సాక్షి
తరగతి గదిలో ప్రేమాయణం
సాక్షి
మీరట్: తరగతి గదిలో ప్రేమాయణం సాగిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులు చిక్కుల్లో పడ్డారు. తన ప్రియురాలితో గడిపేందుకు ఓ కుర్ర ప్రిన్సిపాల్ ఏకంగా స్కూల్ కు సెలవు ప్రకటించాడు. హెడ్ మాస్టర్ అయిన ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతూ పట్టుబడ్డాడు. యూపీలోని బిజనోర్ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తన ప్రేయసి కోసం ...
సెలవులిచ్చి.. పాఠశాలలోనే ఉపాధ్యాయుల రోమాన్స్!Oneindia Telugu
పాఠశాలకు సెలవిచ్చి ప్రేమించుకుంటున్నారుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
మీరట్: తరగతి గదిలో ప్రేమాయణం సాగిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులు చిక్కుల్లో పడ్డారు. తన ప్రియురాలితో గడిపేందుకు ఓ కుర్ర ప్రిన్సిపాల్ ఏకంగా స్కూల్ కు సెలవు ప్రకటించాడు. హెడ్ మాస్టర్ అయిన ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతూ పట్టుబడ్డాడు. యూపీలోని బిజనోర్ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తన ప్రేయసి కోసం ...
సెలవులిచ్చి.. పాఠశాలలోనే ఉపాధ్యాయుల రోమాన్స్!
పాఠశాలకు సెలవిచ్చి ప్రేమించుకుంటున్నారు
వెబ్ దునియా
రాహుల్ అన్నయ్యా... వదినమ్మ ఎక్కడ?: అమేథీలో రాహుల్కు ఎదురైన ప్రశ్న
వెబ్ దునియా
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని తన నియోజకవర్గం అమేథీలో పర్యటిస్తున్నారు. తన నియోజకవర్గంలో పర్యటించడం ఆయనకు ఇదేమీ కొత్త కాకపోవచ్చు. అయితే తన నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరూ తనను అడగని ప్రశ్నను ఈసారి ఒకరు అడిగారు. అదేంటంటే.."భయ్యా, కబ్ తక్ అకేలా ఆయేగా? బాబీ కబ్ సాత్ ఆయేంగి? (ప్రతిసారీ మీరొక్కరే అమేథీ పర్యటనకు ...
రాహుల్ భయ్యా.. వదినెక్కడతెలుగువన్
ఇది కార్పొరేట్ల సర్కార్!Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని తన నియోజకవర్గం అమేథీలో పర్యటిస్తున్నారు. తన నియోజకవర్గంలో పర్యటించడం ఆయనకు ఇదేమీ కొత్త కాకపోవచ్చు. అయితే తన నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరూ తనను అడగని ప్రశ్నను ఈసారి ఒకరు అడిగారు. అదేంటంటే.."భయ్యా, కబ్ తక్ అకేలా ఆయేగా? బాబీ కబ్ సాత్ ఆయేంగి? (ప్రతిసారీ మీరొక్కరే అమేథీ పర్యటనకు ...
రాహుల్ భయ్యా.. వదినెక్కడ
ఇది కార్పొరేట్ల సర్కార్!
వెబ్ దునియా
కాశ్మీర్ అంశంపై మూడో వ్యక్తి జోక్యాన్ని అంగీకరించం : బీజేపీ
వెబ్ దునియా
కాశ్మీర్ అంశంపై మూడో వ్యక్తి జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మతించబోమని బీజేపీ స్పష్టం చేసింది. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్ సింగ్ బుధవారం మాట్లాడుతూ.. కాశ్మీర్పై జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరగనున్నాయని గుర్తు చేశారు. ఈ చర్చల్లో మూడో వ్యక్తి జోక్యాన్ని అంగీకరించబోమని తెలిపారు.
ముందు 'వేర్పాటు' చర్చలు!సాక్షి
పాకిస్తాన్ తీరు ఎన్నటికీ మారదేమో?తెలుగువన్
ఇది రెచ్చగొట్టే చర్యేAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాశ్మీర్ అంశంపై మూడో వ్యక్తి జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మతించబోమని బీజేపీ స్పష్టం చేసింది. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్ సింగ్ బుధవారం మాట్లాడుతూ.. కాశ్మీర్పై జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరగనున్నాయని గుర్తు చేశారు. ఈ చర్చల్లో మూడో వ్యక్తి జోక్యాన్ని అంగీకరించబోమని తెలిపారు.
ముందు 'వేర్పాటు' చర్చలు!
పాకిస్తాన్ తీరు ఎన్నటికీ మారదేమో?
