కేరళ గవర్నర్గా మాజీ చీఫ్ జస్టిస్ సదాశివం? Namasthe Telangana
న్యూఢిల్లీ : కేరళ గవర్నర్గా మాజీ చీఫ్ జస్టిస్ పీ సదాశివం పేరును కేంద్రప్రభుత్వం సిఫార్సు చేసినట్లు తెలిసింది. భారత అత్యున్నత న్యాయపదవిని నిర్వహించిన వ్యక్తిని గవర్నర్ పదవికి సిఫార్సు చేయడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. షీలా దీక్షిత్ ఇటీవల కేరళ గవర్నర్ ...
'ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండటమే మంచిది'సాక్షి
కేరళ గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టీస్ సదాశివం!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : కేరళ గవర్నర్గా మాజీ చీఫ్ జస్టిస్ పీ సదాశివం పేరును కేంద్రప్రభుత్వం సిఫార్సు చేసినట్లు తెలిసింది. భారత అత్యున్నత న్యాయపదవిని నిర్వహించిన వ్యక్తిని గవర్నర్ పదవికి సిఫార్సు చేయడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. షీలా దీక్షిత్ ఇటీవల కేరళ గవర్నర్ ...
'ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండటమే మంచిది'
కేరళ గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టీస్ సదాశివం!
యూపీలో మహిళా టీచర్పై సామూహిక అత్యాచారం! వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మానభంగాల అడ్డాగా మారిపోతోంది. సోమవారం ఒక ఉపాధ్యాయురాలిని దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆమె దగ్గర ఉన్న విలువైన వస్తువులను కూడా దోచుకున్నారు. యూపీలోని భోన్ గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మధు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధిత ఉపాధ్యాయురాలు పాఠశాలకు వెళుతున్న సమయంలో ...
టీచర్పై సామూహిక అత్యాచారంతెలుగువన్
టీచర్ పై సామూహిక అత్యాచారంసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మానభంగాల అడ్డాగా మారిపోతోంది. సోమవారం ఒక ఉపాధ్యాయురాలిని దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆమె దగ్గర ఉన్న విలువైన వస్తువులను కూడా దోచుకున్నారు. యూపీలోని భోన్ గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మధు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధిత ఉపాధ్యాయురాలు పాఠశాలకు వెళుతున్న సమయంలో ...
టీచర్పై సామూహిక అత్యాచారం
టీచర్ పై సామూహిక అత్యాచారం
అత్తారింటికి దారేది: పవన్ తాత బొమన్ ఇరానీకి బెదిరింపులు! వెబ్ దునియా
'అత్తారింటికి దారేది' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీకి మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. ఇరానీ... 'అత్తారింటికి దారేది' చిత్రంలో హీరో పవన్ కల్యాణ్కు తాతగా నటించారు. ఈ నేపథ్యంలో ఇరానీకి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయనకు పోలీసు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ముంబయి అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి ...
ప్రముఖ నటుడు బొమన్ ఇరానీకి బెదిరింపులుతెలుగువన్
'అత్తారింటికిదారేది' నటుడికి మాఫియా బెదిరింపు, రక్షణOneindia Telugu
బొమన్ ఇరానీకి బెదిరింపులుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
'అత్తారింటికి దారేది' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీకి మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. ఇరానీ... 'అత్తారింటికి దారేది' చిత్రంలో హీరో పవన్ కల్యాణ్కు తాతగా నటించారు. ఈ నేపథ్యంలో ఇరానీకి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయనకు పోలీసు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ముంబయి అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి ...
ప్రముఖ నటుడు బొమన్ ఇరానీకి బెదిరింపులు
'అత్తారింటికిదారేది' నటుడికి మాఫియా బెదిరింపు, రక్షణ
బొమన్ ఇరానీకి బెదిరింపులు
నటిపై రేప్ కేసు: పరారీలో సదానంద తనయుడు Oneindia Telugu
బెంగళూరు: ప్రేమ-పెళ్లి-మోసం ఆరోపణల నేపథ్యంలో పరారీలో ఉన్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కార్తిక్ గౌడకు బెంగళూరు పోలీసులు సోమవారం అల్టిమేటం ఇచ్చారు. బుధవారంలోగా లొంగిపోకపోతే అరెస్టు తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ప్రేమ పేరిట తనను పెళ్లి చేసుకుని, మరో యువతితో నిశ్చితార్థం ...
