి సాయికృష్ణ మరణించినట్లు సమాచారం అందింది. అతని మృతదేహం కోసం కుటుంబ ...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి
పాక్తో ఇక చర్చలుండవు Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయనంత వరకు పాకిస్తాన్తో శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఇక మీదట కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే దిమ్మతిరిగే విధంగా జవాబు ఇస్తారని హోం శాఖ హెచ్చరించింది. హోం శాఖ సీనియర్ అధికారి సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ హోం శాఖ మంత్రి ...
పాక్ తో చర్చల ప్రసక్తే లేదు!సాక్షి
పాకిస్థాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు : కేంద్ర హోంశాఖవెబ్ దునియా
పాక్తో శాంతి చర్చలు ఉండవు : హోంశాఖNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయనంత వరకు పాకిస్తాన్తో శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఇక మీదట కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే దిమ్మతిరిగే విధంగా జవాబు ఇస్తారని హోం శాఖ హెచ్చరించింది. హోం శాఖ సీనియర్ అధికారి సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ హోం శాఖ మంత్రి ...
పాక్ తో చర్చల ప్రసక్తే లేదు!
పాకిస్థాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు : కేంద్ర హోంశాఖ
పాక్తో శాంతి చర్చలు ఉండవు : హోంశాఖ
బీబీసీకి తొలి మహిళా అధిపతిగా రోనా ఫెయిర్హెడ్ వెబ్ దునియా
ప్రపంచ పాపులర్ న్యూస్ కార్పొరేషన్ను పర్యవేక్షిస్తున్న బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)కు తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. రోనా ఫెయిర్హెడ్(53)ను కొత్త చైర్పర్సన్గా బీబీసీ ట్రస్ట్ ప్రకటించింది. లార్డ్ పాటెన్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు. పాటెన్ అనారోగ్య కారణాలతో గత మే నెలలో బీబీసీ బాధ్యతల నుంచి వైదొలిగారు.
ఇంకా మరిన్ని »
ప్రపంచ పాపులర్ న్యూస్ కార్పొరేషన్ను పర్యవేక్షిస్తున్న బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)కు తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. రోనా ఫెయిర్హెడ్(53)ను కొత్త చైర్పర్సన్గా బీబీసీ ట్రస్ట్ ప్రకటించింది. లార్డ్ పాటెన్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు. పాటెన్ అనారోగ్య కారణాలతో గత మే నెలలో బీబీసీ బాధ్యతల నుంచి వైదొలిగారు.
హెచ్ఐవీ నివారణకు కొత్త జెల్ సాక్షి
వాషింగ్టన్: ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ హెచ్ఐవీని సమర్థంగా అడ్డుకునేందుకు సరికొత్త జెల్ వంటి ఓ మెత్తని పదార్థాన్ని భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది. సముద్రమొక్కల నుంచి సేకరించిన కారాగీనన్ అనే పాలీశాకరైడ్తో వైరస్ నిరోధక ఔషధం టీనోఫోవిర్ను కలిపి ఉపయోగించేందుకు వీలుగా ఈ జెల్ను తయారు చేశారు. దీనిలో ...
ఇంకా మరిన్ని »
వాషింగ్టన్: ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ హెచ్ఐవీని సమర్థంగా అడ్డుకునేందుకు సరికొత్త జెల్ వంటి ఓ మెత్తని పదార్థాన్ని భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది. సముద్రమొక్కల నుంచి సేకరించిన కారాగీనన్ అనే పాలీశాకరైడ్తో వైరస్ నిరోధక ఔషధం టీనోఫోవిర్ను కలిపి ఉపయోగించేందుకు వీలుగా ఈ జెల్ను తయారు చేశారు. దీనిలో ...
అమెరికాలో కూలిన విమానం : ఐదుగురు మృతి వెబ్ దునియా
అమెరికాలో విమానం కూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఉత్తర డెన్వర్లో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పైపర్ -46 విమానం ఈరీ మున్సిపల్ విమానాశ్రయానికి సమీపంలో కూలిపోయిందని తెలిపారు. ముగ్గురు సంఘటనా స్థలంలోనే చనిపోయాగా, ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు. ఆరుగురు ప్రయాణించడానికి వీలుగా ఉండే ఈ విమానం కిందకు ...
