2015年8月23日 星期日

2015-08-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ఘోర రైలు ప్రమాదం: ఎమ్మెల్యేతోపాటు ఆరుగురు మృతి, హెల్ప్‌లైన్ నెంబర్లు   
Oneindia Telugu
అనంతపురం: జిల్లాలోని పెనుకొండ మండలం మడకశిర రైల్వేగేటు వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌రైలు- లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. లెవల్ క్రాసింగ్ వద్ద అదుపుతప్పిన లారీ రైలు హెచ్1 బోగీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాళ్ల లోడుతో లారీ పెనుకొండ నుంచి తాడిపత్రి వెళుతోంది.
రైలుప్రమాదంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మరణం   సాక్షి
రైలును ఢీకొన్న గ్రానైట్ లారీ... ఐదుగురు మృతి.. ఓ ఎమ్మెల్యే కూడా.. ఎక్కడ?   వెబ్ దునియా
అనంతపురం : నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న లారీ...ఆరుగురి మృతి   ఆంధ్రజ్యోతి
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యువకుడి బ్రెయిన్‌డెడ్...! గుండె చెన్నై... కాలేయం విశాఖకు...!! గ్రేట్   
వెబ్ దునియా
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ యువకుడు ఐదుగురిలో తన జీవనాడిని వినిపిస్తూనే ఉన్నాడు. ఆ కుటుంబ సభ్యులు కూడా అతని అవయవదానికి సమ్మతించి వారికి ప్రాణం పోశారు. గుండె చెన్నైకు... కాలేయం విశాఖకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడు గ్రామానికి చెందిన దేవభక్తుని శివరామ్‌ప్రసాద్‌, ...

మృత్యువులోనూ ఐదుగురికి పున ర్జన్మ   సాక్షి
గుండె చెన్నైకి.. కాలేయం విశాఖకు   ఆంధ్రజ్యోతి
విజయవాడలో అవయవదానం   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
టీఎస్‌పీఎస్సీ చాంబర్ స్వాధీనం   
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అధికారులు అక్రమంగా తమ కార్యాలయంలోని చాంబర్‌ను స్వాధీనం చేసుకున్నారంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీసులు ఫిర్యాదు చేశారు. నాంపల్లిలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర విభజనలో భాగంగా ...

సర్వీస్ కమిషన్‌లో చాంబర్ల లొల్లి టి-అసిస్టెంట్ సెక్రటరీ చాంబర్ ఏపీపీఎస్సీ స్వాధీనం   ఆంధ్రజ్యోతి
ఈసారి ఎపి అధికారులు టి.చాంబర్ స్వాధీనం   News Articles by KSR
టిఎస్‌పిఎస్సీలో దస్త్రాలు మాయం   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బెజవాడపై టాటా చూపు!   
సాక్షి
విజయవాడ : టాటా ట్రస్టు అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఎంపీ కేశినేని కోరారు. దీనికి రతన్ టాటా అంగీకరించడంతో టాటా ట్రస్టు తరఫున ప్రతినిధులు ఇక్కడికొచ్చి 1400 మంది యువకులను ఎంపిక చేసి ...

24న విజయవాడకు రతన్‌టాటా   ప్రజాశక్తి
విజయవాడ పార్లమెంట్‌పై టాటా గ్రూప్ ప్రత్యేక శ్రద్ధ   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
'హోదా, ప్యాకేజీ ఇవ్వకుంటే ప్రత్యక్ష యుద్ధమే'   
సాక్షి
కడప ఎడ్యుకేషన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుంటే ఈనెల 25 మధ్యాహ్నం నుంచి వామపక్షాలతో కలిసి ప్రత్యక్ష యుద్ధం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. నాయకులను ఎవరిని కూడా ఎక్కడా తిరగనివ్వమని, రాష్ట్రంలో సీఎంతోపాటు కేంద్ర మంత్రులను కూడా పర్యటనలకు ...

