సాక్షి
త్వరలో అన్న సంజీవని క్యాంటీన్లు
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో అన్న సంజీవని ఫుడ్ క్యాంటీన్లు త్వరలో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లోనూ ఒక ఈ-మహిళను అక్షరాస్యులిగా మార్చాలని, 2019 నాటికి డ్వాక్రా మహిళల్లో నూరు శాతం అక్షరాస్యతను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి శాఖపై ...
డ్వాక్రా సంఘాలకు అన్న సంజీవనిఆంధ్రజ్యోతి
అన్న క్యాంటిన్లునిర్వహణ బాధ్యత డ్వాక్రా సంఘాలకుప్రజాశక్తి
జయలలిత దారిలో చంద్రబాబు: త్వరలో అన్న సంజీవిని ఫుడ్ క్యాంటిన్లుOneindia Telugu
వెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో అన్న సంజీవని ఫుడ్ క్యాంటీన్లు త్వరలో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లోనూ ఒక ఈ-మహిళను అక్షరాస్యులిగా మార్చాలని, 2019 నాటికి డ్వాక్రా మహిళల్లో నూరు శాతం అక్షరాస్యతను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి శాఖపై ...
డ్వాక్రా సంఘాలకు అన్న సంజీవని
అన్న క్యాంటిన్లునిర్వహణ బాధ్యత డ్వాక్రా సంఘాలకు
జయలలిత దారిలో చంద్రబాబు: త్వరలో అన్న సంజీవిని ఫుడ్ క్యాంటిన్లు
Oneindia Telugu
యుద్ధం జరిగితే భారీ మూల్యం తప్పదు..!
ప్రజాశక్తి
ఇస్లామాబాద్: ఇరుదేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే భారత్ భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుందని పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ రహీల్ షరీఫ్ పేర్కొన్నారు. 1965 నాటి భారత్-పాక్ యుద్ధ 50వ వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం రావల్పిండిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ సైన్యం ఎటువంటి దుస్సాహసానికి పాల్పడినా దానిని ...
జోలికొస్తే జాగ్రత్తAndhrabhoomi
తెగబడితే.. భారీ మూల్యమే!సాక్షి
భారత్ మూల్యం చెల్లించుకుంటుంది: పాక్ ఆర్మీ చీఫ్Oneindia Telugu
ఆంధ్రజ్యోతి
NTVPOST
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఇస్లామాబాద్: ఇరుదేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే భారత్ భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుందని పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ రహీల్ షరీఫ్ పేర్కొన్నారు. 1965 నాటి భారత్-పాక్ యుద్ధ 50వ వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం రావల్పిండిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ సైన్యం ఎటువంటి దుస్సాహసానికి పాల్పడినా దానిని ...
జోలికొస్తే జాగ్రత్త
తెగబడితే.. భారీ మూల్యమే!
భారత్ మూల్యం చెల్లించుకుంటుంది: పాక్ ఆర్మీ చీఫ్
ఆంధ్రజ్యోతి
హెల్మెట్ కొనడం కాదు వాడటం ముఖ్యం! : హైకోర్టు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ''హెల్మెట్ కొనడం ముఖ్యం కాదు. దానిని వినియోగించడం ముఖ్యం. హెల్మెట్ కొని ఇంట్లో పెడితే సరిపోతుందా? చాలామంది హెల్మెట్ లేకుండా వెళ్తున్నా వారిని పోలీసులు ఆపడం లేదు . ఇది మేం రోజూ చూస్తూనే ఉన్నాం'' అని హైకోర్టు పేర్కొంది. హెల్మెట్ వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఈనెల 2న జారీచేసిన ఆదేశాలు ఏ ...
ముందు అవగాహన కల్పించండి, తర్వాతే హెల్మెట్ రూల్: హైకోర్టుOneindia Telugu
హెల్మెట్ వాడకంపై టీ.రవాణశాఖకు మొట్టికాయలుసాక్షి
హెల్మెట్ వాడకం తప్పని సరి: హైకోర్టుNamasthe Telangana
News Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ''హెల్మెట్ కొనడం ముఖ్యం కాదు. దానిని వినియోగించడం ముఖ్యం. హెల్మెట్ కొని ఇంట్లో పెడితే సరిపోతుందా? చాలామంది హెల్మెట్ లేకుండా వెళ్తున్నా వారిని పోలీసులు ఆపడం లేదు . ఇది మేం రోజూ చూస్తూనే ఉన్నాం'' అని హైకోర్టు పేర్కొంది. హెల్మెట్ వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఈనెల 2న జారీచేసిన ఆదేశాలు ఏ ...
ముందు అవగాహన కల్పించండి, తర్వాతే హెల్మెట్ రూల్: హైకోర్టు
హెల్మెట్ వాడకంపై టీ.రవాణశాఖకు మొట్టికాయలు
హెల్మెట్ వాడకం తప్పని సరి: హైకోర్టు
సాక్షి
సీఎం చంద్రబాబు, వెంకయ్యలపై ఫిర్యాదులు
సాక్షి
చిత్తూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఎన్నికల వాగ్దానాలను, హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సోమవారం 14 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ...
