Oneindia Telugu
సోంపేట భూములు రైతులకు అప్పగించండి: సీపీఎం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్ పవర్ స్టేషన్కు గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆరు సంవత్సరాల ప్రజా ఉద్యమ విజయమని పేర్కొన్నారు. అయితే ఆ భూములను తిరిగి పరిశ్రమలకే ...
సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ రద్దుNamasthe Telangana
ఎపి క్యాబినెట్ కీలక నిర్ణయం: సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ రద్దుOneindia Telugu
'సోంపేట' విజయంప్రజాశక్తి
Teluguwishesh
Telugupopular
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్ పవర్ స్టేషన్కు గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆరు సంవత్సరాల ప్రజా ఉద్యమ విజయమని పేర్కొన్నారు. అయితే ఆ భూములను తిరిగి పరిశ్రమలకే ...
సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు
ఎపి క్యాబినెట్ కీలక నిర్ణయం: సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు
'సోంపేట' విజయం
Oneindia Telugu
హోదాకు బాబు వ్యతిరేకమని తేలిపోయింది
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రత్యేకహోదా ఆకాంక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకమని తేలిపోయిందని, ప్రజలందరికీ ఈ విషయం అర్థమైందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తమ పార్టీ పిలుపు మేరకు ప్రత్యేకహోదా డిమాండ్తో ప్రజలు శనివారం స్వచ్ఛందంగా రాష్ట్ర బంద్ పాటిస్తే ...
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి: జగన్ఆంధ్రజ్యోతి
బంద్ సక్సెస్, ఆంధ్రజ్యోతి నుంచి వచ్చావని అర్థమైంది: జగన్Oneindia Telugu
40 మంది శాసనసభ్యుల అరెస్టు...ప్రజాశక్తి
వెబ్ దునియా
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రత్యేకహోదా ఆకాంక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకమని తేలిపోయిందని, ప్రజలందరికీ ఈ విషయం అర్థమైందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తమ పార్టీ పిలుపు మేరకు ప్రత్యేకహోదా డిమాండ్తో ప్రజలు శనివారం స్వచ్ఛందంగా రాష్ట్ర బంద్ పాటిస్తే ...
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి: జగన్
బంద్ సక్సెస్, ఆంధ్రజ్యోతి నుంచి వచ్చావని అర్థమైంది: జగన్
40 మంది శాసనసభ్యుల అరెస్టు...
సాక్షి
సీఎంఓలో 'చేజింగ్ సెల్'
సాక్షి
హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానం కింద కొత్తపరిశ్రమలకు శరవేగంగా అనుమతులు జారీ చేసేందుకోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)లో 'చేజింగ్ సెల్'ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు ముఖ్య కార్యదర్శి ఈ విభాగానికి ఎక్స్ అఫీషియో సీఈఓగా వ్యవహరించనున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన కనీసం ఆరుగురు అధికారులతో ...
పనికొచ్చే పెట్టుబడులే లక్ష్యంఆంధ్రజ్యోతి
ఇండస్ట్రీస్ చేజింగ్సెల్కు విధివిధానాలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానం కింద కొత్తపరిశ్రమలకు శరవేగంగా అనుమతులు జారీ చేసేందుకోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)లో 'చేజింగ్ సెల్'ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు ముఖ్య కార్యదర్శి ఈ విభాగానికి ఎక్స్ అఫీషియో సీఈఓగా వ్యవహరించనున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన కనీసం ఆరుగురు అధికారులతో ...
పనికొచ్చే పెట్టుబడులే లక్ష్యం
ఇండస్ట్రీస్ చేజింగ్సెల్కు విధివిధానాలు
Oneindia Telugu
ఇద్దరి మధ్య: ప్రియుడు పారిపోయాడు, భర్త కాదు పొమ్మన్నాడు
Oneindia Telugu
హైదరాబాద్: నమ్మి వెంట వెళ్తే ప్రియుడు పారిపోయాడు, తిరిగి వచ్చి అడిగితే భర్త కాదు పొమ్మన్నాడు. దిక్కు తోచని పరిస్థితిలో ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని చిత్తగించారు. ఈ సంఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఆ యువతి పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించింది.
