2015年8月21日 星期五

2015-08-22 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
లంక ప్రధానిగా రణిల్ ప్రమాణం   
సాక్షి
కొలంబో: శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన రణిల్ నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ( యూఎన్‌పీ)కి దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన సారథ్యంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) కూడా మద్దతు పలకడంతో రణిల్ జాతీయ సమైక్య ప్రభుత్వాన్ని స్థాపించారు.
శ్రీలంక ప్రధానిగా విక్రమ్ సింఘే ప్రమాణం   Andhrabhoomi
నాల్గోసారి లంక ప్రధానిగా రనిల్, మోడీ అభినందన   Oneindia Telugu
ప్రధానిగా విక్రమసింఘే ప్రమాణ స్వీకారం   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
న్యూయార్క్‌ పాఠశాలలో పేలుడు   
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్‌, ఆగస్టు 21 : న్యూయార్క్‌లోని ఓ పాఠశాలలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్కూల్‌లోని పై అంతస్తులో పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గ్యాస్‌ పైపు లీకేజీవల్ల పేలుడు జరిగినట్లు అధికారులు భావించారు. అయితే తనిఖీలో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలుడు ...

న్యూయార్క్ హై స్కూల్ లో పేలుడు   Oneindia Telugu
న్యూయార్క్ లో పేలుడు   సాక్షి
అమెరికాలో ఓ స్కూ‌ల్ లో పేలిన బాంబు   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
అనుమానాస్పదం: అమెరికాలో తెలుగు యువకుడు మృతి   
Oneindia Telugu
న్యూయార్క్/హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌కు చెందిన రవితేజారెడ్డి స్విమ్మింగ్ చేస్తూ మృతి చెందినట్లు శుక్రవారం అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో రవితేజా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజారెడ్డి అమెరికాలోని అక్రాన్ స్టార్‌స్పేస్ ...

ఉప్పల్ చేరుకున్న రవితేజారెడ్డి మృతదేహం   సాక్షి
అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి   ఆంధ్రజ్యోతి
అమెరికాలో తెలుగు విద్యార్ది మృతి   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అలాంటి వారి కోసం.. కళ్లకు గంతలు కట్టుకుని.. దుస్తులు తీసేసి..? (వీడియో)   
వెబ్ దునియా
ఈటింగ్ డిజాస్టర్, ఆత్మ గౌరవ సమస్యలతో బాధపడే వారి కోసం ఓ యువతి వినూత్న నిరసన చేపట్టింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా నిలిచింది. లండన్లో నిత్యం బిజీగా ఉండే పికాడలి సర్కస్ సెంటర్‌కు వచ్చిన జే వెస్ట్ అనే యువతి చకచకా కళ్లకు గంతలు కట్టుకుంది. ఒంటిపైనున్న దుస్తులు తీసేసి, పక్కనే "ఈటింగ్ డిజాస్టర్, ఆత్మ గౌరవ సమస్యలతో బాధపడుతున్నారో వారి ...

దుస్తులు విప్పేస్తూ లండన్ వీధిలో..   సాక్షి
మెసేజ్: వీధిలో దుస్తులిప్పేసిన యువతి(వీడియో)   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


NTVPOST
   
యుద్ధానికి సిద్ధంగా వుండండి..!   
ప్రజాశక్తి
ప్యాంగ్యాంగ్‌: శుక్రవారం సాయంత్రం 5 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) నుండి యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సరిహద్దుల వద్ద సర్వసన్నద్ధంగా వుండాలని ఉత్తర కొరియా (డిపిఆర్‌కె) అధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌ తమ సైనికదళాలను ఆదేశించారని అధికార కెసిఎన్‌ఎ వార్తా సంస్థ వెల్లడించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన పాలక వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా కేంద్ర ...

కయ్యానికి కాలు దువ్వుతున్న కొరియా   NTVPOST
కొరియా దేశాల్లో ఉద్రిక్తత: యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సైన్యానికి పిలుపు   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
1945లో తప్పిపోయిన నాజీ బంగారు రైలు దొరికింది..!   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏడు దశాబ్దాల క్రితం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తుపాకులు, భారీ బంగారు నిధితో బయల్దేరి మార్గమధ్యంలో మాయమైన నాజీ రైలుని కనుగొన్నామని ఇద్దరు వేటగాళ్లు ప్రకటించారు. 1945లో హంగేరీ నుంచి జర్మనీలోని బెర్లిన్‌కు ఒక రైలు బయల్దేరింది. హిట్లర్ నాజీ సైనికులు ఈ రైలులో భారీఎత్తున తుపాకులు, పారిశ్రామిక పరికరాలు, వజ్రాలు, టన్నుల ...

