వెబ్ దునియా
చిలుకా...! తిట్టవే... నిజమూ తేల్చవే...!! ప్రాధేయపడ్డ పోలీసులు.. ఎక్కడ?
వెబ్ దునియా
చిలుకతో తిట్టిస్తున్నాడని.. ఒకరు.. అయ్యయ్యో.. చిలుక పలుకులే తప్ప దానికేపాపం తెలియదని మరొకరు. ఇద్దరు పోలీస్ స్టేషన్లో పంచాయితీ పెట్టారు. చిలుకతో నిజం చెప్పించలేక పోలీసుల తలప్రాణం తోక్కొచ్చింది. ఎందుకు వచ్చిన గొడవ అంటూ చిలుకను అటవీశాఖ అధికారులకు అప్పగించాలని నిర్ణయించారు. ఇంతకీ చిలుక తిట్టిందా..? ఎక్కడ..? మహారాష్ట్రలోని చంద్రపూర్ ...
బూతులు తిడుతున్న చిలుక: కేసు, సమన్లుOneindia Telugu
ఆ చిలుక నన్ను బండబూతులు తిడుతోంది..సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చిలుకతో తిట్టిస్తున్నాడని.. ఒకరు.. అయ్యయ్యో.. చిలుక పలుకులే తప్ప దానికేపాపం తెలియదని మరొకరు. ఇద్దరు పోలీస్ స్టేషన్లో పంచాయితీ పెట్టారు. చిలుకతో నిజం చెప్పించలేక పోలీసుల తలప్రాణం తోక్కొచ్చింది. ఎందుకు వచ్చిన గొడవ అంటూ చిలుకను అటవీశాఖ అధికారులకు అప్పగించాలని నిర్ణయించారు. ఇంతకీ చిలుక తిట్టిందా..? ఎక్కడ..? మహారాష్ట్రలోని చంద్రపూర్ ...
బూతులు తిడుతున్న చిలుక: కేసు, సమన్లు
ఆ చిలుక నన్ను బండబూతులు తిడుతోంది..
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీని విస్మరించారు.. ఎన్నికల కోసం బీహార్కు ప్యాకేజీ : ఏచూరీ
వెబ్ దునియా
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని బీజేపీ విస్మరించిందని, కానీ, మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్నందున బీహార్కు ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. బీహార్ రాష్ట్రానికి ప్రధాని మోడీ రూ.1.25 ...
'రాష్ట్ర ముఖచిత్రం మారడం ఖాయం'సాక్షి
బీహార్ వేరు, ఏపీ వేరు: చంద్రబాబు పర్యటనలో స్పష్టత వచ్చేనా?Oneindia Telugu
బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్యాకేజీ: సీతారాం ఏచూరిఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
Andhrabhoomi
NTVPOST
అన్ని 28 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని బీజేపీ విస్మరించిందని, కానీ, మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్నందున బీహార్కు ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. బీహార్ రాష్ట్రానికి ప్రధాని మోడీ రూ.1.25 ...
'రాష్ట్ర ముఖచిత్రం మారడం ఖాయం'
బీహార్ వేరు, ఏపీ వేరు: చంద్రబాబు పర్యటనలో స్పష్టత వచ్చేనా?
బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్యాకేజీ: సీతారాం ఏచూరి
సాక్షి
శుభ్రా సంగీత ప్రేమికురాలిగా గుర్తుండిపోతారు
సాక్షి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి, ప్రముఖ రవీంద్ర సంగీత గాయని శుభ్రా ముఖర్జీ(74) మంగళవారం ఉదయం 10.51 గంటలకు ఇక్కడి ఆర్మీ రీసెర్చ్అండ్ రిఫరల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. 11 రోజుల కిందట శ్వాస సంబంధమైన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు ఐసీయూలో చికిత్స అందించారు. శుభ్రా ...
ప్రణబ్ సతీమణి మృతిప్రజాశక్తి
ప్రణబ్ సతీమణి 'సువ్రా' గురించి తెలియని విషయాలుOneindia Telugu
శుభ్రాముఖర్జీ మృతికి మమత సంతాపంఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
NTVPOST
Namasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి, ప్రముఖ రవీంద్ర సంగీత గాయని శుభ్రా ముఖర్జీ(74) మంగళవారం ఉదయం 10.51 గంటలకు ఇక్కడి ఆర్మీ రీసెర్చ్అండ్ రిఫరల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. 11 రోజుల కిందట శ్వాస సంబంధమైన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు ఐసీయూలో చికిత్స అందించారు. శుభ్రా ...