ప్రియుడు వంచించాడు... కట్టుకున్నోడు వదిలేశాడుఆంధ్రజ్యోతి
ప్రియుడు పారిపోయాడు.. భర్త పొమ్మన్నాడుసాక్షి
ప్రేమించి మోసం చేశాడంటూ.... యువతి ఆందోళనప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నమ్మి వెంట వెళ్తే ప్రియుడు పారిపోయాడు, తిరిగి వచ్చి అడిగితే భర్త కాదు పొమ్మన్నాడు. దిక్కు తోచని పరిస్థితిలో ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని చిత్తగించారు. ఈ సంఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఆ యువతి పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించింది.
ప్రియుడు వంచించాడు... కట్టుకున్నోడు వదిలేశాడు
ప్రియుడు పారిపోయాడు.. భర్త పొమ్మన్నాడు
ప్రేమించి మోసం చేశాడంటూ.... యువతి ఆందోళన
Oneindia Telugu
ప్రత్యేక హోదాపై వేచి చూద్దాం: జగన్ పార్టీ బంద్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భూసేకరణ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్డతలు తెలుపుతూ ట్వీట్ చేసిన తర్వాత ఆయన ప్రత్యేక హోదాపై కూడా ట్విట్టర్లో శుక్రవారం రాత్రి స్పందించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనపై ...
చంద్రబాబుగారూ.. థాంక్యూఆంధ్రజ్యోతి
చంద్రబాబు, మంత్రులకు పవన్ కృతజ్ఞతలుసాక్షి
భూసేక'రణం'లో తోకముడిచారుAndhrabhoomi
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భూసేకరణ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్డతలు తెలుపుతూ ట్వీట్ చేసిన తర్వాత ఆయన ప్రత్యేక హోదాపై కూడా ట్విట్టర్లో శుక్రవారం రాత్రి స్పందించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనపై ...
చంద్రబాబుగారూ.. థాంక్యూ
చంద్రబాబు, మంత్రులకు పవన్ కృతజ్ఞతలు
భూసేక'రణం'లో తోకముడిచారు
సాక్షి
రాజమండ్రిలో త్వరలో తెలుగు విశ్వవిద్యాలయం
సాక్షి
విజయవాడ: తెలుగు విశ్వవిద్యాలయాన్ని త్వరలో రాజమండ్రిలో ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామ్మూర్తి పంతులు 132వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.
మాతృభాషే మన ఉనికి : చంద్రబాబువెబ్ దునియా
తెలుగు భాషను కాపాడుకోవాలి : సీఎం చంద్రబాబు నాయుడుఆంధ్రజ్యోతి
భాష రక్షణతోనే తెలుగుజాతి ఉనికిప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
విజయవాడ: తెలుగు విశ్వవిద్యాలయాన్ని త్వరలో రాజమండ్రిలో ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామ్మూర్తి పంతులు 132వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.
మాతృభాషే మన ఉనికి : చంద్రబాబు
తెలుగు భాషను కాపాడుకోవాలి : సీఎం చంద్రబాబు నాయుడు
భాష రక్షణతోనే తెలుగుజాతి ఉనికి
Oneindia Telugu
భీమవరంలో సైకో కలకలం: పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్పై దాడి
Oneindia Telugu
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో సిరంజీ సైకో హడలెత్తిస్తున్నాడు. తాజాగా శనివారం భీమవరం మండలంలోని అన్న కోడేరు గ్రామ శివారు ప్రాంతంలో సైకో కలకలం సృష్టించాడు. సైకోను పట్టుకోవాడనికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్ పై దాడి చేసి గాయపర్చి పారిపోయాడు. ప్రస్తుతం ఆటో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ...
ఇంజెక్షన్ సైకో వీరంగం... ఆటో డ్రైవర్పై దాడి...వెబ్ దునియా
పశ్చిమగోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న ఇంజెక్షన్ సైకోఆంధ్రజ్యోతి
ఆటోడ్రైవర్పై సైకో దాడిప్రజాశక్తి
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో సిరంజీ సైకో హడలెత్తిస్తున్నాడు. తాజాగా శనివారం భీమవరం మండలంలోని అన్న కోడేరు గ్రామ శివారు ప్రాంతంలో సైకో కలకలం సృష్టించాడు. సైకోను పట్టుకోవాడనికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్ పై దాడి చేసి గాయపర్చి పారిపోయాడు. ప్రస్తుతం ఆటో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ...
