సాక్షి
లంక ప్రధానిగా రణిల్ ప్రమాణం
సాక్షి
కొలంబో: శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన రణిల్ నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ( యూఎన్పీ)కి దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన సారథ్యంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్ఎల్ఎఫ్పీ) కూడా మద్దతు పలకడంతో రణిల్ జాతీయ సమైక్య ప్రభుత్వాన్ని స్థాపించారు.
శ్రీలంక ప్రధానిగా విక్రమ్ సింఘే ప్రమాణంAndhrabhoomi
నాల్గోసారి లంక ప్రధానిగా రనిల్, మోడీ అభినందనOneindia Telugu
ప్రధానిగా విక్రమసింఘే ప్రమాణ స్వీకారంప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో: శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన రణిల్ నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ( యూఎన్పీ)కి దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన సారథ్యంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్ఎల్ఎఫ్పీ) కూడా మద్దతు పలకడంతో రణిల్ జాతీయ సమైక్య ప్రభుత్వాన్ని స్థాపించారు.
శ్రీలంక ప్రధానిగా విక్రమ్ సింఘే ప్రమాణం
నాల్గోసారి లంక ప్రధానిగా రనిల్, మోడీ అభినందన
ప్రధానిగా విక్రమసింఘే ప్రమాణ స్వీకారం
Oneindia Telugu
న్యూయార్క్ పాఠశాలలో పేలుడు
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్, ఆగస్టు 21 : న్యూయార్క్లోని ఓ పాఠశాలలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్కూల్లోని పై అంతస్తులో పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గ్యాస్ పైపు లీకేజీవల్ల పేలుడు జరిగినట్లు అధికారులు భావించారు. అయితే తనిఖీలో గ్యాస్ పైప్లైన్ పేలుడు ...
న్యూయార్క్ హై స్కూల్ లో పేలుడుOneindia Telugu
న్యూయార్క్ లో పేలుడుసాక్షి
అమెరికాలో ఓ స్కూల్ లో పేలిన బాంబుప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్, ఆగస్టు 21 : న్యూయార్క్లోని ఓ పాఠశాలలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్కూల్లోని పై అంతస్తులో పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గ్యాస్ పైపు లీకేజీవల్ల పేలుడు జరిగినట్లు అధికారులు భావించారు. అయితే తనిఖీలో గ్యాస్ పైప్లైన్ పేలుడు ...
న్యూయార్క్ హై స్కూల్ లో పేలుడు
న్యూయార్క్ లో పేలుడు
అమెరికాలో ఓ స్కూల్ లో పేలిన బాంబు
సాక్షి
అనుమానాస్పదం: అమెరికాలో తెలుగు యువకుడు మృతి
Oneindia Telugu
న్యూయార్క్/హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్కు చెందిన రవితేజారెడ్డి స్విమ్మింగ్ చేస్తూ మృతి చెందినట్లు శుక్రవారం అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో రవితేజా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజారెడ్డి అమెరికాలోని అక్రాన్ స్టార్స్పేస్ ...
ఉప్పల్ చేరుకున్న రవితేజారెడ్డి మృతదేహంసాక్షి
అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతిఆంధ్రజ్యోతి
అమెరికాలో తెలుగు విద్యార్ది మృతిNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్/హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్కు చెందిన రవితేజారెడ్డి స్విమ్మింగ్ చేస్తూ మృతి చెందినట్లు శుక్రవారం అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో రవితేజా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజారెడ్డి అమెరికాలోని అక్రాన్ స్టార్స్పేస్ ...