ప్రణబ్ సతీమణి మృతి
ప్రణబ్ సతీమణి 'సువ్రా' గురించి తెలియని విషయాలు
శుభ్రాముఖర్జీ మృతికి మమత సంతాపం
Oneindia Telugu
సుప్రీం కోర్టును పేల్చేస్తాం: బెదిరింపు మెయిల్
Oneindia Telugu
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో బాంబులు పెట్టి పేల్చేస్తామని గుర్తు తెలియని నిందితులు బెదిరింపు లేఖ పంపించారు. గుర్తు తెలియని ఒక ఈ -మెయిల్ ఐడి నుండి బెదిరింపు లేఖ వచ్చిందని పోలీసు అధికారులు అంటున్నారు. మంగళవారం సుప్రీం కోర్టులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టులోకి వెలుతున్న వారిని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి ...
సుప్రీంకోర్టును పేల్చేస్తాంసాక్షి
సుప్రీం కోర్టును పేల్చేస్తాం: బెదిరింపు లేఖతో అలెర్టైన ఢిల్లీ పోలీసులువెబ్ దునియా
సుప్రీం కోర్టుకు బెదిరింపు మెయిల్ కోర్టు...న్యాయమూర్తులకు పటిష్ట భద్రతఆంధ్రజ్యోతి
Andhrabhoomi
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో బాంబులు పెట్టి పేల్చేస్తామని గుర్తు తెలియని నిందితులు బెదిరింపు లేఖ పంపించారు. గుర్తు తెలియని ఒక ఈ -మెయిల్ ఐడి నుండి బెదిరింపు లేఖ వచ్చిందని పోలీసు అధికారులు అంటున్నారు. మంగళవారం సుప్రీం కోర్టులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టులోకి వెలుతున్న వారిని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి ...
సుప్రీంకోర్టును పేల్చేస్తాం
సుప్రీం కోర్టును పేల్చేస్తాం: బెదిరింపు లేఖతో అలెర్టైన ఢిల్లీ పోలీసులు
సుప్రీం కోర్టుకు బెదిరింపు మెయిల్ కోర్టు...న్యాయమూర్తులకు పటిష్ట భద్రత
సాక్షి
మిశ్రాకు ధ్యాన్చంద్ పురస్కారం
సాక్షి
న్యూఢిల్లీ : డేవిస్ కప్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ ఎస్పీ మిశ్రాకు ఈ ఏడాది ధ్యాన్చంద్ పురస్కారం లభించింది. ఆయనతో పాటు వాలీబాల్ మాజీ కెప్టెన్ నాయర్, హాకీ జట్టు మాజీ గోల్కీపర్ రోమియో జేమ్స్లను కూడా ఈ పురస్కారం వరించనుంది. 60 మంది జాబితాలో నుంచి ఈ ముగ్గురిని షార్ట్లిస్ట్ చేసిన కమిటీ క్రీడాశాఖకు పేర్లను పంపింది. తమ క్రీడా విభాగాల్లో ...
ధ్యాన్ చంద్ అవార్డు రేసులో మిశ్రా, నాయర్, జేమ్స్Andhrabhoomi
ధ్యాన్చంద్ అవార్డుకు మిశ్రా, నాయర్, జేమ్స్ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : డేవిస్ కప్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ ఎస్పీ మిశ్రాకు ఈ ఏడాది ధ్యాన్చంద్ పురస్కారం లభించింది. ఆయనతో పాటు వాలీబాల్ మాజీ కెప్టెన్ నాయర్, హాకీ జట్టు మాజీ గోల్కీపర్ రోమియో జేమ్స్లను కూడా ఈ పురస్కారం వరించనుంది. 60 మంది జాబితాలో నుంచి ఈ ముగ్గురిని షార్ట్లిస్ట్ చేసిన కమిటీ క్రీడాశాఖకు పేర్లను పంపింది. తమ క్రీడా విభాగాల్లో ...
ధ్యాన్ చంద్ అవార్డు రేసులో మిశ్రా, నాయర్, జేమ్స్
ధ్యాన్చంద్ అవార్డుకు మిశ్రా, నాయర్, జేమ్స్
ఆంధ్రజ్యోతి
విరిగిపడ్డ కొండచరియలు: 8మంది మృతి!
సాక్షి
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి పలువురు మృత్యువాత పడ్డారు. మంగళవారం కుల్లూ జిల్లాలోని గురుద్వారా మణికరణ్ సాహిబ్ ప్రాంతంలో కొండచరియులు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న రక్షణ దళాలు అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
హిమాచల్ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడి 10 మంది మృతిఆంధ్రజ్యోతి
హిమాచల్ ప్రదేశ్ లో విరిగి పడుతున్న కొండచరియలు...10కి చేరిన మృతుల సంఖ్యప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి పలువురు మృత్యువాత పడ్డారు. మంగళవారం కుల్లూ జిల్లాలోని గురుద్వారా మణికరణ్ సాహిబ్ ప్రాంతంలో కొండచరియులు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న రక్షణ దళాలు అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
హిమాచల్ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్ లో విరిగి పడుతున్న కొండచరియలు...10కి చేరిన మృతుల సంఖ్య
సాక్షి
లాడెన్ నోట గాంధీ మాట
సాక్షి
లండన్: 'భారత జాతిపిత మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుందాం.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత ప్రజలు చేసిన ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకొని అమెరికా వస్తువులను బహిష్కరిద్దాం' ఇలా పిలుపునిచ్చింది ఎవరో శాంతి కాముకుడు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్-ఖైదాకు ఒకప్పటి అధినేత ఒసామా బిన్ లాడెన్ స్వయంగా తన ...