ఇది రెచ్చగొట్టే చర్యే
వెబ్ దునియా
23 రేప్ లు చేసిన 29 మంది పోలీసులు
Oneindia Telugu
లక్నో: ఉత్తరప్రదేశ్ లో కొందరు పోలీసులు కీచకులైనారు. మహిళలకు రక్షణ కల్పించకుండ వారి మీద అత్యాచారాలు చేసి కొందరు జైలు పాలైనారు. అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పోలీసులు రేప్ చెయ్యడం ఏమిటి అనుకుంటే అది పోరపాటే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ సమావేశాలలో స్వయంగా ఈ విషయం అంగీకరించి లిఖితపూర్వకంగా వివరాలు ...
పోలీస్ కీచకులు..! 23 రేప్ కేసుల్లో 29 మంది పోలీసులు... ఎక్కడ ?వెబ్ దునియా
23 రేప్ కేసుల్లో 29 మంది పోలీసులుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్నో: ఉత్తరప్రదేశ్ లో కొందరు పోలీసులు కీచకులైనారు. మహిళలకు రక్షణ కల్పించకుండ వారి మీద అత్యాచారాలు చేసి కొందరు జైలు పాలైనారు. అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పోలీసులు రేప్ చెయ్యడం ఏమిటి అనుకుంటే అది పోరపాటే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ సమావేశాలలో స్వయంగా ఈ విషయం అంగీకరించి లిఖితపూర్వకంగా వివరాలు ...
పోలీస్ కీచకులు..! 23 రేప్ కేసుల్లో 29 మంది పోలీసులు... ఎక్కడ ?
23 రేప్ కేసుల్లో 29 మంది పోలీసులు
చంద్రబాబు మోడీల భేటీ తేదీ ఖరారు
తెలుగువన్
ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీల భేటీ ఈ రోజు జరగాల్సిన నేపథ్యంలో కొన్ని అనివార్యకారణాల వల్ల వాయిదా పడింది. అనుకొని పరిస్థితుల్లో సమావేశానికి సమయం ఇవ్వలేకపోతున్నామని ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ ప్రభుత్వానికి తెలిపిన నేపథ్యంలో భేటీ కాస్త వాయిదా పడింది. అయితే కేంద్రం తదుపరి భేటీకి ఈనెల 25 లేదా 28, 29, 31వ తేదీల్లో ఏదో ఒక రోజు ...
మోడీతో భేటీకి తేదీ ఖరార్ప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
తెలుగువన్
ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీల భేటీ ఈ రోజు జరగాల్సిన నేపథ్యంలో కొన్ని అనివార్యకారణాల వల్ల వాయిదా పడింది. అనుకొని పరిస్థితుల్లో సమావేశానికి సమయం ఇవ్వలేకపోతున్నామని ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ ప్రభుత్వానికి తెలిపిన నేపథ్యంలో భేటీ కాస్త వాయిదా పడింది. అయితే కేంద్రం తదుపరి భేటీకి ఈనెల 25 లేదా 28, 29, 31వ తేదీల్లో ఏదో ఒక రోజు ...
మోడీతో భేటీకి తేదీ ఖరార్
Oneindia Telugu
నిర్భయ కేసులో దోషిపై దాడి: భద్రతకు డిమాండ్
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో ఓ దోషిపై తోటి ఖైదీలు దాడి చేశారు. ఈ ఘటన తీహార్ జైలులో గురువారం చోటుచేసుకుంది. దోషి వినయ్ శర్మను భద్రత నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సమాచారం. ఈ దాడిలో వినయ్ శర్మ చేతికి గాయాలయ్యాయని తెలిసింది. నిర్భయ అత్యాచార ఘటనకు పాల్పడిన నలుగురు దోషులకు తీహార్ ...
తీహార్ జైల్లో నన్ను చావ బాదుతున్నారు... నిర్భయ గ్యాంగ్ రేప్ దోషివెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో ఓ దోషిపై తోటి ఖైదీలు దాడి చేశారు. ఈ ఘటన తీహార్ జైలులో గురువారం చోటుచేసుకుంది. దోషి వినయ్ శర్మను భద్రత నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సమాచారం. ఈ దాడిలో వినయ్ శర్మ చేతికి గాయాలయ్యాయని తెలిసింది. నిర్భయ అత్యాచార ఘటనకు పాల్పడిన నలుగురు దోషులకు తీహార్ ...
తీహార్ జైల్లో నన్ను చావ బాదుతున్నారు... నిర్భయ గ్యాంగ్ రేప్ దోషి
Oneindia Telugu
శుభ్రా ముఖర్జీకి అంతిమ వీడ్కోలు
సాక్షి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీకి బుధవారం అంతిమ వీడ్కోలు పలికారు. ఆమె అంత్యక్రియలు లోధీ రోడ్డులోని విద్యుత్ దహనవాటికలో జరిగాయి. 13, తల్కటోరా రోడ్డులోని కుమారుడు అభిజిత్ నివాసం నుంచి భౌతికకాయాన్ని దహనవాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని ...
