2015年8月31日 星期一

2015-09-01 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
భార్యతో కలసి అమెరికాకు ధోనీ.. విశ్రాంతి కోసమేనా..?   
వెబ్ దునియా
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం భార్యతో కలిసి అమెరికా వెళ్లాడు. న్యూజెర్సీలోని టామ్స్ రివర్‌లో ప్రవాస భారతీయులు నిర్మిస్తున్న సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించాడు. ఇంకా నిర్మాణం జరుగుతున్న ఆలయానికి భార్యతో సహా వెళ్లిన ధోని ప్రత్యేక పూజలు చేశాడు. ఈ సందర్భంగా అతడు అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడాడు.
అండగా నిలవండి   Andhrabhoomi
అమెరికా సిద్ధివినాయక ఆలయంలో ధోనీ పూజలు   ఆంధ్రజ్యోతి
అమెరికాలో ధోనీ పూజలు   సాక్షి
thatsCricket Telugu   
అన్ని 5 వార్తల కథనాలు »   


గాంధీ-మండేలా పేరిట భారత్‌-దక్షిణాఫ్రికా సిరీస్‌   
ఆంధ్రజ్యోతి
ముంబై: భారత్‌, దక్షిణాఫ్రికా దేశాల మధ్య భవిష్యత్‌లో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లకు 'మహాత్మా గాంధీ-నెల్సన్‌ మండేలా సిరీస్‌'గా నామకరణం చేశారు. 'ఫ్రీడమ్‌ ట్రోఫీ' పేరిట టెస్టు సిరీస్‌లను నిర్వహించనున్నారు.'స్వేచ్ఛ కోసం ఇరు దేశాలు ఒకే రకమైన పోరాటం చేశాయి. మహాత్మా గాంధీ, నెల్సన్‌ మండేలా అహింస, సహాయ నిరాకరణ అనే ఆయుధాలతో దేశాలకు స్వేచ్ఛా ...

భారత్, సౌతాఫ్రికా సిరీస్ కు గాంధీ- మండేలా పేరు   సాక్షి
భారత్‌-సఫారీల 'గాంధీ-మండేలా సిరీస్‌'   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
తొలిరౌండ్‌లోనే ఓడిన ఇవనోవిచ్   
సాక్షి
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో తొలి రోజే సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఏడో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా) 6-3, 3-6, 6-3తో ఇవనోవిచ్‌ను బోల్తా కొట్టించింది. దాదాపు ...

యూఎస్ ఓపెన్‌లో తొలిరోజే సంచలనం.. అనా, నిషికొరి ఇంటికి   ఆంధ్రజ్యోతి
నిషికొరి ఔట్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
బంక్ ల బంద్ : లీటర్ పెట్రోల్ రూ.120   
సాక్షి
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలో సోమవారం పెట్రోల్ బంకుల మూసివేతతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్‌పై పన్నులు తగ్గించాలంటూ పెట్రోల్ బంకుల డీలర్లు ఒకరోజు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పట్టణంలోని బంక్‌లు మూతపడ్డాయి. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారస్తులు లీటర్ పెట్రోల్‌ను రెండింతలు చేసి రూ.120 చొప్పున ...

టుడే...నో పెట్రోల్... డీలర్ల ఆందోళన   వెబ్ దునియా
పెట్రోలు బంకుల బంద్‌ విజయవంతం   ప్రజాశక్తి
నేడు పెట్రోల్‌ బంకుల బంద్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నోరుజారిన ఇషాంత్ శర్మ: డిన్నర్‌కు ఎప్పుడు వస్తావని అడిగానంతే..!   
వెబ్ దునియా
శ్రీలంక సిరీస్‌లో భారత బౌలర్ ఇషాంత్ శర్మ నోరు జారాడు. గత మ్యాచ్‌లో జరిమానాకు గురైనప్పటికీ.. ఇషాంత్ శర్మ తనను తాను నియంత్రించుకోలేకపోతున్నాడు. తన బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ క్రీజులో కుదురుకున్న హెరాత్‌పై మళ్లీ ఇషాంత్ నోరుజారాడు. శ్రీలంకపై జరుగుతున్న మూడో టెస్టు మ్యాచు 32వ ఓవర్లో ఇషాంత్ విసిరిన షార్ట్‌లెంగ్త్‌ బంతిని ...

