2015年8月27日 星期四

2015-08-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
ప్రత్యేకహోదాపై త్వరగా తేల్చండి... నీతి ఆయోగ్‌కు వెంకయ్య సూచన   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే అంశపై త్వరగా తేల్చాలని నీతి ఆయోగ్‌ అధికారులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. తన నివాసంలో గురువారం ఆయన నీతి ఆయోగ్‌ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగరియా, సభ్యులు వివేక్‌ డెబ్రాయ్‌, సీఈవో సింధుశ్రీ కుల్లార్‌ పాల్గొన్నారు. అనంతరం పట్టణాభివృద్ధి ...

ఏపీ సంగతి చూడండి నీతి ఆయోగ్‌ అధికారులకు వెంకయ్య సూచన   ఆంధ్రజ్యోతి
'ప్రత్యేక ప్యాకేజీపై తొందరగా చర్యలు తీసుకోవాలి'   సాక్షి
ఎపికి ప్రత్యేకహోదా అంశాన్ని పరిశీలించాలని కోరిన వెంకయ్య   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చీప్ లిక్కర్ కాదట... సబ్సిడీ మద్యమట... స్వామిగౌడ్ చెప్పారు.   
వెబ్ దునియా
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది చీప్ లిక్కర్ కాదట. సబ్సడీ మద్యమట. మనం ఇంత వరకూ సబ్సిడీ బియ్యం, పప్పు, ఉప్పు ఇలా ఎన్నో చూశాం. కానీ తెలంగాణలో తాగుబోతుల కోసం సబ్సిడీపై మద్యాన్ని కూడా అందిస్తున్నారని శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. గురువారం ఆయన మెదక్‌ జిల్లా సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. గుడుంబా, సారా దారుణమైన ...

చీప్ లిక్కర్ కాదు.. సబ్సిడీ మద్యం: స్వామిగౌడ్‌   ఆంధ్రజ్యోతి
చీప్ లిక్కర్ పై స్వామి గౌడ్ అబిప్రాయం మారిందా   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాష్ట్రానికి రక్షా బంధన్ దినోత్సవం చేయండి..   
సాక్షి
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఈ నెల 29న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ చేపట్టబోయే బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 29వ తేదీన ...

'పవన్ టిడిపికి వ్యతిరేకంకాదు', చెప్పుతో కొట్టింది తెలియదా, వైసిపిలోకి ఉండవల్లి ...   Oneindia Telugu
రాష్ట్రానికి రక్షా బంధన్.. బంద్ ఆ రోజే జరగాలి: బొత్స సత్తిబాబు   వెబ్ దునియా
వైసీపీ తలపెట్టిన బంద్ విజయవంతం చేయండి : బొత్స   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రత్యేక హోదా కోసం మరో వ్యక్తి ఆత్మహత్య   
సాక్షి
విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్రప్రదేశ్ లో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాజిల్లా జిల్లా గుడివాడ శ్రీరామపురం కాలనీలో ఉదయభాను (40) అనే వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు ఉదయం ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి ...

ప్రత్యేక హోదా కావాలి...! నెల్లూరులో వ్యక్తి ఆత్మహత్య...!!   వెబ్ దునియా
విభజనతో ఉద్యోగం పోయింది, ప్రత్యేక హోదా కోసం వ్యక్తి ఆత్మహత్య   Oneindia Telugu
నెల్లూరు : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే మనస్థాపంతో ఆత్మహత్య   ఆంధ్రజ్యోతి

అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హైదరాబాద్‌ వదులుకుంటే 12 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చి ఉండేది.. నేను అనుకున్నది ...   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ''తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌పైనే చర్చ జరిగింది. హైదరాబాద్‌ లేకుండా తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని ఆంధ్రా నాయకత్వం కూడా చెప్పింది. కానీ, నేను ఒప్పుకోలేదు. హైదరాబాద్‌ లేని తెలంగాణకు అంగీకరించి ఉంటే 12 సంవత్సరాల క్రితమే రాష్ట్రం వచ్చి ఉండేది'' అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ ...

