2015年8月30日 星期日

2015-08-31 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
వినోద్‌ కాంబ్లీపై కేసు..!   
ఆంధ్రజ్యోతి
ముంబై: భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ, అతని భార్య ఆండ్రియాపై బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. జీతం సరిగా ఇవ్వకపోవడమే కాకుండా అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కాంబ్లీ ఇంటి పని మనిషి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జీతం ఇవ్వమని అడిగినందుకు తనను ఇంటికి వెళ్లకుండా మూ డు రోజులపాటు ...

వినోద్ కాంబ్లీ దంపతులపై వేధింపుల కేసు   Namasthe Telangana
పని మనిషికి వేధింపులు, మాజీ క్రికెటర్ కాంబ్లీపై కేసు   Oneindia Telugu
మాజీ క్రికెటర్ కు మళ్లీ చిక్కులు   సాక్షి
వెబ్ దునియా   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కొలంబో టెస్టు : 4 ఓవర్లలోనే రెండు వికెట్లు డౌన్.. లంకేయుల అదుర్స్!   
వెబ్ దునియా
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్లకు శ్రీలంక బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. శ్రీలంక, భారత్‌ల మధ్య జరిగే మూడో టెస్టు మ్యాచ్‌ ఆరంభంలోనే లంక బౌలర్లు టీమిండియాకు షాకిచ్చారు. తొలి ఓవర్‌లో భారత ఓపెనర్ లోకేశ్ రాహుల్ (2)ను లంక ఫేసర్ దమ్మిక ప్రసాద్ పెవిలియన్ చేర్చాడు. తొలి ఓవర్‌ను నో బాల్‌తో మొదలుపెట్టిన దమ్మిక ప్రసాద్ ...

మూడో టెస్టుకు వర్షం బెడద   Andhrabhoomi
వాన వెంటాడింది!   సాక్షి
తొలి రోజు వరుణుడిదే   ఆంధ్రజ్యోతి

అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
బయటపడుతున్న కొకైన్ ప్యాకెట్లు   
సాక్షి
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ మూసియా మూసా శరీర భాగం నుంచి కొకైన్ ప్యాకెట్లు బయటపడుతున్నాయి. దుబాయి నుంచి కొకైన్ అక్రమ రవాణా చేస్తూ దక్షిణాఫ్రికాకు చెందిన మూసా అనే మహిళ నిన్న దొరికిపోయిన విషయం తెలిసిందే. ఉస్మానియ ఆస్పత్రి నుంచి మూసా శరీరం నుంచి ఇప్పటి వరకూ 24 కొకైన్ ప్యాకెట్లను వైద్యులు వెలికి తీశారు.
కడుపులో డ్రగ్స్ సీసాలు   Andhrabhoomi
కడుపులో డ్రగ్స్ స్మగ్లింగ్   Namasthe Telangana
రూ. 50 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత   ఆంధ్రజ్యోతి
NTVPOST   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కొలంబో టెస్ట్ : విజృంభించిన ఇషాంత్ శర్మ .. విలవిల్లాడిన లంకేయులు   
వెబ్ దునియా
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత పేసర్ ఇషాంత్ శర్మ విజృంభించాడు. ఐదు వికెట్లు తీసి శ్రీలంక నడ్డి విరిచాడు. పేస్‌కు అనుకూలించిన కొలంబో పిచ్‌పై ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, స్టూవర్ట్ బిన్నీ లంక టాపార్డర్ కు చుక్కలు చూపారు. ఫలితంగా శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ...

ఏం చేస్తారో?   ఆంధ్రజ్యోతి
పట్టు.. విడుపు!   Namasthe Telangana
ఆధిక్యమే... అయినా!   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
టైటిల్‌పై 'సీడ్స్' ఆశ   
Andhrabhoomi
న్యూయార్క్, ఆగస్టు 30: ఈసారి యుఎస్ ఓపెన్‌లో టైటిల్ గెలిచి తమతమ వ్యక్తిగత మైలురాళ్లను అందుకోవాలని టాప్ సీడ్స్ పట్టుదలతో ఉన్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ గ్రాండ్ శ్లామ్ టోర్నీ పురుషుల విభాగంలో మారిన్ సిలిక్, మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్ డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగుతారు. గత ఏడాది సిలిక్ అదృష్టంకొద్దీ ట్రోఫీని ...