చిన్న విమానం కూలి ఐదుగురు మృతిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
అమెరికాలో విమానం కూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఉత్తర డెన్వర్లో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పైపర్ -46 విమానం ఈరీ మున్సిపల్ విమానాశ్రయానికి సమీపంలో కూలిపోయిందని తెలిపారు. ముగ్గురు సంఘటనా స్థలంలోనే చనిపోయాగా, ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు. ఆరుగురు ప్రయాణించడానికి వీలుగా ఉండే ఈ విమానం కిందకు ...
చిన్న విమానం కూలి ఐదుగురు మృతి
పాకిస్థాన్లో రెచ్చిపోయిన నిరసనకారులు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 1 : ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో పొరుగుదేశం పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్ ఖాన్, ఖాద్రీల పిలుపు మేరకు రాజధాని వీధులను దిగ్బంధించిన నిరసనకారులు ఇస్లామాబాద్లో తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. సోమవారం ఉదయం పార్లమెంటు సచివాలయ గేటును పగులగొట్టి కర్రలు, ఇతర ఆయుధాలతో లోపలికి ప్రవేశించారు. ఆ ప్రాంగణంలో ...
పాక్లో అల్లకల్లోలంAndhrabhoomi
భగభగ మండిపోతోన్న పాకిస్తాన్10tv
పాక్ టీవి కార్యాలయం ధ్వంసం, తగ్గని నిరసనలుOneindia Telugu
వెబ్ దునియా
సాక్షి
Namasthe Telangana
అన్ని 25 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 1 : ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో పొరుగుదేశం పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్ ఖాన్, ఖాద్రీల పిలుపు మేరకు రాజధాని వీధులను దిగ్బంధించిన నిరసనకారులు ఇస్లామాబాద్లో తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. సోమవారం ఉదయం పార్లమెంటు సచివాలయ గేటును పగులగొట్టి కర్రలు, ఇతర ఆయుధాలతో లోపలికి ప్రవేశించారు. ఆ ప్రాంగణంలో ...
పాక్లో అల్లకల్లోలం
భగభగ మండిపోతోన్న పాకిస్తాన్
పాక్ టీవి కార్యాలయం ధ్వంసం, తగ్గని నిరసనలు
బుల్లెట్ రైళ్లకు సహకారమందిస్తాం: జపాన్ సాక్షి
టోక్యో: భారత దేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని జపాన్ దేశం స్పష్టం చేసింది. జపాన్ పర్యటనలో భాగంగా నరేంద్రమోడీ ఆదేశ ప్రధాని షియిజో అబేల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్ధిక, సాంకేతిక రంగాల్లో సహకారమందిస్తామని జపాన్ హామీ ఇచ్చింది. ఈ చర్చల్లో బుల్లెట్ రైళ్ల ప్రస్తావన వచ్చినట్టు సమాచారం.
ఇంకా మరిన్ని »
టోక్యో: భారత దేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని జపాన్ దేశం స్పష్టం చేసింది. జపాన్ పర్యటనలో భాగంగా నరేంద్రమోడీ ఆదేశ ప్రధాని షియిజో అబేల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్ధిక, సాంకేతిక రంగాల్లో సహకారమందిస్తామని జపాన్ హామీ ఇచ్చింది. ఈ చర్చల్లో బుల్లెట్ రైళ్ల ప్రస్తావన వచ్చినట్టు సమాచారం.
