Oneindia Telugu
స్మృతిఇరానీ లెటర్ హెడ్లో అక్షర దోషాలు, నెట్లో పోస్ట్
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ లెటర్ హెడ్లో అక్షర దోషాలు వచ్చాయి. దీంతో, దీనిపైన విచారణకు ఆదేశించారు. తన తరఫున పంపిన లెటర్ హెడ్ల పైన అక్షర దోషాలు ఉండటంతో దీనిపై వివరణ ఇవ్వాలని స్మృతి తన మంత్రివర్గ అధికారులను అడిగారు. స్మృతీ ఇరానీ ఇటీవల దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరికీ ఉత్తరాలు పంపించారు. వాటిల్లో కొన్ని ...
కేంద్ర మంత్రి లెటర్ హెడ్ లో అక్షర దోషాలుసాక్షి
స్మృతి ఇరానీ లెటర్ హెడ్లో తప్పులు.. సోషల్ మీడియాలో హల్చల్వెబ్ దునియా
స్మృతి ఇరానీ లేఖలో అక్షర దోషాలుAndhrabhoomi
Teluguwishesh
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ లెటర్ హెడ్లో అక్షర దోషాలు వచ్చాయి. దీంతో, దీనిపైన విచారణకు ఆదేశించారు. తన తరఫున పంపిన లెటర్ హెడ్ల పైన అక్షర దోషాలు ఉండటంతో దీనిపై వివరణ ఇవ్వాలని స్మృతి తన మంత్రివర్గ అధికారులను అడిగారు. స్మృతీ ఇరానీ ఇటీవల దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరికీ ఉత్తరాలు పంపించారు. వాటిల్లో కొన్ని ...
కేంద్ర మంత్రి లెటర్ హెడ్ లో అక్షర దోషాలు
స్మృతి ఇరానీ లెటర్ హెడ్లో తప్పులు.. సోషల్ మీడియాలో హల్చల్
స్మృతి ఇరానీ లేఖలో అక్షర దోషాలు
సాక్షి
* డోర్లు పగలగొట్టి బయటకు తీసిన సీఆర్పీఎఫ్ సిబ్బంది
సాక్షి
పట్నా: బీజేపీ జాతీయాధ్యక్షుడు, ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు అమిత్షా గురువారం అర్ధరాత్రి లిఫ్టులో ఇరుక్కుపోయారు. గ్రౌండ్ ఫ్లోర్లో బయలుదేరిన లిఫ్టు మొదటి ఫ్లోర్కు చేరకుండానే మధ్యలో ఆగిపోయింది. దీంతో అమిత్షాతో పాటు ఆ పార్టీ బిహార్ నేతలు భూపేంద్ర యాదవ్, నాగేంద్ర, సౌదన్సింగ్, ఇద్దరు భద్రతా సిబ్బంది దాదాపు 40 నిమిషాల పాటు ...
లిఫ్ట్లో చిక్కుకున్న అమిత్ షాప్రజాశక్తి
బీహార్ లిఫ్ట్లు చిన్నవి, లావుగా ఉంటే: షాపై లాలూOneindia Telugu
బీహార్ లిఫ్టులు చాలా చిన్నవి, అమిత్షా వంటి లావువాళ్లను మోయలేవు: లాలూఆంధ్రజ్యోతి
తెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
పట్నా: బీజేపీ జాతీయాధ్యక్షుడు, ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు అమిత్షా గురువారం అర్ధరాత్రి లిఫ్టులో ఇరుక్కుపోయారు. గ్రౌండ్ ఫ్లోర్లో బయలుదేరిన లిఫ్టు మొదటి ఫ్లోర్కు చేరకుండానే మధ్యలో ఆగిపోయింది. దీంతో అమిత్షాతో పాటు ఆ పార్టీ బిహార్ నేతలు భూపేంద్ర యాదవ్, నాగేంద్ర, సౌదన్సింగ్, ఇద్దరు భద్రతా సిబ్బంది దాదాపు 40 నిమిషాల పాటు ...
