2015年9月6日 星期日

2015-09-07 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
"ఆరు విమానాల్లో బాంబులు పెట్టాం జాగ్రత్త"   
Oneindia Telugu
న్యూఢిల్లీ/ బెంగళూరు: విమానాల్లో బాంబులు పెట్టామని వరుసగా వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ అధికారులకు తల నొప్పిగామారింది. వరుసగా బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. ప్రయాణికులు సైతం హడలిపోతున్నారు. విమానాలలో బాంబులు పెట్టామంటు ఢిల్లీ, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రాయాలకు శనివారం వేకువ జామున బెదిరింపు ...

ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు!   సాక్షి
బెంగళూరు విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు..   వెబ్ దునియా
ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో తనిఖీలు..   ప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
కల ఫలించింది.. దీక్ష విరమించారు!   
సాక్షి
ఢిల్లీ: గత కొంతకాలంగా ఒకే పింఛను-ఒకే హోదా(వన్ పెన్షన్-వన్ ర్యాంక్) కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ సైనికులు ఆదివారం తమ దీక్షను విరమించారు. గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. 42 ఏళ్లుగా ఎదురుచూసిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదించింది.
దీక్ష విరమించిన మాజీ సైనికులు   ఆంధ్రజ్యోతి
గతేడాది జులై నుంచి ఒఆర్‌ఒపి అమలు   ప్రజాశక్తి
కేంద్రం ఓఆర్ఓఫీని వ్యతిరేకించిన మాజీ సైనికులు.. దీక్ష కోనసాగింపు   Teluguwishesh
News Articles by KSR   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 18 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భారీ వర్షాలు: స్టేడియం పక్కన పిడుగు.. భీతిల్లిన మహిళా క్రికెటర్లు, ఏపీలో 23మంది మృతి   
Oneindia Telugu
హైదరాబాద్/అమరావతి: ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కుండపోత వర్షం కురిసింది. రోడ్లు వాగులు అయ్యాయి. ఏపీ, తెలంగాణలలో మరో ఇఱవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. దీంతో, 23 మంది మృతి చెందారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ...

తెలుగు రాష్ర్టాల్లో ఇవాళ, రేపు అక్కడక్కడా భారీ వర్షాలు   ఆంధ్రజ్యోతి
పిడుగుల వాన   సాక్షి
22మంది దుర్మరణం   Andhrabhoomi

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
అన్ని సమస్యలకూ అభివృద్ధే సమాధానం   
సాక్షి
న్యూఢిల్లీ: అన్ని సమస్యలకు అభివృద్ధే సమాధానమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఢిల్లీ-ఫరీదాబాద్ రైలు మార్గాన్ని ప్రారంభించిన అనంతరం మోదీ ప్రసంగించారు. దేశాభివృద్దే తన లక్ష్యమని మోదీ అన్నారు. హర్యానా తనకు రెండో ఇల్లు వంటిదని చెప్పారు. రాజకీయాల కంటే విధానాలు తమకు ముఖ్యమని మోదీ అన్నారు. ప్రభుత్వ ఏకైక ఎజెండా అభివృద్ధి ...

నాకు అంత సమయంలేదు: మెట్రో రైల్లో ప్రధాని మోడీ   Oneindia Telugu
ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తా: మెట్రోలో నరేంద్ర మోడీ   వెబ్ దునియా
ఢిల్లీ-ఫరీదాబాద్‌ మెట్రో మార్గాన్ని ప్రారంభించిన మోదీ   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


పట్టాలు తప్పిన మంగుళూర్‌ ఎక్స్‌ప్రెస్‌ : 38మందికి గాయాలు   
ప్రజాశక్తి
చెన్నై : చెన్నై ఎగ్మూర్‌-మంగుళూర్‌ సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు తిరుచ్చి డివిజన్‌లోని పూవనూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 38మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 25మంది మహిళలు వున్నారు. ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రలు వుండే అవకాశం లేదని రాష్ట్ర పోలీసులు కొట్టిపారేశారు. ఈ ఘటనలో ఆరు రైలు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
2018 నాటికి మెట్రో తొలిదశ   
సాక్షి
హైదరాబాద్: 2018 ఆగస్టు నాటికి విజయవాడ, డిసెంబర్ నాటికి విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్‌ను కోరారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో శ్రీధరన్ భేటీ అయ్యారు. మెట్రో రైలు నిర్మాణానికి నిధుల సమస్య లేదని, జైకా ...