దేశ ప్రధాని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ...Andhrabhoomi
మోడీ, వెంకయ్య, బాబు ప్రత్యేక చీటర్లుప్రజాశక్తి
మోదీ, వెంకయ్య, చంద్రబాబులపై పోలీసులకు ఫిర్యాదుఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
చిత్తూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఎన్నికల వాగ్దానాలను, హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సోమవారం 14 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ...
దేశ ప్రధాని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ...
మోడీ, వెంకయ్య, బాబు ప్రత్యేక చీటర్లు
మోదీ, వెంకయ్య, చంద్రబాబులపై పోలీసులకు ఫిర్యాదు
ఆంధ్రజ్యోతి
జగన్ పెట్రోల్తో అంటించుకున్నా హోదా రాదు: జేసీ
ఆంధ్రజ్యోతి
అనంతపురం అర్బన్, సెప్టెంబరు 7: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. వైసీపీ అధ్యక్షుడు జగన్నుద్దేశించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వాడు (జగన్) దీక్షలు కాదు... పెట్రోలు పోసుకుని అంటించుకున్నా.. ఏపీకి ప్రత్యేక హోదా రాదు' అని అన్నారు. సోమవారం అనంతపురంలో మాట్లాడుతూ జగన్ దీక్షపై ఆయనీ విధంగా స్పందించారు. 'భూమ్మీద నడిచేవాళ్లకైతే ...
ప్రత్యేక హోదా రాదు... రాదు.. కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది: జేసీవెబ్ దునియా
జగన్ పెట్రోల్ పోసుకున్న ప్రత్యేక హోదా రాదు : జేసీ దివాకర్ రెడ్డిప్రజాశక్తి
ప్రత్యేక హోదా రాదు..రాదు.. జెసి స్టైల్News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అనంతపురం అర్బన్, సెప్టెంబరు 7: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. వైసీపీ అధ్యక్షుడు జగన్నుద్దేశించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వాడు (జగన్) దీక్షలు కాదు... పెట్రోలు పోసుకుని అంటించుకున్నా.. ఏపీకి ప్రత్యేక హోదా రాదు' అని అన్నారు. సోమవారం అనంతపురంలో మాట్లాడుతూ జగన్ దీక్షపై ఆయనీ విధంగా స్పందించారు. 'భూమ్మీద నడిచేవాళ్లకైతే ...
ప్రత్యేక హోదా రాదు... రాదు.. కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది: జేసీ
జగన్ పెట్రోల్ పోసుకున్న ప్రత్యేక హోదా రాదు : జేసీ దివాకర్ రెడ్డి
ప్రత్యేక హోదా రాదు..రాదు.. జెసి స్టైల్
Oneindia Telugu
హోటల్లో యువతిపై 24గంటల పాటు 11మంది రేప్
Oneindia Telugu
జైపూర్: రాజస్థాన్లో దారుణం జరిగింది. ఢిల్లీ యువతి పైన 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. దేశ రాజధానికి చెందిన 17 ఏళ్ల యువతిని రాజస్థాన్లోని ఓ హోటల్లో పదకొండు మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. తన పైన 24 గంటల పాటు ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అదుపులోకి ...
ఢిల్లీ యువతిపై దారుణం.. 11మంది లైంగిక దాడిసాక్షి
ఉద్యోగం ఇప్పిస్తానని టీనేజ్ అమ్మాయిని జైపూర్ తీసుకెళ్లాడు... 11 మంది గ్యాంగ్ ...వెబ్ దునియా
ఉద్యోగం పేరుతో మోసంAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
జైపూర్: రాజస్థాన్లో దారుణం జరిగింది. ఢిల్లీ యువతి పైన 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. దేశ రాజధానికి చెందిన 17 ఏళ్ల యువతిని రాజస్థాన్లోని ఓ హోటల్లో పదకొండు మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. తన పైన 24 గంటల పాటు ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అదుపులోకి ...
ఢిల్లీ యువతిపై దారుణం.. 11మంది లైంగిక దాడి
ఉద్యోగం ఇప్పిస్తానని టీనేజ్ అమ్మాయిని జైపూర్ తీసుకెళ్లాడు... 11 మంది గ్యాంగ్ ...
ఉద్యోగం పేరుతో మోసం
Oneindia Telugu
నారా లోకేష్పై ప్రమాణం చేయగలరా?: ఓటుకు నోటుపై తమ్మినేని సీతారాం
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసుకు సంబంధించి సంభాషణల్లో ఉన్న గొంతు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని తాను దేవుడి ముందు, తన కుమారుడిపై ప్రమాణం చేస్తానని, తిరుపతి వెంకన్న, కాణిపాకం వినాయకుడి ముందు కూడా ప్రమాణం చేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం చెప్పారు. ఆ గొంతు మీది కాదని ...