అమ్మగా దత్తతకొస్తే 98 లక్షలు ఇస్తా సాక్షి
బీజింగ్: పిల్లలను, జంతువులను దత్తత తీసుకోవడం మనకు తెలుసు. అయితే చైనాకు చెందిన ఓ 30 ఏళ్ల యువకుడు మాత్రం దత్తమాత కోసం ఎదురు చూస్తున్నాడు. తనకు అమ్మగా దత్తతకు వచ్చే మహిళకు రూ.98 లక్షలు ఇస్తానని చెబుతున్నాడు. ఆమె బాగా చదువుకుని ఉండాలని, వయసు కనీసం 57 ఏళ్లు ఉండాలని, మత్తుపదార్థాలు వాడిన చరిత్ర ఉండకూడదని, విదేశీయాన ...
ఇంకా మరిన్ని »
బీజింగ్: పిల్లలను, జంతువులను దత్తత తీసుకోవడం మనకు తెలుసు. అయితే చైనాకు చెందిన ఓ 30 ఏళ్ల యువకుడు మాత్రం దత్తమాత కోసం ఎదురు చూస్తున్నాడు. తనకు అమ్మగా దత్తతకు వచ్చే మహిళకు రూ.98 లక్షలు ఇస్తానని చెబుతున్నాడు. ఆమె బాగా చదువుకుని ఉండాలని, వయసు కనీసం 57 ఏళ్లు ఉండాలని, మత్తుపదార్థాలు వాడిన చరిత్ర ఉండకూడదని, విదేశీయాన ...
ఈ-మెయిల్ను కనుగొన్నదెవరో ఎవరో కాదు.. మనోడే? వెబ్ దునియా
ఈ-మెయిల్ను ఎవరో విదేశీయులు కనిపెట్టలేదండోయ్. తోకలేని పిట్ట.. ఈ-మెయిల్ను కనుగొన్నది మన భారతీయుడే!. భారత అమెరికన్ శాస్త్రవేత్త వి.ఎ. శివ అయ్యదురై అనే శాస్త్రవేత్త ఈమెయిల్ను 1982 ఆగస్టు 30వ తేదీన కనుగొన్నారు. అమెరికా ప్రభుత్వం కోసం 32 ఏళ్ల క్రితం తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను అయ్యదురై ...
ఈమెయిల్ ను కనుగొన్నది ఎవరో తెలుసా?సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఈ-మెయిల్ను ఎవరో విదేశీయులు కనిపెట్టలేదండోయ్. తోకలేని పిట్ట.. ఈ-మెయిల్ను కనుగొన్నది మన భారతీయుడే!. భారత అమెరికన్ శాస్త్రవేత్త వి.ఎ. శివ అయ్యదురై అనే శాస్త్రవేత్త ఈమెయిల్ను 1982 ఆగస్టు 30వ తేదీన కనుగొన్నారు. అమెరికా ప్రభుత్వం కోసం 32 ఏళ్ల క్రితం తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను అయ్యదురై ...
ఈమెయిల్ ను కనుగొన్నది ఎవరో తెలుసా?
ఎబోలాపై ప్రయోగాత్మక ఔషధం విజయవంతం సాక్షి
టొరంటో: పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్కు విరుగుడుగా శాస్త్రవేత్తలు తయారు చేసిన ప్రయోగాత్మక ఔషధం కోతుల్లో సత్ఫలితాలనిచ్చింది. ఎబోలా సోకిన 18 కోతులకు జీమ్యాప్ అనే మందును ఇవ్వగా ఎటువంటి దుష్ర్పభావాలు లేకుండా అవన్నీ కోలుకున్నట్లు అధ్యయనంలో తేలింది. ఎబోలాపై పోరాటంలో ఇదో కీలక ముందడుగని కెనడా ...
ఇంకా మరిన్ని »
టొరంటో: పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్కు విరుగుడుగా శాస్త్రవేత్తలు తయారు చేసిన ప్రయోగాత్మక ఔషధం కోతుల్లో సత్ఫలితాలనిచ్చింది. ఎబోలా సోకిన 18 కోతులకు జీమ్యాప్ అనే మందును ఇవ్వగా ఎటువంటి దుష్ర్పభావాలు లేకుండా అవన్నీ కోలుకున్నట్లు అధ్యయనంలో తేలింది. ఎబోలాపై పోరాటంలో ఇదో కీలక ముందడుగని కెనడా ...
沒有留言:
張貼留言