2015年8月14日 星期五

2015-08-15 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
నాస్తికోద్యమ నేత లవణం అస్తమయం   
సాక్షి
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నాస్తికోద్యమ నేత, సంఘసంస్కర్త గోపరాజు లవణం (86) శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రముఖ సంఘసంస్కర్త, నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతీ గోరాల ద్వితీయ ...

నాస్తికవాది లవణం కన్నుమూత   Namasthe Telangana
నాస్తికోద్యమ నేత లవణం కన్నుమూత   Andhrabhoomi
సమాజ సేవకు లవణం అంకితం   ప్రజాశక్తి
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి   
వెబ్ దునియా   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏసీబీ కోర్టుకు రేవంత్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతోపాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్‌సింహ కూడా హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్ కోర్టు పరిశీలనలో ఉందని, త్వరలో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని ...

టిడిపి వీడను కెసిఆర్‌ని వదలను, 25ఏళ్లు గెలుస్తా: రేవంత్, జగన్ కేసు వాయిదా   Oneindia Telugu
గద్దె దిగే వరకు కేసీఆర్‌పై పోరాడుతా చార్జిషీట్‌ తర్వాత కుట్రలు బయటపడతాయి :రేవంత్‌   ఆంధ్రజ్యోతి
గద్దె దిగే వరకు కేసీఆర్‌పై పోరాడుతా : రేవంత్ రెడ్డి స్పష్టీకరణ   వెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)   
తెలుగువన్   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు   
సాక్షి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటలో.. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా తెలంగాణలో గోల్కొండ కోట మరోసారి పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విశాఖ తీరాన్ని పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం ...

విద్యుత్ కాంతుల్లో గొల్కోండ కోట: రిహార్సల్స్(పిక్చర్స్)   Oneindia Telugu
పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష   ఆంధ్రజ్యోతి
పంద్రాగస్టు వేడుకలు : ఆంధ్రప్రదేశ్‌లో ఆర్కే బీచ్... తెలంగాణాలో గోల్కొండ కోట సిద్ధం   వెబ్ దునియా
Andhrabhoomi   
ప్రజాశక్తి   
Telangana99   
అన్ని 14 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆధార్‌ అనుసంధానం ఆపండి: ఈసీ   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్ర జ్యోతి): ఓటుతో ఆధార్‌ కార్డుల అనుసంధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆధార్‌ వినియోగంపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. ఒక్కరే రెండు మూడు చోట్ల ఓటు కలిగి ఉండటాన్ని నిరోధించి, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు జాతీయ ఓటు ...

'తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ లింక్ ఆపేశారు'   సాక్షి
ఆధార్ లింకు ఆపండి   Andhrabhoomi
సుప్రీం ఆదేశం: ఆధార్‌తో ఓటర్ అనుసంధానికి బ్రేక్   Oneindia Telugu
ప్రజాశక్తి   
వెబ్ దునియా   
తెలుగువన్   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాజ్‌భవన్, అసెంబ్లీ నిర్మాణానికి రూ. 500కోట్లు: డిజైన్లు పంపాలన్న కేంద్రం, బాబు ...   
Oneindia Telugu
న్యూఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజ్‌భవన్‌, శాసనసభ తదితర భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనని ఏపీ కోరుతున్న సంగతి ...

కరుణించిన కేంద్రం... అసెంబ్లీ, రాజ్‌భవన్‌ నిర్మాణాలకు రూ. 500 కోట్లు   వెబ్ దునియా
రాజ్‌భవన్‌, శాసనసభ తదితర భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు   ప్రజాశక్తి
ఏపీకి కేంద్రం 500 కోట్ల సహాయం   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో కెసిఆర్‌పై ఫైట్ ఎలా?   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, యువనేత, ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన దూకుడు ఏమాత్రం తగ్గించడం లేదు. తనను కుట్రపూరితంగా ఇరికించారని అందరూ భావిస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కోకముందు, ఆ తర్వాత కూడా ఆయన కెసిఆర్ ...