ఒసామా బిన్ లాడెన్కు.. మహాత్మా గాంధీ ప్రేరణ!Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: 'భారత జాతిపిత మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుందాం.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత ప్రజలు చేసిన ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకొని అమెరికా వస్తువులను బహిష్కరిద్దాం' ఇలా పిలుపునిచ్చింది ఎవరో శాంతి కాముకుడు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్-ఖైదాకు ఒకప్పటి అధినేత ఒసామా బిన్ లాడెన్ స్వయంగా తన ...
ఒసామా బిన్ లాడెన్కు.. మహాత్మా గాంధీ ప్రేరణ!
Oneindia Telugu
పరువే ఎక్కువైంది: చెల్లి తల నరికి ఊరేగించారు
Oneindia Telugu
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. చెల్లెలి కంటే ఆ మూర్ఖులకు పరువు ఎక్కువైంది. చెల్లెలు అని కూడా చూడకుండా ఆమె తల నరికేశారు. ఆ తర్వాత ఆమె తలతో వీధుల గుండా తిరుగుతూ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. బహమనీ పంఛాయతీ పరిధిలోని పరౌరా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఫూల్ జెహాన్(17) అనే ...
చెల్లి తల నరికి.. ఊరేగించారుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. చెల్లెలి కంటే ఆ మూర్ఖులకు పరువు ఎక్కువైంది. చెల్లెలు అని కూడా చూడకుండా ఆమె తల నరికేశారు. ఆ తర్వాత ఆమె తలతో వీధుల గుండా తిరుగుతూ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. బహమనీ పంఛాయతీ పరిధిలోని పరౌరా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఫూల్ జెహాన్(17) అనే ...
చెల్లి తల నరికి.. ఊరేగించారు
కాశ్మీర్ పోలీస్ పోస్ట్లపై ఉగ్రవాదుల దాడి
Oneindia Telugu
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పోలీసుల మీద కాల్పులు జరుపుతున్నారు. కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు పోలీస్ పోస్ట్ ల మీద కాల్పులు జరిపారు. తజ్జూర్ షరీఫ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయని అధికారులు చెప్పారు. తజ్జూర్ షరీఫ్ ప్రాంతంలోని మసీదు సమీపంలో ఉన్న దేవాలయాలకు రక్షణ కల్పించడానికి పోలీస్ ...
పోలీసు పోస్ట్ పై ఉగ్రవాదుల దాడిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పోలీసుల మీద కాల్పులు జరుపుతున్నారు. కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు పోలీస్ పోస్ట్ ల మీద కాల్పులు జరిపారు. తజ్జూర్ షరీఫ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయని అధికారులు చెప్పారు. తజ్జూర్ షరీఫ్ ప్రాంతంలోని మసీదు సమీపంలో ఉన్న దేవాలయాలకు రక్షణ కల్పించడానికి పోలీస్ ...
పోలీసు పోస్ట్ పై ఉగ్రవాదుల దాడి
వెబ్ దునియా
దుబాయ్ ఓ మినీ భారత్ : ప్రపంచం ఎటువైపు.. ఉగ్రవాదం వైపా.. మానవత్వం వైపా?: మోడీ
వెబ్ దునియా
దుబాయ్ ఓ మినీ భారత్లో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన రెండు రోజుల దుబాయ్ పర్యటనల ముగింపులో భాగంగా సోమవారం రాత్రి దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మొత్తం 32 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ స్టేడియంలో ఏకంగా 50 వేల మంది భారతీయులు తరలివచ్చారు. దుబాయ్లోని నలుమూలల నుంచి ...
ఉగ్రవాదం వైపా? మానవత్వం వైపా?: పాక్కు మోడీOneindia Telugu
యూఏఈతో అనుబంధంసాక్షి
ఉగ్రవాదం అందరికీ ముప్పేAndhrabhoomi
ఆంధ్రజ్యోతి
అన్ని 22 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దుబాయ్ ఓ మినీ భారత్లో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన రెండు రోజుల దుబాయ్ పర్యటనల ముగింపులో భాగంగా సోమవారం రాత్రి దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మొత్తం 32 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ స్టేడియంలో ఏకంగా 50 వేల మంది భారతీయులు తరలివచ్చారు. దుబాయ్లోని నలుమూలల నుంచి ...
ఉగ్రవాదం వైపా? మానవత్వం వైపా?: పాక్కు మోడీ
యూఏఈతో అనుబంధం
ఉగ్రవాదం అందరికీ ముప్పే
沒有留言:
張貼留言