2015年8月15日 星期六

2015-08-16 తెలుగు (India) క్రీడలు


భారత్‌కు భంగపాటు! గాలె టెస్టులో లంక చేతిలో ఓటమి   
ఆంధ్రజ్యోతి
గాలె (ఆగస్ట్ 15): గాలె టెస్టులో భారత్‌కు ఘోర పరాజయం ఎదురైంది. కేవలం 176 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో 63 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. స్పిన్నర్ హెరాత్ (7/48) భారత్ పతనాన్ని శాసించాడు. రహానె (36) టాప్ స్కోరర్. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 375, శ్రీలంక 183 పరుగులకు ఆలౌటైన విషయం ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
గాలె టెస్టులో చేతులారా చిత్తుగా ఓడిన భారత్.. శ్రీలంకను గెలిపించిన హెరాత్!   
వెబ్ దునియా
గాలె టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడింది. లంక బౌలర్ హెరాత్ శ్రీలంక జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 21 ఓవర్లు వేసిన హెరాత్ 48 పరుగులిచ్చి ఏడు వికెట్లను నేలకూల్చి భారత్ భరతంపట్టాడు. హెరాత్ ధాటికి భారత బ్యాట్స్‌మెన్లు విలవిల్లాడిపోయారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (28), ఇషాంత్ శర్మ (10), రహానే (36), మిశ్రా (15)లు మినహా ...

హెరాత్ స్పిన్ మాయాజాలం   Andhrabhoomi
గెలుపుబాటలో బోల్తా   ప్రజాశక్తి
లంకలో మునక..   ఆంధ్రజ్యోతి

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
సెమీస్‌లో సానియా జంట   
సాక్షి
టొరంటో : రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్) -మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా జోడీ 6-4, 6-2తో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ...

సెమీస్‌కు సానియా జోడీ   ఆంధ్రజ్యోతి
సెమీస్‌లో సానియా జోడీ   Namasthe Telangana
కెనడా సెమీస్‌లో సానియా జోడి   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
'క్వార్టర్' గండం దాటిన సైనా   
సాక్షి
జకార్తా: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పతకం ఖాయం చేసుకుంది. సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలిసారిగా క్వార్టర్ ఫైనల్ దాటింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో యియాన్ వాంగ్ పై 21-15, 19-21, 21-19 తేడాతో గెలిచింది. మొదటి సెట్ గెలిచిన సైనా తర్వాత సెట్ లో ...

ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీ: ముగిసిన తెలుగు వారి పోరు   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
టెస్టుల్లో రహానె ప్రపంచ రికార్డు...   
ఆంధ్రజ్యోతి
భారత క్రికెటర్‌ అజింక్యా రహానె చరిత్ర సృష్టించాడు. ఒక మ్యాచ్‌లో అత్యధికంగా 8 క్యాచ్‌లు అందుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మూడోరోజు రహానె ఈ ఘనత సాధించాడు. వికెట్‌ కీపర్‌ కాకుండా ఓ ఫీల్డర్‌ ఒక మ్యాచ్‌లో ఇన్ని క్యాచ్‌లు పట్టడం టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. లంక రెండో ఇన్నింగ్స్‌లో ఐదు ...

రహానే క్యాచ్‌ల రికార్డు   Andhrabhoomi
రహానే ప్రపంచ రికార్డు   సాక్షి
గాలే టెస్టులో ప్రపంచ రికార్డు సృష్టించిన రహానే   Oneindia Telugu
Telangana99   
అన్ని 7 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
కోహ్లీకి షాక్: చివర్లో చేతులెత్తేసిన భారత్ ఓటమి   
thatsCricket Telugu
గాలే: భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైంది. 63 పరుగుల తేడాతో భారత్‌పై లంక విజయం సాధించింది. 176 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా లక్ష్య చేధనలో చేతులేత్తేసింది. శ్రీలంక బౌలర్ హెరాత్‌ దెబ్బకు భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 23 /1 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా 112 పరుగులకే ...

టీమిండియాకు షాక్   సాక్షి
చండీమల్ పోరాటం వృథా   Andhrabhoomi
గెలుపు బాట‌..   ప్రజాశక్తి
NTVPOST   
వెబ్ దునియా   
Telangana99   
అన్ని 24 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్.. కంగారులు రాణించేనా?   
వెబ్ దునియా
ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ ఎంపికయ్యారు. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఓటమి తర్వాత మైకేల్‌ క్లార్క్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో స్టీవ్ స్మిత్‌ను ఎంపిక చేశారు. అయితే, ఈ నెల ...

ఆసీస్‌ టెస్ట్‌ సారథిగా స్మిత్‌   ఆంధ్రజ్యోతి
క్లార్క్ వారసుడిగా స్మిత్   సాక్షి
ఆసీస్‌ కెప్టెన్‌గా స్మిత్‌   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


తెలుగు టైటాన్స్ పరాజయం   
సాక్షి
బెంగళూరు : ప్రొ కబడ్డీ లీగ్-2లో తెలుగు టైటాన్స్ జట్టుకు మూడో పరాజయం ఎదురైంది. బెంగళూరు బుల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30-43 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ జట్టు ఏడు విజయాలు నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడి, మరో మూడింటిని 'డ్రా' చేసుకొని మొత్తం 45 పాయింట్లతో ...

తెలుగు టైటాన్స్‌ ఓటమి   ఆంధ్రజ్యోతి
టైటాన్స్ ఓటమి   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోహ్లీని చూస్తుంటే.. మారడోనానే గుర్తుకు వస్తున్నాడు: గంగూలీ   
వెబ్ దునియా
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీని చూస్తుంటే.. తనకు ఫుట్ బాల్ దిగ్గజం డీగ మారడోనానే గుర్తుకు వస్తున్నాడని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇంకా గంగూలీ మాట్లాడుతూ.. ''నా అభిమాన ఆటగాళ్లలో మారడోనా ఒకడు. అతడు ఫుట్ బాల్‌ను ఆరాధిస్తాడు. ఎప్పుడు చూసినా సాకర్‌తో ...

కోహ్లీకి ఫ్యాన్‌ని: దాదా, అందుకే పుట్టాడన్న సన్నీ   thatsCricket Telugu
'ఐ లవ్ కోహ్లి బాడీ లాంగ్వేజ్'   సాక్షి
కోహ్లీలో మారడోనాను చూశా   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
జయహో సైనా   
ఆంధ్రజ్యోతి
భారత ఏస్‌ షట్లర్‌ సైనా నైహ్వాల్‌ వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో 'స్వర్ణ'దారిలో పయనిస్తోంది. క్వార్టర్స్‌లో చైనా 'గోడ'ను అధిగమించి ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న భారత రాకెట్‌.. సెమీస్‌లో లిండవేని ఫనేత్రి (ఇండోనేసియా)పై విజయంతో పసిడి రేసులో నిలిచింది. తద్వారా ఈ టోర్నీలో ఫైనల్‌ చేరిన తొలి భారత షట్లర్‌గా సైనా చరిత్ర సృష్టించింది. ఇక ఆదివారం ...

దూసుకెళ్లిన సైనా   Andhrabhoomi
సూపర్ సైనా   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言