సాక్షి
జీఎస్టీపై షరతులకు నో
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను కోసం ఉద్దేశించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లును పార్లమెంటులో ఆమోదించడానికి కాంగ్రెస్ పెట్టిన ముందస్తు షరతులను ప్రభుత్వం తోసిపుచ్చింది. 2011లో కాంగ్రెస్ హయాంలో ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అందులో అవి లేవని, వాటిని తర్వాత చెప్పారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 'ఏ పార్టీ ...
ప్రత్యేక సమావేశాలు?: జిఎస్టి బిల్లుపై జవదేకర్Oneindia Telugu
సమావేశాల వృథాకి కాంగ్రెస్సే కారణంప్రజాశక్తి
జీఎస్టీ బిల్లు కోసం...ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?ఆంధ్రజ్యోతి
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను కోసం ఉద్దేశించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లును పార్లమెంటులో ఆమోదించడానికి కాంగ్రెస్ పెట్టిన ముందస్తు షరతులను ప్రభుత్వం తోసిపుచ్చింది. 2011లో కాంగ్రెస్ హయాంలో ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అందులో అవి లేవని, వాటిని తర్వాత చెప్పారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 'ఏ పార్టీ ...
ప్రత్యేక సమావేశాలు?: జిఎస్టి బిల్లుపై జవదేకర్
సమావేశాల వృథాకి కాంగ్రెస్సే కారణం
జీఎస్టీ బిల్లు కోసం...ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
Oneindia Telugu
అమరవీరుల త్యాగఫలమే స్వతంత్ర భారతం: ప్రధాని మోడీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: 69వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ఆయన నేరుగా ఎర్రకోట చేరుకున్నారు. అనంతరం త్రివిద ధళాల అధికారులు మోడీకి గౌరవ వందనం సమర్పించారు. ఎర్రకోటపై ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ...
బాలలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. ఐక్యత దెబ్బతింటే కలలు చెదిరిపోతాయి: ప్రధానిఆంధ్రజ్యోతి
అమరవీరుల త్యాగఫలితమే స్వాతంత్ర్యం: మోడీNTVPOST
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: 69వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ఆయన నేరుగా ఎర్రకోట చేరుకున్నారు. అనంతరం త్రివిద ధళాల అధికారులు మోడీకి గౌరవ వందనం సమర్పించారు. ఎర్రకోటపై ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ...
బాలలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. ఐక్యత దెబ్బతింటే కలలు చెదిరిపోతాయి: ప్రధాని
అమరవీరుల త్యాగఫలితమే స్వాతంత్ర్యం: మోడీ
ఆంధ్రజ్యోతి
టెస్టుల్లో రహానె ప్రపంచ రికార్డు...
ఆంధ్రజ్యోతి
భారత క్రికెటర్ అజింక్యా రహానె చరిత్ర సృష్టించాడు. ఒక మ్యాచ్లో అత్యధికంగా 8 క్యాచ్లు అందుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మూడోరోజు రహానె ఈ ఘనత సాధించాడు. వికెట్ కీపర్ కాకుండా ఓ ఫీల్డర్ ఒక మ్యాచ్లో ఇన్ని క్యాచ్లు పట్టడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. లంక రెండో ఇన్నింగ్స్లో ఐదు ...
రహానే క్యాచ్ల రికార్డుAndhrabhoomi
రహానే ప్రపంచ రికార్డుసాక్షి
గాలే టెస్టులో ప్రపంచ రికార్డు సృష్టించిన రహానేOneindia Telugu
Telangana99
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
భారత క్రికెటర్ అజింక్యా రహానె చరిత్ర సృష్టించాడు. ఒక మ్యాచ్లో అత్యధికంగా 8 క్యాచ్లు అందుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మూడోరోజు రహానె ఈ ఘనత సాధించాడు. వికెట్ కీపర్ కాకుండా ఓ ఫీల్డర్ ఒక మ్యాచ్లో ఇన్ని క్యాచ్లు పట్టడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. లంక రెండో ఇన్నింగ్స్లో ఐదు ...
రహానే క్యాచ్ల రికార్డు
రహానే ప్రపంచ రికార్డు
గాలే టెస్టులో ప్రపంచ రికార్డు సృష్టించిన రహానే
ఆంధ్రజ్యోతి
ఆధార్ అనుసంధానం ఆపండి: ఈసీ
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఆగస్టు 14(ఆంధ్ర జ్యోతి): ఓటుతో ఆధార్ కార్డుల అనుసంధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆధార్ వినియోగంపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. ఒక్కరే రెండు మూడు చోట్ల ఓటు కలిగి ఉండటాన్ని నిరోధించి, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు జాతీయ ఓటు ...
'తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ లింక్ ఆపేశారు'సాక్షి
ఆధార్ లింకు ఆపండిAndhrabhoomi
సుప్రీం ఆదేశం: ఆధార్తో ఓటర్ అనుసంధానికి బ్రేక్Oneindia Telugu
ప్రజాశక్తి
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఆగస్టు 14(ఆంధ్ర జ్యోతి): ఓటుతో ఆధార్ కార్డుల అనుసంధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆధార్ వినియోగంపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. ఒక్కరే రెండు మూడు చోట్ల ఓటు కలిగి ఉండటాన్ని నిరోధించి, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు జాతీయ ఓటు ...
'తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ లింక్ ఆపేశారు'
ఆధార్ లింకు ఆపండి
సుప్రీం ఆదేశం: ఆధార్తో ఓటర్ అనుసంధానికి బ్రేక్
వెబ్ దునియా
రాహుల్ గాంధీ హింద్లీష్ భాష: సోషల్ మీడియా విభిన్న కామెంట్స్
వెబ్ దునియా
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో కొత్త భాష వాడారు. దానిపేరే హింద్లీష్. ఈ కొత్త భాష ట్విట్టర్లో హల్ చల్ చేస్తోంది. అసలు హింద్లీష్ అంటే.. హిందీలో మాట్లాడాలనుకున్న పదాలను ఇంగ్లీష్లో పేపర్పై రాసుకోవడమే. రాహుల్ గాంధీ ఇదే పని చేశారు. ఇటీవల అధికారపక్షంపై మాటల దాడి కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ మొన్న పార్లమెంటు ...
రాహుల్: ఇంగ్లీష్లో రాసుకొచ్చి హిందీలో(వీడియో)Oneindia Telugu
రాహుల్ గాంధీ 'హింద్లీష్' గుట్టు రట్టుఆంధ్రజ్యోతి
రాహుల్ గాంధీకి హిందీ రాదా?సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో కొత్త భాష వాడారు. దానిపేరే హింద్లీష్. ఈ కొత్త భాష ట్విట్టర్లో హల్ చల్ చేస్తోంది. అసలు హింద్లీష్ అంటే.. హిందీలో మాట్లాడాలనుకున్న పదాలను ఇంగ్లీష్లో పేపర్పై రాసుకోవడమే. రాహుల్ గాంధీ ఇదే పని చేశారు. ఇటీవల అధికారపక్షంపై మాటల దాడి కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ మొన్న పార్లమెంటు ...
రాహుల్: ఇంగ్లీష్లో రాసుకొచ్చి హిందీలో(వీడియో)
రాహుల్ గాంధీ 'హింద్లీష్' గుట్టు రట్టు
రాహుల్ గాంధీకి హిందీ రాదా?
Oneindia Telugu
మళ్లీ అవే పిచ్చి కూతలు కూసిన 'పాక్' అబ్దుల్ బాసిత్
Oneindia Telugu
న్యూఢిల్లీ: మనదేశంలో పాకిస్థాన్ రాయబారిగా ఉన్న ఉన్న అబ్దుల్ బాసిత్ మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి ఏర్పాటు చేయడంలో ఎలాంటి పాత్ర పోషించని ఆ వ్యక్తి.. ఎప్పుడూ చిచ్చుపెట్టే వ్యాఖ్యలే చేస్తుంటారు. తాజాగా మరోసారి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత్తో సత్సంబంధాల కోసం తన దేశం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ...
బాసిత్ పిచ్చివాగుడు.. రాయబారిగా ఉంటూ చిచ్చుపెడుతున్నాడా?వెబ్ దునియా
మళ్ళీ అదే పిచ్చివాగుడు... కశ్మీర్పై పాక్ రాయబారి ప్రేలాపనలుఆంధ్రజ్యోతి
కాశ్మీర్ను వదిలిపెట్టంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: మనదేశంలో పాకిస్థాన్ రాయబారిగా ఉన్న ఉన్న అబ్దుల్ బాసిత్ మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి ఏర్పాటు చేయడంలో ఎలాంటి పాత్ర పోషించని ఆ వ్యక్తి.. ఎప్పుడూ చిచ్చుపెట్టే వ్యాఖ్యలే చేస్తుంటారు. తాజాగా మరోసారి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత్తో సత్సంబంధాల కోసం తన దేశం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ...
బాసిత్ పిచ్చివాగుడు.. రాయబారిగా ఉంటూ చిచ్చుపెడుతున్నాడా?
మళ్ళీ అదే పిచ్చివాగుడు... కశ్మీర్పై పాక్ రాయబారి ప్రేలాపనలు
కాశ్మీర్ను వదిలిపెట్టం
Oneindia Telugu
ఉగ్రదాడిని భగ్నం చేసిన సైన్యం, పోలీస్
Oneindia Telugu
గౌహతి: అసోంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చెయ్యడంతో ప్రజలు, రైల్వే ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అసోంలోని కొక్రాఝర్- గువహటి రైల్వే ట్రాక్ ను పేల్చడానికి కేఎల్ వో ఉగ్రవాదులు కుట్ర పన్నారు. రైల్వే ట్రాక్ మీద 7 కిలోల పేలుడు పదార్థాలు అమర్చేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సైనికాధికారులు, అసోం ...