సువ్రా అంత్యక్రియలు పూర్తి: హాజరైన బంగ్లా ప్రధానిOneindia Telugu
సువ్రా ముఖర్జీ అంత్యక్రియలుప్రజాశక్తి
రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సతీమణి అంత్యక్రియలు పూర్తిఆంధ్రజ్యోతి
Namasthe Telangana
NTVPOST
అన్ని 28 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీకి బుధవారం అంతిమ వీడ్కోలు పలికారు. ఆమె అంత్యక్రియలు లోధీ రోడ్డులోని విద్యుత్ దహనవాటికలో జరిగాయి. 13, తల్కటోరా రోడ్డులోని కుమారుడు అభిజిత్ నివాసం నుంచి భౌతికకాయాన్ని దహనవాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని ...
సువ్రా అంత్యక్రియలు పూర్తి: హాజరైన బంగ్లా ప్రధాని
సువ్రా ముఖర్జీ అంత్యక్రియలు
రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సతీమణి అంత్యక్రియలు పూర్తి
ఆంధ్రజ్యోతి
గ్యాంగ్ రేప్ చేయడం అసాధ్యం
ఆంధ్రజ్యోతి
లఖ్నవ్, ఆగస్టు 19: సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నలుగురైదుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేయడం అసాధ్యమని అన్నారు. 'ఒక్కోసారి ఒకడు అత్యాచారం చేసినా లెక్క సరి చేయడానికి.. బాధితురాలు నలుగురి పేర్లు చెబుతుంది'' అని ఆయన అన్నారు. కొన్నిసార్లు కక్ష సాధింపు కోసం గ్యాంగ్ రేప్ కేసులు ...
4గురు రేప్ ఎలా చేస్తారు, ఇది అసాధ్యం!: ములాయంOneindia Telugu
మహిళను నలుగురు ఎలా రేప్ చేస్తారు?సాక్షి
సామూహిక అత్యాచారాలపై ములాయం అనుచిత వ్యాఖ్యలుప్రజాశక్తి
వెబ్ దునియా
తెలుగువన్
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
లఖ్నవ్, ఆగస్టు 19: సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నలుగురైదుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేయడం అసాధ్యమని అన్నారు. 'ఒక్కోసారి ఒకడు అత్యాచారం చేసినా లెక్క సరి చేయడానికి.. బాధితురాలు నలుగురి పేర్లు చెబుతుంది'' అని ఆయన అన్నారు. కొన్నిసార్లు కక్ష సాధింపు కోసం గ్యాంగ్ రేప్ కేసులు ...
4గురు రేప్ ఎలా చేస్తారు, ఇది అసాధ్యం!: ములాయం
మహిళను నలుగురు ఎలా రేప్ చేస్తారు?
సామూహిక అత్యాచారాలపై ములాయం అనుచిత వ్యాఖ్యలు
సాక్షి
ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనతో బీహార్లో మారుతున్న సమీకరణాలు
వెబ్ దునియా
మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బీహార్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. దీంతో ఈ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో నలుగురు బుధవారం బీజేపీలో చేరారు. వీరిలో ...
బీహార్కు రూ.1.25 లక్షల కోట్లుVaartha
ఇవ్వాల్సిందే ఇచ్చారుAndhrabhoomi
బీహార్కు భారీ ప్యాకేజీప్రజాశక్తి
అన్ని 26 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బీహార్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. దీంతో ఈ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో నలుగురు బుధవారం బీజేపీలో చేరారు. వీరిలో ...
బీహార్కు రూ.1.25 లక్షల కోట్లు
ఇవ్వాల్సిందే ఇచ్చారు
బీహార్కు భారీ ప్యాకేజీ
భద్రతా వలయంలో సుప్రీం కోర్టు
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 18: సుప్రీం కోర్టు వద్ద భద్రత మరింత పెంచారు. బెదిరింపులేఖ నేపథ్యంలో కేసుల విచారణ నిమిత్తం వచ్చే సందర్శకుల రాకపోకలపైనా నిఘా కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరగకుండా చూడాలని న్యాయవాదులను విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టుపై బాంబు దాడి ...
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 18: సుప్రీం కోర్టు వద్ద భద్రత మరింత పెంచారు. బెదిరింపులేఖ నేపథ్యంలో కేసుల విచారణ నిమిత్తం వచ్చే సందర్శకుల రాకపోకలపైనా నిఘా కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరగకుండా చూడాలని న్యాయవాదులను విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టుపై బాంబు దాడి ...
沒有留言:
張貼留言