ఉప్పల్ చేరుకున్న రవితేజారెడ్డి మృతదేహం
అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
అమెరికాలో తెలుగు విద్యార్ది మృతి
వెబ్ దునియా
అలాంటి వారి కోసం.. కళ్లకు గంతలు కట్టుకుని.. దుస్తులు తీసేసి..? (వీడియో)
వెబ్ దునియా
ఈటింగ్ డిజాస్టర్, ఆత్మ గౌరవ సమస్యలతో బాధపడే వారి కోసం ఓ యువతి వినూత్న నిరసన చేపట్టింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా నిలిచింది. లండన్లో నిత్యం బిజీగా ఉండే పికాడలి సర్కస్ సెంటర్కు వచ్చిన జే వెస్ట్ అనే యువతి చకచకా కళ్లకు గంతలు కట్టుకుంది. ఒంటిపైనున్న దుస్తులు తీసేసి, పక్కనే "ఈటింగ్ డిజాస్టర్, ఆత్మ గౌరవ సమస్యలతో బాధపడుతున్నారో వారి ...
దుస్తులు విప్పేస్తూ లండన్ వీధిలో..సాక్షి
మెసేజ్: వీధిలో దుస్తులిప్పేసిన యువతి(వీడియో)Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఈటింగ్ డిజాస్టర్, ఆత్మ గౌరవ సమస్యలతో బాధపడే వారి కోసం ఓ యువతి వినూత్న నిరసన చేపట్టింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా నిలిచింది. లండన్లో నిత్యం బిజీగా ఉండే పికాడలి సర్కస్ సెంటర్కు వచ్చిన జే వెస్ట్ అనే యువతి చకచకా కళ్లకు గంతలు కట్టుకుంది. ఒంటిపైనున్న దుస్తులు తీసేసి, పక్కనే "ఈటింగ్ డిజాస్టర్, ఆత్మ గౌరవ సమస్యలతో బాధపడుతున్నారో వారి ...
దుస్తులు విప్పేస్తూ లండన్ వీధిలో..
మెసేజ్: వీధిలో దుస్తులిప్పేసిన యువతి(వీడియో)
NTVPOST
యుద్ధానికి సిద్ధంగా వుండండి..!
ప్రజాశక్తి
ప్యాంగ్యాంగ్: శుక్రవారం సాయంత్రం 5 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) నుండి యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సరిహద్దుల వద్ద సర్వసన్నద్ధంగా వుండాలని ఉత్తర కొరియా (డిపిఆర్కె) అధినేత కిమ్జోంగ్ ఉన్ తమ సైనికదళాలను ఆదేశించారని అధికార కెసిఎన్ఎ వార్తా సంస్థ వెల్లడించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన పాలక వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా కేంద్ర ...
కయ్యానికి కాలు దువ్వుతున్న కొరియాNTVPOST
కొరియా దేశాల్లో ఉద్రిక్తత: యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సైన్యానికి పిలుపువెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ప్యాంగ్యాంగ్: శుక్రవారం సాయంత్రం 5 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) నుండి యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సరిహద్దుల వద్ద సర్వసన్నద్ధంగా వుండాలని ఉత్తర కొరియా (డిపిఆర్కె) అధినేత కిమ్జోంగ్ ఉన్ తమ సైనికదళాలను ఆదేశించారని అధికార కెసిఎన్ఎ వార్తా సంస్థ వెల్లడించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన పాలక వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా కేంద్ర ...
కయ్యానికి కాలు దువ్వుతున్న కొరియా
కొరియా దేశాల్లో ఉద్రిక్తత: యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సైన్యానికి పిలుపు
Oneindia Telugu
1945లో తప్పిపోయిన నాజీ బంగారు రైలు దొరికింది..!
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏడు దశాబ్దాల క్రితం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తుపాకులు, భారీ బంగారు నిధితో బయల్దేరి మార్గమధ్యంలో మాయమైన నాజీ రైలుని కనుగొన్నామని ఇద్దరు వేటగాళ్లు ప్రకటించారు. 1945లో హంగేరీ నుంచి జర్మనీలోని బెర్లిన్కు ఒక రైలు బయల్దేరింది. హిట్లర్ నాజీ సైనికులు ఈ రైలులో భారీఎత్తున తుపాకులు, పారిశ్రామిక పరికరాలు, వజ్రాలు, టన్నుల ...