నూతన భవన నిర్మాణం పాలసీ   Namasthe Telangana
హైదరాబాద్ లేకుండానైతే తెలంగాణ ఎప్పుడో వచ్చేది   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సదారం ఆస్ట్రేలియా వెళ్లడానికి ఇలా చేశారు   
News Articles by KSR
తెలంగాణ శాసనసభ కార్యదర్శి సదరాం పదవీ కాలాన్ని పొడిగించరాదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎమ్.ఎస్.ప్రభాకర్ మాట్లాడుతూ సదారం ను కార్యదర్శిగా పదవీ కాలం పొడిగించరాదని డిమాండ్ చేశారు. కావాలంటే ప్రత్యేక అదికారిగా పెట్టుకోవాలని సూచించారు. ఇటీవల కామన్ వెల్త్ అసోసియేషన్ సమావేశం పేరుతో స్పీకర్, శాసనమండలి ...

'కొడుకుల కోసమే ఆస్ట్రేలియా వెళ్లారు'   సాక్షి
రాజా సదారాం సర్వీసు పొడిగించొద్దు: ఎమ్మెల్సీ ప్రభాకర్   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆ మంత్రి! ఏపికి పట్టిన దరిద్రం: పార్థసారథి, బాబు వల్లే ఆత్యహత్యలన్న మేకపాటి   
Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగువారి హక్కులను ఢిల్లీకి తాకట్టుపెట్టిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. ఏపీకి పట్టిన దరిద్రం మంత్రి దేవినేని ఉమా అంటూ ...

'ఏపీకి పట్టిన దరిద్రం ఆ మంత్రే'   సాక్షి
ఎపికి పట్టిన దరిద్రం మంత్రి ఉమా   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇస్రో సూపర్ సిక్స్   
సాక్షి
అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశం మరో ఘనమైన విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోటలోని షార్ వేదికగా ఇస్రో గురువారం ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ - డీ6 రాకెట్.. 2,117 కిలోల బరువున్న జీశాట్-6 ఉపగ్రహాన్ని దిగ్విజయంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ రాకెట్‌లో వినియోగించిన క్రయోజనిక్ ఇంజన్.. దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంజన్ కావటం ఈ ప్రయోగంలో ప్రధాన ...

అ'ద్వితీయ' విజయం.. రెండోసారీ 'స్వదేశీ క్రయో' సత్తా ఇస్రో జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగం సక్సెస్‌   ఆంధ్రజ్యోతి
జీఎస్ఎల్‌వీ డీ6 రాకెట్ ప్రయోగం విజయవంతం   Oneindia Telugu
జీఎస్ఎల్వీ-డీ6 (జీశాట్-6) ప్రయోగం సక్సెస్: షార్ నుంచి నింగికెగసిన ఉపగ్రహం..   వెబ్ దునియా
Namasthe Telangana   
ప్రజాశక్తి   
అన్ని 28 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జగన్‌ను పవన్‌తో పోల్చొద్దు, కుర్చీపై ప్రేమే తప్ప, జనంపై లేదు: చినరాజప్ప, పల్లె ఫైర్   
Oneindia Telugu
హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి చినరాజప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్‌కి సిఎం కుర్చీపై తప్ప, ప్రజలపై ప్రేమలేదని ఎద్దేవా చేశారు. రాజధానిలో భూసేకరణకు వ్యతిరేకంగా జగన్‌ ఆందోళనకు దిగడాన్ని ఆయన తప్పుపట్టారు. పవన్‌ కళ్యాణ్‌ కూడా భూసేకరణను వ్యతిరేకిస్తున్న విషయాన్ని మీడియా ...

పవన్ కల్యాణ్‌తో జగన్‌కు పోలికేమిటి?: ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి   వెబ్ దునియా
జగన్.. పవన్.. పోలికేల?   ఆంధ్రజ్యోతి
పవన్ తో జగన్ ను పోల్చవద్దు-పల్లె   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
షాకింగ్!: హరీష్ రావుపై నారా లోకేష్ ప్రశంసలు, కెసిఆర్‌పై కిషన్ ఫైర్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పైన తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ప్రశంసలు కురిపించారా? అంటే అవునని తెలుస్తోంది. తెలంగాణలో టిడిపి వర్సెస్ టిఆర్ఎస్‌గా ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది టిఆర్ఎస్ నేత అయిన హరీష్ రావు పైన టిడిపి యువనేత నారా లోకేష్ ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది. హరీష్ రావు ...

తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించాలి   సాక్షి
విమోచన దినాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారు : కిషన్ రెడ్డి   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言