కేంద్రం నో.. చంద్రబాబు ఎస్   తెలుగువన్
మూడేళ్లలో మెట్రో   ఆంధ్రజ్యోతి
నిబంధనలు మార్చండి   ప్రజాశక్తి

అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
రాజకీయాల్లో పవన్‌ ఎక్స్‌ట్రా ప్లేయర్‌   
ఆంధ్రజ్యోతి
''ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో మాట్లాడాలంటే టీడీపీ, వైసీపీ నాయకులకు పంచెలు తడుస్తున్నాయి. రాజకీయాల్లో సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ట్రా ప్లేయర్‌ మాత్రమే. ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కరువు, వివక్షతో రాయలసీమ అన్ని విధాలా నష్టపోయినందున సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. అలాగే సీమలో ప్రభుత్వం తక్షణం ...

పవన్ కల్యాణ్ ఎక్స్‌ట్రా ప్లేయర్   Namasthe Telangana
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌ ఎక్స్ ట్రా ప్లేయర్‌: నారాయణ   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
తల్లి జన్మనిస్తే.. గురువు జీవితాన్నిస్తాడు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: తల్లి జన్మనిస్తే ఉపాధ్యాయులు జీవితాన్ని సరిదిద్ది విద్యార్థులకు ఒక దిశ, దశను నిర్దేశించటంలో అత్యంత కీలక పాత్ర నిర్వహిస్తారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించటంలో తల్లితోపాటు ఉపాధ్యాయులు అమోఘమైన పాత్ర పోషిస్తారని ఆయన ప్రశంసించారు. తత్వవేత్త, అధ్యాపకుడైన దివంగత ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
ఎంపి బిబి పాటిల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం   
Andhrabhoomi
సంగారెడ్డి, సెప్టెంబర్ 6: మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపి బిబి పాటిల్ ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఉదయం పటన్‌చెరు మండలం అమీన్‌పూర్‌లో మంత్రి హరీష్‌రావుతో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కార్యక్రమం ముగిసిన వెంటనే నిజామాబాద్ ...

జహీరాబాద్ ఎంపీ వాహనానికి స్వల్ప ప్రమాదం, గేదెను ఢీకొట్టిన కారు   Oneindia Telugu
జహీరాబాద్ ఎమ్.పి కి ప్రమాదం   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సత్యం 'రాజు'దంటూ తలసాని సోదరుడి దౌర్జన్యం: షబ్బీర్, హరీష్‌పై 'ఆశా' ఫైర్   
Oneindia Telugu
నిజామాబాద్/హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది భూకబ్జాలు, దాడులు చేసేందుకు కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆదివారం అన్నారు. తెలంగాణ సాధించుకుంది మోసపోయేందుకు కాదని, టిఆర్ఎస్ నేతల కబ్జాలకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. బోయినపల్లి ప్రాగ హౌసింగ్ సొసైటీ సభ్యుల పైన మంత్రి తలసాని ...

ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నది.. అందుకు కాదు: షబ్బీర్ అలీ   వెబ్ దునియా
తెలంగాణ సాధించుకుంది మోసపోయేందుకు కాదు :షబ్బీర్‌ అలీ   ఆంధ్రజ్యోతి
మంత్రి తలసాని సోదరుడిపై షబ్బీర్ ఆరోపణ   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言