2015年8月16日 星期日

2015-08-17 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు   
Andhrabhoomi
మంగపేట, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం మంగపేట మండలంలో ఘనంగా జరుపుకున్నారు. మండల వ్యా ప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాలు, వివిధ స్వచ్ఛంద సంస్థల వద్ద మువ్వనె్నల జెండాను ఎగురవేశారు. తహశీల్దార్ కార్యాలయం, కమలాపురంలోని రెవెన్యూ గెస్టుహౌస్, కమలాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తహశీల్దార్ ...

ఉగ్రవాదుల అడ్డాగా హైదరాబాద్: కిషన్, స్వాతంత్య వేడుకల్లో మంత్రి జూపల్లికి నిరసన ...   Oneindia Telugu
ముస్తాబైన గోల్కొండ   సాక్షి
ఎర్రకోటపై రెపరెపలాడిన జాతీయ జెండా   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
Vaartha   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పెళ్ళి చేసుకోవమంటే.. ప్రియుడే గొంతు కేసేశాడు.. మూగదైపోయిన ప్రేయసి.. ఎక్కడ?   
వెబ్ దునియా
ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. తన కోరిక తీర్చుకున్నాడు. ఉన్న డబ్బును ఊడ్చేశాడు. అనంతరం మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యాడు. ఇదేమిటని ప్రశ్నించిన ప్రేయసిని బ్లేడుతో గొంతు కోసేశాడు. ఆమె చచ్చిందో లేదోనని గ్రామమంతా తిరుగుతూ వాకబు చేశాడు. వరంగల్ జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని ...

ప్రేమోన్మాది: పెళ్లాడమంటే గొంతుకోశాడు, మూగబోయిన యువతి   Oneindia Telugu
అడవిలో ప్రేమోన్మాది అఘాయిత్యం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రహానే క్యాచ్‌ల రికార్డు   
Andhrabhoomi
గాలే, ఆగస్టు 14: భారత ఆటగాడు ఆజింక్య రహానే టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు క్యాచ్‌లు అందుకున్న రహానే రెండో ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు పట్టాడు. 1977లో భారత్‌కే చెందిన యజువేంద్ర సింగ్ ఒక టెస్టులో ఏడు ...

రహానే ప్రపంచ రికార్డు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


రిషితేశ్వరి కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు   
సాక్షి
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 28 వరకూ నిందితులకు రిమాండ్ కొనసాగించాలని న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. గతంలో వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో దుంప ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
నాస్తికోద్యమ నేత లవణం అస్తమయం   
సాక్షి
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నాస్తికోద్యమ నేత, సంఘసంస్కర్త గోపరాజు లవణం (86) శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రముఖ సంఘసంస్కర్త, నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతీ గోరాల ద్వితీయ ...

'దేవుడు బలం కోల్పోతున్నాడు'   ఆంధ్రజ్యోతి
నాస్తికోద్యమ నేత లవణం కన్నుమూత   Andhrabhoomi
లవణం కన్నుమూత   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆధార్‌ అనుసంధానంపై సుప్రీం బ్రేక్‌   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : ఎన్నికల జాబితాలో ఒక్కొక్కరు పలుసార్లు, పలుచోట్ల పేర్లు నమోదు చేయించుకోవడాన్ని అడ్డుకునేందుకు ఓటర్ల సమాచారంతో ఆధార్‌ నెంబరును అనుసంధానించాలని ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రేకులు పడ్డాయి. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు తక్షణమే ఈ ప్రాజెక్టును నిలిపివేయాల్సిందిగా అన్ని రాష్ట్రాల, ...

ఆధార్ లింకు ఆపండి   Andhrabhoomi
'తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ లింక్ ఆపేశారు'   సాక్షి
ఓటరు కార్డుకు - ఆధార్ కార్డుకు లింకుపెట్టొద్దు : కేంద్ర ఎన్నికల సంఘం   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వైసిపి జిల్లా అధ్యక్ష పదవికి ప్రసన్న కుమార్ రాజీనామా: జగన్ పార్టీ నేత అరెస్ట్   
Oneindia Telugu
నెల్లూరు: జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదివారం కోటలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాల వల్ల జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు విజయసాయిరెడ్డికి లేఖ పంపానన్నారు. అయితే పార్టీని వీడేది లేదని, చివరి శ్వాస వరకు ...

వైకాపా అధ్యక్ష పదవికి ప్రసన్న రాజీనామా : జగన్‌ను సీఎంగా చూడటమే లక్ష్యం!   వెబ్ దునియా
నెల్లూరు వైసీపీ అధ్యక్ష పదవికి ప్రసన్నకుమార్‌రెడ్డి రాజీనామా   ఆంధ్రజ్యోతి
అధ్యక్ష పదవికి ప్రసన్న రాజీనామా   Andhrabhoomi
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
జీఎస్టీపై షరతులకు నో   
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను కోసం ఉద్దేశించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లును పార్లమెంటులో ఆమోదించడానికి కాంగ్రెస్ పెట్టిన ముందస్తు షరతులను ప్రభుత్వం తోసిపుచ్చింది. 2011లో కాంగ్రెస్ హయాంలో ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అందులో అవి లేవని, వాటిని తర్వాత చెప్పారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 'ఏ పార్టీ ...

సమావేశాల వృథాకి కాంగ్రెస్సే కారణం   ప్రజాశక్తి
జీఎస్టీ బిల్లు కోసం...ఈ నెలాఖరులో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?   ఆంధ్రజ్యోతి

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐదుగుర్ని కబళించిన కొండవాగు   
సాక్షి
బుట్టాయగూడెం: కొండవాగు పొంగింది. గిరిజనుల ఆరాధ్య దైవం గుబ్బల మంగమ్మ దర్శనానికి వెళ్లినవారిని ముంచెత్తింది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన ఐదుగురు మరణించగా ఒకరు గల్లంతయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కామవరం గ్రామ శివారులోని అడవిలో ఆది వారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుం ది. పోలీసులు, స్థానికులు ...

కొండవాగులో కొట్టుకుపోయి ఐదుగురు మృతి   Andhrabhoomi
ప్రాణాలు తీసిన వాగు   ప్రజాశక్తి
పశ్చిమగోదారి జిల్లాలో విషాదం.. కొండవాగులో కుటుంబం గల్లంతు... ముగ్గురు మృతి   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పోలీసులకు షాక్... ఉగ్రవాదులకు భారత పాస్‌పోర్టులు   
వెబ్ దునియా
ఉగ్రవాదులను పట్టుకున్న పోలీసులు అనుమానంతో కొన్ని జిరాక్సు షాపులపై దాడి చేయడంతో వారి దిమ్మతిరిగి మైండు బ్లాక్ అయ్యింది. ఉగ్రవాదులు భారత పాస్‌పోర్టుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, కొందరు ఇప్పటికే దేశం విడిచి పారిపోయినట్లు సమాచారం తెలుసుకుని షాక్ అయ్యారు. అనుమానిత హుజి ఉగ్రవాదులపై టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం ...

హైదరాబాద్‌పై ఉగ్ర పడగ.. ఆరుగురు హుజి ఉగ్రవాదుల అరెస్ట్   ఆంధ్రజ్యోతి
. విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర?   Andhrabhoomi
భారత పాస్ పోర్టుల కోసం ఉగ్రవాదుల ప్రయత్నం   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言