పరారీలో రైల్వే మంత్రి కొడుకుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
బెంగళూరు: ప్రేమ-పెళ్లి-మోసం ఆరోపణల నేపథ్యంలో పరారీలో ఉన్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కార్తిక్ గౌడకు బెంగళూరు పోలీసులు సోమవారం అల్టిమేటం ఇచ్చారు. బుధవారంలోగా లొంగిపోకపోతే అరెస్టు తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ప్రేమ పేరిట తనను పెళ్లి చేసుకుని, మరో యువతితో నిశ్చితార్థం ...
పరారీలో రైల్వే మంత్రి కొడుకు
మళ్లీ వేలానికి రెడీ Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో బొగ్గు గనుల అక్రమ కేటాయింపులపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. మొత్తం 218 బొగ్గు గనులను మళ్లీ వేలం వేయడానికి అంగీకరించింది. అయితే ఇప్పటికే విద్యుత్ ప్రాజెక్టు వినియోగానికి సిద్ధమైనందున వీటిలో 40 గనులను మినహాయించాలని అభ్యర్థించింది. 'గనుల ...
మళ్లీ వేలం వేస్తాం!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో బొగ్గు గనుల అక్రమ కేటాయింపులపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. మొత్తం 218 బొగ్గు గనులను మళ్లీ వేలం వేయడానికి అంగీకరించింది. అయితే ఇప్పటికే విద్యుత్ ప్రాజెక్టు వినియోగానికి సిద్ధమైనందున వీటిలో 40 గనులను మినహాయించాలని అభ్యర్థించింది. 'గనుల ...
మళ్లీ వేలం వేస్తాం!
మద్యం కేసులపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి: వెబ్ దునియా
ఎన్నికల సందర్భంగా పట్టుబడిన మద్యంపై నమోదైన కేసులపై దమ్ముంటే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ సవాల్ చేసింది. అన్యాయంగా తమపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు తమను పరోక్షంగా వేధిస్తున్నారని ...
ఇంకా మరిన్ని »
ఎన్నికల సందర్భంగా పట్టుబడిన మద్యంపై నమోదైన కేసులపై దమ్ముంటే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ సవాల్ చేసింది. అన్యాయంగా తమపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు తమను పరోక్షంగా వేధిస్తున్నారని ...
టెట్రా స్కాంలో తేజిందర్సింగ్ అరెస్టు Namasthe Telangana
న్యూఢిల్లీ : టెట్రా ట్రక్కుల కొనుగోలు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) తేజిందర్సింగ్కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో పోలీసులు ఆయనను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీలో నాసిరకం టెట్రా ట్రక్కుల కొనుగోలు ఒప్పందానికి అనుమతివ్వాలని కోరుతూ ఆర్మీ మాజీ చీఫ్, జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్కు లంచం ...
తేజిందర్ సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : టెట్రా ట్రక్కుల కొనుగోలు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) తేజిందర్సింగ్కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో పోలీసులు ఆయనను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీలో నాసిరకం టెట్రా ట్రక్కుల కొనుగోలు ఒప్పందానికి అనుమతివ్వాలని కోరుతూ ఆర్మీ మాజీ చీఫ్, జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్కు లంచం ...
తేజిందర్ సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం
బిగ్బీకి ట్విట్టర్లో కోటికి పైగా ఫాలోవర్లు సాక్షి
ముంబై: సోషల్ మీడియా వెబ్సైట్ ట్విట్టర్లో ఉత్సాహంగా ట్వీట్లు ఉంచే బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కోటి మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. 'ట్విట్టర్లో కోటి మంది! యా..! నన్ను అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. నా తర్వాత లక్ష్యం రెండు కోట్లే' అంటూ అమితాబ్ ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి ...
