2015年8月17日 星期一

2015-08-18 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
బ్యాంకాక్ లో భారీ పేలుడు   
సాక్షి
బ్యాంకాక్: పర్యాటక నగరమైన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ భీకర బాంబు పేలుడుతో దద్దరిల్లింది. నగరం నడిబొడ్డున, వాణిజ్య ప్రాంతంలోని సృష్టికర్త బ్రహ్మదేవుడి ఆలయం సాక్షిగా దుండగులు నెత్తుటేర్లు పారించారు. గుడి ఆవరణలోనే అత్యంత శక్తిమంతమైన బాంబును పేల్చి 27 మందిని బలి తీసుకున్నారు. పేలుడు ధాటికి అక్కడి కార్లు, బైకులు కూడా ...

బ్యాంకాక్‌‌లో బ్రహ్మాలయం వద్ద బాంబు పేలుడు   ఆంధ్రజ్యోతి
బ్యాంకాక్‌లో ఆలయం వద్ద బాంబు పేలుడు: 15మంది మృతి   Oneindia Telugu
బ్యాంకాక్ ప్రార్థనా మందిరంలో పేలుడు... 12 మంది మృతి...   వెబ్ దునియా
ప్రజాశక్తి   
Telugupopular   
తెలుగువన్   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
దుబాయ్ ఎన్నారైలు భారత్ గౌరవం నిలబెట్టారు   
సాక్షి
దుబాయ్: రెండు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ )లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు. మోదీ ప్రసంగాన్ని వినేందుకు 70 వేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. దుబాయ్ లోని క్రికెట్ స్టేడియం జనంతో కిక్కిరిసిపోయింది. దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ప్రవాస ...

దుబాయ్ మినీ భారత్‌లా కనిపిస్తోంది ప్రవాసీలు దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు   ఆంధ్రజ్యోతి
దుబాయ్ మోదీ మూమెంట్.... మినీ భారత్‌ను చూస్తున్నా... మోదీ   వెబ్ దునియా
ఉగ్రవాదం అందరికీ ముప్పే   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గాలిలో రెండు విమానాలు ఢీ: సజీవదహనం   
Oneindia Telugu
శాన్ డీయాగో: ఆకాశంలో ప్రయాణిస్తున్న రెండు విమానాలు ప్రమాదవశాత్తు ఢీకొనడంతో నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదానికి ఇప్పటి వరకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అమెరికా అధికారులు అంటున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో పౌర విమాన శాఖకు చెందిన రెండు విమానాలు బయలుదేరాయి. తరువాత శాన్ డియాగో కౌంటి సమీపంలోని ...

రెండు విమానాలు ఢీ: నలుగురు మృతి   సాక్షి
రెండు విమానాలు ఢీ   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
కూలిపోయిన విమానంలో రూ. 5 కోట్ల నగదు!   
సాక్షి
జకర్తా: ఇండోనేసియా రాజధాని జకర్తాలోని పుపువా ప్రాంతంలో ఆదివారం కూలిపోయిన ఇండోనేసియా విమానంలో రూ. 5 కోట్ల నగదు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం నిధుల్లో 5 కోట్ల నగదును ఇండోనేసియా ప్రభుత్వం పెగునన్ గాన్, బిన్టాంగ్ ప్రాంతంలో నిరుపేద ప్రజలకు పంపిణీ నిమిత్తం నలుగురు రక్షకదళ సిబ్బందితో విమానంలో తీసుకవెళుతుండగా ఈ ...

కూలిన విమానంలో ఐదు లక్షల డాలర్లు   ప్రజాశక్తి
సహాయ చర్యలకు ఆటంకాలు   Namasthe Telangana
మరో ఇండోనేషియా విమానం కూలింది.. 54 మంది దుర్మరణం   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
Teluguwishesh   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
క్షణానికో మాట: ఉగ్రవాది నవేద్‌కు లై డిటెక్టర్ టెస్ట్   
Oneindia Telugu
హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో బిఎస్ఎఫ్ జవాన్లపై దాడికి తెగబడి, గ్రామస్థులను బందీలుగా పట్టుకుని, చివరికి వారి సాహసానికి పట్టుబడ్డ ఉగ్రవాది మహమ్మద్ నవేద్‌ అలియాస్ ఉస్మాన్ ఖాన్‌కు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ఢిల్లీ కోర్టు ఎన్ఐఏకు అనుమతినిచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు పాలీగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని ...