నాజీ బంగారు రైలు లభ్యం?   సాక్షి
హిట్లర్ బంగారు రైలు దొరికిందా ?   Telugu Times (పత్రికా ప్రకటన)
అదృశ్యమైన బంగారు రైలు ఆచూకీ లభ్యం!   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పుష్కరాల ఫొటోగ్రఫీ విజేతల ప్రకటన   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ : గోదావరి పుష్కరాల సందర్భంగా గ్లోబ ల్‌ హిందూ హెరిటేజ్‌ ఫౌండేషన్‌, సేవ్‌ టెంపుల్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మహా పుష్కరాల ఫొటోగ్రఫీ పోటీ-2015' విజేతలను సంస్థ అధ్యక్షు డు వెలగపూడి ప్రకాశరావు, ప్రచారకర్త గజల్‌ శ్రీనివాస్‌ శుక్రవారం ప్రకటించారు. రాహుల్‌(మహబూబ్‌నగర్‌)కు ప్రథమ బహుమతి, సురేష్‌(మంచిర్యాల)కు ద్వితీయ బహుమతి, ...

సేవ్ టెంపుల్స్ గోదావరి మహా పుష్కరాల ఫొటోగ్రఫీ కాంటెస్ట్ విజేతల ప్రకటన   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వట్టిదే, భూమికి ఆస్టరాయిడ్ ప్రమాదం లేదు: నాసా   
Oneindia Telugu
వాషింగ్టన్: వచ్చే నెలలో (సెప్టెంబర్) భూమిని ఆస్టరాయిడ్‌లు (గ్రహశకలం) ఢీకొంటుందనే ప్రచారం జరుగుతోంది. దీని పైన నాసా స్పందించింది. ప్రమాదకరమైన ఆస్టరాయిడ్లు భూమిని తాకే అవకాశాలు రానున్న వంద ఏళ్లలో 0.01 శాతం మాత్రమే ఉందని చెప్పారు. సెప్టెంబర్ నెల 15, 28 తేదీల మధ్య కాలంలో భారీ గ్రహశకలం ఒకటి భూమిని తాకి పెద్ద ఎత్తున విధ్వంసం ...

గ్రహ శకలంతో ముప్పు లేదు : నాసా   Telugu Times (పత్రికా ప్రకటన)
ఆ కథనాలన్నీ నిరాధారమైనవే!   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రూ. 20లక్షలు ఖర్చుచేసి పిల్లికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్   
Oneindia Telugu
న్యూయార్క్: ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లిని కాపాడుకునేందుకు ఓ దంపతులు భారీ మొత్తం ఖర్చు చేశారు. కుటుంబంలో భాగంగా ఉన్న ఆ పిల్లి ఒక్కసారిగా అనారోగ్యం పాలవడంతో ఆందోళన చెందిన వారు డబ్బుల గురించి ఆలోచించలేదు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్ అందించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన అండ్రే డోన్సియార్ ...

పిల్లికి మూత్రపిండాలు దానం... శస్త్ర చికిత్సకు రూ. 19 లక్షలు ఖర్చు..   వెబ్ దునియా
పిల్లి ఆపరేషన్‌కు రూ. 19 లక్షలు!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
చాదర్‌ఘాట్‌లో చైన్ స్నాచింగ్   
సాక్షి
హైదరాబాద్: నల్లగొండ చౌరస్తా ఫ్లై ఓవర్ మీదుగా భార్యభర్తలు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గొలుసు తెంపుకొని పరారైన ఘటన హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. సీఐ పి.సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం మలక్‌పేటలోని 'బి' క్వార్టర్‌కు చెందిన వర్ధనమ్మ (52), భర్త శ్రీనివాస్ మంగళవారం ...

తెగబడ్డ చైన్‌స్నాచర్లు   Andhrabhoomi
దొంగలు దొరికేనా?: నిలకడగా చైన్‌స్నాచర్ల దాడిలో గాయపడ్డ మహిళ ఆరోగ్యం   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言