నాజీ బంగారు రైలు లభ్యం?సాక్షి
హిట్లర్ బంగారు రైలు దొరికిందా ?Telugu Times (పత్రికా ప్రకటన)
అదృశ్యమైన బంగారు రైలు ఆచూకీ లభ్యం!Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏడు దశాబ్దాల క్రితం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తుపాకులు, భారీ బంగారు నిధితో బయల్దేరి మార్గమధ్యంలో మాయమైన నాజీ రైలుని కనుగొన్నామని ఇద్దరు వేటగాళ్లు ప్రకటించారు. 1945లో హంగేరీ నుంచి జర్మనీలోని బెర్లిన్కు ఒక రైలు బయల్దేరింది. హిట్లర్ నాజీ సైనికులు ఈ రైలులో భారీఎత్తున తుపాకులు, పారిశ్రామిక పరికరాలు, వజ్రాలు, టన్నుల ...
నాజీ బంగారు రైలు లభ్యం?
హిట్లర్ బంగారు రైలు దొరికిందా ?
అదృశ్యమైన బంగారు రైలు ఆచూకీ లభ్యం!
వెబ్ దునియా
పుష్కరాల ఫొటోగ్రఫీ విజేతల ప్రకటన
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ : గోదావరి పుష్కరాల సందర్భంగా గ్లోబ ల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మహా పుష్కరాల ఫొటోగ్రఫీ పోటీ-2015' విజేతలను సంస్థ అధ్యక్షు డు వెలగపూడి ప్రకాశరావు, ప్రచారకర్త గజల్ శ్రీనివాస్ శుక్రవారం ప్రకటించారు. రాహుల్(మహబూబ్నగర్)కు ప్రథమ బహుమతి, సురేష్(మంచిర్యాల)కు ద్వితీయ బహుమతి, ...
సేవ్ టెంపుల్స్ గోదావరి మహా పుష్కరాల ఫొటోగ్రఫీ కాంటెస్ట్ విజేతల ప్రకటనవెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ : గోదావరి పుష్కరాల సందర్భంగా గ్లోబ ల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మహా పుష్కరాల ఫొటోగ్రఫీ పోటీ-2015' విజేతలను సంస్థ అధ్యక్షు డు వెలగపూడి ప్రకాశరావు, ప్రచారకర్త గజల్ శ్రీనివాస్ శుక్రవారం ప్రకటించారు. రాహుల్(మహబూబ్నగర్)కు ప్రథమ బహుమతి, సురేష్(మంచిర్యాల)కు ద్వితీయ బహుమతి, ...
సేవ్ టెంపుల్స్ గోదావరి మహా పుష్కరాల ఫొటోగ్రఫీ కాంటెస్ట్ విజేతల ప్రకటన
Oneindia Telugu
వట్టిదే, భూమికి ఆస్టరాయిడ్ ప్రమాదం లేదు: నాసా
Oneindia Telugu
వాషింగ్టన్: వచ్చే నెలలో (సెప్టెంబర్) భూమిని ఆస్టరాయిడ్లు (గ్రహశకలం) ఢీకొంటుందనే ప్రచారం జరుగుతోంది. దీని పైన నాసా స్పందించింది. ప్రమాదకరమైన ఆస్టరాయిడ్లు భూమిని తాకే అవకాశాలు రానున్న వంద ఏళ్లలో 0.01 శాతం మాత్రమే ఉందని చెప్పారు. సెప్టెంబర్ నెల 15, 28 తేదీల మధ్య కాలంలో భారీ గ్రహశకలం ఒకటి భూమిని తాకి పెద్ద ఎత్తున విధ్వంసం ...