పాక్ ఉగ్రవాదికి లై డిటెక్టర్ పరీక్షలు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


NTVPOST
   
విదేశీ పర్యటన సమయంలో మోడీ నోరు అదుపులో పెట్టుకోవాలి : కాంగ్రెస్   
వెబ్ దునియా
రెండు రోజుల దుబాయ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. సోమరితనం మినహా గత ప్రభుత్వాలు తమకు వారసత్వంగా ఇచ్చిందేమీలేదని ప్రధాని మోడీ యూఏఈ పర్యటనలో పేర్కొనడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి అఫ్జల్ స్పందిస్తూ విదేశీ గడ్డపై ప్రసంగించే సమయంలో ఇతర పార్టీలనుద్దేశించి ...

దుబాయ్‌లో బిజీబిజీగా మోడీ   NTVPOST

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నదిలో ఈతకు వెళ్లి: అమెరికాలో ప్రకాశం జిల్లా తెలుగు విద్యార్థి మృతి   
Oneindia Telugu
ఒంగోలు: అమెరికాలో తెలుగు విద్యార్థి నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలకు చెందిన బాలసురేంద్ర కుమార్ (25) ఎంఎస్ చదివేందుకు టెక్సాస్ వెళ్లాడు. గత నెల 22వ తేదీన అతను టెక్సాస్ వెల్లాడు. స్నేహితులతో కలిసి నదిలో ఈతకు వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ నదిలో మునిగి మృతి చెందాడు. ఈ విషయం తెలిసి ...

అమెరికాలో చీరాల యువకుని మృతి   ప్రజాశక్తి
ప్రమాదవశాత్తు అమెరికాలో తెలుగు యువకుడి మృతి   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
అమెరికాలో 68 మంది భారతీయుల నిర్బంధం   
సాక్షి
వాషింగ్టన్: తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 68 మంది భారతీయులను పట్టుకున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. వీరిలో చాలా మంది పంజాబ్‌కు చెందిన వారు. వాషింగ్టన్‌లోని సియాటల్ నుంచి దేశంలోకి చొరబడుతుండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారందరినీ టకోమాలోని డిటెన్షన్ కేంద్రంలో ఉంచారు.
అమెరికా సియోట్‌లో 68 మంది భారతీయుల అరెస్టు   వెబ్ దునియా
68 మంది భారతీయులను అరెస్ట్ చేసిన USA   Telangana99

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
4. 8 తీవ్రతతో నేపాల్ లో కంపించిన భూమి   
సాక్షి
ఖాట్మాండ్: నేపాల్ లో ఆదివారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.8గా నమోదు అయింది. రాజధాని ఖాట్మాండ్ కు 110 కిలోమీటర్ల దూరంలో దోల్క జిల్లాలో భూకంప కేంద్రం కనుగొన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం కానీ సంభవించలేదని తెలిపారు. అయితే నిన్న నేపాల్ లో రెండు సార్లు ...

కొండను ఢీకొన్న విమానం: 54 మంది మృతి   Oneindia Telugu
నేపాల్‌లో మళ్లీ భూకంపాలు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
లంక పయనం ఎటు?   
సాక్షి
మైకుల రొద...ఫ్లెక్సీల ఆర్భాటం...జాతరను తలపించే ఊరేగింపులు దాదాపు లేకుండా సాగిన శ్రీలంక పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసి సోమవారం పోలింగ్ జరగబోతోంది. ప్రచారార్భాటం లేకపోవడంవల్ల సాధారణ ఓటరు నాడిని పసిగట్టడం కష్టమైందన్న కొందరు పరిశీలకుల మాటల సంగతలా ఉంచి... గత ఎన్నికల్లో ఖర్చు రాసేసిన మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స దేశ ...

లంక పార్లమెంట్‌ ఎన్నికలకు రంగం సిద్ధం   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言