రెండూ: ప్రత్యేక హోదాపై బాబు ప్లాన్! పవన్ కళ్యాణ్ కూడా: పత్తిపాటి   Oneindia Telugu
ప్రత్యేక హోదా కంటే ముందు ప్యాకేజీపైనే ఏపీ సర్కారు దృష్టి.. ఎందుకు?   వెబ్ దునియా
ఏపీకి ప్యాకేజీ, ప్రత్యేక హోదా రెండూ కావాలి: పరకాల   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
అన్ని 7 వార్తల కథనాలు »   


Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
   
విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి   
సాక్షి
రంగారెడ్డి : తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ నినాదాన్ని గతంలో వినిపించి ప్రభుత్వంపై ఉద్యమించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నోరు మెదపకపోవడాన్ని తప్పుబట్టింది. అమరుల త్యాగాల ఫలితంగా నిజాం నిరంకుశపాలన నుంచి తెలంగాణకు విమోచనం కలిగిందని, ...

విమోచనదినాన్ని అధికారికంగా జరపాలి   Andhrabhoomi
విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి – బిజెపి డిమాండ్‌   Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారత్ తో చర్చలకు మేం సిద్దం: పాక్   
Oneindia Telugu
న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్: ఏలాంటి షరతులు లేకుండా భారత్ తో చర్చలు జరపడానికి తాము సిద్దంగా ఉన్నామని పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. పాక్-భారత్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ అధికారికంగా ప్రకటించలేదని అన్నారు. శనివారం ఆయన ఇస్లామాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
చర్చల రద్దు దురదృష్టకరం   ప్రజాశక్తి
ఉఫాలో ఎందుకు లేవనెత్తలేదు?   సాక్షి
పాక్‌తో చర్చలు జరపండి: సీపీఎం   Andhrabhoomi
NTVPOST   
ఆంధ్రజ్యోతి   
తెలుగువన్   
అన్ని 29 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆపరేషన్ అమరావతి : ఇదే చంద్రబాబు సర్కారు లక్ష్యమా?   
వెబ్ దునియా
నవ్యాంధ్ర రాజధాని అమరావతితో పాటు దాని పరిసర గ్రామాల్లో ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆపరేషన్ అమరావతి అనే పేరు కూడా పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటివరకు రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలను సేకరించింది. ఇది సరిపోదని ...

ఇక భూసేక'రణమే'!   Andhrabhoomi
ఒకే కుటుంబం.. 63 ఎకరాలు   ఆంధ్రజ్యోతి
అమరావతిలో ఆపరేషన్   NTVPOST
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబూ! మీ బానిసని కాదు, గల్లా జయదేవ్ రా: పవన్, ఆఫ్టరాల్ కాదు.. మురళీ మోహన్ మాటమిటి   
Oneindia Telugu
పెనుమాక: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ధీటైన కౌంటర్ ఇచ్చారు. ఆదివారం పెనుమాక గ్రామంలో పర్యటన అనంతరం ఆయన మాట్లాడారు. తనను అభివృద్ధికి ఆటంకం కలిగించే వారని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారని, అలాంటి వాటిని అయితే టిడిపికి ఎందుకు మద్దతిస్తానని చెప్పారు. ఆ మాటలు తనను బాధించాయన్నారు. విశాఖలో ...

మురళీ మోహన్ ల్యాండ్ మాట ఏమిటి?   సాక్షి
మురళీ మోహన్ సుప్రీంకు ఎందుకెళ్లారు.. ఆఫ్టరాల్ అనే పదం ఎందుకు వాడానంటే?   వెబ్ దునియా
మురళీమోహన్ తన భూమి కోసం కోర్టుకెళ్ళలేదా?   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉధంపూర్ ఘటన: 'ట్రక్ డ్రైవర్' అరెస్ట్   
సాక్షి
శ్రీనగర్:ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో కాల్పులకు పాల్పడి సజీవంగా పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది నవేద్ యాకుబ్ కు సహకరించిన ట్రక్ డ్రైవర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ అదికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్రక్ డ్రైవర్ ను శుక్రవారం ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 5వ తేదీన ఓ ట్రక్ సహాయంతో భారత్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ...

'ఆ' ట్రక్కు డైవర్‌ను అరెస్ట్ చేశారు   ఆంధ్రజ్యోతి
ట్రక్ డ్రైవర్‌కు 14 రోజుల రిమాండ్   Namasthe Telangana
పాకిస్తాన్ ఉగ్రవాదికి సహకరించిన ట్రక్కు డ్రైవర్ అరెస్టు   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言