గ్రహ శకలంతో ముప్పు లేదు : నాసాTelugu Times (పత్రికా ప్రకటన)
ఆ కథనాలన్నీ నిరాధారమైనవే!Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: వచ్చే నెలలో (సెప్టెంబర్) భూమిని ఆస్టరాయిడ్లు (గ్రహశకలం) ఢీకొంటుందనే ప్రచారం జరుగుతోంది. దీని పైన నాసా స్పందించింది. ప్రమాదకరమైన ఆస్టరాయిడ్లు భూమిని తాకే అవకాశాలు రానున్న వంద ఏళ్లలో 0.01 శాతం మాత్రమే ఉందని చెప్పారు. సెప్టెంబర్ నెల 15, 28 తేదీల మధ్య కాలంలో భారీ గ్రహశకలం ఒకటి భూమిని తాకి పెద్ద ఎత్తున విధ్వంసం ...
గ్రహ శకలంతో ముప్పు లేదు : నాసా
ఆ కథనాలన్నీ నిరాధారమైనవే!
Oneindia Telugu
రూ. 20లక్షలు ఖర్చుచేసి పిల్లికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్
Oneindia Telugu
న్యూయార్క్: ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లిని కాపాడుకునేందుకు ఓ దంపతులు భారీ మొత్తం ఖర్చు చేశారు. కుటుంబంలో భాగంగా ఉన్న ఆ పిల్లి ఒక్కసారిగా అనారోగ్యం పాలవడంతో ఆందోళన చెందిన వారు డబ్బుల గురించి ఆలోచించలేదు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్ అందించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్కు చెందిన అండ్రే డోన్సియార్ ...
పిల్లికి మూత్రపిండాలు దానం... శస్త్ర చికిత్సకు రూ. 19 లక్షలు ఖర్చు..వెబ్ దునియా
పిల్లి ఆపరేషన్కు రూ. 19 లక్షలు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లిని కాపాడుకునేందుకు ఓ దంపతులు భారీ మొత్తం ఖర్చు చేశారు. కుటుంబంలో భాగంగా ఉన్న ఆ పిల్లి ఒక్కసారిగా అనారోగ్యం పాలవడంతో ఆందోళన చెందిన వారు డబ్బుల గురించి ఆలోచించలేదు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్ అందించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్కు చెందిన అండ్రే డోన్సియార్ ...
పిల్లికి మూత్రపిండాలు దానం... శస్త్ర చికిత్సకు రూ. 19 లక్షలు ఖర్చు..
పిల్లి ఆపరేషన్కు రూ. 19 లక్షలు!
సాక్షి
చాదర్ఘాట్లో చైన్ స్నాచింగ్
సాక్షి
హైదరాబాద్: నల్లగొండ చౌరస్తా ఫ్లై ఓవర్ మీదుగా భార్యభర్తలు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గొలుసు తెంపుకొని పరారైన ఘటన హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. సీఐ పి.సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం మలక్పేటలోని 'బి' క్వార్టర్కు చెందిన వర్ధనమ్మ (52), భర్త శ్రీనివాస్ మంగళవారం ...
తెగబడ్డ చైన్స్నాచర్లుAndhrabhoomi
దొంగలు దొరికేనా?: నిలకడగా చైన్స్నాచర్ల దాడిలో గాయపడ్డ మహిళ ఆరోగ్యంOneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: నల్లగొండ చౌరస్తా ఫ్లై ఓవర్ మీదుగా భార్యభర్తలు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గొలుసు తెంపుకొని పరారైన ఘటన హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. సీఐ పి.సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం మలక్పేటలోని 'బి' క్వార్టర్కు చెందిన వర్ధనమ్మ (52), భర్త శ్రీనివాస్ మంగళవారం ...
తెగబడ్డ చైన్స్నాచర్లు
దొంగలు దొరికేనా?: నిలకడగా చైన్స్నాచర్ల దాడిలో గాయపడ్డ మహిళ ఆరోగ్యం
沒有留言:
張貼留言