ఇంజెక్షన్ సైకో వీరంగం... ఆటో డ్రైవర్పై దాడి...
పశ్చిమగోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న ఇంజెక్షన్ సైకో
ఆటోడ్రైవర్పై సైకో దాడి
Oneindia Telugu
తెలంగాణ చరిత్ర అక్కర్లేదు: పాఠ్యాంశాలు మార్చిన ఏపీ
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విడిపోయిన వెంటనే, ఏపీకి సంబంధించిన చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే పని చేసింది. 6 నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో తెలంగాణకు సంబంధించిన చరిత్రలను తొలగించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ...
తెలంగాణ చరిత్రను తొలగించాలనడం సరికాదుNamasthe Telangana
ఎపి లో పాఠ్యాంశాలలో టి.చరిత్ర ఉండదాNews Articles by KSR
ఏపీలో తెలంగాణ పాఠ్యాంశాల తొలగింపుఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విడిపోయిన వెంటనే, ఏపీకి సంబంధించిన చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే పని చేసింది. 6 నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో తెలంగాణకు సంబంధించిన చరిత్రలను తొలగించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ...
తెలంగాణ చరిత్రను తొలగించాలనడం సరికాదు
ఎపి లో పాఠ్యాంశాలలో టి.చరిత్ర ఉండదా
ఏపీలో తెలంగాణ పాఠ్యాంశాల తొలగింపు
Teluguwishesh
స్మార్ట్ సిటీ జాబితాలో మార్పలు.. తెలుగు రాష్ట్రాలకు ఐదే.. ఇది ఫైనల్ అంటున్న కేంద్రం
Teluguwishesh
ఎన్డీయే ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ సిటీల ప్రాజెక్టులలో తెలుగు రాష్ట్రాలకు అదిలోనే హంసపాదు అన్నట్లుగా మారింది. గతంలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి గాను ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 5 నగరాలను ఎంపిక చేయగా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐదు నగరాలను మాత్రమే ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 100 నగరాలను ఎంపిక ...
ముచ్చటగా మూడే: చంద్రబాబుకు మోడీ 'స్మార్ట్' షాక్Oneindia Telugu
ఎపికి 3, తెలంగాణకు 2 స్మార్ట్ నగరాలుVaartha
స్మార్ట్ సిటీల జాబితా ఇదీ..సాక్షి
NTVPOST
ప్రజాశక్తి
అన్ని 26 వార్తల కథనాలు »
Teluguwishesh
ఎన్డీయే ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ సిటీల ప్రాజెక్టులలో తెలుగు రాష్ట్రాలకు అదిలోనే హంసపాదు అన్నట్లుగా మారింది. గతంలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి గాను ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 5 నగరాలను ఎంపిక చేయగా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐదు నగరాలను మాత్రమే ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 100 నగరాలను ఎంపిక ...
ముచ్చటగా మూడే: చంద్రబాబుకు మోడీ 'స్మార్ట్' షాక్
ఎపికి 3, తెలంగాణకు 2 స్మార్ట్ నగరాలు
స్మార్ట్ సిటీల జాబితా ఇదీ..
Oneindia Telugu
డీఎస్.. డబ్బులు తీసుకొని టికెట్లిచ్చారు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ నాకేమిచ్చిందంటూ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు తీవ్రంగా స్పందించారు. ఆయన తీరు తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన చందంగా ఉందన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అండతో అంచెలంచెలుగా ఎదిగిన డీఎస్.
వైఎస్ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు: డిఎస్పై విహెచ్ నిప్పులుOneindia Telugu
కాంగ్రెస్ ఏమీ చేయలేదా? బీఫామ్లు అమ్ముకున్న చరిత్ర మరిచిపోయావా : డీఎస్పై వీహెచ్ ...వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ నాకేమిచ్చిందంటూ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు తీవ్రంగా స్పందించారు. ఆయన తీరు తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన చందంగా ఉందన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అండతో అంచెలంచెలుగా ఎదిగిన డీఎస్.
వైఎస్ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు: డిఎస్పై విహెచ్ నిప్పులు
కాంగ్రెస్ ఏమీ చేయలేదా? బీఫామ్లు అమ్ముకున్న చరిత్ర మరిచిపోయావా : డీఎస్పై వీహెచ్ ...
沒有留言:
張貼留言