ఇంకా మరిన్ని »
ముంబై: సోషల్ మీడియా వెబ్సైట్ ట్విట్టర్లో ఉత్సాహంగా ట్వీట్లు ఉంచే బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కోటి మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. 'ట్విట్టర్లో కోటి మంది! యా..! నన్ను అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. నా తర్వాత లక్ష్యం రెండు కోట్లే' అంటూ అమితాబ్ ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి ...
బీజేపీలో చేరితో సీఎంను చేస్తానన్నారు : ఆప్ నేత కుమార్ విశ్వాస్ వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీలో చేరితే తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానని బీజేపీ నేతలు ఆఫర్ చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత కుమార్ విశ్వాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఈనెల 19వ తేదీ ఓ బీజేపీ ఎంపీ ఘజియాబాద్లోని తన నివాసానికి వచ్చారని, కొంతమంది ఏఏపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరితో ఢిల్లీ సీఎంగా అవకాశం ...
సీఎం పదవి ఎర: బీజేపీపై విశ్వాస్ సంచలన ఆరోపణలుOneindia Telugu
ముఖ్యమంత్రి పదవి ఎర వేశారుAndhrabhoomi
బీజేపీలో చేరితే ఢిల్లీ సీఎం పదవి ఇస్తామన్నారుసాక్షి
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
భారతీయ జనతా పార్టీలో చేరితే తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానని బీజేపీ నేతలు ఆఫర్ చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత కుమార్ విశ్వాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఈనెల 19వ తేదీ ఓ బీజేపీ ఎంపీ ఘజియాబాద్లోని తన నివాసానికి వచ్చారని, కొంతమంది ఏఏపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరితో ఢిల్లీ సీఎంగా అవకాశం ...
సీఎం పదవి ఎర: బీజేపీపై విశ్వాస్ సంచలన ఆరోపణలు
ముఖ్యమంత్రి పదవి ఎర వేశారు
బీజేపీలో చేరితే ఢిల్లీ సీఎం పదవి ఇస్తామన్నారు
టీచర్ అవతారమెత్తిన నరేంద్ర మోడీ సాక్షి
టోక్యో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నట్టుండి ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. జపాన్ పర్యటన ఆయనలోని ఈ కళను కూడా బయటకు తీసింది. నాలుగు రోజుల పర్యటన కోసం జపాన్ వెళ్లిన నరేంద్రమోడీ, అక్కడి అత్యంత పురాతన పాఠశాలలు కొన్నింటిని సందర్శించారు. స్కూలు పిల్లలు జపాన్, భారతదేశ పతాకాలను చేతబట్టి, మోడీని సాదరంగా స్వాగతించారు. అక్కడ ఒకచోట ...
మోదీ పలకరింపులకు జపాన్ ఫిదాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సహకార బంధంAndhrabhoomi
'నేను మోడీ... మీరు మోరీ': కాశీపై ఒప్పందం(పిక్చర్స్)Oneindia Telugu
వెబ్ దునియా
తెలుగువన్
10tv
అన్ని 35 వార్తల కథనాలు »
టోక్యో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నట్టుండి ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. జపాన్ పర్యటన ఆయనలోని ఈ కళను కూడా బయటకు తీసింది. నాలుగు రోజుల పర్యటన కోసం జపాన్ వెళ్లిన నరేంద్రమోడీ, అక్కడి అత్యంత పురాతన పాఠశాలలు కొన్నింటిని సందర్శించారు. స్కూలు పిల్లలు జపాన్, భారతదేశ పతాకాలను చేతబట్టి, మోడీని సాదరంగా స్వాగతించారు. అక్కడ ఒకచోట ...
మోదీ పలకరింపులకు జపాన్ ఫిదా
సహకార బంధం
'నేను మోడీ... మీరు మోరీ': కాశీపై ఒప్పందం(పిక్చర్స్)
沒有留言:
張貼留言