లిఫ్ట్లో చిక్కుకున్న అమిత్ షా
బీహార్ లిఫ్ట్లు చిన్నవి, లావుగా ఉంటే: షాపై లాలూ
బీహార్ లిఫ్టులు చాలా చిన్నవి, అమిత్షా వంటి లావువాళ్లను మోయలేవు: లాలూ
ఆంధ్రజ్యోతి
ఉగ్రవాది నవెద్కు సహాయం, ట్రక్ డ్రైవర్ అరెస్టు
Oneindia Telugu
శ్రీనగర్: భారత్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు మహమ్మద్ నవెద్ యాకూబ్, నామన్ కు సహాయం చేసిన ఓ ట్రక్ డ్రైవర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసి రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. శుక్రవారం జమ్మూలో ట్రక్ డ్రైవర్ ను అరెస్టు చేశామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. ఈనెల 5వ తేదిన ఓ ...
ఉధంపూర్ ఘటన: 'ట్రక్ డ్రైవర్' అరెస్ట్సాక్షి
'ఆ' ట్రక్కు డైవర్ను అరెస్ట్ చేశారుఆంధ్రజ్యోతి
పాకిస్తాన్ ఉగ్రవాదికి సహకరించిన ట్రక్కు డ్రైవర్ అరెస్టుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
శ్రీనగర్: భారత్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు మహమ్మద్ నవెద్ యాకూబ్, నామన్ కు సహాయం చేసిన ఓ ట్రక్ డ్రైవర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసి రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. శుక్రవారం జమ్మూలో ట్రక్ డ్రైవర్ ను అరెస్టు చేశామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. ఈనెల 5వ తేదిన ఓ ...
ఉధంపూర్ ఘటన: 'ట్రక్ డ్రైవర్' అరెస్ట్
'ఆ' ట్రక్కు డైవర్ను అరెస్ట్ చేశారు
పాకిస్తాన్ ఉగ్రవాదికి సహకరించిన ట్రక్కు డ్రైవర్ అరెస్టు
Oneindia Telugu
జమ్మూ కాశ్మీర్ లో గొడవలు, కర్ఫ్యూ
Oneindia Telugu
జమ్మూ: జమ్మూ- కాశ్మీర్ లో శాంతిభద్రతలకు భంగం కలిగింది. మత ఘర్షణలు అదుపు చెయ్యడానికి వెళ్లిన పోలీసులకు తీవ్రగాయాలు కావడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు. ముందు జాగ్రతగా పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ- కాశ్మీర్ లోని సాంబా జిల్లాలోని రాయమోర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం మత ఘర్షణలు చెలరేగాయి. రెండు ...
జమ్మూలో కర్ఫ్యూ విధించిన పోలీసులుసాక్షి
సాంబాలో ఆర్మీ ఫ్లాగ్మార్చ్Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
జమ్మూ: జమ్మూ- కాశ్మీర్ లో శాంతిభద్రతలకు భంగం కలిగింది. మత ఘర్షణలు అదుపు చెయ్యడానికి వెళ్లిన పోలీసులకు తీవ్రగాయాలు కావడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు. ముందు జాగ్రతగా పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ- కాశ్మీర్ లోని సాంబా జిల్లాలోని రాయమోర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం మత ఘర్షణలు చెలరేగాయి. రెండు ...
జమ్మూలో కర్ఫ్యూ విధించిన పోలీసులు
సాంబాలో ఆర్మీ ఫ్లాగ్మార్చ్
ఆంధ్రజ్యోతి
అనుచిత వ్యాఖ్యల ఫలితం.. ములాయంకు సమన్లు
ఆంధ్రజ్యోతి
మహోబా(యూపీ), ఆగస్టు 21: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్కు కోర్టు సమన్లు జారీచేసింది. ఈనెల 18న లక్నోలో జరిగిన అత్యాచారంపై ములాయం స్పందిస్తూ నలుగురైదుగురు కలిసి ఒకేసారి అత్యాచారం చేయడం అసాధ్యమని నోరుపారేసుకున్నారు. ఒక్కోసారి ఒకరు అత్యాచారం చేసినా లెక్క ...
ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఎలా రేప్ చేస్తారు? సాధ్యమేనా? : ములాయం సింగ్వెబ్ దునియా
ఒకేసారి నలుగురు అత్యాచారం చేయడం అసాధ్యంNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మహోబా(యూపీ), ఆగస్టు 21: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్కు కోర్టు సమన్లు జారీచేసింది. ఈనెల 18న లక్నోలో జరిగిన అత్యాచారంపై ములాయం స్పందిస్తూ నలుగురైదుగురు కలిసి ఒకేసారి అత్యాచారం చేయడం అసాధ్యమని నోరుపారేసుకున్నారు. ఒక్కోసారి ఒకరు అత్యాచారం చేసినా లెక్క ...
ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఎలా రేప్ చేస్తారు? సాధ్యమేనా? : ములాయం సింగ్
ఒకేసారి నలుగురు అత్యాచారం చేయడం అసాధ్యం
వెబ్ దునియా
''తలాక్'' చెప్పడం ఇష్టపడని ముస్లిం మహిళలు.. చట్టాలు మార్చాలని విజ్ఞప్తి!
వెబ్ దునియా
ముస్లిం మతం అంగీకరిస్తుందనే కారణంతో నోటితో ''తలాక్'' అని చెప్పేసి విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. స్కైప్, వాట్స్ యాప్, సెల్ ఫోన్ మెసేజ్లలో మూడు సార్లు 'తలాక్' చెప్పడం ద్వారా ముస్లింలు విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో ముస్లిం కుటుంబ చట్టాలను మార్చాలని, తమకు న్యాయం జరిగేలా నిబంధనలు పొందుపరచాలని 83.3 శాతం మంది ...
నోటి మాటతో చెప్పే తలాక్ కు, భారత్ లోని ముస్లిం మహిళలు వ్యతిరేకం..Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముస్లిం మతం అంగీకరిస్తుందనే కారణంతో నోటితో ''తలాక్'' అని చెప్పేసి విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. స్కైప్, వాట్స్ యాప్, సెల్ ఫోన్ మెసేజ్లలో మూడు సార్లు 'తలాక్' చెప్పడం ద్వారా ముస్లింలు విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో ముస్లిం కుటుంబ చట్టాలను మార్చాలని, తమకు న్యాయం జరిగేలా నిబంధనలు పొందుపరచాలని 83.3 శాతం మంది ...
నోటి మాటతో చెప్పే తలాక్ కు, భారత్ లోని ముస్లిం మహిళలు వ్యతిరేకం..
Oneindia Telugu
అందుకే!.. రాజ్థాక్రే భార్యను కుక్క కరిచింది
Oneindia Telugu
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే భార్య శర్మిలను వారి పెంపుడు 'బాండ్' కరవడానికి ఓ కారణం ఉందట. అదేంటంటే.. శర్మల ఆ కుక్క తోకను తొక్కడమే. చూసుకోకుండా చేసిన చిన్న తప్పుకు ఆమె తీవ్ర గాయాలపాలు కావాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఇంట్లో పడుకొని ఉన్న పెంపుడు కుక్క 'బాండ్'పై, అటుగా వెళ్తున్న శర్మిల ...
ఠాక్రే భార్యపై కుక్క దాడి.. 65 కుట్లు!సాక్షి
రాజ్ఠాక్రే భార్యను కరిచిన పెంపుడు కుక్కప్రజాశక్తి
షర్మిలకు కుక్క కాటు …65 కుట్లతో ముఖానికి ఆపరేషన్డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే భార్య శర్మిలను వారి పెంపుడు 'బాండ్' కరవడానికి ఓ కారణం ఉందట. అదేంటంటే.. శర్మల ఆ కుక్క తోకను తొక్కడమే. చూసుకోకుండా చేసిన చిన్న తప్పుకు ఆమె తీవ్ర గాయాలపాలు కావాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఇంట్లో పడుకొని ఉన్న పెంపుడు కుక్క 'బాండ్'పై, అటుగా వెళ్తున్న శర్మిల ...
ఠాక్రే భార్యపై కుక్క దాడి.. 65 కుట్లు!