సెరెనా సాధించేనా!   ఆంధ్రజ్యోతి
సెరెనా... సాధించెయ్!   సాక్షి
నెగ్గితే మరో చరిత్రే..   Namasthe Telangana

అన్ని 10 వార్తల కథనాలు »   


ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ అనిల్   
Namasthe Telangana
సారాజెవో(బోస్నియా): ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ అనిల్ స్వర్ణపతకంతో మెరిశాడు. ఆదివారం జరిగిన 50 కిలోల ఫ్రీైస్టెల్ విభాగం ఫైనల్లో అనిల్ 10-6 స్కోరు తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఎఫాన్ ఐనీ(ఐర్లాండ్)ను చిత్తుచేసి కెరీర్‌లో తొలి అంతర్జాతీయ పతకాన్ని అందుకున్నాడు. Key Tags. Anil ,World Cadet, Wrestling Championship. తెలుగు ...

చాంపియన్ అనిల్   సాక్షి
రెజ్లింగ్‌లో అనిల్‌కు స్వర్ణం   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిందితుడు అరెస్ట్   
సాక్షి
హైదరాబాద్: ఆన్‌లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆదివారం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ సి. అంజయ్య, డిటెక్టీవ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీన్‌కుమార్‌లు తెలిపిన వివరాల ప్రకారం బేగంబజార్ ప్రాంతానికి చెందిన అశ్వీన్‌బంగ్(28)గత 7ఏళ్లుగా సాదిశ్ ...

పెళ్లయ్యాక ప్రియుడితో వెళ్లింది కానీ జంపయ్యాడు, క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్   Oneindia Telugu
హైదరాబాద్: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రత ప్రత్యేక పూజలు   
Andhrabhoomi
ఘట్‌కేసర్, ఆగస్టు 28: మహిళలు భక్తిశ్రద్ధలతో అత్యంత వేడుకగా జరుపుకునే వరలక్ష్మి వ్రతాన్ని శుక్రవారం మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి మహిళలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంతో పాటు అయా గ్రామాలలో మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. వరలక్ష్మి వ్రతాన్ని జరిపి ముతె్తైదువులకు ...

మల్లన్న సన్నిధిలో వరలక్ష్మి వ్రతాలు   సాక్షి
తెలుగు రాష్ర్టాల్లో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం...   ఆంధ్రజ్యోతి

అన్ని 19 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అంకాపూర్‌ను సందర్శించిన ఎర్రవల్లి రైతులు   
Andhrabhoomi
ఆర్మూర్, ఆగస్టు 28: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల ఆదర్శ గ్రామమైన అంకాపూర్‌ను మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగ్‌దేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వగ్రామమైన ఎర్రవల్లి రైతులు నాలుగు బస్సుల్లో అంకాపూర్‌కు వచ్చి పంటలను పరిశీలించారు. గజ్వేల్ ...

కెసిఆర్ గ్రామస్థులకు అంకాపూర్ ఆదర్శం   Oneindia Telugu
ఆదర్శం.. అంకాపూర్‌…   Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
అంకాపూర్‌ను సందర్శించిన ఎర్రవల్లి వాసులు   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ప్రమాదంలో ఉన్నత విద్య : టి-విద్యావేత్తల ఆందోళన   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాదంలో కూరుకుపోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని విద్యావేత్తలు హెచ్చరించారు. ఆదివారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి సెమినార్‌ హాల్‌లో తెలంగాణ వికాస సమితి, పారిశ్రామికవేత్తల సమాఖ్య, సోషల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ...

రాష్ట్రం వచ్చినా ఇంకా అసంతృప్తి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言