ఇషాంత్ నోరు జారాడు: డిన్నరెప్పుడని అడిగానని..   Oneindia Telugu
డిన్నర్‌కు ఎప్పుడు వస్తున్నావు!   సాక్షి
డిన్నర్‌కు ఎప్పుడొస్తావని అడిగా..   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
3వ టెస్ట్, డే4: భారత్ 385, తడబడుతున్న లంక   
thatsCricket Telugu
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సోమవారం నాలుగో రోజు లంక బ్యాటింగ్ తడబాటుకు గురైంది. ఓపెనర్‌గా వచ్చిన తరంగ.. ఇషాంత్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కరుణరత్నే 0, చండీమాల్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం సిల్వ 24, మాథ్యూస్ 22 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. 18.1 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయిన లంక 67 ...

విజ‌యానికి 7 వికెట్లు‌   ప్రజాశక్తి
పదిలోపే మూడు వికెట్లు ఫట్‌..   NTVPOST
భారత్‌కు 111 పరుగుల ఆధిక్యత   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
గాయంతో షరపోవా అవుట్‌   
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్‌: గాయం కారణంగా యూఎస్‌ ఓపెన్‌ నుంచి రష్యా భామ మరియా షరపోవా తప్పుకుంది. దీంతో కెరీర్‌ గ్రాండ్‌ స్లామ్‌పై కన్నేసిన సెరెనా విలియమ్స్‌కు గట్టి ప్రత్యర్థి లేకుండా పోయింది. మూడో సీడ్‌ షరపోవా వైదొలిగిన విషయాన్ని టోర్నీ డైరెక్టర్‌ డేవిడ్‌ బ్రీవర్‌ ప్రకటించాడు. అయితే మరియా నిష్క్రమణతో క్వాలిఫయింగ్‌లో ఓడిన రష్యా క్రీడాకారిణి డారియా ...

'దురదృష్టవశాత్తు ఆడలేకపోతున్నా'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
సింధుతో సైనా పోరు!   
Andhrabhoomi
టోక్యో, ఆగస్టు 31: వచ్చే వారం ఇక్కడ జరిగే జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో మొదటి రౌండ్ ఫలితం ఆశించిన విధంగా వస్తే, రెండో రౌండ్‌లో భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పివి సింధు పరస్పరం ఢీకొనే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సైనా రజత పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు వరుసగా రెండు పర్యాయాలు ...

జపాన్ ఓపెన్ లో సింధు VS సైనా..!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
రవాణా పన్ను తగ్గింపుపై సీఎంకు నివేదిస్తా: మహేందర్‌   
ఆంధ్రజ్యోతి
రవాణా పన్ను తగ్గింపు విషయమై సీఎం కేసీఆర్‌తో త్వరలో చర్చించనున్నామని రవాణా శాఖా మంత్రి మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ ఎమ్మె ల్యే వి. శ్రీనివాస్‌ గౌడ్‌ నేతృత్వంలో సోమవారం మంత్రిని కలిసిన తెలంగాణ లారీ యజమానుల సంఘం నేతలు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు చెల్లించిన మొత్తాన్నే ప్రస్తుత ...

లారీ యజమానుల సంఘాలతో మహేందర్‌రెడ్డి భేటీ   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
బౌన్సరా...నా తలకాయ!   
సాక్షి
కొలంబో: రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ జోరును అడ్డుకోలేక లంక బౌలర్లు భంగపడిన వేళ...ఇషాంత్ శర్మ మళ్లీ తన ఆగ్రహావేశాలతో వారిని కవ్వించి పుండు మీద కారం చల్లాడు! ఈ సారి పేసర్ దమ్మిక ప్రసాద్ వంతు. చివరి ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్న ఇషాంత్‌కు అతను వరుసగా మూడు బౌన్సర్లు విసిరాడు. కిందికి వంగి వాటిని తప్పించుకున్న ఇషాంత్ బౌలర్ వైపు ...

మైదానంలో హై టెన్షన్..   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言