2015年8月29日 星期六

2015-08-30 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
కొలంబో టెస్ట్ : సెంచరీతో భారత్‌ను ఆదుకున్న పుజారా.. భారత్ 292/8   
వెబ్ దునియా
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ను ఓపెనర్ ఛటేశ్వర్ పుజారా, స్పిన్నర్ అమిత్ మిశ్రాలు ఆదుకున్నారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. పుజారా (135 నాటౌట్) సెంచరీతో కదం తొక్కగా, అమిత్ మిశ్రా (59) అర్థ సెంచరీతో కీలకమైన భాగస్వామ్యాన్ని (104 పరుగులు) ...

పుజారా నిలబెట్టాడు!   ఆంధ్రజ్యోతి
పుజారా 'షో'   సాక్షి
ఆదుకున్న పుజారా   ప్రజాశక్తి
thatsCricket Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కొలంబో టెస్టు : 4 ఓవర్లలోనే రెండు వికెట్లు డౌన్.. లంకేయుల అదుర్స్!   
వెబ్ దునియా
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్లకు శ్రీలంక బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. శ్రీలంక, భారత్‌ల మధ్య జరిగే మూడో టెస్టు మ్యాచ్‌ ఆరంభంలోనే లంక బౌలర్లు టీమిండియాకు షాకిచ్చారు. తొలి ఓవర్‌లో భారత ఓపెనర్ లోకేశ్ రాహుల్ (2)ను లంక ఫేసర్ దమ్మిక ప్రసాద్ పెవిలియన్ చేర్చాడు. తొలి ఓవర్‌ను నో బాల్‌తో మొదలుపెట్టిన దమ్మిక ప్రసాద్ ...

వర్షంతో తొలి రోజు ఆట రద్దు   సాక్షి
మూడో టెస్టుకు వర్షం బెడద   Andhrabhoomi
వర్షార్పణం- మూడో టెస్ట్‌లో భారత్‌ 50/2   ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి   
thatsCricket Telugu   
Namasthe Telangana   
అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
మల్లన్న సన్నిధిలో వరలక్ష్మి వ్రతాలు   
సాక్షి
శ్రీశైలం : శైవ మహాక్షేత్రంలో రెండవ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయప్రాంగణంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల నిత్యకల్యాణ మండపం, అక్కమహాదేవి మండపాలలో కలశాలను ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ,గాజులు, జాకెట్‌పీస్‌లతో కలశాన్ని అలంకరించి శాస్త్రోక్త రీతిలో ...

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు   Andhrabhoomi
తెలుగు రాష్ర్టాల్లో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం...   ఆంధ్రజ్యోతి
శుక్రవారమే వరలక్ష్మీ వ్రతం.. ఎలా పూజ చేయాలో తెలుసా?   వెబ్ దునియా
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆడి పాడిన టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌   
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్‌, ఆగస్టు 27 : ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ న్యూయార్క్‌లో ఆడి, పాడారు. జెల్సా కంపెనీ స్పాన్సర్‌ చేసిన ఓ కార్యక్రమంలో దుమ్ము రేపింది. కరేబియన్‌ యాసలో సెరెనా పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. నాలుగైదు రోజుల్లో యూఎస్‌లో ఓపెన్‌ ఉన్నా పట్టించుకోకుండా సెరెనా నైట్‌ క్లబ్‌ల్లో తిరగడంపై విమర్శలు ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి
   
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ చైనాకు తొలి స్వర్ణం   
Andhrabhoomi
బీజింగ్, ఆగస్టు 28: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌కు ఆతిథ్యమిస్తున్నప్పటికీ మొదటి ఆరు రోజుల్లో ఒక్క స్వర్ణం కూడా దక్కకపోవడంతో నిరాశ చెందిన చైనాకు శుక్రవారం ఊరట లభించింది. మహిళల 20 మీటర్ల నడకలో హాంగ్ లియూ లక్ష్యాన్ని ఒక గంట, 27.45 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని అందుకుంది. చైనాకే చెందిన జువూ జిలీ సెకనులో పదో శాతం ...

తిరుగులేని బోల్ట్   సాక్షి
బంగారు బుల్లోడు   ఆంధ్రజ్యోతి
నాలుగోసారి 200మీ.లో బోల్ట్‌కు మళ్లీ స్వర్ణం   ప్రజాశక్తి

అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అంకాపూర్‌ను సందర్శించిన ఎర్రవల్లి రైతులు   
Andhrabhoomi
ఆర్మూర్, ఆగస్టు 28: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల ఆదర్శ గ్రామమైన అంకాపూర్‌ను మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగ్‌దేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వగ్రామమైన ఎర్రవల్లి రైతులు నాలుగు బస్సుల్లో అంకాపూర్‌కు వచ్చి పంటలను పరిశీలించారు. గజ్వేల్ ...

కెసిఆర్ గ్రామస్థులకు అంకాపూర్ ఆదర్శం   Oneindia Telugu
ఆదర్శం.. అంకాపూర్‌…   Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
అంకాపూర్‌ను సందర్శించిన ఎర్రవల్లి వాసులు   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం   
సాక్షి
నాగోలు (హైదరాబాద్) : మానసిక పరిస్థితి సరిగా లేని ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా చండూరు మండలం గుండ్లపల్లికి చెందిన ఓ కుటుంబం 4 సంవత్సరాల క్రితం బ్రతుకుదెరువు కోసం నగరానికి వచ్చి హస్తినాపురం ...

మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు ఆటో డ్రైవర్ల అత్యాచారం   Oneindia Telugu
మతిస్థిమితంలేని బాలికపై ఆటో‌డ్రైవర్ల అత్యాచారం   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'రియో' టికెట్ దక్కింది   
సాక్షి
న్యూఢిల్లీ : మూడున్నర దశాబ్దాల నిరీక్షణ ముగిసింది. భారత మహిళల హాకీ జట్టు అధికారికంగా రియో ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది. లండన్‌లో జరుగుతున్న యూరో హాకీ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత పొందిన ఇంగ్లండ్, నెదర్లాండ్స్ జట్లు ఫైనల్‌కు చేరడంతో భారత్‌కు మార్గం సుగమమైంది. గత నెలలో బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ ...

ఫలించిన మహిళా హాకీ నిరీక్షణ.. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు అర్హత   ఆంధ్రజ్యోతి
36 ఏండ్ల తర్వాత విశ్వ వేదికకు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి   
ప్రజాశక్తి
అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. తిరుపతి నుంచి హిందుపురం వెళ్తున్న స్కార్పియో గురువారం తెల్లవారుజామున దేవిరెడ్డిపల్లి సమీపంలో అదుపు తప్పి చింతచెట్టును ఢకొీంది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న పాండురంగ రవి(55) అక్కడికక్కడే మృతి ...

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. మృత్యు ఒడికి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు   
సాక్షి
డర్బన్ : కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (48 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులకు తోడు బౌలర్లు సమయోచితంగా రాణించడంతో బుధవారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సఫారీ జట్టు 2-1తో సొంతం చేసుకుంది. కింగ్స్‌మీడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ...

సిరీస్‌ దక్షిణాఫ్రికా వశం   ఆంధ్రజ్యోతి
12 ఏళ్ల సౌరభ్ రికార్డుని బద్దలు కొట్టిన డీవిలియర్స్   thatsCricket Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言