రాజ్ఠాక్రే భార్యను కరిచిన పెంపుడు కుక్క
షర్మిలకు కుక్క కాటు …65 కుట్లతో ముఖానికి ఆపరేషన్
ఆంధ్రజ్యోతి
జైలు శిక్ష చాలు.. చెరో 30 కోట్లు కట్టండి
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్ట్ 19: ఢిల్లీ ఉపహార్ సినిమా థియేటర్ అగ్నిప్రమాదం కేసులో దోషులైన అన్సల్ సోదరులకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. చెరి 30 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అన్సల్ సోదరులైన సుశీల్, గోపాల్లకు న్యాయస్థానం గతంలో చెరి ఏడాది జైలుశిక్ష విధించింది. చెరి 30 కోట్ల రూపాయల జరిమానా మూడు నెలల్లోగా చెల్లిస్తే ...
కోట్లు మా బిడ్డల్ని తిరిగి తెస్తాయా?సాక్షి
ఉహహార్ ఘటనపై సుప్రీం తుది తీర్పు: రూ. 60కోట్లు జరిమానా, అన్సల్ బ్రదర్స్ జైలు శిక్ష ...వెబ్ దునియా
జరిమానాతో సరి..!! ఉపహార్ కేసులో సుప్రీం తీర్పుప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్ట్ 19: ఢిల్లీ ఉపహార్ సినిమా థియేటర్ అగ్నిప్రమాదం కేసులో దోషులైన అన్సల్ సోదరులకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. చెరి 30 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అన్సల్ సోదరులైన సుశీల్, గోపాల్లకు న్యాయస్థానం గతంలో చెరి ఏడాది జైలుశిక్ష విధించింది. చెరి 30 కోట్ల రూపాయల జరిమానా మూడు నెలల్లోగా చెల్లిస్తే ...
కోట్లు మా బిడ్డల్ని తిరిగి తెస్తాయా?
ఉహహార్ ఘటనపై సుప్రీం తుది తీర్పు: రూ. 60కోట్లు జరిమానా, అన్సల్ బ్రదర్స్ జైలు శిక్ష ...
జరిమానాతో సరి..!! ఉపహార్ కేసులో సుప్రీం తీర్పు
సాక్షి
పాక్తో చర్చలు అనుమానమే!
సాక్షి
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్ఎస్ఏ) స్థాయి చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాక్ మొండి పట్టుదలతో చర్చలకు పురిట్లోనే సంధి కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. చర్చల కోసం రేపు ఢిల్లీ వస్తున్న పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ కశ్మీర్ వేర్పాటు నేతలతో భేటీ కావాలనుకోవడంపై ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం ...
చర్చలు పాక్కు ఇష్టం లేదుAndhrabhoomi
చర్చలపై అనిశ్చితిప్రజాశక్తి
పాకిస్తాన్ తీరు ఎన్నటికీ మారదేమో?తెలుగువన్
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్ఎస్ఏ) స్థాయి చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాక్ మొండి పట్టుదలతో చర్చలకు పురిట్లోనే సంధి కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. చర్చల కోసం రేపు ఢిల్లీ వస్తున్న పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ కశ్మీర్ వేర్పాటు నేతలతో భేటీ కావాలనుకోవడంపై ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం ...
చర్చలు పాక్కు ఇష్టం లేదు
చర్చలపై అనిశ్చితి
పాకిస్తాన్ తీరు ఎన్నటికీ మారదేమో?
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ఆ అమ్మాయిలను రేప్ చేసి ఊరేగించండి – పెద్దల తీర్పు
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ఉత్తరప్రదేశ్లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. పోలీసులు సైతం కామాంధులతో కలిసి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఆఖరికి బాధితులు సర్వోన్నత న్యాయం స్థానాన్ని ఆశ్రయించడంతో విషయం కాస్తా వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భాగ్ పట్ జిల్లాలోని ఓ గ్రామంలో జాట్ ...
ఇంకా మరిన్ని »
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ఉత్తరప్రదేశ్లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. పోలీసులు సైతం కామాంధులతో కలిసి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఆఖరికి బాధితులు సర్వోన్నత న్యాయం స్థానాన్ని ఆశ్రయించడంతో విషయం కాస్తా వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భాగ్ పట్ జిల్లాలోని ఓ గ్రామంలో జాట్ ...
沒有留言:
張貼留言