ఓటుకు నోటు కేసు : రేవంత్ - సండ్రల చుట్టు బిగుస్తున్న ఉచ్చు   వెబ్ దునియా
'ఓటుకు నోటు' విచారణకు రేవంత్ హాజరు   Andhrabhoomi
'ఓటుకు కోట్లు' కేసు.. కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వర నమూనాలు   సాక్షి
ఆంధ్రజ్యోతి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లోకేష్ డ్రైవర్ కోసం ఎసిబి, కెటిఆర్ గన్‌మెన్ కోసం సిఐడి, బాబుతో కొండల్(పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నోటీసులు జారీ అయిన టిడిపి యువనేత నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డి గురువారం నాడు ఎసిబి ఎదుట హాజరు కాలేదు. దీంతో ఎసిబి మరో నోటీసు ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం కొండల్ రెడ్డిని విశాఖ పంపించారని ఏపి పోలీసు ఉన్నతాధికారుల ద్వారా తెలిసిందని వార్తలొస్తున్నాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు ఏసీబీ ...

అడ్రస్‌ల కోసం అగచాట్లు   సాక్షి
విచారణకు రాని లోకేశ్‌ డ్రైవర్‌...టీ ఏసీబీ మరో నోటీస్? ఏపీ సీ‌‌ఐడికి దొరకని కేటీఆర్ గన్ ...   ఆంధ్రజ్యోతి
అడ్రస్‌లేని కొండల్‌రెడ్డి   Namasthe Telangana
News Articles by KSR   
తెలుగువన్   
అన్ని 23 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఏపీ ఇంటర్‌బోర్డు ఖాతాలు నిర్వహించుకోవచ్చు హైకోర్టు మధ్యంతర ఆదేశాలు   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌ , ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, ఎస్‌బీఐలోని ఏపీ ఇంటర్‌ బోర్టుకు చెందిన బ్యాంకుఖాతాలు నిర్వహించుకోడానికి హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అనుమతించింది. బ్యాంక్‌ ఖాతాలను స్తంభింప చేయాలంటూ తెలంగాణ ఇంటర్‌ బోర్టు కార్యదర్శి రాసిన లేఖను రద్దుచేసింది. అయితే... ఆ ఖాతాలు స్తంభింప చేసేనాటికి వాటిలో ఉన్న నిల్వలు డ్రా చేయబోమని ...

ఖాతాలు నిర్వహించుకోండి   సాక్షి
ఎపి బోర్డు ఖాతాల స్తంభన: తెలంగాణను నిలదీసిన హైకోర్టు   Oneindia Telugu
ఏపీ ఇంటర్‌ బోర్డు ఖాతాలస్తంభనపై లేఖ రాసే అధికారం మీకెవరిచ్చారు : హైకోర్టు ప్రశ్న   వెబ్ దునియా
ప్రజాశక్తి   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హైదరాబాద్‌పై ఉగ్ర పడగ.. ఆరుగురు హుజి ఉగ్రవాదుల అరెస్ట్   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): నిషేధిత ఉగ్రవాద సంస్థ హర్కత్‌ ఉల్‌ జీహాద్‌ అల్‌ ఇస్లామి (హుజీ).. హైదరాబాద్‌ను షెల్టర్‌ జోన్‌గా మార్చుకుంది. నకిలీ ఐడీ కార్డులతో భారతదేశ పాస్‌పోర్టులను సాధించి ఇప్పటికే 15 మంది విదేశీయులను దేశం దాటించింది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసులు నగరాన్ని జల్లెడ పట్టడంతో వీరి గుట్టు ...

ఉగ్రవాదిని దేశం దాటించాడు   సాక్షి
. విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర?   Andhrabhoomi
హుజీ ఉగ్రవాద సంస్థలో కీలకపాత్రధారి నజీర్: భార్యతో హైదరాబాదులో తిష్ట   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేసీఆర్.. సోడా నీళ్ళపై పెట్టే శ్రద్ధ ప్రజల తాగునీటిపై పెట్టు : ఎర్రబెల్లి   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మరోమారు మాటల దాడి చేశారు. కేసీఆర్ తనకు అవసరమైన సోడా నీళ్ళపై చూపే శ్రద్ధ ప్రజల తాగునీటిపై చూపించాలని హితవు పలికారు. ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మరో సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిలు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు ...

'కేసీఆర్ సోడా నీళ్లపై పెట్టే శ్రద్ధ ప్రజల తాగునీటిపై పెట్టాలి'   ఆంధ్రజ్యోతి
చంద్రబాబు చెప్పింది వేరు టీఆర్ఎస్ చెబుతున్నది వేరు   Telugu Times (పత్రికా ప్రకటన)
ఆలమట్టి ఎత్తు పెంచితే చుక్క నీరు రాదు   News Articles by KSR
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言