2015年8月16日 星期日

2015-08-17 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
4. 8 తీవ్రతతో నేపాల్ లో కంపించిన భూమి   
సాక్షి
ఖాట్మాండ్: నేపాల్ లో ఆదివారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.8గా నమోదు అయింది. రాజధాని ఖాట్మాండ్ కు 110 కిలోమీటర్ల దూరంలో దోల్క జిల్లాలో భూకంప కేంద్రం కనుగొన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం కానీ సంభవించలేదని తెలిపారు. అయితే నిన్న నేపాల్ లో రెండు సార్లు ...

కొండను ఢీకొన్న విమానం: 54 మంది మృతి   Oneindia Telugu
నేపాల్‌లో మళ్లీ భూకంపాలు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇండోనేసియా విమానం గల్లంతు   
సాక్షి
జకర్తా: ఇండోనేసియా విమానం గల్లంతైంది. ఇందులో 54 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆదివారం పుపువా ప్రాంతంలో విమానం ఎయిర్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు. పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ఓక్సిబిల్ కు బయల్దేరిన ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ...

ఇండొనేసియా విమానం గల్లంతు   ప్రజాశక్తి
కొండపై కుప్పకూలిన ఇండోనేషియా విమానం   ఆంధ్రజ్యోతి
కూలిన ఇండోనేసియా విమానం   NTVPOST
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
అమెరికాలో 68 మంది భారతీయుల నిర్బంధం   
సాక్షి
వాషింగ్టన్: తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 68 మంది భారతీయులను పట్టుకున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. వీరిలో చాలా మంది పంజాబ్‌కు చెందిన వారు. వాషింగ్టన్‌లోని సియాటల్ నుంచి దేశంలోకి చొరబడుతుండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారందరినీ టకోమాలోని డిటెన్షన్ కేంద్రంలో ఉంచారు.
అమెరికా సియోట్‌లో 68 మంది భారతీయుల అరెస్టు   వెబ్ దునియా
68 మంది భారతీయులను అరెస్ట్ చేసిన USA   Telangana99

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆత్మాహుతి దాడిలో పాక్ పంజాబ్ హోం మంత్రి మృతి   
వెబ్ దునియా
పాకిస్థాన్‌‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ రాష్ట్ర హోం మంత్రి షుజా ఖాన్ జాదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన నివాసంలోకి చొరబడిన ఆత్మాహుతి దాడి సభ్యుడు జరిపిన దాడిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన విషయం తెల్సిందే.
పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి   ప్రజాశక్తి
పాక్‌లో ఆత్మాహుతి దాడి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నదిలో ఈతకు వెళ్లి: అమెరికాలో ప్రకాశం జిల్లా తెలుగు విద్యార్థి మృతి   
Oneindia Telugu
ఒంగోలు: అమెరికాలో తెలుగు విద్యార్థి నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలకు చెందిన బాలసురేంద్ర కుమార్ (25) ఎంఎస్ చదివేందుకు టెక్సాస్ వెళ్లాడు. గత నెల 22వ తేదీన అతను టెక్సాస్ వెల్లాడు. స్నేహితులతో కలిసి నదిలో ఈతకు వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ నదిలో మునిగి మృతి చెందాడు. ఈ విషయం తెలిసి ...

అమెరికాలో చీరాల యువకుని మృతి   ప్రజాశక్తి
ప్రమాదవశాత్తు అమెరికాలో తెలుగు యువకుడి మృతి   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


అమెరికాలో రోడ్డు ప్రమాదం నల్లగొండ వాసి మృతి   
Andhrabhoomi
మునుగోడు, ఆగస్టు 15 : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని కొరటికల్ గ్రామానికి చెందిన పులిమామిడి అభిషేక్‌రెడ్డి (27) శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 2న అభిషేక్‌రెడ్డి అమెరికాలోని ఇదోహ రాష్ట్రంలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ...

ఘోర రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి, పది మందికి గాయాలు   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కూలిన ఇండోనేషియా విమానం... 54 మంది ఏమయ్యారు...?   
వెబ్ దునియా
ఇండొనేషియాకు చెందిన విమానం ఒకటి ఆదివారం కూలిపోయింది. అందులో ఉన్న 54 మంది ప్రయాణీలకు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. బతికి ఉన్నారో లేదో కూడా తెలియని స్థితి నెలకొంది. ఆ విమానం ఆ దేశంలోని పపువా ప్రావిన్స్‌లో అడవులు, కొండలతో కూడిన మారుమూల ప్రాంతంలో కూలిపోయినట్లు గ్రామస్తులు తెలియజేశారు. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
కూలిన ఇండోనేషియా విమానం, 54మంది గల్లంతు   తెలుగువన్

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
లంక పయనం ఎటు?   
సాక్షి
మైకుల రొద...ఫ్లెక్సీల ఆర్భాటం...జాతరను తలపించే ఊరేగింపులు దాదాపు లేకుండా సాగిన శ్రీలంక పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసి సోమవారం పోలింగ్ జరగబోతోంది. ప్రచారార్భాటం లేకపోవడంవల్ల సాధారణ ఓటరు నాడిని పసిగట్టడం కష్టమైందన్న కొందరు పరిశీలకుల మాటల సంగతలా ఉంచి... గత ఎన్నికల్లో ఖర్చు రాసేసిన మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స దేశ ...

లంక పార్లమెంట్‌ ఎన్నికలకు రంగం సిద్ధం   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
గవర్నర్ విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు డుమ్మా?   
తెలుగువన్
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గవర్నర్ నరసింహన్ని నిన్న రాజ్ భవన్ లో ఇచ్చిన తేనీటి విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరవలేదు. అందుకు గవర్నర్ నొచ్చుకొన్నప్పటికీ ఈ విషయం గురించి అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని మీడియాని కోరారు. చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, కేసీఆర్ కృష్ణా జలాలపై సమీక్షా సమావేశాలతో తీరిక ...

చంద్రబాబు,కేసీఆర్ డుమ్మా   News Articles by KSR
రాజ్ భవన్ విందుకు సీయంలు డుమ్మాపై గవర్నర్ కామెంట్   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వచ్చే 15ఏళ్లలో అమెరికాకు భారతీయుడే అధ్యక్షుడు: బాలకృష్ణ, బాబుకు ప్రశంస   
Oneindia Telugu
అనంతపురం: వచ్చే 15 ఏళ్లలో అమెరికాకు భారతీయుడు అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా హిందుపురంలో స్వా తంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రసంగించారు. త్యాగధనులను మరవకుండా వారి ఆశయాలు కొనసాగిద్దామని, అలాగే దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ...

15 ఏళ్లలో అమెరికాకు మనోడే అధ్యక్షుడు: బాలకృష్ణ   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言