లోకేష్ పై ప్రమాణం చేయగలరా?సాక్షి
చంద్రబాబు అడుగు మహత్మ్యం ... పిడుగుపాటుకు 20 మంది మృతి : తమ్మినేనివెబ్ దునియా
బాబు రాకతో పిడుగులు : తమ్మినేని సీతారాం ఎద్దేవాప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసుకు సంబంధించి సంభాషణల్లో ఉన్న గొంతు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని తాను దేవుడి ముందు, తన కుమారుడిపై ప్రమాణం చేస్తానని, తిరుపతి వెంకన్న, కాణిపాకం వినాయకుడి ముందు కూడా ప్రమాణం చేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం చెప్పారు. ఆ గొంతు మీది కాదని ...
లోకేష్ పై ప్రమాణం చేయగలరా?
చంద్రబాబు అడుగు మహత్మ్యం ... పిడుగుపాటుకు 20 మంది మృతి : తమ్మినేని
బాబు రాకతో పిడుగులు : తమ్మినేని సీతారాం ఎద్దేవా
ఆంధ్రజ్యోతి
స్మార్ట్ సిటీలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 7 : స్మార్ట్సిటీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆయా సిటీల నిర్మాణంలో భాగస్వాములను చేయాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కోరారు. నగరాలను స్మార్ట్సిటీలుగా మార్చడం కష్టమే కానీ అసాధ్యం కాదని ఆయన అన్నారు. స్మార్ట్సిటీలపై జరిగిన వర్క్షాప్ను మంత్రి వెంకయ్య ప్రారంభించారు. స్మార్ట్సిటీల నిర్మాణంలో ...
'స్మార్ట్' సేవలకు యూజర్ చార్జీలు!సాక్షి
హైటెక్స్లో స్మార్ట్ సిటీస్పై వర్క్షాప్Namasthe Telangana
ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్ సిటీలు సాధ్యంTelugu Times (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, సెప్టెంబరు 7 : స్మార్ట్సిటీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆయా సిటీల నిర్మాణంలో భాగస్వాములను చేయాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కోరారు. నగరాలను స్మార్ట్సిటీలుగా మార్చడం కష్టమే కానీ అసాధ్యం కాదని ఆయన అన్నారు. స్మార్ట్సిటీలపై జరిగిన వర్క్షాప్ను మంత్రి వెంకయ్య ప్రారంభించారు. స్మార్ట్సిటీల నిర్మాణంలో ...
'స్మార్ట్' సేవలకు యూజర్ చార్జీలు!
హైటెక్స్లో స్మార్ట్ సిటీస్పై వర్క్షాప్
ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్ సిటీలు సాధ్యం
Oneindia Telugu
దావూద్ పని ఔట్: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Oneindia Telugu
న్యూఢిల్లీ: పాకిస్ధాన్లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్లను ఏ క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయమని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఈ ప్రకటన చేశారు. భారత్ తన శత్రువుల పట్ల ఎంతమాత్రం ...
ఏ క్షణంలోనైనా దావూద్ ఫినిష్సాక్షి
దావూద్ ఇబ్రహీంను ఏ క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయం: రాథోడ్ ప్రకటనవెబ్ దునియా
దావూద్ పని ముగించేస్తాం.. రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్తెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: పాకిస్ధాన్లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్లను ఏ క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయమని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఈ ప్రకటన చేశారు. భారత్ తన శత్రువుల పట్ల ఎంతమాత్రం ...
ఏ క్షణంలోనైనా దావూద్ ఫినిష్
దావూద్ ఇబ్రహీంను ఏ క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయం: రాథోడ్ ప్రకటన
దావూద్ పని ముగించేస్తాం.. రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్
Oneindia Telugu
ఒళ్లు దగ్గర పెట్టుకోండంటూ టీఆర్ఎస్ నేతలకు మాజీ మంత్రి దానం వార్నింగ్
Oneindia Telugu
హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. మహబూబ్ నగర్ జడ్పీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడికి నిరసనగా సోమవారం తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది.
టీఆర్ఎస్ నేతలకు దానం వార్నింగ్.. ఒళ్లు దగ్గరపెట్టుకోండి లేకుంటే?వెబ్ దునియా
సీఎం కేసీఆర్ చైనా వెళ్లడం సబబా ? : మాజీమంత్రి దానంఆంధ్రజ్యోతి
ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. దానం వార్నింగ్తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. మహబూబ్ నగర్ జడ్పీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడికి నిరసనగా సోమవారం తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది.
టీఆర్ఎస్ నేతలకు దానం వార్నింగ్.. ఒళ్లు దగ్గరపెట్టుకోండి లేకుంటే?
సీఎం కేసీఆర్ చైనా వెళ్లడం సబబా ? : మాజీమంత్రి దానం
ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. దానం వార్నింగ్
沒有留言:
張貼留言