ఉగ్రవాదుల కుట్ర భగ్నంసాక్షి
అసోంలో ఉగ్రవాది హతం: బాంబు నిర్వీర్యం, 7కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనంవెబ్ దునియా
అసోంలో ఉగ్రవాదుల కుట్ర భగ్నంఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
గౌహతి: అసోంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చెయ్యడంతో ప్రజలు, రైల్వే ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అసోంలోని కొక్రాఝర్- గువహటి రైల్వే ట్రాక్ ను పేల్చడానికి కేఎల్ వో ఉగ్రవాదులు కుట్ర పన్నారు. రైల్వే ట్రాక్ మీద 7 కిలోల పేలుడు పదార్థాలు అమర్చేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సైనికాధికారులు, అసోం ...
ఉగ్రవాదుల కుట్ర భగ్నం
అసోంలో ఉగ్రవాది హతం: బాంబు నిర్వీర్యం, 7కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
అసోంలో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
సాక్షి
* 'ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ' చేపట్టిన ఎన్డీఏ
సాక్షి
న్యూఢిల్లీ: ఎటువంటి కార్యకలాపాలు సాగకుండా పార్లమెంటు వర్షాకాలు సమావేశాలు తుడిచిపెట్టుకొనిపోవడానికి కారణం కాంగ్రెసేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అధికారం మొత్తం ఒకే కుటుంబం చేతిలో ఉండాలంటూ ఎమర్జెన్సీ విధించిన రోజుల మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ తీరు ఉందని మోదీ పేర్కొన్నారు. గురువారం మోదీ ఎన్డీఏ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
న్యూఢిల్లీ: ఎటువంటి కార్యకలాపాలు సాగకుండా పార్లమెంటు వర్షాకాలు సమావేశాలు తుడిచిపెట్టుకొనిపోవడానికి కారణం కాంగ్రెసేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అధికారం మొత్తం ఒకే కుటుంబం చేతిలో ఉండాలంటూ ఎమర్జెన్సీ విధించిన రోజుల మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ తీరు ఉందని మోదీ పేర్కొన్నారు. గురువారం మోదీ ఎన్డీఏ ...
సాక్షి
మ్యాగీపై నిషేధం ఎత్తివేత
సాక్షి
ముంబై: నెస్లే కంపెనీకి తాత్కాలిక ఊరట లభించింది! మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) దేశవ్యాప్తంగా విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు గురువారం ఎత్తేసింది. అయితే మ్యాగీ తాజా నమూనాలను హైదరాబాద్, జైపూర్, పంజాబ్లోని ఆహార పరీక్ష కేంద్రాలకు పంపాలని ఆదేశించింది. మ్యాగీలో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ముంబై: నెస్లే కంపెనీకి తాత్కాలిక ఊరట లభించింది! మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) దేశవ్యాప్తంగా విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు గురువారం ఎత్తేసింది. అయితే మ్యాగీ తాజా నమూనాలను హైదరాబాద్, జైపూర్, పంజాబ్లోని ఆహార పరీక్ష కేంద్రాలకు పంపాలని ఆదేశించింది. మ్యాగీలో ...
సాక్షి
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి
న్యూఢిల్లీ: వరుసగా మూడోసారి పెట్రో ధరలు తగ్గాయి. పెట్రోల్పై లీటరుకు రూ. 1.27, డీజీల్పై రూ. 1.17 తగ్గింది. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో... జులై 15 నుంచి ఆగష్టు 15 కాలాన్ని తీసుకుంటే నెలరోజుల్లో పెట్రోల్ ధర రూ. 5.69, డీజీల్పై రూ. 6.77ను చమురు కంపెనీలు తగ్గించాయి.
తగ్గిన డీజల్, పెట్రోల్ ధరలువెబ్ దునియా
మళ్ళీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలుతెలుగువన్
స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలుప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: వరుసగా మూడోసారి పెట్రో ధరలు తగ్గాయి. పెట్రోల్పై లీటరుకు రూ. 1.27, డీజీల్పై రూ. 1.17 తగ్గింది. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో... జులై 15 నుంచి ఆగష్టు 15 కాలాన్ని తీసుకుంటే నెలరోజుల్లో పెట్రోల్ ధర రూ. 5.69, డీజీల్పై రూ. 6.77ను చమురు కంపెనీలు తగ్గించాయి.
తగ్గిన డీజల్, పెట్రోల్ ధరలు
మళ్ళీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
沒有留言:
張貼留言